EN | ES |

Text view

tel-9


Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.

మనం రోడ్డు మీద వెళుతూంటేనో , రైలు టిక్కెట్టు కొనేందుకు వరసలో నుంచుంటేనో , కూరగాయలు కొనుక్కుంటున్నపుడో మనకు అటుగానో , ఇటుగానో నిలబడి తుపాకీతో టపటపా పిట్టల్ని కాల్చినట్టు కాల్చేసి , తాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు . ప్రసాద్ గారూ , నిజంగా పిచ్చి మనిషికే అని స్పష్టమ్గా తెలుస్తోంది . ఇక్కడ దేవుడి తరువాత దేవుడైనటు వంటి పూజారికి కూడా పిచ్చి బాగా . . ముదిరింది . ఏదో విదంగా సరిలేని మనిషిని , సరి చేసేందుకే అన్ని విధాలా సరి అయిన మనిషిని దేవుడు స్రుష్టించాడని నమ్ముతా . ఏదో ఒకటి చేద్దామ్ మనమ్ . చెప్పండి . ముందయినా , వెనకయినా సరే మేముంటామ్ . మా పెళ్ళి కాకముందు నాకు ఆలోచన ఉండేది , భార్యగా వచ్చే నా అర్ధాంగికి నేను మాత్రమే ప్రపంచం కావాలి అనుకోకుండా , తనకి అంటూ ప్రపంచం ఉండాలి అందులో నాకు కూడా స్థానం ఉండటమే కాకుండా , తనది అంటూ ప్రత్యేకమైన ప్రపంచాన్ని తనకు నచ్చిన విధంగా తీర్చి దిద్దుకునే వ్యక్తిత్వం ఉండాలి అనుకునే వాడిని . అలా తనదైన ప్రపంచంలో నాది ఒక ముఖ్యమైన భాగం కావాలనుకున్నానే కానీ నేనే మొత్తం కావాలనుకోలేదు . అదిగో అలాంటి ఘటనే నాటి సమావేశం అని చెప్పుకోవచ్చు . ఇవ్వాళ అక్కడ చేరే ప్రమదలలో ఒక్కరు కూడా నా భార్యకి చుట్టరికం ఉన్న వాళ్ళు కాదు . అక్కడి వారు ఇటు నావైపు భందువులు కారు అటు తనవైపు చుట్టరికం ఉన్న వారు కాదు . బ్లాగు పెట్టి తనకు నచ్చిన సోది వ్రాసుకుంటూ మిత్రులైన తోటి బ్లాగర్లతో కలసి ఫుల్ నూన్ ఎంజాయ్ చెయ్యడానికి సిద్దం అయ్యింది అంటే , ప్రపంచంలో నేను లేను కానీ బ్లాగు పెట్టడానికిన్ నేనే కారణం అనేది నాకు ఆనందానిస్తోంది . vbsowmya wrote 3 years ago : ఈరోజు మళ్ళీ మూడో ప్రాజెక్టు మీద రెండో ఫీల్డ్ ట్రిప్ . అర్థం కాలేదా ? ఆషాకిరణ్ వి రెండు ప్రాజెక్టులు more వృత్తి రీత్యా కులాలుగా వర్గీకరింపబడిన వారు . వీరు గ్రామీణ ప్రాంతాలలో ఇస్లాం మతం స్వీకరించిన మాజీ హిందూ కుటుంబాలకి చెందిన వారు . వీరిలో ఎక్కువ మంది ఉర్దూ కాకుండా స్థానిక బాషలలో మాట్లాడుతారు . కల్పన , కాస్తేదో చురక వేసారాయేం మేడం ? నాది కవిత్వమేనా , నిజమే - కాదని విన్నాకే కాస్త సాలోచనలో పడ్డానే ; ) లేకపోతే కాస్త ఎక్సర్సైజ్ దొరుకుతుందని పరిగెడుతున్నారా ? అలా అయితే ఓకె . నాతో పాటు పదమూడు మైళ్ళు పరిగెత్తిస్తా , వస్తారా ? భావన , నీ బ్లాగు పొలిమేరవరకు ఆపుతాను కానీ అవతల మనకి స్థాన బలిమి లేదే చెలీ ? : ) ఇక మా వారి ఆనందం చూడాలి , ఎలాగు ఇక మిక్సీ జోలికి నేను వెళ్ళలేను , రోట్లోనే చేస్తానుగా , తెగ ఆనందపడిపోయారు . పైగా " ఏది ఏమైనా రోటి పచ్చడి కున్న రుచి , మిక్సీ పచ్చడికేమొస్తుంది " అని సు ( త్తి ) క్తి ముక్తావళి . హు ! ! ఇక నాకు తప్పుతుందా ? మొదలయితే పెట్టాను కాని , కాస్త అనుభవలోపంవల్లనో ఏమో , చిటికిన వేలు కాస్త నలిగి చిన్నగా కమిలిపోయిది . గట్టిగా అరిచినా పట్టించుకోని పతి ని చూసి , ఎందుకనో " రాదే చెలి నమ్మరాదే చెలి " అని అనుకొంటూ , నా పెళ్ళి అయిన కొత్తలో జరిగిన సంఘటనల కోసం , అలా నాముందు గుండ్రం గుండ్రంగా పెద్ద పెద్ద వృత్తాలని తిప్పేసుకొన్నాను . కధా కధనం చాలా బాగుంది . కాకపోతే ఒక చిన్న సలహా . వ్రాసే మధ్యలో చిన్న చిన్న విరామాలు ఇవ్వండి . అలాగే పేరాలు పేరాలుగా వ్రాయండి . కొంచం ఆసక్తికరంగా ఉంటుంది . అలాగే వీలైతే ౧౦౮ యాజమాన్యం అనుమతితో ఇలాంటి గొప్ప వ్యక్తుల ముఖ చిత్రాలు ప్రచురించడానికి ప్రయత్నించండి . ఎంతైనా మన కధలో వీళ్ళే హీరోలు హీరోయిన్లు కదా . ఎవడో మనువు తాత ముని మనవడు వాడక్కూడా వర్ణాశ్రమాన్ని బోధించాడు తలకాయల్ని కోల్పోయిన మేం తనువుల్తో స్వీకరించి తలో బావిలో దూకాం " వేణూ ఎక్కడున్నావమ్మా . ఇంటికిరా . నువ్వేమీ ఆలోచించకమ్మా , నీకోసం మంచి సంభందాలొస్తున్నాయి ; అంతకన్నా మంచి అమ్మాయి నీకు వస్తుందమ్మా . ఇంటికొచ్చెయ్యమ్మా . " అంటూ అమ్మ మాటలు వినేసరికి ఏడుపొచ్చేసింది వేణుకి . లోపలికి దర్జాగా వెళ్ళిన కోటేశ్వర్రావు ఎదురుగా కనిపిస్తున్న గది తలుపు తీసి లోపలికి వెళ్ళాడు . అప్పుడు అర్ధమయ్యింది అది వాష్ రూం అని ఎవరూ చూడక ముందే ఒక్క గెంతు లో బయటకి వచ్చాడు . " ఇంకా నయం ఆడవాళ్ళది కాదు " అనుకుంటూ . కొంచెం ముందుకి నడిచాక అద్దాల నుండి చూస్తే అందరూ భోజనం చేస్తూ కనిపించారు . హమ్మయ్యా అనుకుంటూ గది లోకి వెళ్ళాడు . ఖాళీ గా ఉన్న ఒక టేబుల్ చూసి కూర్చున్నాడు . ఇంతలో ఒక సూటోడు ( సూటు వేసుకున్న వాడు ) వచ్చి టేబుల్ రిజర్వ్ చేసుకున్నారు సర్ . మీకు మరో టేబుల్ చూపిస్తా అన్నాడు . వాడు ఇంగ్లీష్ లో చెప్పినది అర్ధం కాక పోయినా వాడి హావభావాలు చూస్తే " ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు రా బడుద్దాయి " అని అర్ధమయ్యింది . మరి కాసేపు 8 తరగతి లో చదువుకున్న English poem చదివి వినిపించాడు . బీచ్ వ్యూ , సిటీ వ్యూ అనే పదాలు మాత్రమే అర్ధమయ్యాయి . వాడి పాడిన poem లో . బీచ్ అని అనగానే ఒక టేబుల్ చూపించి వెళ్ళిపోయాడు . మండుటెండలకి బొండుమల్లె పొదలకి బొబ్బలెక్కాయన్నట్టు పెద్దపెద్ద మొగ్గలు వచ్చినయ్‌ . చలిపందిళ్ళలో జలదేవతల్లాగా కడవల్తో నీళ్ళు పోసి బాటసారులకి దప్పిక తీరుస్తున్నారు అక్కడుండే యువతులు . ఇంకెక్కడా దిక్కులేని మన్మథుడు యువతుల దయ వల్ల పందిళ్ళలో తలదాచుకుంటున్నాడు ! దాహంతో " అమ్మా , అక్కా , కాసిన్నీళ్ళు పొయ్యండి " అంటూ లోపలికి వచ్చిన ఒకడు దాహం తీరగానే సంబోధనల్ని మర్చిపోయి వాళ్ళ వంక వేరే చూపులు చూస్తుంటే వాళ్ళు కూడ ఒకరికొకరు కళ్ళతో సైగలు చేసుకుని నవ్వుకుంటూ చిన్నధారతో వాడికి నీళ్ళు పోస్తున్నారు . మంచి సోపతి అనుకున్న - తొవ్వ కడుపుల ఇంత ఇషముందనుకోలేదు మంచి మనిషనుకున్న - మనిషి మదిల ఇంత కపటముందనుకోలేదు ఆత్మవిశ్వాసం , ఆత్మాభిమానం , స్వయంకృషి , సృజనాత్మకత వీటన్నిటికీ కలిపి ఒక రూపం వస్తే మనిషి వాసిరెడ్డి సీతాదేవి . ఎంత పట్టుదల , తన అస్తిత్వాన్ని నిరూపించుకోవాలనే తపన లేకపోతే ఒక చిన్న గ్రామంలో , రోడ్డు దాటి బడికి వెళ్ళడం ఆడపిల్లలకు నిషేధమైన నిర్బంధ సంప్రదాయాల లోంచి మద్రాసు మహా నగరం చేరుతుంది ఒక అమ్మాయి ! ఇల్లు విడిచి మహా నగరంచేరి ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ తృప్తిపడి ఊరుకోలేదా అమ్మాయి . పూర్తిగా చదవండి » నాకు కూడా సంతోషించడానికి అభినందించడానికి ప్రత్యేకంగా అనిపించడం లేదు . కొత్త క్యాలండర్ మార్చడం తప్ప . మరో కొత్త ఉదయం . . . విచ్చుకత్తుల మాదిరి కనిపిస్తున్నాయి దాని పంజాలకున్న గోళ్ళు . అవి తగలటం అంటూ జరిగితే చంద్రుడి పని అక్కడికక్కడే పూర్తి అయిపోతుందని అర్ధమైపోయింది వారుణికి . వెనుకా ముందు చూడకుండా , ఎగబాకుతున్న చెట్టును వదిలి , ఎగిరి నేలమీదికి దుమికింది . కింద ఉన్న ఒక పెద్ద బండరాయిని రెండు చేతులతోను పట్టుకుని బలంగా విసిరింది . చంద్రుడి తలమీదికి లంఘించబోతున్న వ్యాఘ్రపు శిరస్సుకు తగిలింది బండరాయి . కళ్ళు బైర్లుకమ్మాయి కాబోలు - గుండెలవిసిపోయేలా అరుస్తూ ఒక పక్కకు పడిపోయిందా మృగం . కళ్ళు తెరిచి టేబుల్‌ పై ఉన్న కళ్ళజోడు పెట్టుకుని , తను వ్రాసుకున్న నోట్సు , నా ఎర్ర ఫైలు , అన్నీ తన బ్రీఫ్‌కేసులో సర్దుకుంటూ రాయుడితో చెప్పసాగాడు . " కాన్‌షియస్‌ గానో , అన్‌కాన్‌షియస్‌ గానో సీతారామారావుకి జైలుతో బాగా దగ్గరితనం ఏర్పడింది . కొత్తల్లో ఆత్మరక్షణ కోసం కత్తులూ అవీ దాచుకుని తిరిగిన ఇతడు , తరువాత్తరువాత జైలు జీవితానికి బాగా అలవాటు పడిపోయాడు . తన వాళ్ళు అంటూ ఇతడికి ఎవరూ లేరు . ఉన్నదల్లా ఒక్క భార్య మాత్రమే . ఆమె కూడా ఇతడ్ని వదిలేసి వెళ్ళిపోయింది . ఇక ఇతడికి మిగిలింది జైల్లో పెంచుకున్న పరిచయాలు మాత్రమే . బయటి ప్రపంచం దృష్టిలో ఇతడో మాజీ ఖైదీ . కానీ ఇక్కడ , నలుగురిలో ఒకడు ! ఎఫినిటీయే ఇతడ్ని మళ్ళీ ఇక్కడికి రప్పించింది . ఇక్కడ హాయిగా స్నేహితులూ , భోజనం , వసతి , వ్యాయామం , వైద్య సౌకర్యం బాధ్యతలు లేవు . బాదరబందీ లేదు . అందుకే ఇతడు మళ్ళీ జైలుకొచ్చాడు . నా రిపోర్టులో కూడా నేను అదే వ్రాయబోతున్నాను . " వ్యాకరణపు సవరింపు వినేసరికి పరాంకుశం ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయింది . కుడి ఎడమల తారతమ్యం ఇప్పుడు తెలిసింది . తన ప్రశ్నలో వ్యాకరణాన్ని సవరించి , " ఎవరు కొట్టేరు ? ఎందుకు కొట్టేరు అని అడగాలంటారా , లేక ఆత్మనేపదాన్ని వాడి ఎందుకు కొట్టుకున్నావు ? ఎలా కొట్టుకున్నావు ? అని అడగమంటారా ? " అని పరాంకుశం సమ ఉజ్జీలో సమాధానం చెప్పి తను తెలుగు పండితుడి కొడుకునే అని నిరూపించుకున్నాడు . బావ్ పాలి ఎలచ్చన్లొత్తే మొత్తం నియోజకవర్గాలన్నీ మా బావే ( అంటే తమ్ముళ్ళు , బావా బామ్మర్దులు , మేనళ్ళుల్లు ) పోటీ సేస్సెనా ఆచ్చర్యపోనక్కర్లేదు బావ్ . పూచి కాచిన సెనగ పొన్న పున్నాగ మరు మల్లె చామంతి మనసైన బంతి ' బ్రైన్‌ 1923లో స్విట్జర్లెండ్‌లో ఒక చిన్న పత్రికకి విలేఖకుడుగా పనిచేస్తున్నఒక అమెరికన్‌ రచయితని కలిశాడు . అతను చెప్పుకున్న గోడు విన్నాడు . అప్పటికి రచయిత పంపిన కథలన్నీ పత్రికలు తిరస్కరించి తిరుగుటపాలో పంపాయట ! దానికి తోడు , బోలెడు రాతప్రతులన్నీ ఉన్న సూట్‌కేస్‌ కాస్తా పోయింది . నిరాశతో ఇక తను కథలు రాయటం మానుకుంటానని ' బ్రైన్‌తో చెప్పాడు . ' బ్రైన్‌ అతని దగ్గిర మిగిలివున్న రెండు రాత ప్రతులు తీసుకొని చదివి , మొట్టమొదటిసారిగా రచయిత రాసిన కథ , My Old Man , తన సంకలనంలో ప్రచురించాడు . ' బ్రైన్‌ తన నిబంధనలని తానే ఉల్లంఘించి , అంతకుముందు ప్రచురణ కాని కథని కథాసంకలనంలో ప్రచురించటం , కథా సంకలనం రచయితకే అంకితమివ్వడం అదే మొదటిసారి . ' బ్రైన్‌ సాహసం గనక చేసి ఉండకపోతే , ఎర్న్‌స్ట్ హెమింగ్‌వే ( Ernest Hemingway ) ఎవరో మనకెవ్వరికీ తెలిసేదే కాదనుకుంటాను . @ వేణు , @ రవిచంద్ర , @ భావన , @ విజయమోహన్ గారలు : ధన్యవాదాలు . @ వంశీ : అది తిట్టుడా , పొగుడుడా కూడా సమజైతలేదు . @ నాగమురళి : సంస్కృతాంధ్రాలు అవపోశన పట్టినాయనకు మాండలికం పదాలు నేర్చడం ఎంతసేపండి ? పాండురంగ మహాత్మ్యం ఆయన రచనల్లో చివరిదని ఒక అనుకోలు . సరికి విజయనగర సామ్రాజ్యంలో స్థిరపడి భాష వంటబట్టించుకుని ఉంటాడు . దైవంపై పలు ఆలోచనల తరువాత , లెక్కా పత్రాలు అడిగే వారికోసం ఈవిధంగా సమాధానం ఇస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచనలలోంచి ఉద్బవించినదే పుట . దైవం గురించి ఆలోచనలకు రూపం ఇచ్చే ప్రయత్నంలో కొన్ని నిజాలను ప్రతిపాదించిన మహాను భావుల ఆలోచనలను మనం ఎలా ఊహించుకుని అర్దం చేసుకోవాలో చెప్పే ప్రయత్నంలోంచి అనుకోకుండా మరో ఆలోచన ఉద్బవించింది . ముందుగా క్రిందటి పుటలోంచి ఉద్బవించిన ఆలోచన . నిజానికి 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ పుస్తకం లో ఒక పాయింట్ చెప్తాడు కోవే Win / Win గురించి . ఒక త్రిభుజం లో భూమి మీద ఉన్న రెండు శీర్షాల లాగా ఇద్దరు వ్యక్తులు / రెండు సమస్యలు ఉన్నార ( ) నుకుందాం . అవతలి వ్యక్తి కి మనదారిలోకి రావడం ఇష్టం లేదు , మనకి అవతలి వ్యక్తి దారిలోకి రావడం ఇష్టం లేదు . నిజానికి అలాంటుపుడు ఇద్దరూ కలిసి విన్ / విన్ మెంటాలిటీ తో ఆలోచిస్తూ పరిష్కారం వైపు పయనిస్తే అప్పుడు త్రిభుజం లోని మూడో శీర్షం ఎలాగైతే భూమి మీద ఉన్న రెండు శీర్షాల దారిలో కాకుండా - రెండింటి కంటే ఉన్నతమైన ఒక శిఖరాగ్రం మీద ఉంటుందో - అలా ఇద్దరికీ కూడా వాళ్ళకి కావల్సిన దాని కంటే ఉన్నత ప్రతిఫలం లభిస్తుంది అని విశదీకరిస్తాడు . ఎగ్జాంపుల్ చాలనట్టు ఇంకో " లైవ్ ఎగ్జాంపుల్ " కూడా ఇస్తాడు - ఒక ఫ్లాట్ లో ఇద్దరు వ్యక్తులుంటున్నారు , వాళ్ళిద్దరికీ చిన్న గొడవెప్పుడూ - కిటికీ తెరవమని ఒకడు , కిటికీ మూయమని ఒకడు . తర్వాత ఇద్దరూ విన్ / విన్ మెంటాలిటీ తో ఆలొచించి చర్చించుకున్నారు . " అసలు నువ్వు కిటికీ ఎందుకు మూయాలనుకుంటున్నావ్ " అడిగాడు మొదటి వాడు . " నాకు వెలుతురు పడటం ఇష్టముండదు , ఇంతకీ నువ్వెందుకు తెరవాలనుకుంటున్నావ్ " అడిగాడు రెండోవాడు . " నాకు ఫ్రెష్ ఎయిర్ కావాలి " అన్నాడు మొదటివాడు . ఇద్దరూ కలిసి ఒక విన్ / విన్ పరిష్కారానికి వచ్చారు . కిటికీ తెరిచి దానికి కర్టెన్స్ వేసారు . ఇప్పుడు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కానీ వెలుగు రాదు . ఇదీ విన్ / విన్ పరిష్కారం . ఎగ్జాంపుల్ కూడా మీకు చాలకపోతే ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు కోవే , తన పర్సనల్ లైఫ్ లోనుంచి . కోవే వాళ్ళ అమ్మ కోవే ఫ్యామిలీ ఉండే ప్లేస్ నుంచి ఒక గంట కార్ డ్రైవ్ దూరం లో ఉంటుంది వేరే ఫ్లాట్ లో . కోవే రోజూ అమ్మతో మాట్లాడుతూంటాడు ఫోన్ లో , ప్లస్ వారానికోసరి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి గంట తనతో స్పెండ్ చేసి , చూసి వస్తూంటాడు . అయితే పోనూ గంట , రానూ గంట + అక్కడ ఒక గంట అలా వారం లో మొత్తం మూడు గంటలు వాళ్ళమ్మ కోసం స్పెండ్ చేస్తుంటే - కోవే వాళ్ళావిడ - కోవే తనతో స్పెండ్ చేస్తున్న సమయం తగ్గిపోతున్నందుకు కాస్త ఫీలయ్యిందట . అప్పుడు కోవే విన్ / విన్ మెంటాలిటీ తో ఆలోచించి ఒక పరిష్కారం కనుక్కున్నాడీ సమస్యకి . బుధవారం కోవే వాళ్ళావిడ చర్చ్ లో Choir కి వెళ్తుంది . తను వెళ్ళడానికి , అక్కడ కాయిర్ చూసుకుని తిరిగి రావడానికీ అంతా కలిపి రమారమి మూడు గంటలు పడుతోంది . సో వెంటనే కోవే వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళే తన ప్రోగ్రాం ని బుధవారానికి మార్చేసుకున్నాట్ట . అలా వాళ్ళావిడ కి తన టైం తగ్గించకుండా వాళ్ళమ్మకి తన టైం ని కేటాయిస్తూ విన్ / విన్ పాటించాట్ట . అమ్మవడి గారు . . . ముందు ముందు ఆంధ్రులు ఎంత కామెడీ అయిపోతారరో మీరు ఒక్క మాటతో తేల్చేశారు . మిత్రులారా ! నాకు తెలిసిన విషయానికి తోడుగా నాకు కొత్త కొత్త విషయాలు అందించిన నా మిత్రులకు ధన్యవాదాలు . తరవాత ఆయన దర్శకుడిగా తీసిన సినిమాలలో మొదటి " సూపర్ హిట్ " సిరిసిరిమువ్వ . డిసెంబరు 2008 హోమియోపతీ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న వైద్య పద్ధతి . పద్ధతి దరిదాపు రెండు వందల ఏళ్ళబట్టీ వాడుకలో ఉన్నప్పటికీ ఇది శాస్త్రీయమైన పద్ధతి కాదని వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి . హోమియోపతీ స్థాపించినది సేమ్యూల్ హానిమాన్ అనే జెర్మనీ దేశపు వ్యక్తి . ఈయన కళాశాలకి వెళ్ళి లక్షణంగా వైద్య శాస్త్రం అధ్యయనం చేసేడు . కుహనా వైద్యుడేమీ కాదు . గురుముఖంగా నేర్చుకున్న విద్యే కాని స్వయంకృషితో నేర్చుకున్నదీ కాదు . ఆయనకి అప్పటి వైద్య పద్ధతులలో చాలా లోపాలు కనిపించేయి . లోపాలని విడివిడిగా ఎదుర్కుంటే వైద్యశాస్త్రం అతుకుల బొంతలా అవుతుందని నమ్మి ఆయన ఒక సరి కొత్త పద్ధతిని కనిపెట్టేడు . అదే హోమియోపతీ . ఇలా పాత సిద్ధాంతాలని ఏకాండిగా పారేసి వాటి స్థానంలో సరికొత్త సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినప్పుడు దానిని ఇంగ్లీషులో ' paradigm shift " అంటారు . హోమియోపతీ అప్పటి పద్ధతిలోనే కాకుండా దృక్పథంలోనే ఒక పెను మార్పు అన్న మాట . హోమియోపతీ వాడుకలోకి వచ్చిన తరువాత అంతవరకు ఉన్న పద్ధతిని ఎల్లోపతీ అనటం మొదలు పెట్టేరు . ఎల్లోపతీనే ఇంగ్లీషు వైద్యం అని భారతదేశంలో అంటారు . విజ్ఞాన శాస్త్రపు ప్రగతి పథంలో ఇటువంటి పెను మార్పులు చాలా వచ్చేయి . ఎడ్వర్డ్ జెన్నరు టీకాల మందు కనిపెట్టటం అటువంటి పెను మార్పు కి మరొక ఉదాహరణ . అప్పట్లో మందు ఎందుకు పనిచేస్తుందో , ఎలా పని చేస్తుందో ఆయన చెప్పలేక పోయాడు ; కాని మందు మాత్రం పని చేసింది . తరువాత నిలకడ మీద మందు పనిచేసే పద్ధతి అర్ధం అయింది . అధునాతన యుగంలో ఇంగ్లీషు మందులు పని చెయ్యని సందర్భాలలో కూడ ఏక్యుపంక్చర్ ( సూదులతో గుచ్చటం ) , యోగా , ఆయుర్వేదం , మొదలైన పద్ధతులు పని చేస్తున్నాయని సర్వులూ ఒప్పుకుంటున్నారు . అందుకనే అవి కొంచెం ప్రాచుర్యం సంతరించుకుంటున్నాయి . కాని హోమియోపతీ రకం అదృష్టానికి కూడ నోచుకున్నట్లు లేదు . హోమియోపతీ వైద్యానికి కొన్ని మూల సూత్రాలు ఉన్నాయి . మొదటి సూత్రం : మనం ఇచ్చే మందు రోగానికి , రోగ లక్షణాలని తగ్గించటానికి కాదు ; మనిషికి . ఒకే రోగం అందరిలోనూ ఒకే లక్షణాలని చూపించదనేది సర్వులూ గమనిస్తూన్న విషయమే . ఇది పటిష్టమైన సూత్రమే అని మానసిక శాస్త్రంలో ప్రావీణ్యత ఉన్నవారు ఒప్పుకుంటున్నారు . సూత్రానికి " mind over matter " అని ఇంగ్లీషులో భాష్యం చెప్పొచ్చు . రెండవ సూత్రం : రోగికి మందు ఇవ్వాలనే ప్రశ్నకి సమాధానం చెబుతుందీ సూత్రం . ఒక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి చేత ఏదైనా పదార్ధం తినిపించినప్పుడు వ్యక్తి శరీరంలో ఏయే లక్షణాలు పొడచూపుతాయో అయా లక్షణాలు ప్రదర్శించిన రోగికి అదే పదార్ధం మందుగా పనిచేస్తుంది . సూత్రానికి " ఉష్ణం ఉష్ణేత శీతలే " అని సంస్కృతంలో భాష్యం చెప్పొచ్చు . ఎల్లోపతీ వైద్యంలో కూడ సూత్రం ఉంది . టీకాల మందులు దీనికి ఉదాహరణ . రోగం బారి నుండి తప్పించుకోవాలంటే రోగం లక్షణాలని శరీరంలో పుట్టిస్తుంది టీకాల మందు . కలరా , మసూచికం , పోలియో , టెటనస్ , నుమోనియా , ఫ్లూ మొదలైన వాటికి ఎన్నిటికో " టీకాల మందులు " కనిపెట్టేరు . పుప్పొడి పడని వాళ్ళకి ( allergy to pollen ) కూడ టీకాల మందులు ఉన్నాయి . మలేరియా వంటి వ్యాధులకి కూడ టీకాల మందుల కోసం వేట సాగుతోంది . కనుక సూత్రంలో లోపం లేదు . కాని ప్రాయోగికమైన విషయాలలో బేధాభిప్రాయాలు ఉన్నాయి . ఉదాహరణకి , టీకాలు వేయించుకున్న వ్యక్తి రక్తం పరీక్ష చేసి చూస్తే టీకాల వల్ల రక్తంలో తయారయిన ప్రతికాయాలు ( antibodies ) స్పష్టంగా కనిపిస్తాయి . అంటే టీకా మందు వల్ల శరీరం ఎలా స్పందిస్తుందో మనం రుజువు చేసి చూపించవచ్చు . హోమియోపతీ మందు వేసుకున్న తరువాత శరీరంలోని రక్తంలో కాని , జీవకణాలలో కాని ఎటువంటి మార్పు వస్తుందో ఎవ్వరూ ప్రమాణాత్మకంగా రుజువు చేసి చూపించలేకపోయారు . చేసిన ప్రయత్నాలన్నీటిలోనూ అనుకున్న మార్పులు కనబడలేదు . కనుక రెండు సూత్రాల దృష్ట్యా హోమియోపతీకీ , ఎల్లోపతీకీ మధ్య మౌలికమైన తేడా లేదనే చెప్పాలి ; పైన ఉదహరించిన ప్రాయోగికమైన అభ్యంతరాలు మినహాయిస్తే . ఇక పోతే హోమియోపతీకీ , ఎల్లోపతీకి మధ్య కనపడే పెద్ద తేడాలలో మొదటిది మందుల తయారీలో - అది కూడా " పొటెన్సీ " ( అంటే , మందు యొక్క శక్తి ) పెరిగే కొద్దీ మందులోని ఉత్తేజిత ఘటకద్రవ్యాలు ( active ingredients ) తగ్గుతాయనే భావన మీదనే . " పలచన చేసిన కొద్దీ మందు పటుత్వం పెరుగుతుంది " అనే హోమియోపతీ సూత్రాన్ని ఇంగ్లీషు వైద్యులు మింగలేకపోతున్నారు . ఉదాహరణకి ' 6 x ' అంటే మిలియన్ ( 1 తరువాత ఆరు సున్నలు చుట్టగా వచ్చే సంఖ్య ) నీటి ( లేదా ఆల్కహాలు ) చుక్కలలో ఒక చుక్క మందు కలపగా వచ్చిన సాంద్రత ( గాఢత ) . " ఇలా పలచబడ్డ ద్రావణం తీసుకొని , కొన్ని చుక్కలు ఒక సీసాడు పంచదార మాత్రల మీద పోసి , రంగరించి , అందులో మూడు మాత్రలు నోట్లో వేసుకుంటే మన శరీరంలోకి వెళ్ళే మందు ఏమాత్రం ఉంటుంది ? " అనే అక్షేపణలో సత్తా లేకపోలేదు . హోమియోపతీ మీద ఆఖరి అభ్యంతరం . హోమియోపతీ వైద్యం పొందినవారిలో కొందరికి గుణం కనిపిస్తుంది , కొందరికి కనిపించదు . గుణం కనిపించిన సందర్భాలు కేవలం కాకతాళీయం అని కొందరి వాదన . సరి అయిన గణాంకాలు లేకపోతే చిక్కు విడదు . చిక్కు విడదీయాలంటే జంట - అంధ ( double blind ) పద్ధతి ప్రకారం శాస్త్రీయంగా , నియంత్రిత వాతావరణంలో , ప్రయోగాలు చేసి నిర్ధారించాలి . ఇలా నిర్ధారించవలసిన బాధ్యత హొమియోపతీ వైద్యాన్ని సమర్ధించేవారిది కాని ఆక్షేపించే వారిది కాదు . ఒకొక్క సారి మందు పేరిట పంచదార మాత్రలు వేసుకున్నా గుణం కనిపిస్తుంది . దీనిని ఇంగ్లీషులో ' ప్లసీబో ఎఫెక్ట్ ' అంటారు . హోమియోపతీ వైద్యం గురించి అపోహలు , అనుమానాలు రాటానికి మరొక కారణం ఉంది . మన మధ్య ఉండే హోమియోపతీ వైద్యులు చాల మంది తరిఫీదు లేని స్వయంచోదిత కుహనా నిపుణులు . వారికి శాస్త్రం మీద అవగాహన లేదు ; పైపెచ్చు వారు ఇచ్చే మందు పేరేమిటో చెప్పరు . అది వారి వ్యాపార రహస్యం అన్నమాట . వైద్యం ఇలా జరిగినన్నాళ్ళూ దానికి పరపతి పెరగదు . ప్రజలలో ఆదరణ ఉన్నా ప్రముఖుల ఆదరణ లభించదు . నాకు తెలుగు బ్లాగులు రెండేళ్ళ నుంచే తెలుసు . కానీ ఎక్కువ ఇంగ్లీషు వాటినే చదివి వాటిని కామెంటేదానిని . చాలా సార్లు తెలుగు బ్లాగులు చూసినా తెలుగులో రాయటం బద్ధకం అనిపించి రాయకుండా వదిలేశాను . ఒకసారి చెల్లిని బ్లాగ్స్ ఎందుకు రాయవు అంటే నాకు బోరు అంది . ఎలా అన్నా దానిచేత బ్లాగ్స్ రాయించాలని ఎంతో అది చివరకి తెలుగు దాంతో . daantho adi కొంచం ఇంట్రెస్ట్ తో కూచుంది . దానితో పాటూ నన్నూ రాయమంది . సరే అని ఏవో రెండో నూతపదిహెనో అలా రాశాను . ఒకటి తప్ప మిగతావి అంత శ్రద్ధ పెట్టలేదు . మొన్న చెల్లి టాప్ టెన్ టపాలంటూ ఒక ప్రోగ్రాం పెట్టింది . అవేంటో కొన్నాళ్ళు అందరం చూసి సెలెక్ట్ చేశాం . మీకూ నచ్చాయనే అనుకుంటున్నాం . వీలైనంత వరకూ మంచి టపాలనే తీశాము . ఇక ఇప్పుడు మన బ్లాగులని నేను మధ్య ఎక్కువగానే చదివాను . దాదాపూ అందరివీ . అందుకే ఒకసారి సింహావలోకనం చేసుకుంటూ నన్ను బాగా చదివించిన బ్లాగర్లగురించి రాద్దామని మొదలెట్టాను . ముందు గా నేను చదివింది గారి టపాలు . మొదట చెల్లికి చూపినవీ ఆవిడవే . మనందరికీ బాగా తెలిసినవి కదా అందుకే ఎక్కువ పరిచయం అవసరం లేదు . నాకు పర్సనల్ గా అన్నిటికన్నా బాగా నచ్చినవి ఏమిటో చెప్పాలంటే . . . . . . మొదలెట్టాలి . చాలా సున్నితమైన హాస్యానికి చిరునామా గా నిలిచిన బ్లాగ్ అది . టపాలు కొన్నే అయినా అన్నీ గుర్తుపెట్టుకునేవే . ఎప్పుడన్నా మూడాఫ్ ఐతే హాయిగా చదూకోవచ్చు . చిన్న చిన్న విషయాలనే రొమాంటిసైజ్ చేసి O . Henry తరహాలో ఉంటాయి . నేను ఎప్పుడు ఓపెన్ చేసినా చూసేది దీనికోసమే . అంతే . మిగతావి ఎక్కువ నచ్చిందీ కొత్తవే . ఎందుకంటే వాటిని చూసే మేము బ్లాగటం ప్రారంభించింది . నేను చూసిన ఇన్నాళ్ళలో సంవత్సరమే ఎక్కువ బ్లాగులు మొదలయ్యాయి . అలాగే అంత కంటెంట్ లేనివీ , మంచి కంటెంట్ ఉన్నవీ . ఊరికినే దొరికిన్దికదాని మొదలెట్టే వాళ్లు కొందరైతే , చాలా సీరియస్ గా మొదలెట్టిన వాళ్లు కొందరు . ఎక్కువ మంది ఒకటి రెండు బ్లాగ్స్ కే పరిమితమై ఉండగా కొందరు మాత్రం నాలుగు ఐదు కూడా మొదలెట్టేశారు . ఏవో రెండు టపాలు రాసి కామెంట్లు రాక వదిలేసిన వాళ్ళే ఎక్కువ . అది సరైన ధోరణి కాదు . ఎటూ కామెంట్ల దగ్గరకి వచ్చాం కనుక అంశం మీదే నా అనుభవాలని చెప్తున్నాను . సంవత్సరం వాటిల్లో మాకు బాగా నచ్చినవి ఆరు బ్లాగ్స్ . వాటిని మా బ్లాగ్ లోనే డిస్ప్లే చేస్తున్నాం కూడా . మళ్ళీ టపాలో వివరాలూ , ఇంకా మరిన్ని బ్లాగ్ సంగతులు . అద్దంకి లో అద్ద మరియు అంకి అనే ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమ కోసం ప్రాణలను సమర్పించుకొన్నారు . అందుకే ప్రాంతానికి అద్దంకి అని పేరు వచ్చింది . ప్రాంతానికి 5 కిలో మీటర్ల దూరంలో శింగరకొండ అనే మహా పుణ్య శేత్రం ఉన్నది . ప్రస్తుతం అద్దంకి మారినప్పటికీ అద్దంకి యొక్క గొప్పతనం చిరస్మనీయం . అద్దంకి లో " గుండ్లకమ్మ " అనే నది ప్రవహిస్తున్నది . నది ప్రక్కన ఇటుకలను తయారు చేస్తారు . " ప్చ్‌ . . జెనవెఁట్టనో , యేవోఁ పంటల్లేక , పనుల్లేక , తిండి కరువై తల్లడిల్లుతున్రు . మనకి నల్లమట్టి తోలే కాపోళ్ళ బసవయ్య లేడూ ? . . బండెద్దులకి మేత లేక , పోయిన సంతల ఎద్దుల్ని బేరానికి బెట్టిండు . సంతల నన్ను వాటేసుకొని , బోరు నేడ్సిండు . నా సిన్నప్పటి నుంచి మనకి మట్టి తోలిండాయె ! " యింకెవుర్నన్న జూసుకోరా ఎంకన్నా " అనే సరికి నాకు సుత కళ్ళ నీళ్ళాగలె " కుమ్మరెంకన్న బాధగా అన్నాడు . నేనేమీ సెక్స్ కి మొదటి ప్రిఫరెన్స్ ఇస్తాననలేదు . ఒకవేళ నా భార్య తన కోరికలు తీర్చమంటే అందుకు నాకు అభ్యంతరం లేదు అన్నాను . పెళ్ళి తరువాత సెక్స్ చెయ్యడం తప్పు కాదు కదా . పెళ్ళికి ముందు సెక్స్ కొన్ని దేశాలలో నిషిద్ధమే . పెళ్ళి తరువాత సెక్స్ పై ఎక్కడా నిషేధం లేదు కదా . గుక్కెడు ' మంచి ' నీళ్ల కోసం దశాబ్దాల తరబడి ఆందోళన చేస్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన ఫ్లోరైడ్‌ బాధితులు , పాలకుల పారిశ్రామికీకరణ విధానాల మూలంగా సర్వం కోల్పోయిన మహబూబ్‌నగర్‌ జిల్లా పోలేపల్లి సెజ్‌ నిర్వాసితులు ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తమ సమస్యలను ప్రపంచానికి చాటిచెప్పాలనుకున్నారు . ఫ్లోరోసిస్‌ బాధితురాలు తిరుపతమ్మ మునుగోడు శాసనసభ నియోజకవర్గంలో నామినేషన్‌ వేయగా అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు పేర్కొనలేదన్న కారణంగా అధికారులు ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు . కాగా , మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి 16 మంది సెజ్‌ నిర్వాసితులు నామినేషన్‌ వేసి బరిలో నిలిచారు . నేటి సినిమాలను వ్యాఖ్యానిస్తూ ప్రముఖ నటులు శ్రీ జగ్గయ్యగారు ఏమన్నారో చూడండి : ' ' మధ్య వస్తున్న తెలుగు చిత్రాలను చూస్తుంటే పాతతరం నటులైన మేము రాజీపడలేకపోతున్నాం . కుటుంబంతో సినిమాకు పోలేని పరిస్థితి . కాసులు కూడగట్టుకోవాలను కోవడం నిర్మాతల అవివేకం . చిత్రాలని విద్యార్థులే బహిష్కరించి సమాజానికి మార్గదర్శకులు కావాలి ' ' . ( 10 - 7 - 1996 , ఆంధ్రప్రభ సచిత్రవార పత్రిక ) ఆమె వేదన కవిత్వ రూపంలో అందంగా . . . ఆర్ద్రంగా . . . . కేక్యుబ్ గారన్నట్టు మనసు మూగబోయింది . వంశీ గారన్నట్టు ఇంత అందమయిన భావనలో " గొరుగుడు " పదం పంటి కింద రాయిలా తగిలిన మాట వాస్తవమే . నాకూ అలా అనిపించింది . ఇహ లాభం లేదనుకొని ఆయన్ని పక్కకు నెట్టి ఆయన పొలాల మీద వాళ్లే ఆజమాయిషీ చేయడం మొదలుపెట్టారు . భార్య మీది ప్రేమతో శ్రీరాములుగారు మొదట్లో కొంతకాలం పాటు ఇదంతా భరించారు . తరువాత ఆయన ఊరుకోలేకపోయారు . తన విషయాల్లో వాళ్ళ జోక్యాన్ని ఘాటుగానే ఎలుగెత్తి ప్రశ్నించారు . దానికి వాళ్ళిచ్చిన సమాధానం చాలా విచిత్రమైనది : " మేము లేకపోతే నువ్వు తాడేపల్లి వంశానికి వారసుడు కాగలిగేవాడివేనా ? నిన్ను దత్తు ఇప్పించింది మేము . ఆస్తీ కట్టబెట్టించింది మేము . పిల్లనిచ్చి పెళ్ళి చేసింది మేము . నిన్నొక మనిషిని చేసింది మేము . " అంటూ విఱ్ఱవీగారు . శ్రీరాములుగారికి ఏం చేయాలో పాలుపోలేదు . మఱ్ఱిపూడిలో ఆయనకు నా అనేవాళ్ళెవఱూ లేరు . భార్య తప్ప తనకంటూ ఒక మనిషి అని చెప్పుకోవడానికి ఎవఱూ లేరు . మనిషికి వెన్నుపోట్లూ , సహాయాలూ అనేవి ఎల్లప్పుడూ అనుకోని వైపునుంచే వస్తాయి . స్వతహాగా పతివ్రత అయిన భార్య బుఱ్ఱ కూడా పుట్టినింటివారి నిరంతర దుర్బోధలతో పాడైపోయి ఆమే ప్రతికూలమైంది . ఇహపోతే మిహతా ఊరంతా మొదట్నుంచీ ఈయన్ని చూసి అసూయతో ఏడ్చేవాళ్లే తప్ప అవసరానికి మాట సహాయం చేయడానిక్కూడా ఎవఱూ లేరు . కొడుకైన వెంకటేశ్వర్లుగారు అప్పటికి పుట్టారు . కానీ ఆయన వయసు అయిదేళ్ళే . నిజజీవితంలో విశాఖపట్నం కు చెందిన నందినిని వివాహం చేసుకున్న పవన్ అనంతరం వైవాహిక జీవితానికి బైబై చెప్పారు . ఇటీవలే నందినితో వివాహాన్ని రద్దు చేసుకున్న పవన్ మెగాస్టార్ ప్రజా పార్టీ పనుల్లో తలమునకలయ్యారు . నందినితో తెగదెంపులు చేసున్న పవన్ నటి ( ఒకప్పుడు ) రేణుడేశాయ్ తో కలిసి ఉంటున్నారు . వీరికి సంతానం కూడా ఉంది . వ్యక్తిగత జీవితాన్ని వెళ్లడించటానికి ఆసక్తి చూపించని పవన్ ప్రస్తుతం ప్రజారాజ్యం పార్టీ పనుల్లో , పులి చిత్రీకరణలోబిజీగా ఉన్నారు . ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఖర్చుల కోసం ఉన్న ఇల్లు అమ్మాను . ప్రస్తుతం రేకుల షెడ్డులో తలదాచుకుంటున్నాం . ఇందిరమ్మ ఇల్లుకు అర్జి పెట్టుకుంటే మంజూరు చేశారు . ఇంటి నిర్మాణం మొదలుపెట్టి సగం వరకు నిర్మాణం పూర్తి చేశాం . బిల్లు రాక అదీ మధ్యలోనే ఆగిపోయింది . అధికారులను అడిగితే బిల్లులు రాలేదంటారు . విరేష్ గారు , మీరు కలపిన అన్ని సైట్లను మేము చూపిస్తాము . మా నిజనిర్ధారణ కమిటీ లింకులు స్పామేమోనని పరిశీలించి , కాకపోతే జాలములో కలిపేస్తాయి . కేవలం స్పాము నిరోధించుటకోసమే ఇలా moderation పెట్టాల్సి వచ్చింది . అయితే సంస్కృతి తేడాలు , నిజాం పాలన వలన ఏర్పడిన వెనుకబాటుతనం , భాషలో కొంత తేడా ఇవన్నీ తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలంగాణ రాష్ట్రం ఒక సమస్యగా మారింది . పెట్టుబడిదారి వర్గాలు ప్రచారం ఏమని చేస్తున్నాయి ? తెలంగాణ వస్తే కంపెనీల్లో ఉద్యోగాలన్నీ మనవే అని . రాజధానిలో ఉద్యోగాలన్ని మనవే అని . ప్రచారం పూర్తి వాస్తవం కాదు . వారు తమ ప్రయోజనాలయిన ప్రత్యేక బడ్జెట్ , బడ్జెట్ లో కేవలం తెలంగాణ సంపన్నులు మాత్రమే ( సీమాంధ్ర సంపన్నుల బెడద లేకుండా ) సింహ భాగం కొట్టేయగల అవకాశాలు మొదలైనవి మాత్రమే వారికి అనుకూలమైనవి . వాటి బైప్రొడక్టయిన ఉద్యోగాలు కూడా తెలంగాణ పెట్టుబదిదారుల చేతుల్లో ఉంటాయి గనక మేము తెలంగాణోళ్ళకే ఉద్యోగాలిస్తామని హామీ ఇస్తున్నారు . అందులో నిజమెంతో ఆచరణే చెప్పాలి . కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక అక్కడి పెట్టుబడుదారుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేసే ఏర్పాట్లలో అక్కడి ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారు . అది అనివార్యం . ప్రధాన ఉత్పత్తిని తీసేటప్పుడు ఉప ఉత్పత్తులను మనం ఆపాలనుకున్నా ఆపలేము . విధంగా తెలంగాణ ప్రజలకు లబ్ది చేకూరుతుంది . తెలంగాణ రావడంవలన ప్రజల ప్రధాన సమస్యలేవీ పరిష్కారం కావని అవగాహన ఉండి , విధంగా వాదిస్తున్నవారు కూడా తెలంగాణ కు మద్దతు ఇవ్వడానికి ప్రధాన కారణం ఇదే . మధ్యలో సందట్లో సడేమియా గా సానియా మీర్జా ఒకతి వచ్చింది - - తనకి ఇంతకుముందు జరిగిన నిశ్చితార్ధం రద్దు చేసుకొని , పాకిస్తాన్ పౌరుడు , దేశం తరఫున క్రికెట్ ఆడే షోయబ్ ని పెళ్ళి చేసుకుంటానంది . గత త్రైమాసంలో ఇన్ఫోసిస్‌ రూ . 1 , 818కోట్ల నికర లాభాలు సంపాదిస్తే , జూన్‌ త్రైమాసంలో అది 5 . 2శాతం తగ్గి 1 , 722కోట్లుగా నమోదయ్యింది . గత ఏడాది ఇదే త్రైమాస ఫలితాలతో పోల్చినప్పుడు ఇది 15 . 72శాతం ఎక్కువ . అయితే సంక్షోభం నుంచి ప్రపంచం కోలుకుంటోందని అనుకుంటున్న సమయంలో తగ్గుదల మార్కెట్లను నిరాశపరిచింది . ' మేము మార్కెట్ల అంచనాలకు తగ్గట్లుగానే ఫలితాలు సాధించాం . గత ఏడాదితో పోల్చుకున్నప్పుడు నికర లాభాల్లోనూ , ఆదాయంలోనూ వృద్ధి ఉంది ' అని సంస్థ సిఒఒ ఎస్‌డి షిబులాల్‌ చెప్పారు . గత త్రైమాసంతో పోల్చినప్పుడు ఆదాయంలో 3 . 2శాతం పెరుగుదల నమోదయి రూ . 7 , 485కోట్లకు చేరింది . వచ్చే త్రైమాస ఫలితాల నాటికి ఇది రూ . 7 , 199కోట్ల నుంచి రూ . 7 , 810కోట్లకు చేరుతుందని కంపెనీ అంచనా వేసింది . ' సంక్షోభం నుంచి ప్రపంచం కోలుకుంటుందన్నది నిజమే . కానీ యూరప్‌ మార్కెట్లు అంత ఆశాజనకంగా లేవు . అక్కడ నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం అవుతోంది . ఇక్కడే అత్యంత జాగురూకతతో ఉండాలి . ' అని సంస్థ సిఇఓ ఎండి ఎస్‌ . గోపాల కృష్ణన్‌ చెబుతున్నారు . ఆదాయం వృద్ధిరేటులో తక్కువ అంచనాలకు ఇదే ప్రాతిపదిక అన్నారు . " ఓహో ! మొదటి రేంకు వాడి జ్ఞానమే ఇలా ఉంటే ఇంక మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటో . ఐనా ఏమిటి కనిపెట్టాడు అంత గొప్ప విషయం ఐన్‌స్టీన్ " ప్రధాన పార్టీలైన తెలుగుదేశం , కాంగ్రెస్స్ నివేదిక ఎలా సమర్పించాలో కూడా నిర్ణయించుకోలేని స్థితి లో ఉంటే కొత్త పార్టీ అయిన PRP ఒక స్పష్టమైన నిర్ణయం తో నివేదిక ముసాయిదా తయారుచేయటం ఆలోచించదగ్గ విషయం . ఒక విషయం పై తమ వైఖరి కూడా స్పష్టంగా చెప్పని పార్టీలు రెండు ప్రాంతాలవారిని మభ్యపెడుతూ ద్వంద్వ వైఖరి అవలంబించటం దారుణం . చికిత్సకు మూడు నుంచి ఏడు నెలలదాకా సమయం పడుతుంది . ఆయుర్వేదం మందులు వాడిన వారిలో ఆందోళన , డిప్రెషన్ తగ్గడం , అంగస్తంభన సమస్యతో పాటు శీఘ్రస్ఖలనం కూడా తగ్గడంలాంటి ఉపయోగాలు అనేకం ఉన్నాయి . హార్మోన్ల హెచ్చుతగ్గులున్నవారిలో వాటిని సరిచేసే చికిత్స అవసరమవుతుంది . మొత్తం మీద అంగస్తంభన సమస్యకు సంపూర్ణమైన సంతృప్తికరమైన చికిత్సా విధానాలున్నాయి . ఇంకా తేలికైన సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా గల చికిత్సా విధానాలు రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే మనకు అందుబాటులోకి వస్తాయి . మొన్న శనివారం , పొద్దున్నపొద్దునే గుడికెళ్ళా . ఇక్కడ పొద్దున్నే గుడి అంటే తొమ్మిది అని అర్ధం , సాధారణ పరీస్థితుల్లో . శనివారం , కాస్త తెల్లజుట్టువచ్చినోళ్ళ దగ్గర్నుండి ముగ్గుబుట్టైన జనులందరూ సాధారణంగా గుడిని విధిగా దర్శిస్తుంటారు . శనివారం పొద్దునే అలా వచ్చి , చక్కగా కూర్చుని , అందరూ కలసి సుప్రభాతం , సూక్తాలు ( నారాయణ , శ్రీ , దుర్గా , పురుష ) , లక్ష్మీ / శ్రీ విష్ణు / లలితా సహస్రనామాల్లో వారానికొకటి చదువుకుని వెళ్తుంటారు . మరి మనకీ జుట్టు తెల్లబడుతోందికదా అందుకే , మరీ ప్రతీవారంకాదుగానీ అప్పుడప్పుడూ వెళ్ళి మనగొంతుని ఆళ్ళతో కలిపి ఆలపించి అదీఇదీజేసి వస్తుంటా . సరే , మొన్న మన సమయంలో వెళ్ళా , హాశ్చర్యం గుడి ఖాళి . నగ్రహాలవద్ద పండిట్ సిమ్మాగారు , మనకి తెలిసిన పెద్దవారు నవగ్ర్హార్చన చేస్తున్నారు . వెళ్ళి నిలుచున్నా . సిమ్మాజీ చేతులు కలుపు అని నువ్వుల నూనె చేతికిచ్చి అభిశేకం చేయమన్నాడు , మొదలెట్టా . ఆయన , పక్కనున్న వారు ఇద్దరూ మంత్రోఛారణ చేస్తున్నారు . నువ్వు చదవవయ్యా భాస్కరా అన్నారు సిమ్మాజి . అదేంమంత్రం అంటే - . అనగా - శనిభగవానుడు , సదా కాపాడుగాక , అభీష్టాలు నెరవేర్చుగాకా అని . కరెష్టుగా మనం ఎళ్ళిన టయానికి ఆయన అభిషేకం చేస్తూండతం , మనల్నీ భాగస్వామిగా పిలవటం , పై మంత్రం . . కొంచెం ఆనందం వేసింది . ఆటుపిమ్మట , ఏటి సావీ రోజు గుడి నిశబ్దంగా , ఖాళీగా ఉంది , జనులెరీ అంటే , ఓరీ , బిడ్డా , ఇది ధనుర్మాసం కావున , పొద్దున ఆరుకే గుడి తెరవబడుతోంది , పొద్దున్నే తిరుప్పావై , సుప్రభాతం , అవీవి కార్యక్రమలు ఐపోతున్నాయి అని తెలిపారు . అదీ కధ తర్వాత నుంచి కాత్యాయని విమర్శ దృక్పధంలో మార్పు వచ్చింది . మార్పుకు దర్పణం 1998లో వచ్చిన ' సంప్రదాయ సాహిత్యం - స్త్రీవాద దృక్పధం ' . ఆమే స్వయంగా చెప్పుకున్నట్టు ' సామాజిక , సాంస్కృతిక రంగాల్లో ఉద్యమ స్థాయిలో ప్రచారంలోకి వచ్చిన స్త్రీవాద భావజాలం , యూనివర్శిటి పరిశోధనా రంగంలోకి చొచ్చుకొచ్చిన మహిళా జీవన అధ్యయన విధానం ' రెండూ కాత్యాయని సాహిత్య జీవిత దృక్పధాన్ని ప్రభావితం చేశాయి . ప్రధానంగా పుస్తక రచన ఆమెలో వచ్చిన గాఢమైన మార్పుని చూపిస్తుంది . ప్రాచీన సాహిత్యంలో స్త్రీ - పురుష సంబంధాల విశ్లేషణ , వాటిని స్త్రీవాద దృక్పధం వెలుగులో చూడడం పుస్తకం వుద్దేశ్యం . భారతంలో భార్యాభర్తృ సంబంధాలతో మొదలై , మహిళావాద భూమిక నుంచి కావ్య శాస్త్ర దర్శనం వరకూ ' మిరుమిట్ట్లు గొలిపే కొత్త ప్రతిపాదనవలతో ' విశ్లేషణ సాగుతుంది . సాంప్రదాయ సాహిత్యంలో కనిపించే స్త్రీల జీవితానికి వెనుక వుండే కనపడని పితృ స్వామిక హింసా రూపాలను , సాహిత్యంలోని కధ నిర్మాణాన్ని , మాటలను , సంభాషణలను బట్టి ఎంత సమగ్రంగా తెలుకునే వీలుందో అన్వేషిస్తాయి వ్యాసాలు . స్త్రీవాద విమర్శ దిశను మార్చిన రచన ఇది . నిజానికి పుస్తకంలోని ఒకొక్క వాక్యం విస్తృతంగా చర్చించతగినదే . వ్యాసాల్లోని ఆలోచనలు ప్రసరించే వెలుగులోసంప్రదాయ సాహిత్యం మన ముందు కొత్త అర్థాల్ని స్పురింప చేస్తుంది . బహుశా విధమైన రచన కాత్యాయని లాంటి కొద్దిమంది మాత్రమే చేయగలరేమో ! సున్నిత మనసు , జాలిగుండె ఉన్న వ్యక్తులు పోలీసులుగా రాణించలేరు . అలాగే జాలి గుండె లేకుండా కఠినంగా వ్యవహరించే వారు వైద్యులుగా పనికిరారు . తిమ్మిని బమ్మిగా చేయలేని వారు లాయర్లుగా చలామణి కారు . వృత్తిలోకి ప్రవేవించక ముందు ఎలా ఉన్నా ఇబ్బంది లేదు కానీ , ఆయా పనుల్లో కుదురుకున్నాక పాత ప్రవర్తనను పక్కన పెట్టి వృత్తికి సరిపోయిన ప్రవర్తనని అలవరుచుకోవాలి . లేదంటే ఇబ్బందులు తప్పవు . సూత్రం వృత్తులకే కాదు జబ్బులకు కూడా వర్తిస్తుంది . ఆరోగ్యం ఉన్నంత వరకూ ఎన్ని ఆటలు ఆడినా , ఎంత విచ్చల విడిగా ప్రవర్తించినా చెల్లుతుంది . కానీ జబ్బున పడ్డాక అది తగ్గటానికీ , లేదా అదుపులో ఉంచడానికి ‘ అనుకూల ప్రవర్తన ’ ను అలవరచుకోకుండా కేవలం మందులతోనే వైద్యం చేయించుకుంటే ఉపయోగం ఉండదు . రోగం వచ్చాక ఖచ్చితంగా ప్రవర్తన మార్చుకోవాల్సిన జబ్బుల్లో చక్కెర వ్యాధి లేదా మధుమేహం ఒకటి . * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * చక్కర జబ్బు రావటమే తప్ప నయం కావటం ఉండదు . జీవితాంతం వ్యక్తితో సహా జీవనం చేస్తుంది . కాబట్టి జబ్బు కనపడ్డప్పటి నుండి జీవితాంతం దాన్ని పట్టించుకోవాలి . పట్టించుకోవాలంటే దాన్ని గురించి తెలుసుకోవాలి . మనం తినే తిండిలో ప్రధానంగా ఒంటికి చేరేవి పిండి పదార్థాలు ( కార్బొహైడ్రేట్లు ) , మాంసకృత్తులు ( ప్రొటీనులు ) , నూనె పదార్థాలు ( లిపిడ్లు ) , మిగిలినదంతా పీచు ( ఫైబరు ) . తినే తిండిలో ఉన్న ‘ పిండి పదార్థాలు ’ అరిగి చివరికి గ్లూకోజుగా మారి రక్తంలో కలుస్తుంది . ఇది శరీరంలో ఉన్న ప్రతీ కణానికి చేరి శక్తి పుట్టటానికి కావల్సిన సరుకుగా ఉపయోగపడుతుంది . శరీరంలో తయారయ్యే గ్లూకోజు శరీర అవసరాలకు పోను మిగిలినది గ్లయికోజనుగా , కొవ్వుగా మారి నిలువ ఉంటుంది . శరీర అవసరాలకు శరీరంలో 100 మిల్లీ లీటర్ల రక్తంలో 80 నుండి గరిష్టంగా 180 మిల్లీ గ్రాముల గ్లూకోజు ఉండాలి . అంతకు మించి ఉంటే దాన్ని ఇతర రూపంలోకి మార్చి రక్తంలో గ్లూకోజును తగ్గించే పనిని ‘ ఇన్సులిను ’ అనే హార్మోను చేస్తుంది . కారణం వల్లనైనా శరీరంలో ఇన్సులిను ఊరటం తగ్గినా లేదా ఇన్సులిను ఉనా దానికి కణాలు స్పందించక పోయినా రక్తంలో గ్లూకోజు నిలువలు పేరుకుపోతాయి . అలా పేరుకు పోయిన నిలువలు శరీరంలో దాదాపు అన్ని భాగాలను పాడు చేస్తుంది . ముఖ్యంగా కళ్లు , నరాలు , గుండె , కిడ్నీలు పాడవుతాయి . మధుమేహం వచ్చాక రక్తంలో గ్లూకోజు స్థాయిని శరీరం దానంతట అది అదుపు చేసుకోలేదు కాబట్టి బైట నుండి మనమే అదుపు చేయాలి . అలా అదుపు చేయాలంటే మధుమేహానికి తగ్గట్టు జీవన విధానాన్ని మార్చుకోవాలి . అదే ‘ డయాబెటిక్ జీవన విధానం ’ . ఇందులో మందుల వాడకం ద్వారా చక్కెరను అదుపులో పెట్టుకోవటం కేవలం పావలా వంతే . వాటి సంగతి డాక్టర్లు చూసుకుంటారు . మిగిలిన ముప్పాయి భాగం ప్రవర్తనను మార్చుకోవటం ద్వారా అదుపులో ఉంచుకోవాలి . అంటే జీవన శైలిని మార్చుకోవాలి . చక్కెర జబ్బు వచ్చినప్పుడు మార్చుకోవాల్సిన జీవన శైలి మూడు మూల సూత్రాలపై ఆధారపడి ఉంటుంది . అదనపు కేలరీలను శరీరంలోకి పోకుండా ‘ తిండి ’ మీద అదుపు . తిన్న తిండి నిలువలుగా పేరుకు పోకుండా ‘ శ్రమ ’ చేయటం ద్వారా ఖర్చు చేయటం . అప్పటికీ అదుపు కాకపోతే చివరి ప్రయత్నంగా ‘ మందులు ’ వాడుకోవటం . తిండి విషయానికి వస్తే ఎప్పుడు తినాలి ? ఎంత తినాలా ? ఏమి తినాలి ? ఎలా తినాలి ? అనేది తెలుసుకొని ఉండాలి . తెలుసుకుంటే సరిపోదు . దాని ప్రకారం నడుచుకోవాలి . చక్కెర వ్యాధిగ్రస్తులు అందరిలాగా మూడు పూట్లా తింటే కుదరదు . తినటం ద్వారా శరీరంలోకి చేరిన గ్లూకోజును తొలగించే ఇన్సులిను తగినంతగా లేనందువల్ల తీవ్రతను బట్టి గ్లూకోజు నిలువలు పేరుకు పోతాయి . అలా పేరుకుపోకుండా కావల్సిన మేరకు ఉండాలంటే శరీరానికి ఎంత అవసరమో అంతే తినాలి . గతంలో మాదిరి ఎంతంటే అంత తినటానికి లేదు . తినే తిండి నాలుగు గంటలకు సరిపోయేతంగా ఉండాలి . తిన్నది అయిపోయే లోపల మళ్లీ తినాలి . ఇలా ప్రతి నాలుగు గంటల వ్యవధిలో తింటూ ఉండాలి . దీనినే మరో మాటలో చెప్పాలంటే మామూలుగా తినే తిండినే కొద్ది కొద్దిగా విభజించుకొని ఎక్కువ సార్లు తినాలి . అలా చూసినప్పుడు చక్కెర వ్యాధిగ్రస్తులు విధంగా తినాలి పొద్దున 6 గంటలకు - కాఫీ , స్నాక్సు పొద్దెక్కి 10 గంటలకు - టిఫిను మధ్యాహ్నం 2 గంటలకు - భోజనం ( లంచ్ ) సాయంత్రం 6 గంటలకు - స్నాక్సు లేదా టిఫను రాత్రి 10 గంటలకు - భోజనం ( డిన్నర్ ) రాత్రి 10 నుండి తెల్లవారి 6 గంటల వరకూ అంటే నిద్రకు కేటాయించిన 8 గంటల సమయంలో మధ్యలో 12 గంటలకు లేచి తినటం వీలు కాదు కాబట్టి రాత్రి తిండిని ‘ చక్కెర గుణకం ’ ప్రకారం తింటే అటు నిద్రకు ఇబ్బంది లేకుండా చూసుకోవటంతో పాటు ఇటు గ్లూకోజుపై అదుపు కూడా సాధించవచ్చు . తినే ఆహార పదార్థాలు , వాటి తయారీ పద్ధతులను బట్టి కొన్ని త్వరగా గ్లూకోజుగా మారి రక్తంలో కలిస్తే మరికొన్ని చాలా నిదానంగా రక్తంలోకి చేరుతాయి . పదార్థం ఎంత సేపటిలో గ్లూకోజుగా మారి రక్తంలో కలుస్తుందో దాన్ని " చక్కెర గుణకం " ( Glycemic index or GI ) అంటారు . పొట్లాలలో దొరికే గ్లూకోజు పొడిని తాగితే వెంటనే రక్తంలోకి చేరి పోతుంది . కాబట్టి గ్లూకోజు చక్కెర గుణకాన్ని 100 గా తీసుకొని దాన్ని పడికట్టుగా ఉంచి మిగతా ఆహార పదార్థాలు దానికంటే ఎంత ఆలస్యంగా కలుస్తాయో పోలుస్తారు . చక్కెర గుణకం ప్రకారం ఆహారాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు GI : 100 నుండి 70 మధ్యన ఉండేవి - త్వరగా కలుస్తాయి ఉదా : గ్లూకోజు GI : 69 నుండి 56 మధ్యన ఉండేవి - నిదానంగా కలుస్తాయి ఉదా : అన్నం , ప్రాసెసు చెయ్యని గోధుమ ఉత్పత్తులు , చిలగడ దుంప , పంచదార , GI : 55 కంటే తక్కువ ఉండేవి మరీ ఆలస్యంగా కలుస్తాయి . ఉదా . బంగాళ దుంప , పుచ్చకాయ మినహాయించి మిగిలిన పండ్లు , కూరగాయలు , చేపలు , గుడ్డు , దంపుడు బియ్యం . రాత్రి తినే ఆహారంలో మూడు సమపాళ్లల్లో ఉండే విధంగా ‘ మెను ’ తయారు చేసుకొని తింటే వాటి వాటి చక్కెర గుణకం ప్రకారం విడదలు విడతలుగా రక్తంలో కలుస్తుంటాయి . దీనితో రాత్రి 8 గంటల పాటు రక్తపు గ్లూకోజులో పెద్ద తేడా రాదు . దీనికి తోడు పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు తింటే ఆహారం జీర్ణం కావటంలో కొంత ఆలస్యం కావటంవల్ల గ్లూకోజు త్వరగా రక్తంలో చేరటాన్ని అపుతుంది . ఇలా చెయ్యటానికి కాస్త కష్టంలా అనిపిస్తుంది . కానీ అర్హత పొందిన పోషక నిపుణులను కలిస్తే రోజువారీగా తినే ఆహారంలోనే కొంచెం మార్పులు చేయటం ద్వారా నిద్రకు అనుకూలమయిన ‘ మెను ’ తయారు చేసి ఇస్తారు . ఎంత తినాలి అనేందుకు పరిమితులు లేవు . వారు గతంలో ఎంత తిండి తింటున్నారో అంత తిండి తినవచ్చు . చక్కెర జబ్బు వచ్చిందనగానే చాలా మంది తినంటం తగ్గించేస్తారు . అదనంగా బరువు ఉండి తగ్గాలనుకుంటే తప్ప తగ్గించాల్సిన అవసరం లేదు . తగ్గించేది కూడా రోజువారీ తిండిలో 5 నుండి 10 శాతం కోత పెట్టి తినొచ్చు . చక్కెర జబ్బు వచ్చిన వారికి ఎదురయ్యే పెద్ద ప్రశ్న ఏమిటంటే తినచ్చు . ఏమేమి తినకూడదు అని . చక్కెర జబ్బు వచ్చిన వారు నాలుగు గంటల వ్యవధిలో కొద్ది కొద్దిగా ఏమైనా తినవచ్చు . ఉదాహరణకు తిరుపతి వెంకన్న లడ్డును మామూలు వారు అయితే ఒకేసారి తింటే చక్కెర వ్యాధిగ్రస్తులు అదే లడ్డూను రోజులో అయిదు సార్లుగా తినవచ్చు . ఉన్న ఒకే ఒక షరతు ఏమిటంటే లడ్డూకు మోయనం మిగతా తిండి తగ్గించాలి . అంతే . తినే ఆహార పదార్థాల ‘ చక్కెర గుణకం ’ పై కాస్త అవగాహన ఉంటే ఎలా తినాలి ? అనేది అసలు సమస్యే కాదు . వీటిని గురించిన వివరాలు వైద్యం చేస్తున్న డాక్టరును లేదా పోషక నిపుణులను అడిగి తెలుసుకోవచ్చు . ఇంటర్నెట్టులో ‘ “ Glycemic index ” అని ‘ ‘ వెతుకు మర ’ ’ లో కొడితే బోలెడు ‘ చోటు ' ల్లో సమాచారం దొరుకుతుంది . మధుమేహం వచ్చాక దానిపట్ల అవగాహన పెంచుకొని , జీవన సరళిని మార్చుకుంటే అది ఇంటిలో ఉండే బొచ్చు కుక్కలా పడి ఉంటుంది . దానిపాటికి దాన్ని వదిలేసి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే అది పిచ్చి కుక్కలా వెంటాడుతుంది . * - - - - - - - - - - - - - - - - - - - - - - - ఆరోగ్యం , వైద్యం , మానవ సంబంధాలు , కుటుంబ సంబంధాలు , ప్రవర్తనకు సంబంధించిన అంశాలలో మీకు సందేహాలుంటే అడగవచ్చు . ప్రతి బుధవారం ఆంద్రభూమి దిన పత్ర్హిక " సంజీవని " లో సమాధానాలు ఇస్తాను . వ్యక్తిగతంగా , ఉత్తరాల ద్వారా , - మెయిల్ ద్వారా సమాధానాలు ఇవ్వటం కుదరదు . దయచేసి మన్నించండి చిరునామా : డా . పి . శ్రీనివాస తేజ సైకియాట్రిస్టు మైండ్‌ కేర్ హాస్పిటల్ , పొగతోట నెల్లూరు - 524001 ఆంద్ర భూమి మీకు " వల " లో అందుబాటులో ఉంది http : / / www . dc - epaper . com / andhrabhoomi http : / / www . andhrabhoomi . net / sanjeevani యిక్కడి మిణ్ట్ ( ఇంగ్లీషు ) లోని ఉద్యోగులు కొందరు పాకిస్థాను వెళ్ళుటకు కోరుతున్నారు . అందుమీదట వీళ్ళను యిండియా సర్కారు వారు విడుదలచేసేరు . యింతలో పాకిస్థాను నుండి ఉత్తర్వువచ్చింది , అక్కడ వీళ్ళకు తావులేదని . వీళ్ళ అవస్థ త్రిశంకు స్వర్గంగానే వుంది . భాషా సాహిత్య చైతన్యాల్ని పాదుకొల్పటంల భాగంగా హైద్రాబాద్‌ల దేవరాయాంధ్ర భాషానిలయాన్ని అభివృద్ది పరుస్తూనే హనుమకొండల శ్రీ రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషానిలయాన్ని స్థాపించిండు . గ్రంధాలయోద్యమానికి నాయకత్వం వహిస్తూనే ' ఆంధ్రమహాసభ ' ను రాజకీయ , సాంఘిక ఉద్యమంగా నడిపించటంల హన్మంతరావు కృషి ప్రత్యేకంగా పేర్కొనదగినది . ' ఆంధ్రమహిళా సభ ' ను స్థాపించి మహిళల్లో జాగృతిని సాధించిండు . @ పూర్ణిమ గారూ , @ ప్రవీణ్ గారూ : చందమామలు 1948ఆగస్టు సంచిక ( మొదటి చందమామ ) నుండీ 1959 వరకూ చందమామ వారు పీడీ ఎఫ్ రూపంలో పెట్టారు . ( www . chandamama . org ) ఇందులో కొన్ని చందమామలు ( 1955 వి ) మిస్ అయాయి . వాటిలో కొన్ని నాకు దొరికాయి : - ) . ఇవన్నీ నేనెప్పుడో దింపుకున్నాను . నాగమురళి గారు కూడా లంకె ఇచ్చారు కొన్ని దాదాపు నెలక్రితం . ఐతే పాతచందమామల సువాసన ఆఘ్రాణిస్తూ , దాచిపెట్టుకుని చదవడంలో అదో సుఖం . : - ) @ పూర్ణిమ గారూ , చూద్దాం , వీలున్నప్పుడు బొమ్మరిల్లు కథను స్కాన్ తీయించి పెడతాను . టెంప్లేట్ మారలేదండీ , కాస్త కలర్సూ , అవీ ఇవీ మార్చి ఉంటానేమో . . అంత ఓపిక నాకు లేదు . : - ) @ రాజేంద్ర కుమార్ గారూ : బొల్లోజు బాబా గారు చెప్పినట్టు మీ కామెంట్ సూపర్ . : - ) ఐతే వాళ్ళ ఇంటిలో ఏదో రాయలసీమ ఫాక్షన్ గోల నిజంగనే ఉంది . వాళ్ళ ఇంటి పెద్ద కూడా కక్షలకే బలయ్యాడు ( హత్య చేయబడ్డాడట . అదో పెద్ద కథ . పూర్తి డీటయిల్స్ తెలియవు నాకు : - ) ) ( కత్తి అందులో పాల్గొన్నదీ ల్నిదీ తెలియదు ) . @ బాబా గారూ : నెనర్లు . CBS ఒక క్లుప్తమైన , విజయవంతంకాని అడుగును చిత్ర నిర్మాణం వైపు 1960ల చివరలో సినిమా సెంటర్ ఫిల్మ్స్ ఏర్పాటుతో వేసింది . లాభాసక్తిలేని విభాగాన్ని 1972లో మూసివేశారు ; ఈనాడు సినిమా సెంటర్ లైబ్రరీ యొక్క పంపిణీ హక్కులు పారామౌంట్ పిక్చర్స్‌తోనే గృహ వీడియో ( CBS హోమ్ ఎంటర్‌టైన్మెంట్ ద్వారా ) మరియు థియేటర్ విడుదల కొరకు మరియు CBS పారామౌంట్ టెలివిజన్ TV పంపిణీ కొరకు ( ఇతర అధిక సహకార హక్కులు CBSతోనే ఉన్నాయి ) ఉన్నాయి . ఇది స్టీవ్ మక్‌క్వీన్ నటించిన ది రివర్స్ ( 1969 ) , మరియు సంగీతపరమైన ఆల్బర్ట్ ఫిన్నే నటించిన స్క్రూజ్ ( 1970 ) వంటి చిత్రాలను విడుదల చేసింది . యిష్యూ యింత యీజీగా సాల్వ్‌ కావడంతో అందరూ కరతాళ ధ్వనులతో సి యం గారి ప్రతిపాదనను ఆమోదించారు . ఇక డిజైన్‌ సెలక్షన్‌ విషయం వైపు దృష్టిసారించారు . కొన్ని నిబంధనలు నిర్ణయించుకున్నారు ముందుగా , విగ్రహ రూపురేఖలు ప్రస్తుత ట్రెండుకనుగుణంగా వుండాలి . టి రంగాన్ని హైలైట్‌ చేస్తూ వుండాలి , గ్లోబల్‌ విలేజిగా మారిన ప్రపంచాన్ని ప్రతిబింబించాలి . దేశ , విదేశాల్లో పెరుగుతున్న మన రాష్ట్ర యిమేజిని గూడ దృష్టిలో వుంచుకోవాలి . పురుషాధిక్య సమాజం అని తప్పుడు ప్రచారం చేయబడుతున్న దేశంలో మగవాడి వాస్తవ పరిస్థితి ఆడవాళ్ళ కంటే అన్నివిధాలా అత్యంతదీనం . ఇక్కడ అన్ని చట్టాలూ ఇలా మగవాణ్ణి నిష్కారణంగా , నిర్దాక్షిణ్యంగా చితక్కొట్టడానికే ఉద్దేశించినవి . కనీసం అతని మీద తప్పుడు వ్యాజ్యాలు పెట్టి అతనికి ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించిన ఆడవాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పే క్లాజులు కూడా ఏమీ లేవు . ఉప ఎన్నికలు అనివార్యమయిన తరువాత టిడిపి వేసిన పార్టీ కమిటీని కూడా నమ్మడానికి వీల్లేదు . ఇది కూడా టిడిపి పార్టీ ఉప ఎన్నికల్లో తెలంగాణాలో ఓట్లు , సీట్లు సంపాదించడానికి వేసిన రాజకీయ వల ( ఆళిజిరిశిరిబీబిజి శిజీబిచీ ) గా ఉన్నదని కొందరి విశ్లేషకుల దృఢ అభిప్రాయం . అన్ని రాజకీయ పార్టీలకు చాల కాలంగా తెలంగాణా అంశం ఒక రాజకీయ ఆటవస్తువుగా మారింది . కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం , రాజకీయాధికారం సంపాదించడానికి ఉపయోగపడే భావోద్వేగ రాజకీయాంశంగా వాడబడుతున్నది . 2004 ఎన్నికలకు ముందు తెలంగాణాంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ విధంగా వాడుకున్నదో అదే విధంగా తెలుగుదేశం కూడా తెలంగాణా విషయంలో అదే విధమైన రాజకీయ జిమ్మిక్కు ప్రయోగిస్తున్నదనే అనుమానం చాలమందికి కలుగుతున్నది . టిడిపి కి గనుక నిజమైన రాజకీయ చిత్తశుద్ధి ఉంటే , ప్రజాస్వామిక దృక్పథముంటే తెలంగాణా అంశంలో మళ్లీ ఒకసారి మెజార్టీ ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిన అవసరం లేదు . అదే కోస్తాంధ్ర , రాయలసీమ ప్రాంతాల్లో తెలంగాణా రాష్ట్ర ఆవశ్యకతపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిన అవసరమే లేదు . తెలంగాణా రాష్ట్రం తెలంగాణా ప్రజల జన్మహక్కు , అది తెలంగాణా ప్రజల మెజార్టీ అభిప్రాయం ప్రకారం ఏర్పడాల్సిందే . తెలంగాణా రాష్ట్ర డిమాండ్‌ గత ఐదు దశాబ్దాలుగా తెలంగాణా ప్రజలు ఎన్నోసార్లు అత్యంత ప్రజాస్వామికంగా వ్యక్తం చేసారు . రాష్ట్ర విభజన జరిగినపుడు కోస్తాంధ్ర రాయలసీమ ప్రజల నష్టం జరుగుకుండా ఉండడానికి ప్రజాభిప్రాయ సేకరణ అవసరమవుతుండవచ్చు . వీటన్నంటిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలత ప్రకటించి తెలంగాణాకు ద్రోహం చేసిన కాంగ్రెస్‌ పార్టీని ఓడించడానికి ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదు . అప్పుడు టిడిపి రాజకీయ చిత్తశుద్ధిని నమ్మగలిగే ప్రాతిపదిక , మానసిక సంసిద్ధత తెలంగాణా ప్రజల్లో ఏర్పడే అవకాశముంటది . తెలంగాణా రాష్ట్ర డిమాండ్‌కు నిర్ద్వదంగా మద్దతునిస్తున్న జాతీయ పార్టీ అయిన బిజెపి కూడా దీనికి మినహాయింపు కాదు . @ భా . రా . రె హ్మం . . అప్పుడప్పుడు మనకి తిక్క : - ) మనసులో సంఘర్షణ . @ బావన ష్యూర్ అండీ , అలా నేర్చుకుంటే వచ్చేవి కాదని అర్ధం అవుతుందండి . థాంక్స్ అండీ . @ A toZdreams ధన్యవాదాలండి మా నాన్న ఎప్పుడూ ఇంతే . . . మా అమ్మ మా నాన్నని ఏదన్నా అంటే . . . మా నాన్న " ఒరేయ్ నాకు సపోర్ట్ చేయరా " అని నన్ను జాలిగా అడగడం . . . నా వెదవ గుండెకాయ కరిగిపోయి ' కంటే కూతుర్నే కను ' సినిమాలో రమ్యకృష్ణ లా ఫీల్ అయిపోయి ముందు వెనకా ఆలోచించకుండా దూకేయడం . . . తీరా దూకేసి దెబ్బలు తగిలించుకున్న తరువాత ఆయింట్మెంట్ కాదు కదా కనీసం నా వంక చూడనన్నా చూడకుండా ఇలా సగం లోనే హేండ్ ఇచ్చి మా అమ్మ పార్టీ లో కలిసిపోయి నన్ను వెన్నుపోటు పొడిచేయడం . . . " అవును మీ రేడిఏషన్ ఆంకాలజిస్ట్ లు ఉండేదే భూమికి ఎంతో లోతున , పాతాళంలో . నరకానికి గేట్ కీపర్లు మీరు . మీ పెద్ద పెద్ద మంటల కింద పెట్టి మానవులను మాడ్చి చంపుతారు . భస్మం చేస్తారు . నిసీ , నువ్వు స్వయానా హేడ్స్ కి కాపలా దేవతవు . మంచి వీడియో చూపించారు . చాలా బాగుంది . ఇది నేను ఎప్పుడూ చూడలేదు . . . . ( మనకి టివి నాలెడ్జ్ చాలా చాలా తక్కువలెండి . ) మనుషులు , ప్రాంతాలు , అనేక దారులుగా చీలిపోవటమే నేటి ప్రపంచీకరణకు ప్రయోజనకరమైన అంశం . కుల , మత , లింగ చైతన్యాలతోనే కేంద్రీకృతమవుతున్న ప్రపంచీకరణ ఆర్థిక వొత్తిడిని ఎదుర్కోగలమనే ఆలోచన , వొత్తిడిని పెంచేదానికే వుపయోగపడుతుంది . స్థానిక లేక ప్రాం తీయ భాషలకు ప్రమాదమేర్పడుతూ , ప్రపంచీకరణలో సాంస్కృతిక దాడిపెరిగి , కొన్ని భాషలు అంతరించిపోతున్న సందర్భంలో ఒక భాషలోనే భేదాలను , ' తెలుగు ' అన్న పదమే వాడలేకపోయిన స్థితిని భాషా తాత్వికతగా పేర్కొనడం శోచనీయం . భువనేశ్వర్ , ఫిబ్రవరి22 ( వాస్తవం ) : ఒడిస్సా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌ వినీల్‌ కృష్ణను , జూనియర్ ఇంజనీర్ పవిత్రలను ఎట్టకేలకు మావోయిస్టులు చెర నుండి విడుదల చేశారు . మంగళవారం రాత్రి బందీలైన ఇరువురు అధికారులను మావోయిస్టులు విడుదల చేశారు . ఈనెల 16న కిడ్నాప్ కి గురైన వీరి విడుదలకు మావోయిస్టులు 17 డిమాండ్లు పెట్టిన సంగతి తెలిసిందే . జైలులో ఉన్న తమ ఖైదీలను విడుదల చేయాలని , కేంద్ర బలగాలను ఉపసహరించాలని , కూంబింగ్ ఆపాలనేవి ప్రధానమైన డిమాండ్లు . ప్రభుత్వం దిశగా ఇద్దరు మద్యవర్తులు ఫ్రొఫెసర్ సోమేశ్వర్ రావు , ఫ్రొఫెసర్ హరగోపాల్ చర్చలు జరిపి ఎట్టకేలకు మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌ వినీల్‌ కృష్ణను , జూనియర్ ఇంజనీర్ పవిత్రల విడుదలకు కృషి చేశారు . ప్రతి విద్యార్థికి రు . 450 నుండి రు . 950 వరకు స్టైఫండు ఇస్తారు . దీనికి అదనంగా పుస్తకాలకు , యూనిఫారాలకు , మూడు పూటల భోజనానికి కూడా ఇస్తారు . ఇది విద్యార్థులు వచ్చినా రాకపోయినా హాజరు వేయటానికి ఉపాధ్యా యులకు మంచి ప్రేరణ అని నిస్సం దేహంగా చెప్పవచ్చు . స్కూళ్ళను మూసివేయకుండా వుండేం దుకు బాగా ఆలోచించి మార్చిన నియమాలే లంచగొండితనాన్ని పెంచాయి . మీ సూచనలకి కృతజ్ఞతలు . మీరు చెప్పిన పుస్తకాలు కొనే శక్తీ , చదవాలనే ఆసక్తీ ఉన్నాయి . కాని అవి చాలవు ; చదవాలనే దీక్షా , పట్టుదలా కావాలి ! నేను పాత సాహిత్యాన్ని సులభంగా ఆకళింపు చేసుకోలేకపోవడానికి కారణం నా ఇంగ్లీషు చదువు కాదు . నేను ఇటివలి వాణ్ణీ కాదు . ఇటీవల తరచుగా వినిపిస్తున్న పదం " మాచ్ ఫిక్సింగ్ " . క్రికెట్ ఆటలో గెలిచిన జట్టు గెలుపుకు ప్లేయర్ల - కోచ్ - కెప్టెన్ల ప్రతిభ కాదని , ఓడిన జట్టులోని కొందరితో రహస్యంగా చేసుకున్న ఒప్పందం వల్లనే అని , ప్రచారాలు మొదలయ్యాయి . దాన్నే " మాచ్ ఫిక్సింగ్ " అని ముద్దుగా పిలువ సాగారు . అదొక నైతిక ఒప్పందంగా ముద్ర పడింది . నిజానికి అలా జరిగుంటే అది నైతికమే . ఒకటి రెండు సందర్భాలలో అలా జరిగుండొచ్చు కూడా . కాకపోతే , ఎప్పుడు మాచ్ టీం గెలిచినా , దానికి ఏదో రకమైన " మాచ్ ఫిక్సింగ్ " కారణం అనే " అప నమ్మకం " ప్రచారంలోకొచ్చింది . తరహా " అప నమ్మకం " ఎంత బలంగా క్రికెట్ క్రీడాభిమానుల్లో నాటుకు పోయిందంటే , గెలిచిన ప్రతి టీం విజయ రహస్యం " మాచ్ ఫిక్సింగే మో ! " అన్నంత " నమ్మకం " గా భావించడం మొదలైంది . ఇక రాజకీయ నాయకులు ఆయుధాన్ని వాడకంలోకి తెచ్చారు . దానికి మీడియా తన వంతు సహకారాన్ని అందించ సాగింది . మీడియా - రాజకీయ నాయకుల మధ్య " మాచ్ ఫిక్సింగ్ " స్థాయికి ఎదిగిందా అపనమ్మకం ఆయుధం . ఇక్కడి ఎన్నికల వ్యవస్థలో ఇలాంటి చెత్తపనులు చాలా ఉన్నాయి . . కొన్ని ఐడియలిస్టు పద్ధతులూ ఉన్నాయి . ( ఉదా : బ్యాలెట్లో లేని అభ్యర్ధికి ఓటు వెయ్యగల సౌకర్యం , ఆయా పార్టీల అభ్యర్ధులను ప్రజలే ఎన్నుకోగలగటం ) . . ఆలోచించండి కాంగ్రేసు పార్టీకి ఓటేస్తున్నామంటే సొంత ఆలోచనల్లేని ఒక సోనియా తొత్తుగాన్ని ప్రధాని చెయ్యటానికే ఓటు వేస్తున్నామంటే ఎంత వెగటుగా ఉంటుంది . బాగుంది పరిచయము . ఏదో చిన్నపుడు నేర్చుకున్నానే కాని ఏదీ గుర్తులేదు . సంక్రాంతి శుభాకాంక్షలు . సినిమా మొదలెట్టిన రోజున అందరికీ తెలుసు ఇంకా వాళ్ళకి కథ ఏమీ రెడీ కాలేదు అని . NTR ని మీడియా వాళ్ళు అడిగితే చెప్పాడు - " ఇంకా కథాచర్చలు నడుస్తున్నాయి . నేనయితే కేవలం వివి వినాయక్ గారిమీద నమ్మకం తో మారు ఆలోచించకుండా సినిమా ఒప్పేసుకున్నాను " అని . బాగుంది . నిర్మాత కూడా ఇది మంచి సూపర్ హిట్ కాంబినేషన్ అనీ అలాంటిదేదో చెప్పాడు . ఇక వివి వినాయక్ వంతు వచ్చింది . 33 ఏళ్ళ జీవన యానం లో కొన్ని సత్యాలు నాకు తొందరగానే తెలిసొచ్చాయి . ఎవడూ జీవితంలో 100 % పెర్ ఫెక్ట్ కాదు , కాలేడు , కానేరడు . ప్రతీ ఒక్కడికీ , కొన్ని పాసిటివ్ కొన్ని నెగటివ్ పాయింట్లుంటాయి . ఇది సత్యం నెంబర్ వన్ . ఇంకో ' పెర్సెంటేజ్ ' ట్రూత్ ఏమిటంటే , ప్రతీ వాడ్నీ ఇంప్రెస్ చేసేద్దామనే ' కుతి ' ని తగ్గించుకోవాలి . అందరి దగ్గరా మంచాడు - మంచి అమ్మాయి అనిపించుకోవడాలూ వగైరాలు 100 % వరకూ [ . . . ] గోవిందరావు వెనుదిరగబోతోన్నంతలో ఇంట్లోంచి బైటకొచ్చాడు శ్రేష్టి . ' ' ఇదిగో నాయినా ! ఇదీ నా సాయం ' ' అంటూ చేయి చాచాడు . నీళ్లు , నిధులు , ఉద్యోగాలు ముంబయ్‌ , బొగ్గుబాయి , దుబాయ్‌ ఫ్లోరోసిస్‌తో పోరుభూమి వంకర్లు బిడ్డల్ని అమ్ముకుంటున్న నా జొన్నరొట్టెలు అడవిలో నెత్తుటి రంగేసుకున్న చెట్లు హోలిర హోలీ చెమ్మకేళిర హోలీ దేవేంద్రా ఇన్నాళ్లూ ఎక్కడ పాయె - నీ తెలంగాణ పాట మీ మీ కీబోర్డులకి దుమ్ము దులపండి . అంతే కాదు , మీ చూపులకి పదును పెట్టండి . మధ్యన విరివిగా రాస్తూన్న అబ్రకదబ్ర , ఉమాశంకర్ , ఉష , భాస్కర్ , భారారె , కిరణ్మయి , సునీత , శరత్ , వాసు , రాధిక , రౌడీ , శ్రీ , కల్పన . . . ఇంకా చాలామంది . . కొన్నాళ్ళొ చాన్నాళ్ళో రాసి మధ్య రాయడం ఆపేసిన రానారె , భవాని , చరసాల ప్రసాదు , డా . శ్రీకృష్ణదేవరాయలు . . ఇంకా చాలామంది . . మీకందరికీ చక్కటి భాష వుంది . సహజమైన , వ్యక్తిగతమైన రచనా శైలి ఉంది . మీమీ రచనల్ని ఆసక్తిగా చదివే , కొత్త రచనలకోసం ఎదురు చూసే పాఠకులున్నారు . అన్నిటికంటే , దేశంలో నివాసం ఉండడం వల్ల ఇక్కడి జీవితాన్ని , పరిస్థితుల్ని చదవగలిగే ఒక unique perspective ఉంది మీకు . పత్రికల్లో రాసే వ్యాసాల్లో లాగా మొహమాటాలకి పోవలసిన అవసరం లేదు . నిజాయితీతో నిర్మొహమాటంగా రాసుకోవచ్చు . తెలుగు సినిమాలూ , ఆంగ్ల సినిమాలూ , చిన్నప్పటి జ్ఞాపకాలూ , తెలుగు రాజకీయాలూ - ఇవే కాదు మనకి విషయాలు . వీటిని రాయొద్దు అనడం లేదు , కానీ , నా వుద్దేశంలో మనం మాట్లాడుకోవలసిన విషయాలు , చెప్పుకోవలసిన కబుర్లు , చేసుకోవలసిన చర్చలు వేరే ఉన్నాయి . మీ చేతిలో భాషుంది బ్లాగుంది చెప్పే సత్తా ఉంది చదివించే గుణముంది విశ్లేషీంచే బుర్రుంది చూసే చూపుంది - నాకు తెల్సు ఇవన్నీ ఉన్నాయని . ఇప్పటిదాకా మీమీబ్లాగులుల్లో మీమీ రచనలే ఋజువులు . కానీ ఇది సరిపోదు . సరిపోదంటే సరిపోదోచ్ . చూడండి , చూపుకి పదును పెట్టి లోతుగా చూడండి . ఎలా ఉన్నాయి మన జీవితాలు ? చుట్టూతా ఉన్న సమాజం ఎలాగుంది ? తెలుగు సమాజం ఎలాగుంది ? భారతీయ సమాజం ఎలాగుంది ? పరస్పర సంబంధా లెలాగున్నై ? ఆశలూ , ఆశయాలూ , ప్రిజుడిస్లూ , ప్రైడ్‌లూ , డిజప్పాయింటుమెంట్లూ , వాటికి పూసుకున్న ఆయింటుమెంట్లూ . . కథలో కవితలో వ్యాసాలో వ్యథలో విశ్లేషణలో డిసెక్షనులో ఏదో ఒక రూపంలో హాస్యంగానో ఆర్ద్రంగానో సీరియస్‌గానో చర్చగానో ఏదో ఒక మూడ్‌లో రాయండి రాయండి రాయండి జీవితాన్ని విప్పి చెప్పే టపాలు రాయండి . రాయండి , ప్లీజ్ ! ! ' ఆరు లక్షలతో తీసినా , ఆరు కోట్లతో తీసినా సినిమా అనే మాధ్యమంలో చూపించా ల్సింది సృజనాత్మకత . అది లేకుంటే ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం ఉండదు ' అని ' దొంగలముఠా ' సినిమా ప్రారంభించే ముందు వర్మ చెప్పుకొచ్చాడు . దానికి పూర్తి భిన్నంగా తీశాడు . స్త్రీ తన కన్యాత్వాన్నీ యెవరితో పోగొట్టుకోవాలో , యెవరితో సంసారం చెయ్యాలో పూర్తిగా ఆమె ఇష్టం అని మరిచిపోయిన వాళ్ళు - - ఇండియాలో నీకు మగాడే దొరకలేదా ? అని అడుగుతున్నారు ! రామాయణ భక్తీకరణకు సమాంతరంగా సాగింది రామాయణ మూర్తీకరణం . వాల్మీకి గొప్పకవిగా పేరుపొందినా అతని పేరున ఉన్న సంస్కృత రామాయణానికి మాత్రం పెద్ద ప్రచారం లేదని ఇదివరకే చెప్పాను . బ్రాహ్మణ సంస్కృతపండితులు కొద్ది మంది దగ్గరో తప్ప వాల్మీకి రామాయణం ప్రతులు కూడ దొరికేవి కాదు . ఐతే , ఇరవైయో శతాబ్ది మొదలు నాటికి వాల్మీకి రామాయణానికి విపరీతమైన ప్రచారం వచ్చేసింది . దీనికి కారణాలు అనేకం . రామాయణం అతి పవిత్ర గ్రంథంగా భావించ బడ్డా , తెలుగు రామాయణమూ పవిత్రతని అందుకోలేదు . తెలుగు రామాయణ కర్తలెవరూ ఋషులుగా భావించబడలేదు . అలాటి స్థాయిని అందుకున్న పూర్వకవులు పోతన లాటి వాళ్ళు లేకపోలేదు . కాని దురదృష్టవశాత్తు స్థాయివారెవరూ రామాయణం రాయలేదు . సారి ఒకాయన రష్యాలో అధ్యక్ష భవనం ముందర నుంచొని , గట్టిగా , " బ్రెజ్ నెవ్ వట్టి మూర్ఖుడు ! " అని గట్టిగా అరిచినందుకు , 1 + 15 సంవత్సరాలు జైలు శిక్ష వేశారట . అలా యెందుకు అని అడిగితే , అధ్యక్షుణ్ణి తిట్టినందుకు ఒక సంవత్సరం , జాతీయ రహస్యాన్ని బయటపెట్టినందుకు 15 సంవత్సరాలూ అని జవాబిచ్చారట ! చాన్నాళ్లుగా చూస్తున్నాను - అంతర్జాలంలో అఫ్సర్ గారి పట్ల కొంతమంది వెలిబుచ్చుతున్న అక్కసుకు కారణం ? నాకు తెలిసి అఫ్సర్ గారు ఏనాడూ లోనిప్పును ఆర్పేసుకోలేదు . ఉప్పు సముద్రంలో మునిగిపోలేదు తేలుతూనే ఉన్నారు ఈదుతూనే ఉన్నారు . అందుకేనా ? ఇంకేం ! డింగో డింగు : ) ) విహారికదా , విహారమే కథావస్తువయినట్లుంది . ఇండియా వెళ్లేవారికీ , అక్కడినుంచీ వచ్చేవారికీ మిత్రులనుబడువారి లగేజీ మోయడం మాత్రం తప్పదేమో . కాల క్రమేణా , నేను నిర్మించుకున్న మనో ప్రపంచంలో శ్రీ శ్రీ ని ఒక పది మెట్లు కిందికి దించక తప్పలేదు . సీరియల్‌ ఇంకా తయారవుతోంది . చలపతి వివరాలకు ఎక్కువగా ప్రచారాన్నివ్వలేదు . ఒకేసారి తెలుగు , హిందీల్లో తీస్తున్నాడు . వీలునిబట్టి దాన్ని సినిమాగా మార్చాలనుకొంటున్నాడు . అందుకోసం ఒక చిన్న పల్లెటూళ్ళో కొన్ని ఇళ్ళుకూడా కట్టాడు . కధ పెద్దదై నప్పటికీ ఉత్సాసహభరితంగా ముందులు సాగనిచ్చింది . కులాలే కాకుండా మతాల ప్రస్తావన చక్కగా జరిగింది . కధ అంతంలో హారీకి సమాజంపై కలిగిన అవగాహన సరియైనదని నా ఉద్దేశం . రచయిత ప్రసాద్ గారికి ధన్యవాదములు , జాబాలిముని . కోట్ల డబ్బులు అయిపోయాయి పనులింకా పూర్తి కాలేదు ఆర్భాటంగా ప్రాజెక్టుల పెంపు ఇలాగైతే పదిహేనేళ్లయినా పట్టొచ్చు పెరిగిపోతున్న అంచనా వ్యయం నాణ్యతకు తిలోదకాలు రైతన్నకు నీరు అందేదెన్నడు ? - ఎం . ఎల్‌ . నరసింహారెడ్డి , న్యూస్‌టుడే జనరల్‌బ్యూరో ముఖ్యమంత్రి వై . ఎస్‌ . గద్దెనెక్కగానే ఘనంగా ప్రకటించుకున్నదీ అపరభగీరథుడినంటూ తనకు తాను కితాబునిచ్చుకున్నదీ . ప్రధానీ తదితర ప్రముఖులందరికీ ప్రముఖంగా చూపించుకున్నదీ ప్రపంచంలోనే నభూతో అని చాటుకున్నదీ . జలయజ్ఞం ! మరి . . యజ్ఞం ఇప్పుడెక్కడికొచ్చింది ? ఫలం ఎలా ఉంది ? నీటి ప్రాజెక్టుల పరిస్థితేంటి ? ఎన్ని పూర్తయ్యాయ్‌ ! [ . . . ] కేశవ్‌ పొదుపుగా సంసారము గడుపుతూ కరీంనగర్‌లో ప్లాటు కొన్నాడు . హైదరాబాద్‌లో ప్లాట్లు కొన్నాడు . పిల్లలను శ్రద్ధగా చదివించినాడు . వారికి తెలియని విషయాలు ఇంటి వద్ద కేశవ్‌ చెప్పుతుండేవాడు . పిల్లలు మంచిగా చదివారు . పెద్దమ్మాయి నందిని డిగ్రీ చదివి టీచర్‌ ట్రైనింగు చేసినది . ఉద్యోగము సంపాదించుకుంది . లెక్చరర్‌తో వివాహము జరిపించాడు . రెండు ప్లాట్లు కట్నముగా ఇచ్చాడు . చిన్నమ్మాయి ఎమ్‌ . సి . చదివినది కాబట్టి ఇంజనీరును చూసి పెళ్లి చేశారు . వారికి రెండు ప్లాట్లు కట్నం కింద ఇచ్చాడు . చిన్నమ్మాయి అల్లుడు అమెరికా వెళ్లిపోయారు . కేశవ్‌ నెల జీతము పన్నెండు వేల వరకు పెరిగినది . రిటైర్‌మెంట్‌ డబ్బులతో కరీంనగర్‌లో ఇల్లు కట్టుకున్నాడు . పెన్షన్‌ డడ్బులతో కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఉన్నాడు . ఏదో బ్లాగులో వ్రాసారు స్వాతంత్రదినమంటే అంటే స్వతంత్రం వచ్చిన రోజు , గణతంత్ర దినమంటే వచ్చిన స్వతంత్ర్యాన్ని ప్రకటించుకొన్న రోజు అనట . నిర్వచనమేదో బాగుందనిపించింది రోజు మాకాలేజీలో ఇవ్వబడిన ఆరు స్పీచులలో అంబేద్కర్ పేరు ఉటంకింపబడలేదని ఒక మాస్టారు బాధపడ్డారు . సబబే అనిపించింది . శ్రీ భగవానువాచ : భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః | యత్తే௨హం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా | | 1 మే విదుః సురగణాః ప్రభవం మహర్షయః | అహమాదిర్హి దేవానాం మహర్షీణాం సర్వశః | | 2 . యో మామజమనాదిం వేత్తి లోకమహేశ్వరమ్ | అసమ్మూఢః మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే | | 3 బుద్ధిర్‌జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః | సుఖం దుఃఖం భవో௨భావో భయం చాభయమేవ | | 4 అహింసా సమతా తుష్టిః తపో దానం యశో௨యశః | భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః | | 5 మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా | మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః | | 6 ఏతాం విభూతిం యోగం మమ యో వేత్తి తత్త్వతః | సో௨వికంపేన యోగేన యుజ్యతే నా௨త్ర సంశయః | | 7 అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే | ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః | | 8 మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్ | కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి రమంతి | | 9 తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ | దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే | | 10 తేషామేవానుకంపార్థమహమజ్ఞానజం తమః | నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా | | 11 అర్జున ఉవాచ : పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ | పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్ | | 12 ఆహుస్త్వామ్ ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా | అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే | | 13 సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ | హి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా దానవాః | | 14 స్వయమేవాత్మనా௨త్మానం వేత్థ త్వం పురుషోత్తమ | భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే | | 15 వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః | యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి | | 16 కథం విద్యామహం యోగిన్ , త్వాం సదా పరిచింతయన్ | కేషు కేషు భావేషు చింత్యోసి భగవన్ మయా | | 17 విస్తరేణాత్మనో యోగం విభూతిం జనార్దన | భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే௨మృతమ్ | | 18 శ్రీ భగవానువాచ : హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః | ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే | | 19 అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః | అహమాదిశ్చ మధ్యం భూతానామంత ఏవ | | 20 ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ | మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ | | 21 వేదానాం సామవేదో௨స్మి దేవానామస్మి వాసవః | ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా | | 22 రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్ | వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్ | | 23 పురోధసాం ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ | సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః | | 24 మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్ | యజ్ఞానాం జపయజ్ఞో௨స్మి స్థావరాణాం హిమాలయః | | 25 అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం నారదః | గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః | | 26 ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ | ఐరావతం గజేంద్రాణాం నరాణాం నరాధిపమ్ | | 27 ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ | ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః | | 28 అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ | పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్ | | 29 ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ | మృగాణాం మృగేంద్రో௨హం వైనతేయశ్చ పక్షిణామ్ | | 30 పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ | ఝుషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ | | 31 సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున | అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్ | | 32 అక్షరాణామకారో௨స్మి ద్వంద్వః సామాసికస్య | అహమేవాక్షయః కాలో ధాతా௨హం విశ్వతోముఖః | | 33 మృత్యుః సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతామ్ | కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా | | 34 బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ | మాసానాం మార్గశీర్షో௨హమృతూనాం కుసుమాకరః | | 35 ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ | జయో௨స్మి వ్యవసాయో௨స్మి సత్త్వం సత్త్వవతామహమ్ | | 36 వృష్ణీనాం వాసుదేవో௨స్మి పాండవానాం ధనంజయః | మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః | | 37 దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ | మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ | | 38 యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున | తదస్తి వినా యత్స్యాత్ , మయా భూతం చరాచరమ్ | | 39 నాంతో௨స్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప | ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా | | 40 యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా | తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజో௨0శసంభవమ్ | | 41 అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున | విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్ | | 42 ప్రతి అధ్యాయానికి లింక్ ఉండే హోమ్‌పేజి left K P S Raju , middle Ravipudi Venkatadri releasing Andhra Pradesh politics by N . Innaiah in Inkole , near parchur , ongole tq , AP రావిపూడి వెంకటాద్రి , నేను 50 సంవత్సరాలుగా మానవవాద ఉద్యమం లో కలసి పని చేస్తున్నాము . ప్రస్తుతం ఆయన వయస్సు 85 దాటింది . అయినా రచనలు సాగిస్తున్నారు . పర్యటనలు , ప్రసంగాలు తగ్గిపోయాయి . తన పాత రచనలన్నీ సంపుటాలుగా వెలికి తెస్తున్నారు . ఫాసిజం రచనకు నాచే పీఠిక రాయించారు . నేను రాసిన ఆంధ్ర ప్రదెష్ రాజకీయాలు ఇంగ్లిష్ గ్రంధాన్ని వెంకటాద్రి ఇంకొల్లు లో విడుదల చేసినప్పుదు , కె పి ఎస్ రాజు ( తణుకు ) గారు అంకితం అందుకున్నారు . రాజు గారు 1940 ప్రాంతాలలో ఎం ఎన్ రాయ్ ని తణుకులో ఊరేగింపు జరిపి సభ పెట్టారు . సంచారత్వం బహుశా స్వామి రక్తం లోపలి జీవధాతువుల కణకణాల్లోనే వుందేమో ! వాళ్ల పూర్వీకులు వీరవైష్ణవ మతప్రచారం చేసుకుంట తమిళదేశం నుండి తెలంగాణాకు వలస వచ్చినారు . రామానుజాచార్యుల కాలంల శ్రీ పెరంబుదూరులోని వైష్ణవులల్ల ఒక వర్గం వీరవైష్ణవ మార్గాన్ని అవలంబించింది . వైష్ణవం కేవలం ఒక మతం కాదని , అదొక జీవన విధానమని , భక్తి ఉద్యమమని వారి వాదన . జ్ఞానమార్గం , కర్మమార్గాలే గాక భక్తి మార్గం ద్వారా , ప్రేమ ద్వారా , ప్రజల్ని ప్రేమించడం ద్వారా పెరుమాండ్లకు సన్నిహితం కాగలమని వారి విశ్వాసం . మానవసేవే మాధవసేవ . వైష్ణవం అగ్రవర్ణమైన ఒక బ్రాహ్మణులకే పరిమితం కారాదని , అది సమాజంలోని అట్టడుగు ప్రజలకు కూడా చేరాలని , అందరికీ చెందాలని వారు బ్రాహ్మణాధిక్యతను ఎదిరించినారు . ధిక్కరించినారు . ఆధిపత్యానికి చిహ్నాలైన జంధ్యాన్ని , పిలకను విసర్జించి శూద్రులతో కలిసి వారిని వైష్ణవం వైపు మళ్లించినారు . మీరట్‌లో 1857 మే 10 నాడు ఆరంభమైన తొలిసంగ్రామం గురించి హైదరాబాద్‌లో కూడా విస్త ­ ృతంగా చర్చలు జరిగాయి . అప్పటికి హైదరాబాద్‌ రాజ్యం పేరుకు మొగల్‌ సామంతరాజ్యంగా వ్యవహరిస్తున్నా , ఆచరణలో బ్రిటిష్‌వారి కనుసన్నలలో పాలనసాగించేది . ఆనాడు నిజాం జారీచేసే ఫర్మానాలు కూడా మొగల్‌ చక్రవర్తిపేరిటే వెలువడేవి . నాణేల మీద మొగల్‌ చిహ్నమే ఉండేది . నిజాం వారసుల ప్రకటన కూడా ఢిల్లీనుంచే జరిగేది . హైదరాబాద్‌ రాజ్యంపై 1798 సంవత్సరంలో సైన్యసహాయసంధిని బలవంతంగా రుద్దిన బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు , నిజాంకు సొంతసైన్యం లేకుండా చేశారు . మరే విదేశంతోనూ హైదరాబాద్‌ వ్యవహరించకుండా కట్టడిచేశారు . ఒప్పందం ఫలితంగానే - నిజాం రక్షణకుగాను బ్రిటిషర్లు నిర్వహించే సైనికపటాలంగా - సికింద్రాబాద్‌ అవతరించింది . నాటినుంచి హైదరాబాద్‌ రాజ్యంలో పెరుగుతున్న బ్రిటిష్‌ పలుకుబడిని అడ్డుకునేందుకు పాలక కుటుంబంలోను , ప్రజలలోను అనేక తిరుగుబాట్లు జరిగాయి . సైన్యంలో కూడా చెదురుమదురు సంఘటనలనేకం జరిగాయి . 1857 నాటికి అసమ్మతి , అసంతప్తి , వ్యతిరేకత - ప్రతిఘటన రూపం తీసుకున్నాయి . తూటాలకు పందికొవ్వు లేదా ఆవుకొవ్వు పూయడం అన్నది తిరుగుబాటుకు తక్షణ ప్రేరణా , అగ్నికి ఆజ్యమూ మాత్రమే . ఇలా నేను వ్రాయడం కూడా అసాంఘీకమే అయితే నేను తీవ్రవాదినే . రాజకీయ నాయకుల లెక్కన ఏది జరిగినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని సమాధాన పరచుకుంటూ బ్రతికేయ్యమంటే , ఇంతటి దుర్ఘటన సమయంలో నా వల్ల కాదేమో . ఎవ్వరైనా మనల్ని మోసం చేయ్యడం ద్వారా డబ్బు నష్టపోతే ఎదో విధంగా తిరిగి సంపాదించుకోవచ్చు . అన్యాయంగా ఎవ్వరైనా నా ఇల్లు కబ్జా చేసి నన్ను ఇంట్లోనుంచి తరిమి వేస్తే వేరే ఇంట్లో చేరుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాడి తిరిగి ఇంటిని దక్కించుకోవచ్చు . మాన ప్రాణాలకు ముప్పు కలగనంత వరకూ ఏదో విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించో లేక లంచాలిచ్చి పోలీసులను పట్టుకునో మన పనులు చేయించుకోవచ్చు . విజయవాడలో పరిక్ష హాలులో ప్రాణాలు తీసిన మనోహర్ ఇప్పుడు చక్కగా మూడు పూటల తిండి తింటూ రకరకాల పుస్తకాలు చదువుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడిపేస్తున్నాడే ! ! అసలు ఇది పూరి జగన్నాధ్ చిత్రమేనా అనిపించింది ముందర ( అమ్మా . . నాన్న . . తమిళమ్మాయి ప్రభావం వలన ) . తరువాత మెల్లగా ఇలాంటి సినిమాలు కేవలం పూరి మాత్రమే తియ్యగలడు అని అర్ధం అయింది . అసలు కధ ఏమిటో ఎందుకు ముందుకు సాగుతుందో అర్ధం కాదు . కధతో సంబంధం లేని కామెడీ ట్రాకు ( కాస్త బాగున్నది ఇదే ) . విపరీతమైన అరుపులు సినిమా అంతటా సమంగా పరచుకున్నాయి . హీరోయిన్ తప్పితే ప్రధాన పాత్రలు అన్ని కనీసం 150 డెసిబల్స్ స్థాయిలో అరుపులు , సంభాషణలు సాగిస్తాయి . అది పూరి మార్కు . శేషగిరి రావుకి నిజమైన పుత్రోత్సాహం అంటే ఏమిటో ఇప్పుడు అనుభవమయ్యింది ! మీ దృష్టిలో నంబర్‌వన్‌ ఎవరు ? నేను మాత్రం కాదు . ఇంకొకరు ఉంటే , అదంత పట్టించుకునే విషయమే కాదు . ఎదురింటి ముందు తోటలో కొబ్బరి చెట్ల ఆకులు గాలికి ఊగుతూ ఎంతో అందంగా కన్పించాయి . వాళ్ళతోటలో చాలా చెట్లున్నాయి . తన ఇంటి ముందు అంత చోటూ లేదు , ఉన్న మూడునాలుగు చెట్లూ అంతగా పెరగనూలేదు . నేను సైతంనేను సైతం నేజ్‌డేక్‌కేలైఫ్‌సేవింగ్స్‌ ధారపోశానునేను సైతం డాట్‌కాములచితుల్లో ఒక చిదుగు వనితల పలుకుల యందున ననిమిషలోకమున నున్నదమృతమటంచున్ జనులనుటెగాని లేదట కనుగొన నీయందమృతము గలదు పకోడీ ! పద్యంలో చెప్పినట్లుగా , రామాయణ కథలో కాటమరాజుకు కర్ణుడు ఓడడం , భాగవత కథలో గణేశుడు అర్జుజుని ఓడించడం , భారత కథలో బాలరాజు కుంభకర్ణుని గుద్ది చంపడం , కుమార స్వామి కోపంతో వీరభద్రుని మెడ విరగగొట్టడం ఇలాంటివన్నీ ఏమీ తెలియకపోయినా అన్నీ తెల్సినట్లుగా భేషజం కనబరిచే వాళ్ళు మాట్లాడే మాటలే కదా ! వినే వాళ్ళు ఉండాలే గాని , చెప్పే వాళ్ళకు కొదువ ఉండదుగా ! విప్పిన బట్టల్ని జానీకప్పగించి , అస్థికల పాత్రను జిప్‌బాగ్‌లోంచీ బయటకి తీసుకుని , మిగిలిన అస్థివాలాలతో బాటూ పురోహితుడి ముందు కూర్చున్నాడు సంజీవి . గొడుగుపహిల్వాను అస్థివాలాల ముందు మర్రి ఆకుల విస్తరాకుల్ని పరచి , వాటి పైన క్రతువుకవసరమైన వస్తువులన్నీ అమర్చసాగాడు . విస్తరాకుపైన అస్థికలపాత్రనుంచుకుని వాళ్ళందరూ పురోహితుడి సూచనలను పాటించసాగారు . తెలుపూ నలుపూ కలగలసిన పురోహితుడి బవిరిగడ్డమూ , పిలకజిట్టూ యీదురుగాలికి రెపరెపలాడుతున్నాయి . నిత్యగుట్కాసేవనంతో నల్లగా గారగట్టిన అతడి పలువరస అవ్యక్తమయిన అతడి జీవనయాతనకు ప్రతీకలా వెలవెలబోతోంది . శరీరంలోని మిగిలిన యితరభాగాలకంటే యెక్కువగా పనిచేయడంవల్ల అతడి నోరూ , పెదవులూ బలంగా దృఢంగా కనిపిస్తున్నాయి . అలా ఏమీ ఉండదండి . ఏదో అప్పుడికప్పుడు రాయడమే . ఏదో చిన్న ప్రాబ్లెం వచ్చింది , అందుకే ఆగాను పొద్దున్నుండి . సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్యుపై చేసింతర్వాత నాశనమయ్యిందా ? అంతకు ముందే అయ్యిందా అన్న వివరం సరిగా దొరకట్లేదు . చిన్న చిన్న మైన్యూట్ పాయింట్స దగ్గర ఆగిపోతుందండి అప్పుడప్పుడు . ఇలాంటి నవల్సయితే . ఇప్పుడీ దారి పక్కగా కూర్చొని ఆలోచిస్తే , వాళ్ళు చచ్చిపోయారేమో అనిపించిందతనికి . తన ఏక్సిడెంటు గుర్తొచ్చింది , తను చచ్చిపోయుంటే కూడా వాళ్ళకి తెలిసుండేది కాదు . హాస్పిటల్లో స్పృహ వచ్చాక ముసలి నర్సు , " బాబూ నువ్వు బతకటమే గొప్ప అదృష్టం . ఏక్సిడెంటులో నువ్వు పోయివుండాల్సింది తెలుసా ? " అని అనడం గుర్తొచ్చింది . వెలితి ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసల నడుమ , వెలితి రారాజుని , కరిగిపోతున్న క్షణాల సాక్షిగా , వేల కనుల కన్నీటి ధారల సమక్షంలో , హృదయ ఘోషల మంత్రోచ్చారణల మధ్య , వ్యధ వజ్రాలు , వేదన వైడుర్యాలు , పొదిగిన కిరీటం అలంకరించి , పట్టాభిషేకం చేశాను , రాజ్యనికో మరి ? గుండె భారం , కన్నీటిగా కారేలోపు , ఏర్పాటైన వెలితి రాజ్యంలో , కాగడా పట్టి , వెతికి Continue reading కాని పాశ్చాత్య సంప్రదాయపు సుడిగాలికి వీళ్ళు కూడ ఒంగి , లొంగిపోయి , పాశ్చాత్య పద్ధతి ప్రకారం పెట్టిన పేరు మొదట , ఇంటిపేరు చివర రాయడం మధ్యే మొదలు పెట్టేరు . కాని కల్చరు పేరు మీద కొట్టుకుచచ్చే మన తెలుగు వాళ్ళు అంత సులభంగా లొంగుతారా ? హరి మీద గిరి పడ్డా , గిరి మీద హరి పడ్డా మనం మాత్రం వి . వి . రావ్‌ , పీ . కే . మూర్తి , యన్‌ . టీ . రామారావు అనే రాస్తాం తప్ప , మిగిలిన ప్రపంచపు అడుగుజాడల్లో నడవడానికి ఇష్టపడం . అసలు యన్‌ . టీ . రామారావుని " యన్టీయార్‌ " అన్నప్పుడున్న మజా తల్లకిందులుగా రామారావ్‌ టీ . నందమూరి అంటే వస్తుందా ? తల్లకిందులుగా తపస్సు చేసినా రాదు . మనం పాటించే చైత్రపు నెలని ఉత్తరదేశంలో వైశాఖము అంటారు . వారి ఉగాదికి బైశాఖి అనే పేరు . మనం ఇప్పుడు ఆచరించే వసంత ఋతువు మార్చి నుండి మే వరకు . దక్షిణ భారత దేశంలో ఉండే వాళ్ల కందరికీ తెలుసు , నెలలలో విపరీతమైన ఎండలని . పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కంటె ఎక్కువ కొన్ని చోట్లలో ! ఇవన్నీ చూస్తే శక సంవత్సర పంచాంగము సరియైనదే . అందులో వసంత విషువము ఎప్పుడూ మార్చి 23నే వస్తుంది . అది నైసర్గిక పరిస్థితితో కూడా సరిపోతుంది . భారతదేశములో హిమాలయాలలో తప్ప మిగిలిన ప్రాంతాలలో వసంత ఋతువు జనవరి ఆఖరునుండి మార్చి 22 వరకు ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం . ప్రభుత్వము ప్రజలు జాతీయ పంచాంగాన్ని ముఖ్యంగా వ్యవసాయ విషయాలలో ఉపయోగిస్తే మంచిది . పండుగలను సూర్య చంద్రుల గమనాన్ని బట్టి నియమించుకోవచ్చు . అప్పటికి మా మధుబాబ ఇంకా పెనుగొండలో ఉంటే పాడైపోతాడని గ్రహించిన మా తాతగారి మరో తమ్ముడు , మధుబాబను ఆయనతో బెంగుళూర్‌కు తీసుకుపోయారు . దాంతో పెనుగొండ అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకొంది . కానీ అప్పటికే అతడు నాటిన బీజాలు మాలో లోతుగా నాటుకుపోయాయి . దానికి తోడు నేను అమ్మకి ఇచ్చిన ఒట్టు గడువు ముగియడంతో మరల క్రికెట్ మొదలుపెట్టాను . " కాదేది క్రికెట్‌కి అనర్హం . . ! ! " అన్న రీతిలో రకరకాలుగా క్రికెట్ ఆడేవాళ్ళం . పరీక్షలు రాసే అట్టతో , షటిల్ కాక్ తో క్రికెట్ . . తూటు కర్రలను బ్యాట్ , బంతిగా చేసుకొని క్రికెట్ . . కాగితాలను ఉండలుగా చుట్టి , పైన పురుకోస కట్టి , దానిని బంతిగా ఉపయోగించి క్రికెట్ . . షటిల్ బ్యాట్ , కాక్‌తో క్రికెట్ . . పుస్తకాల పేజీ నంబర్లతో తరగతి గదులలో క్రికెట్ . . ఇలా రకరకాలుగా ఆడేవాళ్ళం . పిల్లి పిల్లలను ఇళ్ళు మార్చినట్టు , ఒకేచోట ఎక్కువరోజులు ఆడి జనాల నోళ్ళళ్ళో నానడమెందుకని , కొన్నాళ్ళు మా మేడ మీద . . కొన్నాళ్ళు కృష్ణ వాళ్ళింటి పెరడులో . . కొన్నాళ్ళు రామాలయం వెనుకాలా . . మరికొన్నాళ్ళు మార్కెట్‌యార్డులో . . ఇలా రకరకాల చోట్లలో ఆడేవాళ్ళం . ఎనిమిది , తొమ్మిదో తరగతులలో పబ్లిక్ పరీక్షలు లేకపోవడంవల్ల మా అమ్మకూడా చూసీ చూడనట్టు వదిలేసేది . అమెరికా తెలుగు వారి ఆచారం ప్రకారం అల్లుడి తల్లిదండ్రులని sponsor చెయ్యకుండా అమ్మాయిని అడ్డుపెట్టి మనవణ్ణీ మనవరాల్నీదగ్గిరుండి చూసుకునే నిమిత్తం చెట్లన్నీ వదులుకుని శివరాం మామగారు , అత్తగారు అమెరికా వలస వచ్చారు . మధురవాణి సంపాదన నాలుగు రాళ్ళే అయినా , శివరాం సంపాదన కేవలం రెండు రాళ్ళే కనక మామగారికి మరీ ఎక్కువ అథార్టీ వచ్చేసింది . మకర రాశి : ఒక అహంకార ధోరణిలో మాట్లాడటం వారం అంత మంచిది కాదు . కొందరు మిమ్మల్ని విస్మరించే అవకాశం ఉండవచ్చు . డబ్బు అందగలదు . లలితా సహస్రనామం చదవండి . చివరికి ఆవకాయకి తోక రావడమే కాదు , పరిగెట్టి పారిపోతుంది కూడా ! ఏంటి ఇరగదీసేది ? ? అందరికి అన్ని పనులు అప్పజెప్పి , నువ్వేం చేస్తావ్ ? ఇలా మాటలతోకోటలు కట్టడమా ? పైగా ఇక్కడ సమావేశాలు చేసుకునేవారికి ఏదో ఒకటి కావలనుకోవడమా ? హన్నా ! ! హై వాళ్లు నెలకోసారి కలుస్తున్నారు , బెంగలూరులో కనీసం మూడునెల్లకోసారి . మరి మీ అమెరికావాళ్లు ఏమ్ చేస్తున్నారు . ఏడాదికోసారా . ఎన్నికలలాగా ఐదేళ్లకోసారా ? మీకే పనులు ఉంటాయి . మాకు ఉండవా ? ఇలా ఉత్తుత్తి సమావేశాలు కాకుండా , నిజంగా జరపండి . లేకుంటే కూడలి కబుర్లలో ఒక గది అద్దెకు తీసుకుని మీరందరు సమావేసమవ్వండి . మధ్యాహ్న భోజనం పూర్తయ్యి ఒకింత భుక్తాయాసంతో కన్నులరమూత పడుతున్న సమయంలో వేకువకీ సుషుప్తికీ మధ్య తెలివి ఊగిసలాడుతున్న స్థితిలో వీచికలుగా ఏవేవో పాత ముచ్చట్లు తోచాయి . అలా గుర్తొచ్చాడు ప్రవీణ్ . గబుక్కున మెలకువొచ్చింది . వెదికితే దొరికింది అతని బ్లాగు . ఎక్కడికీ పోలేదు అక్కడే భద్రంగా ఉంది . పెళ్ళి చేసుకుని బ్లాగురాయడం మానేసినవారిలో ప్రవీణు కూడ ఒకరు . రోజుల్లో కంప్యూటర్ , ఇంటర్నెట్ కి సంబంధించిన సాంకేతిక విషయాలమీద సరళమైన తెలుగులో మంచి టపాలు రాస్తుండేవాడు . ఇంచుమించుగా వొంటిచేత్తో ప్రవీణ్ సాధించిన ఘనకార్యం మరోటి ఉంది . అదే తొలి తెలుగు బ్లాగు పుస్తకం . ప్రవీణ్ మళ్ళీ తెలుగులో రాస్తుంటే బాగుణ్ణు . ఖమ్మంలో : ఉద్యోగ , ఉపాధ్యాయ , కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నిర్వహించిన సమ్మె ఖమ్మం జిల్లాలో పూర్తి స్థాయిలో విజయవంతం అయింది . జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు , ఎల్‌ఐసీ , బ్యాంకులు , ఇతర ప్రభుత్వరంగ , ప్రైవేటు పారిశ్రామిక ప్రాంతాలలో సమ్మె పూర్తి స్థాయిలో జరిగింది . ప్రభుత్వ డ్రైవర్లు సమ్మెలో పాల్గొనటంతో అన్ని ప్రభుత్వ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి . ఆటో డ్రైవర్లు వివిధ ట్రేడ్‌ యూనియన్ల ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొనటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది . ఎస్టీఎఫ్‌ మినహా అన్ని ఉపాధ్యాయ సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి . హమాలీలు సమ్మెలో పాల్గొనటంతో ఎగుమతి , దిగుమతులు నిలిచిపోయాయి . అన్ని ట్రేడ్‌ యూనియన్లు సమ్మెకు పిలుపునివ్వటంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది . ఇల్లెందు , కొత్తగూడెం , మణుగూరు , సత్తుపల్లి ప్రాంతాలలోని భూగర్బ గనులు , ఓపెన్‌కాస్ట్‌లలోనూ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవటంతో సింగరేణి సంస్థకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది . బిల్డింగ్‌ వర్కర్స్‌ , మహిళా సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి . చాలా బావుంది . కాని , రక రకలా మతాల గురించి కొన్ని కీర్తన ల్లొ ప్రస్తావిస్తారు . : " కొనియాడె నాయడ " చరణంలో చూడండి . బూదరాజు గారి ముద్రాముద్రిత రచనలు , పరిశోధనలు ఆయన జయాపజయాలకు కలకాలం నిలిచే నిదర్శనాలు . పొద్దున్నే లేవగానే పేపరు కనిపిస్తే , గబగబా వుద్యోగాల అడ్వర్టైజ్‌మెంట్లు చూసేసి , బయోడేటా కాపీలు తీసుకుని నేనూ కాస్త హడావిడి చేసేవాణ్ణికదా అనుకునే వాణ్ణి . ఐబిఎంలోని 40 వేల మందికి పైగా , హెచ్‌పి ఇండియాలో పనిచేస్తున్న 15 వేల మందికి పైగా ప్రస్తుతం ఇంట్లో ఉంటూనే ఆఫీసు పనులను చక్కబెట్టేస్తున్నారు . మహిళా ఉద్యోగులకు , అందునా మెటర్నిటీ లీవులో ఉంటూ తక్కువ వేతనం తీసుకనేవారికి ఇది చాలా అచ్చొచ్చింది . ఇంటి పనిలో భాగంగానే ఆఫీసు పనులనూ పూర్తి చేసేస్తున్నారు . ఐబిఎంలోని 40 మంది ఉద్యోగులకు కార్యాలయాల్లో ఖాళీ లేదు . హెచ్‌పిలో సేల్స్‌ , మార్కెటింగ్‌ , కస్టమర్‌ సపోర్ట్‌ విభాగాల్లో పనిచేస్తున్న 25 శాతం మంది ఆఫీసుకు వెళ్ళి ఐడి కార్డులు స్వైప్‌ చేయాల్సిన అవసరం లేదు . ప్రయాణ సమయం పెరగడం , దీనికితోడు రియల్‌ ఎస్టేట్‌ ఖర్చులు పెరిగిపోవడంతో ఉద్యోగులను కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని కంపెనీలు తేల్చి చెబుతున్నాయి . ముఖ్యంగా మార్కెటింగ్‌ , సేల్స్‌ స్టాఫ్‌ ఇంటి నుంచే వర్క్‌ ఎసైన్‌మెంట్‌ను పూర్తి చేయాలని కోరుతున్నాయి . సిస్కో , మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలదీ అదే దారి . తణందామై శాల అఱివిప్ప పోలుం మణందనాళ్ వీంగియ తోళ్ ( 1233 ) గోపాల్ మళ్ళీ ప్రారంభించాడు . " గేముకి కాకపోతే గో ఔట్ ఫర్ డ్రింక్స్ అంటారు . బార్ కో వెళ్ళాలి . అక్కడేం చెయ్యాలో ఎలా మాట్లాడాలో మనకేం తెలుసు ? తీరా అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏదో అమ్మాయిలతో మొదలు పెడతారు . అదంతా మనకలవాటు లేదు కదా ? ఇంకేం వెళ్తాం ? " నిజమే ఎదలోయలలో గూడు కట్టుకొన్న జ్ఞాపకాల మధురిమ , వ్యధ , వాటిని అప్పుడప్పుడు తవ్వి తీసుకొనే వాళ్ళకే తెలుస్తుంది . Nice one . . భారతదేశంలో జఱిగే అనేక విషయాలపై భోగట్టా సేకరించే సంస్థలు గానీ , వ్యక్తుల విజయాల మీద పుస్తకాలు / వ్యాసాలూ రాసేవారు గానీ , రాస్తే కొని చదివేవారు గానీ ఎవరూ లేరు . అదొక్కటే కాదు , దేశంలో విషయం మీదా మీకు గణాంకాలు గానీ , వివరాలు గానీ లభించవు . అందుచేత ఇతర దేశాల్లో మాదిరే కష్టించి పైకొచ్చినవాళ్ళు ఇక్కడ కోకొల్లలుగా ఉన్నప్పటికీ అది మనకి తెలియక మనమీద మనమే తప్పుడుగా వ్యాఖ్యానించుకుంటున్నాం . నేను వ్యక్తిగతంగా చాలామందిని చూశాను . వారిలో నా బాస్ లున్నారు . నా దగ్గఱ చదువుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు . నా బంధువులున్నారు . నా స్వస్థలం గుంటూరులో నా పరిచయస్థులలోంచి అలాంటివారిని కనీసం ఒక వందమందిని చూపించగలను . అలా దేశమంతటా ఉంటారు . ఉన్నారు కాబట్టే దేశం 1950 నాటి సోషలిస్టు వ్యవస్థకి భిన్నంగా ప్రభుత్వ సంస్థల హస్తాల్లోంచి బయటపడి ఈనాడు పాఠశాలలూ , వైద్యశాలలనుంచి కంప్యూటర్లూ , ఎయిర్ లైన్సుతో సహా అన్ని రంగాల్లోను స్వదేశీ ప్రైవేట్ సంస్థల ద్వారా నడుపుకునేటంత గొప్ప శక్తిసామర్థ్యాల దిశగా పయనించగలిగింది . కష్టపడకుండానే అంత ప్రైవేట్ పెట్టుబడి ఎలా పోగుపడుతుంది ? . నిజానికి భారతీయులతో పోలిస్తే అమెరికన్లు వట్టి సోమరిపోతులు . వాళ్ళు సోమరితనాన్ని వ్యక్తిగతాల వెనుకా , హక్కుల వెనుకా దాచుకుంటారు . వాళ్ళలో కొద్దిమంది శ్రమజీవుల్ని చూసి . చూపించి అమెరికన్ లంతా ఏదో సాధించేస్తున్నారంటే నేను నమ్మజాలను . అయితే దాన్ని ఒక వ్యక్తిగత అభిప్రాయంగా గౌరవిస్తాను . భారతదేశంలో 24 గంటలూ పనిచేసే హోటళ్లున్నాయి . 24 గంటలూ పనిచేసే వైద్యులున్నారు . 24 గంటలూ పనిచేసే పోలీసులున్నారు ( నిజానికి మన పోలీసులకి పనిగంటలూ , సెలవులూ లేవనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు చెబుతున్నాయి ) . అర్ధరాత్రి ఫోన్ చేసి అడిగినా doubts clarify చేసే లెక్చరర్లున్నారు . ఏరి చూపించండి ఇలాంటివాళ్ళని కనీసం ఒక్కఱిని అమెరికాలో ? ఇక్కడే కాక అన్ని దేశాల్లోను భారతీయులు కష్టించి పనిచేసే జాతిగా గుర్తింపు పొందారు . నా ఉద్దేశంలో భారతీయులు పని కోసం వారాంతాన్ని కోరుకుంటారు . తద్భిన్నంగా అమెరికన్లు వారాంతం కోసమే పనిని కోరుకుంటారు . . భారతీయులు తమ తరువాతి తరాలకోసం సంపాదించడం , అందునిమిత్తం పొదుపు చేయడం చాలా మంచి విషయం . ప్రపంచమంతా అమెరికన్ల మాదిరే కేవల వర్తమాన వాదులై జీవితాన్ని నమిలేసి తుక్కులా ఊసిపారేస్తే భావితరాల గతి అధోగతే . భావితరాల పట్ల రూపంలో బాధ్యత గలిగి ఉండడమైనా ప్రోత్సాహనీయం . అలాంటి బాధ్యతాభావం ఉంది కనుకనే ఇండియా అమెరికాలాగా దివాలా ఎత్తలేదు . ఎందుకంటే ఇక్కడ కంపెనీలకే కాక కుటుంబాలక్కూడా నికరమైన Asset base ఉంది . అమెరికన్ల మాదిరి అది చెక్కకొంపల తుక్కు Assets కావు . అదీగాక భారతీయులు ఎంతో అవసరమైతే తప్ప అప్పుచేయరు . అదే వారిని ప్రపంచవ్యాప్తమైన ఆర్థికమాంద్యం నుంచి రక్షఱేకులా కాపాడింది . ఇటీవలి విదేశ వాణిజ్య పరిణామాల ఫలితంగా భారతదేశంలో వృద్ధిశాతం ( growth rate ) తగ్గిపోయింది . కానీ వ్యవస్థ మాత్రం అలాగే చెక్కుచెదఱకుండా ఉంది . సందర్భంగా భారతీయుల పొదుపు వారి సంపాదనలో 33 శాతం అని చెప్పుకోవడానికి నేను గర్విస్తాను . అమెరికన్లకి దేశం పట్లనే కాదు , కనిపెంచిన తల్లిదండ్రుల పట్లా , భార్యాబిడ్డల పట్లా కూడా విధమైన బాధ్యతా లేదు . వాళ్ళని చూసి మనమెందుకు నోరు వెళ్ళబెట్టాలో నాకర్థం కాదు . బాధ్యత లేనివాళ్ళు శ్రమజీవులు కావడం అసాధ్యం . పాపం , వాళ్ళు నిజంగా అంత శ్రమజీవులే అయితే అమెరికాలో శరీరశ్రమ అవసరమైన అన్నిరకాల బండలాగుడు పనులకీ హిస్పానిక్కులే ఎందుకు దిగుతున్నారో , ఒక్క స్థానిక అమెరికన్ కూడా ఎందుకు మూటలు మొయ్యడో తెలుసుకోవాలని ఉంది . స్థానిక US పౌరులు నడ్డివంగని , మడత నలగని వైట్ కాలర్ పనులు తప్ప ఇంకేమీ చెయ్యడానికి ఎందుకు ఇష్టపడరో నాకు తెలుసుకోవాలనుంది . సాలెపురుగుల దాడి వలన మంచే జరిగిందని చెబుతున్నారు . దీని వలన మలేరియా వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గిందట . మొత్తానికి ఏడాది ఊరగాయ ( పెద్ద ఏమీ ఎక్కువేం కాదూ , ఆవకాయా , మాగాయా ) ప్రకరణం పూర్తయింది . అమ్మాయికొక బాటిలూ , అబ్బాయికో బాటిలూ , మాకో బాటిలూ , ఏదో ఏడాదెళ్ళిపోతుంది . మధ్యలో అయిపోయినా , మదర్స్ డైరీ , ప్రియా ఎలాగూ ఉన్నాయి . అదేమిటో , ప్రతీ రోజూ ఊరగాయ లేకపోతే ముద్ద దిగదు మా శ్రీవారికి . పప్పులోకి రోజైనా వేసికోడానికి రోజు చుక్క కూరా , రోజు టమాటాలూ , ఏదీ లేకపోయినప్పుడు , మామిడికాయ ఒరుగులూ . మా పిల్లలకి కూడా ఒరుగులు వంట పట్టాయి లెండి . మా అబ్బాయి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు , వాళ్ళ కుక్కు పప్పులో బీరకాయలో , పాలకూరో వేస్తూంటుంది , మా శ్రీవారికి అది తినడానికి చిరాకూ . మాలతిగారూ ధన్యవాదాలు krishna rao గారూ అలాంటి రోజు రావద్ధని కోరుకుందాం నిజమే మరి . ఇవాళ తిలక్ లేడు . తిలక్ పాట వుంది . నిజంగా వుంది . జాలిగా హాయిగా వినపడుతూ వుంది . ఇంకా ఇంకా అలా వినబడుతూనే వుంటుంది . సోషలిజంతోనే పెట్టుబడిదారీ సంక్షోభానికి తెరపడుతుంది వావ్ చాలా బాగా అవిష్కరించేరు అరుణ ను . . . నిజమే అరుణ ను చూపించటం లో నే రెండు విభిన్న కోణాలున్నాయి . మొదటిది ముంజేతి కంకణానికి అద్దమెందుకు అన్నట్లు , ఇంకోటి అవును ఆమె ను ఆవిష్కరించటం అనేది అప్పటి ( ఇప్పటి కూడా ) సామాజిక నైతిక విలువల దర్పణాన్ని చూపించటమే . . . చలం గారి శైలి లో సమాజాన్ని ప్రశ్నించిన ఇంకో బాణమే అరుణ . " ఎన్ని యేఁడులు గడచెనో యెఱుగనైతి అన్యపురుషునితోడ మాటాడి నేను " - ఇది సాంకేతికంగా ఒప్పే కాని ఆడ హంస అలా అంటే పెడార్థం తీయడానికి ఆస్కారం కలిగించడం లేదూ ? సినిమాలో మిగతా పాత్రలు పోషించిన పిల్లలందరూ ఒక్కో సినిమాకి పెరిగి పెద్దౌతూఉంటే నిజంగా వాళ్ళని అన్నేళ్ళ నుండీ ఎరిగున్నట్టే అనుభూతి చెందుతాం . కథలోని పాత్రలు సన్నివేశాలకు కథ కు తగ్గట్టు గా పెరిగి పెద్దవారవటం చూడ్డానికి బావుంటుంది . " లక్కుతో శివ సినిమా తీసి , షోలేను చెడగొట్టి , పిచ్చవాగుడు వాగే రాంగోపాల్ వర్మా డైరెక్టరా ఖర్మ ! " అని అప్పల్రాజు సినిమాలో తనపై తాను కామెంట్ చేసుకున్నట్లుగానే ఉంది ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుత పరిస్ధితి . సినిమా విడుదలకు ముందు ఆర్బాటంగా చెప్పే మాటలకు తర్వాత తెరపై చూపే సినిమాకు కొంచెం కూడా పొంతన లేకుండా పోయింది . ఎప్పటికప్పుడు సూపర్ ఐడియాలతో వచ్చే ఆయన ఆయన పాపర్ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారిపోయారు . గూగుల్ సంస్థ తాజాగా ప్రారంభించిన Google + అనే సోషల్ నెట్ వర్కింగ్ సైట్ అనేక సదుపాయాలతో చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది . అయితే ఇది ఇంకా ప్రయోగదలో ఉండడం వల్ల అందరూ సర్వీస్ ని వాడుకోలేరు . అలాగని దిగులు పడవలసిన పనిలేదు . రెగ్యులర్ గా నా టెక్నికల్ నాలెడ్జ్ ని అందిపుచ్చుకుంటున్న మిత్రుల కోసం నేను ఇన్విటేషన్లు అందిస్తున్నాను . మీరు చేయవలసిందల్లా సింపుల్ . . sridharcera @ gmail . com అనే నా మెయిల్ ఐడికి Google + అకౌంట్ [ . . . ] వీటిలో , ఎస్సార్సీని నియమించడమంటే తేనెటీగల తుట్టెను కదిలించడమే అవుతుందని , తెలంగాణ డిమాండ్‌ను మాత్రమే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్న అనేక ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లను కూడా పరిశీలించాల్సి వస్తుందని , ప్రస్తుత పరిస్థితుల్లో అది అంత అభిలషణీయం కాకపోవచ్చునని కూడా ఎఐసిసి నాయకుడు వివరించారు . నేరుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించడమంటే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి మరింత తీవ్రమైన ప్రతిఘటనను , కొత్త సమస్యలను ఆహ్వానించడమే కావచ్చునని కూడా ఆయన అన్నారు . నేపథ్యంలో , రాజధాని హైద్రాబాద్‌ నగర భవిష్యత్తుపై చర్చలు , సంప్రదింపులు ప్రారంభించడమే ఉత్తమమైన , ఆచరణాత్మకమైన పరిష్కారమార్గం అవుతుందనే అభిప్రాయాన్ని కూడా ఆయన పరోక్షంగా వ్యక్తం చేశారు . ఏది ఏమైనా , మరో పక్షం రోజుల్లో తెలంగాణ సమస్య పరిష్కారానికి అనుసరించదలచిన పద్ధతులు , సూత్రాల రోడ్‌మ్యాప్‌ రేఖామాత్రంగా వెలువడడం మాత్రం ఖాయమని ఆయన చెప్పారు . ఆరామానుజు డాగతి పోరునమూర్చిల్ల దెచ్చె మును సంజీవిన్ మారుతి ఎరుగడుగాక య్యారే నిను గొనిన బ్రతుకడటనె పకోడీ ! > > > పరకాల ప్రబాకర్ ఒక జంపు జిలాని . కాంగ్రెస్ తరుపున రెండు సార్లు పోటీ చేసి ఓడాడు . బీజేపీ తరుపునా నరసాపురం పోటీ చేసి ఓడాడు . ఉబయగోదావరి యమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓడాడు . ఇప్పుడు ప్రజారాజ్యం టిక్కెట్ ఆశించి అది రాక ఆరోపణలు చేస్తున్నాడు . ఇలాంటి వారి మాటలు పట్టించుకోనక్కర్లేదు . మీడియా అనవసరంగా ఇలాంటి వారికి ప్రాదాన్యం ఇస్తుంది , ప్రజా సమస్యలపై మానేసి . > > > 2002 నుంచి 2006 వరకు మేము తూర్పు గోదావరి జిల్లా రాజోలులో ఉండేవాళ్ళం . అప్పట్లో ఇంటర్నెట్ కోసం దగ్గర్లో పాలకొల్లు ( పశ్చిమ గోదావరి ) కి వెళ్ళేవాడ్ని . పరకాల ప్రభాకర్ గురించి నాకు కూడా తెలుసు . ఆరోపణలు చేసిన వ్యక్తి యొక్క బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోకుండా అతని ఆరోపణలకి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం నిజంగా తప్పే . చేగొండి హరిరామ జోగయ్య ( దొడ్డిపట్ల గ్రామ మునసబ్ స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన ఫిరాయింపుదారుడు ) , గొల్లపల్లి సూర్యారావు ( మంత్రి పదవి కాలం ముగియడానికి కొన్ని రోజుల ముందు పార్టీ మారే ఫిరాయింపుదారుడు ) , ఇంకా మరింత మంది ఫిరాయింపుదారుల చరిత్రలు నాకు తెలుసు . ఫ్రేమిక గారు , తాడేపల్లి గారు ఏమన్టారో నాకు తెలియదు . కాని మీ ప్రశ్నలకు answers are very easy . కథ western countries లో జరిగున్టే , జస్ట్ నిజమ్ చెప్తారు . Legal గా responsibility ఏమున్టున్దో అది తీసుకున్టారు . మీ నాన్న ఫలాన . . లెదా ఎవరో తెలియదు . . . అలాగన్న మాట . India లో అయితే , వాళ్ళ దారిన వాళ్ళను వదిలేస్తే ఎలాగో సర్దుకో పోతారు . నిజమో అబద్ధమో చెప్పి . But media నోట్లో పడితే అమ్మయి ప్రేమికుడు లేదా నాన్న ఎవరైనా మొగ వాళ్ళు మాత్రమే అన్దరి నోళ్ళళ్ళో పడి మట్టికొట్టుకో పోతారు . నిజమ్ చెప్పాలన్టే మీ కథ గానీ ప్రశ్నలు కానీ ఎన్దుకో దేన్ని ప్రూవ్ చెయ్యటానికో నాకర్థమ్ కాలేదు . మన్నిచన్డి . నేను బాగా చిన్న వాడిని . నాకు కొనలుతేరిన చెవులు , నిక్క బొడుచుకొని ఉన్నాయి . కోలముక్కు , వెనక్కి ముడుకుంటూ చిన్న తోక . అమ్మాయి నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టుకొని , ఇంటికి తీసుకొని పోయింది . నన్ను " ఫాక్సీ , " అని పిలవడం మొదలెట్టింది . ఇంట్లో మీమీ , మిట్జీ కూడా ఉండేవాళ్ళు . ఆటలకి అడ్డవే లేదు . ఎందుకో , మీమీ మిట్జీ లతో అమ్మాయి ఎక్కువగా మాట్లాడేది . అప్పుడు , నాకు భలే కోపం వచ్చేది . ఇల్లు వదిలేసి పారిపోదామనిపించేది . ఇలా ఉండగా , ఒక రోజున హటాత్తుగా మీమీ చచ్చిపోయింది ; కారణం ఎవ్వరికీ అంతు పట్టలేదు . నాకు చచ్చే భయం వేసింది . కెవ్వుమన్నా . . లోని ఆధారంగా చేసుకుని చేసిన వర్ణన ఆణి ముత్యమే కదా ! నా దగ్గరకి వచ్చి ఆపాదమస్తకం పరికించి చూసారు , నా తనువునెల్ల తడిమి తడిమి చూసారు . అందరిలో భలిష్టమైన వ్యక్తి ముందుకు వచ్చి నా పై చేయి వేసాడు . . . ఒక్కసారే ఉలిక్కిపడ్డాను , భయంతో తడబడిపోయాను , నా ఆకులన్ని జలజలమని రాలిపడ్డాయి , వ్యక్తి సంతృప్తిగా ప్రక్కని వారితో ఏదో చెప్పాడు . నాకు అయోమయంగానూ , ఆనందం గాను వుండి నా సన్నిహితులవైపు గర్వంగా చూసాను . వారు నావైపు చుసిన జాలి చూపులు అర్ధం కాలేదు . కాకతాళీయంగా ఇవన్నీ చూడకపోయి వుంటే , యెంత పోగొట్టుకొనేవాణ్ణి ! వచ్చే సంచికలో యేమి వుంటాయో కాస్త ముందుగానే మనకి తెలిసే యేర్పాట్లు కౌముది వారు చేస్తే యెంత బాగుండునో కదా ! కాళ్ళకూరు నారాయణ రావు గారు " వరవిక్రయం " నాటకం రాసి దాదాపు అందులో నాయకురాలు కాళింది . కట్నం కోరే పెళ్ళికొడుకులనూ , కట్నాలకు , లాంచనాలకూ బేరాలాడె పెళ్ళికొడుకు తండ్రులను ఊద్దేశించికాళింది తండ్రి ఇలా అంటాడు . బుద్ధి తెచ్చుకున్న కాళింది అక్కను వివాహం చేసుకోవడనికి ముందుకొచ్చిన వరుడు భర్తకి మామగారికి బుద్ధి చెప్పిన కమల కాళింది అక్క ఉదయం నిద్ర లేచి కిటికిలోంచి చూసేసరికి వర్షం పడుతూ ఉండడం ఒక పెద్ద గొప్ప అనుభవం . వర్షం తడిపిన మట్టి వాసన ముక్కుకి గుడ్ మార్నింగ్ చెప్తుంది . మసాబు వెలుగు కళ్ళకి చలువ అద్దాలు పెట్టుకున్న ఎఫెక్ట్ కలిగిస్తుంది . చిరుచలికి మెడమీది నూగు నిక్కబొడుచుకొని మెదడుని మేల్కొలిపి శరీరాన్ని బజ్జోమంటుంది . మొత్తానికి వర్షం బధ్ధకాన్ని రాజేసి మనల్ని దుప్పట్లో దాచేస్తుంది . ఎన్ని గుర్తొస్తాయో . . ! ఇన్ని దాటి అప్పుడే ఇంత దూరం వచ్చేసామా అని ఎంత ఆశ్చర్యం కలుగుతుందో . . ! అనుభవం , అనుభూతి రెండు వేర్వేరు పదాలు . వర్షం పడడం అనుభవం . . దాని పర్యవసానాలు అనుభూతులూను . ఉదయం నిద్రలేచేసరికి వాన పడుతూ ఉంటే ఎన్ని లాభాలుండేవో నన్ను అడగండి చెప్తాను . . స్కూల్ కి " బేడ్ వెదరాలిడే " అనబడు బేడ్ వెదర్ హాలిడే ఇచ్చేవారు . ఇప్పట్లా స్నో ( మంచు కాదు స్నో ) తెగ కురిసిపోతున్నా . . ఉదయానే కూలి పనికి పోయే మేస్త్రిలా పలుగు , పారా తీసుకోని , చలికి కొయ్యబారిపోతూ కార్ ని తవ్వి వెలికితీసుకొని , విజయగర్వంతో రోడ్ మీద జారుకుంటూ , ఎవడొచ్చి మన కార్ ని ముద్దెట్టుకుంటాడో అని గుండెలు అరచేతిలో పెట్టుకొని , బతుకు జీవుడా అనుకుంటూ ఆఫీస్ కి వెళ్ళాలా ఏమిటి ? ఎంచక్కా ఇంకో అరగంట దుప్పట్లో గువ్వ పిట్టల్లా మసిలి అప్పుడు లేవచ్చు . స్నానం చెయ్యనిదే అమ్మ చద్దెన్నం , ఆవకాయ కాదుకదా , గ్లాసెడు పాలు కూడా మన మొహాన పొయ్యదని భయం ఉందనుకో ! పరవాలేదు . . బకెట్ లో సబ్బు కలిపి నురగ వచ్చే దాకా ఆడుకొని . . నీళ్ళు బడ బడా శబ్దం వచ్చేలా పారబోసి మొహం మాత్రం కడుక్కొని బట్టలు మార్చేసుకొని వచ్చెయ్యొచ్చు . వర్షం పడుతూ ఉంటే మనమేం చేస్తాం ? చస్తామా ? తప్పేం లేదు . ఒక్క రోజు స్నానం చెయ్యకపోతే నష్టమేం లేదు . చూరునుంచి ధారలు ధారలుగా కారుతున్న వాననీటి సంగీతం మహానుభావుడి స్వరరచనో కదా . . ! అది వింటూ అమ్మ పెట్టిందేదో తినేసి ధారల్లో చెయ్యి కడుక్కోవడముందే . అదీ అనుభూతి అంటే . ఎంత సేపయినా చందమామలు , ఆంధ్ర ప్రభలు చదువుకోనిస్తారు . వర్షంలో తడవకుండా ఇంటి పట్టున మనం ఉండడమే పెద్దవాళ్ళకి కావలసినది . పుస్తకాలన్నీ క్షుణ్ణంగా చదివేసాక , నెమ్మదిగా జారుకొని నేస్తాలని చేరుకున్నామా ! బోలెడు చెయ్యచ్చు వర్షంలో . పడవలు , కత్తి పడవలు మన పేర్లు రాసి పందాలు వేసి వదలచ్చు . పిడతలు , బుల్లి బకెట్లతో వాన నీళ్ళు పట్టి పారపొయ్యచ్చు . ( తాగచ్చు కూడా . . ! ) కొంచెం వాన వెలిసిందా . . వీధిలో మిగిలిన దోస్తులేం చేస్తున్నారో చూసి , మేసే గాడిదలేమైనా మిగిలిపోతే చెడిపెయ్యొచ్చు . మన ఎకౌంటులో పది పైసలేమైనా ఉంటే ఇంతమందీ పోలోమని రోడ్డు మొదట్లో ఉన్న పాన్ షాప్ లో బిస్కెట్లు , గోల్డ్ ఫింగర్ లు కొనేసుకొని కాకెంగిలి చేసుకు పంచేసుకోవచ్చు . బురదలో హవాయ్ చెప్పులతో తపతపా అడుగులేసుకుంటూ ఇంటికి వచ్చాక మన గౌను వెనక ఏర్పడ్డ నల్లటి పోల్కాడిజైన్ చూసి ఇంట్ళో మన నడ్డి బద్దలగొడతారు . దురదృష్టం ఏమిటంటే , బురద చిందులు పడతాయని ముందు అసలు ఊహించం . ' ప్చ్ . . వట్టి కాళ్ళతో వెళ్ళొచ్చేసే వాళ్ళమే ! ' అని తరువాత పశ్చాత్తాపపడతాం . ఇంకాస్త వయసొచ్చాక - వర్షం , రోజుకి కొత్త రంగులద్దేది . వాన పడ్డ రోజు ఇంట్లో కూర్చోని హౌసీ , బేంక్ ( మోనోపలీ ) , అంత్యాక్షరి ఆడడం , వేడిగా వేరుశనక్కాయలో , పకోడీలో తినాలనిపించడం , నేస్తాలతో దుప్పటి కప్పుకు కూర్చోని గాసిప్ మాట్లాడుకోవడం . వర్షం బధ్ధకం కాదు , కొత్త కొత్త కోరికలు నేర్పేది . చినుకులు చూస్తూ మనసుకు నచ్చిన వాళ్ళతో ముచ్చట్లు , గిల్లి కజ్జాలు . . అబ్బో . . మనసైన వాళ్ళో , వరసైన వాళ్ళో దాపుల్లో ఉంటే చెంగలువలు పూసితీరుతాయ్ మనసులో . . దొంగచూపులు , దోర నవ్వులని దాటి , కళ్ళు కలిపి కబుర్లు చెప్పే ధైర్యం చినుకులు , చలి ఇస్తాయంటే నమ్ముతారా ? మా అమ్మమ్మ గారింటికి వెళ్తే దొరికే అపురూపమైన వస్తువులేమిటంటే . . అమ్మమ్మ కుట్టే సంపెంగల జడ , చేసి పెట్టే గులాబి పువ్వులు ( చెట్లకి పూసేవి కాదు . . వేడి వేడి చట్రానికి పూసేవి . . హ్హాహ్హాహ్హా ) , పనస తొనలు , బెండకాయ ముక్కలు వేసిన చారు , అప్పన్న దర్శనం , చిట్టి గారెలు . వర్షాకాలంలో వెళ్ళామా ఇంక కళ్ళకి విందే ! జడివాన మొదలయిన క్షణంలో మెరుపు మెరిసినంత వేగంగా విరబూసి పలకరించే తెలతెల్లని చెంగలువలు . ఏం సువాసన . . ఏం అందం . . మరి రావు కదా ! అపురూపమైన వస్తువుని చూస్తే ' మళ్ళీ ఎప్పుడా ? ' అనే బాధ చిన్నప్పుడు ఉండేది కాదు . దొరికినపుడు అనుభవించేయ్యడమే . ఇప్పుడో ! అది దాచుకోవాలనో , సొంతం చేసుకోవాలనో తపన , స్వార్ధం . గుంజాటనలో అసలు విషయం అనుభవించలేకపోతున్నామనే ధ్యాస ఉండదు . ఇన్ని బంగారు క్షణాలు ఖర్చుపెట్టేసుకొని , పెద్దరికం ముసుగేసేసుకొని , డాలర్లు సంపాదిస్తున్నామా ? కనీసం నా పిల్లలు వర్షం లో తడిసి ఇంటికి వస్తే అయినా మనసుకు తశ్శాంతి కలుగుతుందేమో ! సుమంత్ విషయంలో అతని కుటుంబం , కళాశాల బృందం , స్నేహితులు నిజంగా అభినందనీయులు . ధర్మయ్య తల తిరిగిపోయింది . " చివరికి వీడు నారైతుతనాన్ని కూడా అమ్మకానికి పెట్టాడే " అన్న విషయం జీర్ణించుకోలేక పోయాడు . ఆరునెలల జీతం అడ్వాన్సుగా ఎందుకు ఇచ్చాడో అర్థమయిందిప్పుడు . తనను గుత్తకు కొని ఆరునెలలు నోరుమూయించి ఇష్టమున్న పని చేయించాలనుకున్నాడు . " మనసున మల్లెల మాలలూగెనే " టేపురికార్డర్‌లో పాటఅబ్బ ! కృష్ణ శాస్త్రిలా నేనూ కవిత్ " తిలక్ కరుణ భావకవుల వేదనా ప్రియత్వాన్ని పోలివుంది " అనటం డెలిబరేట్ డిస్టార్షన్ అని తిలక్ కవిత్వాన్ని జాగ్రత్తగా చదివినవారి కెవరికైనా స్ఫురిస్తుంది . భావకవుల వేదనా ప్రియత్వంలో అనుభూతి సాంద్రత ఎక్కడుంది ? అది ఒకరకంగా కృత్రిమమైనది . మాత్రం లోతులేనిది . అదొక ఫాషన్గా కనపడుతుంది . తిలక్ కరుణ ఎంత బలవత్తరమైన భావన ! ఎంత కదిలించి కలవరపెట్టే శక్తి కలది1 రెంటికీ పోలిక ఎక్కడ ఉంది ? రారా ఉదహరించిన కెవీయార్ చరణంలో తిలక్ కరుణరసావిష్కరణాన్ని నిరసించటానికి తర్కబద్ధమైన హేతువేమీ లేదు , ఉత్తేజపరచే లక్షణమూ లేదు . అది కవితనా ? తిలక్ తత్వానికి సంబంధించని , తర్కం కాకుండా తర్కంలా కనిపించే అసంగతమైన విషయం చరణంలో ఉంది . పైగా ఇది ఉత్తేజ పరచేదిగా ఉన్నదని రారా భావించారని అనుకోవాలా ? వలరాజు పగవాని కొలిచి ముందుకు సాగు తొలకరించిన నీలి జలధరంబు మహిషుని వనిత లుమ్మలికింప గర్జించు సితికంఠు నిల్లాలి సింహరమణి కొసరి దిక్కులు మేలుకొలిపి గానము సేయు కొమరుసాముల వారి కోడిపుంజు తల మీద రతనాలు మొలిచి ముద్దులు గార నటియించు సర్పంబు నటకురాలు నాచిత్తంబున దక్క తోచదెచట న్నాతల్లి రూపంబు ధా త్రీచక్రంబున దేహమూడ్చి నరు లుర్వింబాసి వైకుంఠ మం దో చండీశ్వరుడుండు మండలమునందో యుందురండ్రెల్ల రా యాచోటం గనివచ్చితే మృతి భవిష్యన్ముగ్ధముల్‌ విశ్వముల్‌ అయ్యబాబోయ్ . . . కొత్త మంచం చూసిన తర్వాత ఇంత క్రియేటివిటీ పుట్టిందా ? Creativity has no bounds అని నిరూపించారు . . . మీరింకా దీన్ని సస్పెన్స్ లో పెడితే . భా . . . కి ఫిర్యాదు చేద్దామనుకుంటున్నాను . ఇంతలోనే మంచి ముగింపు ఇచ్చేశారు . : ) ఐదుగురు టెర్రరిస్టులు తమ అధీనంలో ఉన్న 100 మంది ప్రయాణీకులను పాడైపోయిన ఒక విమానంలోంచి ఇంకొ విమానంలోకి మార్చబోతున్నారు . మార్పిడికి పట్టే సమయం పది నిమిషాలు . వాళ్ళు రెండవ విమానంలోకి మారితే ప్రయాణీకులెవరూ ప్రాణాలతో మిగలరు . వాళ్ళను రెండో విమానం ఎక్కకుండా ఆపితే వారు తమదగ్గర ఉన్న శక్తివంతమైన బాంబును పేల్చే ప్రమాదం ఉంది . అలా ఐనా అందరూ చనిపోతారు . అంతరిక జీవితంలో కూడా స్వాతంత్ర్యమే అత్యున్నత ఆదర్శం . దీన్నే ముక్తి లేదా మోక్షం అని మన ప్రాచీనులు చెప్పారు . ముక్తి గురించి తెలియాలంటే దేనిచేత బంధింపబడి ఉన్నామో ముందుగా తెలుసుకోవాలి . అప్పుడే బంధం నుంచి ముక్తి ఎలా సాధ్యమో తెలుసుకోవచ్చు . దానికి తగిన ప్రయత్నం చెయ్యవచ్చు . ప్రపంచంలోనే అతి విచిత్రమైన ట్రాఫిక్ . రోడ్లు విశాలంగా వుంటే ట్రాఫిక్ పోలీసులు కనిపించరు . వున్నా వారికి సగానికి పైగా రూల్స్ తెలియవు . వారికి తెలిసి ఎవరిని ఆపినా ఎవరూ ఆగరు . . . పారిపోతారు . అడ్డంగా కట్టి పడేసిన మసీదులు , గుడులు , సమాధులు నరక ప్రగతికి సోపానాలు . తరువాత ఈత బెత్తాలన్నీ తుక్కయ్యేటట్లు అభీగాణ్ణి కొట్టి , క్లాస్‌లో మిగతా వాళ్ళకి ఒక వార్నింగ్ పారేశాడు , " ఇక ముందెవరన్నా పిచ్చి పిచ్చి గలాటాల్లోకి దిగారంటే మీకు గూడా ఇదే గతి ! " అని . క్లాస్‌లోఆడ పిల్లకాయలైతే బిక్క చచ్చి పోయి రెండు రోజులు మాటలు ఆపేశారు . కానీ మరో రెండు రోజుల తరువాత వాళ్ళు మాట్లాడటం మొదలు పెట్టినాక తెలిసింది , ' ఆడ పిల్లలలో అభీగాడికి సానుభూతి పెరిగి పోయింది ! ' . తరవాతి ఆదివారం అభీగాడు క్లాసుమేట్ దుర్గ ని తన స్కూటరెక్కించుకొని మంగినపూడి బీచికి తీసుకెళ్ళాడని రాముకి తెలిసింది . రాము వాడిని ఒంటరి గా ఉన్నప్పుడు ' మాట నిజమేనా ! ' అనడిగాడు . వాడు ముందు బుకాయించి తరువాత , " నీకు గాబట్టీ చెప్తున్నా , ఇంకెవరికీ చెప్పొద్దు " , అని . . . " నేను దాన్ని బీచి దగ్గర ఇంగ్లీషు ముద్దు కూడా పెట్టుకున్నాను " , అని చెప్పాడు . Jaya గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఎమె . సర్‌ విలియమ్‌ జోన్స్‌ వ్యాసాల వల్ల ! ఈస్టిండియా కంపెనీ కలకత్తాలో న్యాయాధికారిగా నియమించినప్పుడు , ఆయనకి హిందూ ధర్మశాస్త్రం చదివే అవసరం ఏర్పడ్డది . అందువల్ల , ఆయన సంస్కృతం నేర్చుకొని , తరువాత సంస్కృతానికీ , గ్రీకూ లాటిన్‌ భాషలకీ గల సామీప్యత గురించి ' ఏషియాటిక్‌ సొసైటీ ఆఫ్‌ బెంగాల్‌ ' లో చర్చించాడు . 19వ శతాబ్దాంతానికి సామీప్యత రూఢి కావడమూ , ఇండోయూరోపియన్‌ భాషా కుటుంబం అన్న పేరు రావడమూ జరిగింది . ఆయన విషయంపై వ్రాసిన వ్యాసాలు నాలో చాలా ఉత్సుకతను కలిగించాయి . యేల్‌ లో ఉన్నప్పుడు సంస్కృతమూ , తులనాత్మక వ్యాకరణం ( Comparitive Grammar ) నేర్చుకోవడం నా జీవితంలో ఒక మలుపు . నా చదువు కాగానే సంస్కృత ఉపాధ్యాయుడుగా జీవితం గడుపుదామనుకొన్నాను . కానీ తర్వాత నా భారతదేశ పర్యటన నా పరిశోధనలను ఒక కొత్త మలుపు తిప్పింది . బెలూన్‌ ఆంజియోప్లాస్టీ / స్టెంట్స్‌ సూక్ష్మనాళం ద్వారా మనకి అందుబాటులో ఉన్న ఆంజియోప్లాస్టీ చికిత్స ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందింది . లక్షలాది హృద్రోగులు మా ర్గం ద్వారా లబ్ది పొందుతున్నారు . అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పు డు బైపాస్‌కన్నా అధిక సంఖ్యలో చికిత్సలు జరుగుతున్నాయని అంచనా . ప్రక్రియలో ముందుగా సూక్ష్మనాళాన్ని ( కెథెటర్‌ ) మూసుకుపోయిన రక్తనాళంలోకి పంపడం జరుగుతుంది . తర్వాత సన్నటి తీగ ( గైడ్‌ వైర్‌ ) ను రక్తనాళంలోకి చొప్పించడం , తద్వారా బెలూన్‌ను పంపడం జరుగుతుంది . రక్తనాళంలో ఉన్న కొవ్వును బెలూన్‌ ద్వారా తొలగించడం స్టెంట్‌ను అమర్చడం ద్వారా చికిత్స పూర్తి అవుతుంది . అడ్డంకి ( బ్లాక్‌ ) ని తొలగించడం వల్ల రక్తప్రసారం మామూలు స్థాయికి చేరి గుండె కండరాలు బలహీనపడకుండా ఉంటాయి . ముందు మాట శ్రీ ఎన్ . ఇన్నయ్య 1991లో రాసిన నరహంతకులు అనే సీరియల్ ప్రారంభిస్తున్నాము . విషయ ప్రాధాన్యత దృష్ట్యా యీ తరం వారికి చాలా తోడ్పడుతుందని భావిస్తున్నాం . న్యూహ్యూమనిస్ట్ తెలుగు మాస పత్రికలో సీరియల్ గా వచ్చిన యీ శీర్షికను , హేమ ప్రచురణల వారు , పుస్తకంగా వెలువరించారు . ఇప్పుడది పునర్ముద్రణ చేయవలసి వుంది . నియంతలు , నరహంతకులు ప్రతి శతాబ్దంలోనూ వుంటూ వచ్చారు . రాను రాను ప్రజాస్వామ్య విలువల దృష్ట్యా కొన్ని చోట్ల స్వేచ్చా రాజ్యాలు తలెత్తాయి . ప్రజల సార్వభౌమత్వాన్ని గుర్తిస్తున్నారు . అయినా చాలా దేశాలలో ఇంకా నియంతృత్వాలు వున్నాయి . ఎదురు చెప్పనివ్వని ధోరణి వీటిల్లో స్పష్టం . ఆధునిక మానవ విలువలు , సమానత్వం చాలా చోట్ల అమలు జరగవలసి వుంది . సర్వసాధారణంగా గతం నుండీ నేటి వరకూ నరహంతకులు మతాన్ని అడ్డం పెట్టుకొని , దైవం పేరిట దారుణాలు చేశారు . ఇప్పటికే చేస్తున్నారు . ఆధునిక కాలంలో ఇజాల పేరిట , ముఖ్యంగా కమ్యూనిజం , ఫాసిజం , నాజీ యిజం మనుషుల్ని నమిలేస్తున్నాయి . సైనిక పాలనలో కూడా నియంతృత్వ ధోరణిలో , మతాల్ని ఆసరాగా స్వీకరిస్తున్నాయి . ఇందుకు ఇస్లాం , బౌద్ధం తోడ్పడుతున్నాయి . ఇక కమ్యూనిస్టు దేశాలలో సమానత్వం , సమసమాజం పేరిట జరిగిన , జరుగుతున్న రాక్షసత్వం కనువిప్పుకావాలి . శీర్షికలో లెనిన్ , స్టాలిన్ , మావో , పోల్ పాట్ అందుకు మచ్చుతునకలు . ఉత్తర కొరియా , క్యూబా యింకా అదే ధోరణిలో నడుస్తున్నాయి . క్రైస్తవ మతాన్ని అండగా చేసుకొని జార్జి బుష్ వంటి వారు అమెరికా ప్రజాస్వామ్యాన్ని దారుణంగా వక్రీకరించి , పరోక్ష నరహంతలుగా మారారు . నేపధ్యంలో శ్రీ నరిశెట్టి ఇన్నయ్య 1991లోనే రాసిన సీరియల్ నేటికీ అక్షర సత్యంగా పనికొస్తున్నాయి . దీనిపై స్పందనకు ఎదురుచూస్తాం . - సి . భాస్కరరావు హైదరాబాద్‌లో ల్యాంకో హిల్స్ అన్న ఒక మెగా ప్రాజెక్టు వీళ్ళది ఉంది . తెలంగాణా ఉద్యమంతో అది అటకెక్కింది . వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు భవిష్యత్ ఇప్పుడు తెలంగాణా వస్తే మటాషే . ఒంట్లో నలతగా ఉందని , ఇంటికి తొందరగా వచ్చేసాను ఈరోజు . ఇంట్లో ఎవరూ లేరు , పిల్లలు అమ్మావాళ్ళింటికి వెళ్తున్నామని , ఫొన్ చేసి చెప్పారు . బయట బాల్కనీలో చైర్ వేసుకొని , వేడి వేడి కాఫీ తాగుతున్నా ! సన్నగా చినుకులు పడ్తున్నాయి . కరెంట్ కూడా ఉండనా ? వద్దా ? అన్నట్లుగా ఊగిసలాడ్తోంది , అందుకే బయట కాస్త చల్లగా ఉందని కూర్చొన్నా . . ఎదురు అపార్ట్ మెంట్లోంచి మాటలు వినిపిస్తున్నాయి , కొంచం అర్ధం అయి అవనట్లుగా , ఎందుకులే వినడం సభ్యత కాదని , వచ్చే పోయే వాళ్ళని చూస్తూ కూర్చొన్నా . ఇంతలో మరి సిగ్నల్ అందడం లేదో , మరింకోటో గాని ఎదురింటి అమ్మాయి బయటకి వచ్చి మాట్లాడుతోంది , అసలు మాట్లాడుతోంది అనేకన్నా అరుస్తోంది అనడం సబబేమొ . వినకూడదు అనుకొన్నా , నా ప్రమేయం లేకుండానే నా చెవిన పడ్డాయామాటలు . ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు అంటే 1956 సంవత్సరానికి పూర్వమే తెలంగాణా ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు మంచి ప్రాతిపదిక ఏర్పడింది . అంతకు పూర్వం , పారిశ్రామిక ట్రస్ట్ ఫండ్ ద్వారా 50 నుండి 70 శాతం ప్రభుత్వ వాటా ధనం లభిస్తూండడంవల్ల అనేక పరిశ్రమల స్థాపనకు అప్పటి ప్రభుత్వ ప్రోత్సాహం బాగా లభించింది . 300 లక్షల వాటా ధనంతో సింగరేణి బొగ్గుల కంపెనీ , 146 లక్షల వాటా ధనంతో నిజాం చక్కెర ఫ్యాక్టరీ , 49 . 59 లక్షల వాటా ధనంతో హైదరాబాద్ ఆల్విన్ మెటల్ వర్క్స్ , 25 . 62 లక్షల వాటా విరాళంతో హైదరాబాద్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ , 150 . 54 లక్షల చెల్లింపు వాటా ధనంతో ప్రొగాటూల్స్ కార్పొరేషన్ , 72 లక్షల చెల్లింపు వాటా ధనంతో ఆజంజాహి మిల్సు ప్రభుత్వ కార్యనిర్వహణాధికారంలో నిర్వహింపబడుతున్న పరిశ్రమలు . ఈసారి సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది . పత్రికా విలేకరులను కూడా సమావేశానికి ఆహ్వానించాం . నల్లమోతు శ్రీధర్ , కశ్యప్ అన్ని పత్రికలకు వెళ్ళి ప్రెస్‌నోటును ఇచ్చి , సమావేశానికి ఆహ్వానించారు . ఈనాడు , హిందూ పత్రికల ప్రతినిధులు సానుకూలంగా స్పందించి సమావేశానికి వచ్చారు . మొదటి ఎస్సార్సీ హర్యానా , జార్ఖండ్‌ , నాగాలాండ్‌ రాష్ట్రా లు ఏర్పాటు చేయనక్కరలేదని సూచించింది . అప్పటికి సిఫారసును ఆమోదించినట్టు కనిపించిన ప్రభుత్వం తర్వా రాజకీయ కారణాల రీత్యా 1963లో నాగాలాండ్‌ను , 1966లో హర్యానాను , 1998లో జార్ఖండ్‌ను ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేసింది . మొదటి ఎస్సార్సీ మధ్యప్రదేశ్‌లోని మరాఠీ భాషా ప్రాంతాలయిన బుల్దానా , అకోలా , అమరావతి , యవత్మల్‌ , వార్దా , నాగపూర్‌ , భండారా , చందా జిల్లాలలో విదర్భ ప్రత్యేక రాష్ట్రా న్ని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది . సిఫారసును అప్పుడు మాత్రమే కాదుగదా , తర్వాత యాభై సంవత్సరాలలోనూ అమలులోకి తేలేదు . ఓహో చదువరీ మీ సందేహమర్ధమయ్యింది . బ్లాగు మూసలో మొదటి పేజీకి ఒక మూస . టప పేజీకి ఒక మూసా ఉన్నాయి . మెయిన్ పేజీకి వెళ్లి క్రింద చూడండి మన తెలుగు బొత్తాలు కనిపిస్తున్నాయా ? ఇక టపా పేజీ మూసను కూడా మార్చి ఇప్పుడు పాత టపాల లింకులున్న చోట బొత్తాలు పెడతాను . తెలియజేసినందుకు కృతజ్ఞతలు EU అంతర్గత ఇంధనశక్తి మార్కెట్ సూత్రాల ఆధారంగా సభ్య దేశాల ఇంధనశక్తి మార్కెట్ సంగమం , దశాబ్దాలుగా వాల్మీకులకు ( బోయలు ) జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించడంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ సవతి తల్లి ప్రేమను ప్రదర్శించడం విచారకరం . దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వాల్మీకుల సమస్యలపై సానుకూలంగా స్పందించి , రాష్ట్రంలోని వాల్మీకులందరికీ ఒకేరకమైన సామాజిక న్యాయాన్ని కల్పించాలని భావించడం నాడు ఎన్నో ఆశలను రేకెత్తించింది . వాల్మీకులకిచ్చిన మాటకు కట్టుబడ్డ వైఎస్ , ఎస్సీ - ఎస్టీ కమిషన్ నుంచి వివరాలతో కూడిన రిపోర్టును తెప్పించుకుని మంత్రివర్గ సమావేశంలో చర్చించి , ఎలాంటి కులవృత్తీలేక అణగారిపోతున్న వాల్మీకులను ఆదుకోవడానికి ' వాల్మీకి ఫెడరేషన్ ' ను ఏర్పాటు చేశారు . వైఎస్ అకాల మరణంతో వాల్మీకుల అభివృద్ధికి గ్రహణం పట్టినట్టయింది . వైఎస్ అనంతరం రాష్ట్ర పాలనా పగ్గాలను చేపట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకూ వాల్మీకి ఫెడరేషన్‌కు పాలక మండలిని కూడా ప్రకటించలేదంటే , వాల్మీకుల పట్ల నేటి ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతుంది . అలాగే , 2011 - 12 బడ్జెట్‌లో కేటాయించిన రూ . 30 లక్షల నిధులకుగాను ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు . ఎన్నికలప్పుడు వాగ్దానాలు కురిపించడం తప్ప , అధికారంలో ఉన్నప్పుడు వాల్మీకుల సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాయడమే . తొమ్మిదేళ్లు తెలుగుదేశం ప్రభుత్వానికి నాయకత్వం వహించిన చంద్రబాబు ఏనాడూ వాల్మీకుల సమస్యలపై స్పందించకపోవడం విదితమే . అలాంటిది 2009 ఎన్నికల ప్రచారంలో , తాము అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి , ఆమేరకు తీర్మానం కూడా చేశారు . అయినా , వాల్మీకులు వైఎస్‌నే బలపరచడం గమనార్హం . వైఎస్ ప్రారంభించిన అభివృద్ధి , సంక్షేమ పథకాలనూ సామాజిక న్యాయసూత్రాన్నీ అమలు చేయగల రాజకీయ వారసులు ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నది వాల్మీకుల ప్రగాఢ విశ్వాసం . అనంతపురం జిల్లా ఓదార్పుయాత్ర సందర్భంగా మొదటి రోజునే వాల్మీకి మహర్షి విగ్రహాన్ని సందర్శించి పూలమాల సమర్పించి నివాళులు అర్పించడం బోయలను ఎంతగానో సంతోషింపజేసింది . రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నివసిస్తున్న వాల్మీకులంతా జన్మతః ఆదివాసులైనప్పటికీ , వారిని ఎస్‌టీలుగా గుర్తించడంలో ప్రభుత్వం వివక్షను ప్రదర్శించడం అప్రజాస్వామికం . 1956 వరకూ వాల్మీకులంతా ఎస్టీలుగా గుర్తింపు పొందారు . తరువాత ప్రభుత్వం ఉభయగోదావరి జిల్లాలు , శ్రీకాకుళం , విజయనగరం , విశాఖపట్టణం , ఖమ్మం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో వారిని మాత్రమే ఎస్టీల జాబితాలో చేర్చి , రాయలసీమ , తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న వారిని ' బీసీ ' జాబితాలో చేర్చారు . రాజకీయ స్వార్థంతోనే వాల్మీకులను ప్రాంతాల వారీగా విభజించారు . బ్రిటిష్ వారి కాలం నుంచీ నేటి దాకా అధికారికంగా నిర్వహించిన అన్ని సర్వేలూ , విచారణా కమిటీలూ సమర్పించిన నివేదికలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాల్మీకులందరినీ ఎస్టీలుగా గుర్తించాలని ప్రతిపాదించాయి . వాల్మీకి , బోయలను ఇప్పటికైనా ఎస్టీలుగా గుర్తించి , వారి సంక్షేమానికి ఒక కార్పొరేషన్‌ను ఏర్పరచి న్యాయం చేయాలి . ప్రధానంగా , వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వాల్మీకుల సమస్యను మేనిఫెస్టోలో చేర్చి ఎస్టీ హోదా కల్పిస్తామని ప్లీనరీలో తీర్మానం చేసి , వాల్మీకులను ఆదుకోవాలనీ తగు న్యాయం చేయాలనీ మనవి . - బోయ రామక్రిష్ణ రాష్ట్ర వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి , నంద్యాల , కర్నూలు జిల్లా ఆశ్చర్యం ఏమిటంటే మాటలు సందర్భంలో - అంటే కీచకుని చేత భంగపడిన తర్వాత - చెప్పడమే ! నిజానికి ధర్మజుని తమ్ములకన్నా , భార్యగా తానే చాలా బాధలనుభవించింది . బహుశా ఆమె సౌందర్యంలో ఏదో ప్రత్యేకమైన జ్వాల ఉండి వుండాలి . దుర్యోధనుడూ , కీచకుడూ , సైంధవుడూ ( వీడు సోదరుడి వరస కూడా ) - ప్రతీవాడూ ఆమె సౌందర్యానికి మోహితుడైనవాడే ( బహుశా కర్ణునికీ అంతరాంతరాలలో ఆశ ఉన్నట్లే వుంది . కృష్ణుడు రాయబారానంతరం కర్ణుని కలిసి మాట్లాడేటపుడు బలహీనతను స్పృశించి వదులుతాడు ) . ఇలా అందరి దుర్దృష్టులకూ కేంద్ర బిందువై ఈమె చాలానే బాధ పడింది . దీనంతటికీ ధర్మరాజే కారణం అనే సంగతి ఆమె అనుభవానికి వచ్చిందే . నాడు : మీరు చేసేది సరీగా లేదు . దురదృష్టవశాత్తు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడు . మీరు దాన్ని ఆచరించాలి - - కాంగ్రేస్ గొంతు నేడు : ( స్పీకర్ బదులు డెప్యూటీ స్పీకర్ గా వున్న దళిత మహిళ విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ) స్పీకర్ తప్పని సరిగా సభలోకి రావాలి . అంత వరకు ఊరుకునేది లేదు - - తెలుగు దేశం గొంతు కొసమెరుపు : జూలకంటి రంగా రెడ్డి విలేఖర్ల ముందే బాబు మాట్లాడిన దాన్ని సి . డి . లో చూసి , అవును తప్పు లేదు అని చెప్పి అసెంబ్లీ లో కెళ్ళగానే " బాబు తన మాటలను ఉపసంహరించుకోవాలి " అనటం వామ పక్షం వానర పక్షమై జంపింగు నేర్చుకోవటమే . ప్రజల చెవుల్లో పూలు ఏప్రిల్ లో మరో సారి ప్రజలు ఫూలు . అలా చెవిలో వినపడిన మాటలని అనుసరించి , ఆడసాగాడు . అప్పటికి ఐదు లక్షలు వచ్చాయి . 17 . చెరకు పండే సారవంతమైన నేలలు గల ప్రదేశాలకు సమీపంలోనే పంచదార పరిశ్రమ వృద్ధి చెందింది . హాయ హాయ క్యా చర్చా నికల పడ़ీ హై కి దిల్లీ సె ఆటొ వాలె హటాయె జాయెంగె జయ గారు ! చీరలు కాదు నేను ఏవో కొన్ని తప్ప మీవి అని పోస్టులు చదివాను , ఎక్కడన్నా కామెంట్ పెట్టె ఉంటాను అన్న నమ్మకం తో మీకు సాక్ష్యం చూపిద్దామని ఇప్పుడు బ్లాగు మొత్తం తిరిగా కాని చూపించలేకపోతున్నా : ( . సుబ్రహ్మణ్యం కవిత్వంలో మరొక మంచి లక్షణం పదాల పొదుపరితనం . కవితల్ని అవసరానికి మించి విస్తరించటం , చెప్పినదే పదే పదే చెప్పబోవటం వంటివి చెయ్యలేదు . తక్కువ మాటలతో విశేషార్థాన్ని స్ఫురింపజెయ్యాలనే ఆలోచన కవికి ఉందని అనేకచోట్ల మనకు స్పష్టమౌతూనే ఉంటుంది . తుల రాశి వారికి ఇప్పుడే మబ్బులు కమ్ముకున్నాయి . చిన్నప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చి రక్తం యావత్తూ మార్పు పొందినట్లు ఏలినాటి శని వ్యక్తిలోకి దూరి పూర్తి జీవితచక్రాన్ని ఓవరాయిలింగ్ చేస్తుంది . శని అంటేనే ఆయిల్ ! ప్రక్రియకు వీరు సిధ్ధం కావాలి . ధన వ్యయం , అనుకోని వారితో తగాదాలు , బంధువులు దూరం కావటం ఇవి సామాన్యం . కానీ రశి వారికి శని విశేషమైన తాత్విక చింతన ఇవ్వగలడు . అలాగే రాజకీయాలలోని వారికి ఒక్క సారి ఉప్పెనలా అనుకోని అవకాశాన్ని ఇవ్వగలడు . కోర్టు తగాదాలలో ఇరుక్కున్న వారికి వారి పక్షం గెలుపు చూపించగలడు . భార్యతో విభేదం ఇవ్వగలడు ! కొన్ని మంచి పనులు చేసినా ఎక్కువ తెలివి తేటలు చూపించే వారికి శని విరుధ్ధం ! తస్మాత్ జాగ్రత్త ! రాశి వారు మనీ ఆర్డర్ పధ్ధతి కాకుండా మందపల్లి స్వయంగా వెళ్లి అభిషేకం చేయించుకుని ఇంటికి ( ఇంటికే ) వెళ్లి వారం లేదా పక్షం లోపల శివాలయంలో అభిషేకం జరిపించుకుంటే ఏడున్నర సంవత్సరాలూ సమస్య వచ్చినా దాటుకుని చివరికి విజయం పొంది హాయిగా నవ్వుకోగలరు . మీ ఉత్సాహానికి , చురుకుదనానికి కారణం ఏంటో నాకు తెలిసిపోయిందోచ్ . . . ఇంత చక్కని పచ్చదనం మధ్యలో ఉంటూ స్వచ్చమైన గాలి పీస్తూ ఉండటమే అని నాకు తెలిసిపోయింది . . . హైద్‌లో ఉంటూ ఇలాంటి వాతావరణంలో ఉన్న మీ అదృష్టానికి చాలా అసూయగా ఉందండి నాకు . . . . పోతే , 1940ల్లో , అంటే రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న సమయంలో , భారతదేశం యుద్ధంలో పాల్గొన్నది . యూరప్‌లో లాగా మనం విధమైన విధ్వసం చూడలేదు . సుభాస్‌ బోసు అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ని ఎదుర్కోవడానికి అస్సాం - బర్మా సరిహద్దుల్లో బ్రిటిషువారి తరఫున మన సైనిక శిబిరాలు వెలిశాయి . ప్రత్యక్షంగా యుద్ధభీభత్సాన్ని మన సైనికులు అనుభవించలేదు . ఇది , సిపాయికథల నేపథ్యం . రకం కథలు ఇదివరకు తెలుగులో లేవు . అందునా , గ్రామీణ భాషలో , ఇంకా కటువుగా చెప్పాలంటే సిపాయిల మొరటు భాషలో రాసిన కథలు . ' గ్రామీణులైన సిపాయిల నోటిలోంచి వచ్చిన మాటలు తడారకుండా కథలలో చొప్పించుకున్నాడు రచయిత . ఇది అందరూ చేయగలిగిన పని కాదు , ' అని శ్రీరంగం నారాయణ బాబు రాశారు . ఇటువంటి కథలకి శిష్ట్లా నాంది పలికాడు . కథకుడిగా ఎందరిలాగానో శిష్ట్లా మరుగునపడి ఉన్నాడని రమణారెడ్డి రాశారు . అది నిజం . భారత దేశము , చైనా తరువాత ప్రపంచంలోని రెండో అత్యధిక జనాభా గల దేశం . ఎన్నో భిన్నత్వాలు గల జనాభా యొక్క సామాజిక , రాజకీయ వర్గీకరణలో భాష , మతం , కులం అనే మూడు ప్రముఖ పాత్ర వహిస్తాయి . దేశంలోని అతిపెద్ద నగరాలు - ముంబై ( వెనుకటి బాంబే ) , ఢిల్లీ , కోల్కతా ( వెనుకటి కలకత్తా ) , మరియు చెన్నై ( వెనుకటి మద్రాసు ) . తిరుపతి , జూన్ 7 ( వాస్తవం ) : " ఆదర్శ అధికారి " గా మన్ననలందుకుటున్న టి . టి . డి . ! ( తిరుపతి - ' వాస్తవం ' ప్రత్యేక కధనం ) నాయకులైనా . . . అధికారులైనా . . . పాలనలో ఒక్కోక్కరిది ఒక్కో తరహ బాణి ! కొందరి పాలన ' వారికి వారే సాటి ' అన్నట్లు ఉంటుంది . మరికొందరి పాలన సకల జన అమోదయోగ్యమై ఉంటుంది . ఇంకొందరు విప్లవాత్మకమైన మార్పులతో , అధికారి ఇలా కూడా పనిచేయవచ్చునట్లుగా దిశా నిర్దేశం చేస్తారు . పాలనలో తమదైన ముద్ర వేసి , భక్త జనరంజకమైన పాలన అందిస్తారు . సరిగ్గా కోవకు చెందిన వారే మన టి . టి . డి కార్యనిర్వహణాధికారి . . వై . ఆర్ . కృష్ణారావు ! . ప్రపంచ ప్రఖ్యాతి గడించిన తిరుమల వెంకన్న సన్నిధిలో గతరెండేళ్ళుగా కార్య నిర్వహణాధికారిగా కృష్ణారావు సామాన్య భక్తుల ప్రయోజనాలే ధ్యేయంగా ఎన్నో సాహసో పేతమైన నిర్ణయాలను విజయవంతంగా అమలు చేసారు . సులభ దర్శనం , సంతృప్తికరమైన సౌకర్యాలను భక్తులకు అందించే దిశగా ఎన్నో చర్యలకు వేగవంతంగా ఉపక్రమించి అమలు చేసారు . భక్తుల పాలిట శాపంగా పరిణమించిన దళారీ వ్యవస్థకు చరణగీతం పాడి కూకటవేళ్ళతో పెకళించారు . అర్చన అనంతర దర్శనం ( ఎఎడి ) , సెల్లార్ దర్శనం అమలులో ఉన్న కాలంలో ఏడుకొండలపై దళారీ వ్యవస్థ శాఖోపశాఖలుగా విస్తరించి , సామాన్య భక్తుల పాలిట చీడపురుగా మారింది . దర్శన టిక్కేట్లను బ్లాక్ లో విక్రయించడం , సూదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్త జన కోటి నెత్తిన కుచ్చుటొపి మోసం చేయడంలో దళారులు సిద్దహస్థులై ఉన్న నేపధ్యంలో ఇలాంటి తరహ దర్శన వ్యవస్థలు రద్దయ్యాయి . డి , సెల్లార్ అమలులో ఉన్న కాలంలో పైరవీలు , సిఫార్సులకు అంతు , పొంతూలేదు . వీటిని రద్దు చేసి 300 రూపాయలు ప్రత్యేక దర్శన విధానాన్ని ఆయన అమలులోకి తెచ్చారు . దీంతో దళారి వ్యవస్థ సమూలంగా తుడిచి పెట్టుకుపోయింది . ఇకపోతే తోమాల , అర్చన , సహస్రదీపాలంకరణ , తిరుప్పావడై సేవలకు ప్రత్యేక సేవాటికట్లు వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేసారు . అలాగే వి . . పి అతిధి గృహాల్లో సామాన్యులకు సైతం బస లభించే విధంగా చర్యలు చేపట్టారు . ప్రతి శుక్రవారం జరిగే అభిషేక కార్యక్రమాన్ని సామాన్య భక్తులు సైతం వీక్షించే విధంగా కృషి జరిగింది . చర్యలతో సామాన్య భక్తుల్లో టి . టి . డి పై గౌరవం , విశ్వాసం మరింత ఇనుమడిచాయి . దర్శన టికట్లు , అద్దెగదులు పొందడంలో సిపార్సులు , అక్రమాలకు తావు లేకుండా బయోమెట్రిక్ విధానం ఒకటి అమలులోకి వచ్చింది . దీంతో దర్శనం పొందగోరేవారు వ్యక్తిగతంగా హజరై బొటన వేలిముద్ర సమర్పిస్తేనే టిక్కేట్ లభ్యమవుతుంది . తరహ విధానం పారదర్శక పాలనకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది . ఇకపోతే 300 కోట్ల వ్యయంతో చేపట్టిన కుమార ధార , పసుపుధార తీర్థాలను కలుపుతూ చేపట్టిన డ్యాము నిర్మాణం శీఘ్ర గతిన పూర్తయ్యేందుకు కూడా కృషి జరిగింది . ఇది తిరుమల భక్తుల దహార్తి తీర్చే బృహత్తర మంచినీటి పధకం ! ఇలా ఉంటే , అత్యాధునిక వసతులతో ఒకేసారి 70 వేల మందికి భోజన సౌకర్యం కల్పించే అన్నదాన క్యాంటిన్ నిర్మాణం పూర్తయింది . నడక దారిలో వచ్చి శ్రీవారిని దర్శించుకునే భక్తులకు దివ్య దర్శనం పేరిట ఉచిత టోకన్లు అందిస్తున్నారు . వీరికి ప్రత్యేక భోజన వసతి , ఇతర శీఘ్ర గతిన సౌకర్యాలు లభిస్తున్నాయి . ఇదిలా ఉంటే కొంత కాలం క్రితం దర్శన విధివిధానాలపై పండితులు , నిపుణులతో టి . టి . డి జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది . అందులో టి . టి . డి కి పలు సూచనలు అందాయి . శీఘ్ర దర్శనం కోసం మరింత వేగవంతం చేసేందుకు కదిలే తివాచీ ( మూలింగ్ ప్లాట్ ఫాం ) లు ఏర్పాటు అందులో కీలకమైనది . ఇటీవల ఎస్ . వి . భక్తి చానల్ నిర్వహణలో అలిపిరివద్ద వెలసిన శ్రీవారి నమూనా ఆలయంలో కదిలే తివాచీ ' పనితీరును . . కృష్ణారావు ప్రయోగాత్మకంగా పరిశిలించారు . భక్తులందరికి అమోదయోగ్యమైతే , మరో రెండు , మూడు నెలల్లో వ్యవస్థను తిరుమలలో అమలు చేస్తామని ఆయన ప్రకటించారు . సమాచార , సాంకేతిక వ్యవస్థకు అన్ని విభాగాల్లో పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా మరిన్ని చర్యలకు ఉపక్రమిస్తున్నరు . ఇవే కాక మరెన్నో పారదర్శక విధానాలు అమలవుతున్నాయి . పారదర్శకత , అంకితభావం , పట్టుదలతో కూడిన భాద్యతాయితమైన విధి నిర్వహణలో . కృష్ణారావు సామాన్య భక్త జన కోటి నుంచి పలు ప్రశంసలు అందుకొన్నారు . ఇలాంటి ఆయన పాలన అడుగడుగునా సామాన్య భక్తులకు అండగా నిలిచింది . అందుకే " వాస్తవంగా " ఆయన ఆదర్శ అధికారి ! . క్రికెట్ ఒకరోజు ఆటగా , 20 - 20 గా రకరకాల రూపాలు ధరించినా తెస్టు మాచ్ కున్న విలువ వేరు . అయిదు రోజుల ఆట అని బోరు అన్నా , ఆటగాడి నైపుణ్యం తెలియాలంటే టెస్టు గీటురాయిలాంటిది . ముందుగా వ్యాక్య వ్రాసినందుకు అందరికీ ధన్యవాదాలు . రాణక్కా , ఇంత వివరంగా వేసినా అర్ధం కాలేదా అక్కా ! : - ) శాక్యముని తాతా , అవును తాతా [ మరి మీ వయసు 106 అని వ్రాసారుగా ! : - ) ] వివేకానందుడి జీవిత చరిత్ర ఎప్పుడో రెండేళ్ళ క్రితమే చదివాను . మొన్ననే ' సత్య శోధన ' బాపూజీ ఆత్మకధ కూడా చదివాను . నిజానికీ పుస్తకం చదవడంలో పడి ఇన్నిరోజులూ టపాలు వ్రాయలేదు . మోహన్ uncle , మరి ఏదో ఒక దాంట్లో చేరాలి కదా ! లేకపోతే వాళ్ళు బాధపడరూ ? : - ) మీరు వేసే బొమ్మలంటే నాకు చాలా ఇష్టం uncle . చాలా బాగుంటాయి . బృందా - వనిలోన , అందందున - వలయ నాట్య హారములు భామినుల్ ఆట పాటలన్నీ - సప్తపది , 1981లో విడుదలైన ఒక తెలుగు సినిమా . పాటల గురించి రాద్దామనుకున్నాను కాబట్టి సినిమా గురించి క్లుప్తంగా చెప్తున్నాను . కృష్ణా నది వొడ్డున పల్లెటూరు . ఊరి దేవీ ఆలయం పూజారి యాజులు గారు . ( జే . వి . సోమయాజులు ) . ఆయన కొడుకు అవధాని ( రమణమూర్తి ) , మనవడు గౌరీనాధం కూడా అర్చకత్వం చేస్తూ ఉంటారు . ఊరి పెద్దమనిషి , యాజులు గారి స్నేహితుడు రాజుగారు ( అల్లు రామలింగయ్య ) . ఇంట్లో యాజులు మాటకి కొడుకు , కోడలు అన్నపూర్ణమ్మ ( డబ్బింగ్ జానకి ) [ . . . ] అయితే ప్రతిమ యొక్క యూఆర్‌ఎల్‌ను ఎక్కడయినా భధ్రపరచే జాగ్రత్త తీసుకోవాల్సి వుంటుంది . [ మీరు photos - blogger . com వెబ్ సైట్‌కు వెళ్ళి ( వెబ్ సైట్ పుటలను తెరచి ) మీరు ఎక్కించిన ప్రతిమలను చూసి నిర్వహించుకొనే వీలుండదు కాబట్టి . ] వాడి ప్రశ్న వినగానే ఆయనికి చాలా కోపం వచ్చింది . అయినా తమాయించుకుని ' నీకు సంబంధం లేని విషయం అది . అయినా చిన్న పిల్లవాడివి . నీకెందుకివన్నీ ? ' కొద్దిగా విసుక్కున్నట్టే చెప్పి చేయి వదలించుకోబోయాడు . నెచ్చెలీ , కుశలమా ? ' నువ్వెలా ఉన్నావే ? ' అని నన్ను పొరపాటున కూడా అడగకు సుమా ! చెలియలి కట్ట తెంచి మరీ నా కన్నుల నీరు చూడగలవా ? నేను బాగా లేను నేస్తం . వెన్నెల స్నానమాడి రేయి మత్తుగా గడుస్తోంది . మనం బొమ్మల పెళ్ళెళ్ళు , దాగుడుమూతలు ఆడుకున్న కదంబవనం , పాల కడవలాంటి గోకులం , గుమ్మడి పాదంటి గోశాల , రెండో ఝాము నిద్రలో మునగదీసుకున్నాయి . నువ్వు చిక్కులు తీసి , పాయలల్లి , జాజులు ముడిచిన నా నల్లని జడలా యమున మాత్రం వెన్నల వెలుగుల పువ్వులద్దుకొని వడి వడిగా పరిగెడుతోంది . ఎంత అందమో తెలుసా ! నలుపు , తెలుపుల చిత్రాన్ని నువ్వు చూస్తే , నీలి కలువల్లాంటి నీ కళ్ళు తిప్పుకోకుండా , నీ పసిడి మోము అద్దంలో ఆనందం వెయ్యింతలవుతూండగా , నా చేయి నొక్కి చెప్తావు . " రాధా , చూడవే . . రెప్ప వేయకే . . కునుకు తీయకే . . ప్రకృతిని అవమానించకే . . " అని . యమున ఒడ్డున ఇసుక తిన్నెల మీద , చల్లగాలిని చీల్చుకొని మెరుపు బాణాల్లా పరుగులు తీస్తూ అలసేదాకా ఆడేవాళ్లం . మురళి రవళి ఎక్కడిదని చెట్టూ , పుట్టా గాలించి గెలిచేవాళ్ళం . ఇలాంటి ఎన్ని చల్లని వేళలు కలిసి కబుర్లు చెప్పుకున్నాం ! ఎన్ని పాటల పొగడ దండలు కట్టుకున్నాం ! ఎన్ని పరాచికాలాడుకున్నాం ! రోజుల్లో ఒక్కటైనా తిరిగి వస్తుందా , సఖీ ? సృష్టి లో బంధానికీ ఎడబాటు తప్పదా ? ఒక దాన్ని మరొకటి రద్దు చేయనిదే మనలేవా ప్రాపంచిక సంబంధాలు ? నువ్వో తెల్లావు , నేనో ఎర్రావునైనా ఒకే మందలో వెర్రి జీవితం గడిపేసేవాళ్ళం కదా ! ఆత్మ బంధం చుట్టాలు , పక్కాలతో కుదిరేదా చెప్పు ! నువ్వెళ్ళిపోయావు . నీ మువ్వల మెట్టెలు చూస్తూ , పెదవంచున దుఃఖం ఆపుకుంటున్న నన్ను లేగదూడని సవరదీసినట్టు అక్కున చేర్చుకుని ' ఆషాఢ మాసం తొందర్లో రానుంది . వచ్చేస్తానుగా ! నా గులాబి మొక్కలు జాగ్రత్తా ! జలజల రాలేని జాజులు ఇంక మా రాధమ్మకే . పోటీ రాను గా నేనూ ! అయినా నీలా ఉన్న ఊళ్ళో మనువు అందరికీ దొరుకుతుందా . . ఏం ? ' అని మేలమాడి మొహం తిప్పుకు వెళ్లిపోయావే కానీ నీ కళ్ళలో బెంగ నాకు తెలియనిదా నేస్తం ? రేపల్లెలో ఒంటరిగా మిగిలినది రాధ , కడిమి చెట్టూ . . ఆశ్చర్యపోతున్నావా ! అవును . కృష్ణుడు వెళ్ళిపోయాడు . నువ్వలా వెళ్ళిన రోజే ద్వారక నుంచి వచ్చారు . నా సంతోషాన్ని రాచకార్యం పేరు చెప్పి దోచుకుపోయారు . మురళీ గానం వినిపించని రేపల్లె ఎంత మూగబోయిందో తెలుసా ? నా జీవితమంత . మహా మాయావి సుమీ అతడు . మనసే అనుకున్నాను . నిద్ర , ఆకలి , విషయాసక్తి , అనందం ఆఖరికి బాధ కూడా తీసుకుపోయాడు తనతో ! విరహమనుకున్నాను . కాదు . ఇది అహరహమూ ఉండే వెలితి . వంశీ మనోహరుని నోట వినని నా పేరు నాకే చేదు . మాధవుడు చూడని నా సొగసు నాకే బరువు . ఇక ఇంతేనా ? వెన్నెలల సొగసు ఏటిపాలేనా ? మల్లియల ఉసురు రాతిపాలేనా ? ఒక కబురు లేదు . ఎన్నేళ్ళ ఎదురుచూపో లెక్క తెలియదు . పోనీ రాచకార్యం పూర్తయ్యాక రాధ గుర్తొచ్చేనేమో అంటే , అంత సులువుగా అయ్యేది రాచకార్యమెలా అయ్యేను ? అయినా అతడు రావాలని ఎదురుచూపేల ? నాకే రెక్కలు మొలవకూడదూ ? రేపల్లెలో పలుపు తాళ్ళన్నీ రాధని బంధించడానికేనా ? పోనీ , మరచిపోదామనుకున్నా . . మరవాలనుకున్నది మాధవుడిని , జగదేక సుందరుని ! పిల్లగాలి , జాబిలమ్మ , యమున వల్లే కాలేదు ! నేనెంత ! మాయ చేసాడే ! వాడు మంత్రమేసాడే ! అత్తమ్మ గడుసుది కదా ! పసిగట్టేసింది . " రాచ బిడ్డ ఏదో పసితనం కొద్దీ చల్ల కడవల వెంట , గొల్ల భామల వెనుకా తిరిగాడు . చేతనున్న పాల కుండలో కనిపించినా చంద్రుడు ఉండేది ఆకాశంలోనే . మన పనులు మానుకు చింతిస్తే బువ్వెక్కడిదీ ? " అని దుత్తలని , దూడలనీ వంక పెట్టుకొని దులిపేస్తోంది . ఊరంతా తిడుతోంది నన్ను . పరధ్యానం పరువు తీస్తోంది . పొద్దు గూకితే జ్ఞాపకాల చీకటి కమ్మేసి ముంచేస్తోంది . సూరీడి వెలుగు బాధ్యతల బరువు మోసుకొస్తుంది . ఏదీ ఆగదు కదా ! అతగాడు ఆపి వెళ్ళిన నా గుండె గడియారం తప్ప . ఇది తీరే వేదన కాదు . ప్రియంవదా ! నీ మాటలు వెన్నలా మంటని చల్లబరిచే అవకాశం లేదు కదా ! స్నేహాన్ని దూరం , కాలం లేశమాత్రం మాపలేవు . నిజమే ! కాని దూరం గుండెల్లో బరువుని ఇంత సులువు గా రెట్టింపు చేస్తుందని నాకు తెలియదు సుమా ! ' కృష్ణుడు కావాలా ? నువ్వు కావాలా ? ' అని ఇప్పుడు నన్ను అడిగితే నిన్నే కోరుకుంటాను . నువ్వు తోడుంటే విరహాన్ని ఈదేస్తాను . కృష్ణుడున్నా నువ్వు లేనిదే , నీతో అతని లీలలు , చేష్టలు చెప్పి మురుసుకోనిదే నా ప్రేమాతిశయం పరిపూర్ణం కాదు . నేను చేసిన పుణ్యానికి నందకిశోరుడిని కొంగున కట్టుకోవాలనుకోవడం అత్యాశే . . ! ప్రేమ దక్కని క్షణంలో చెంతన స్నేహితురాలు ఉండాలనుకోవడం మరీ అలవిగాని వరం కాదేమో కదా ! లేఖ నిన్ను నిలువనీయదని తెలుసు . నువ్వుంటే చాలు . ఎంతటి వేదననైనా జయించేస్తాను . పూయని కడిమి తోడుగా నీకోసం ఎదురుచూస్తున్న , నీ రాధ . - జయధీర్‌ అతడిది జిల్లా వరంగల్లు , మండలం మద్దూరు , ఊరు రేబర్తి . అంటరానింటిలో అంటరానివానిగానే పుట్టాడు . పాడితే కంఠనాళం తెగి పడాలి . పల్లవితో అంటుకునే అగ్ని కావాలి . అంతిమ చరణం శ్రోతల్లో బడబాగ్ని పుట్టించాలి . తాను జన్మించిన నేల , తన ప్రజలు , తన సాహిత్య కళారంగం పట్ల తనదైన బాధ్యత ఉందని నమ్మే కవి అందెశ్రీ హేట్ ఉప్మా ! చాలా నవల్లో స్పెషల్ గా ఉప్మా చేసి పెట్టారని చదివినప్పుడల్లా ఉప్మాలో స్పెషల్ ఏముంటుంది ? అని ముక్కున వేలేసుకుంటాను ! బట్ ఈట్ ఉప్మా ! నా బోటి హాస్టల్లల్లో చదువుకున్న వాళ్లు రాయి పెట్టినా తినే పళ్లు దేవుడు ముందే ఇస్తాడు కదా . కానీ గోధుమ రవ్వ ఉప్మా మాత్రం ముద్ద కూడా దిగదు . బొంబాయి రవ్వ పర్వాలేదు ఏదో ఉప్మా లో పచ్చి మిరపకాయలు / ఉల్లిగడ్డలు బాగున్నాయని తృప్తి పడుతూ మామిడికాయ కారంతోనో , పంచదారతోనో , నిమ్మకాయతోనో తినవచ్చు . ఓవర్ ఆల్ ఉప్మా ఈజ్ లాస్ట్ ఇన్ ఆల్ టిఫిన్స్ ! ప్రస్తుత రాజకీయాది పరిస్థితుల్లో కేంద్రం తెలంగాణ ఇవ్వడం కష్టం . 11 కాదు , కేసీయార్ 111 సీట్లు గెల్చుకున్నా సరే , ఏమీ లాభం లేదు . అలా ఇవ్వాలంటే కేంద్రానికి మంచి నమ్మకమైన గూఢచారివర్గం నుంచి సానుకూలమైన సమాచార ఉపచయాలు ( intelligence inputs ) అందాలి . రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ముందు చూస్తే నుయ్యి , వెనక చూస్తే గొయ్యి అన్నట్లుంది . తొందరపడి తెలంగాణ ఇచ్చేస్తే రెండు ప్రాంతాల్లోను గల్లంతే . మఱోపక్క పుణ్యకాలం చాలావఱకు అయిపోయింది కనుక , పని ముందుకు సాగలేదు కనుక శ్రీకృష్ణ కమిటీవారు కాలపరిమితి పొడిగింపు కోసం అభ్యర్థించే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఎంత ? అంటే అది మఱో ఆర్నెల్లు కావచ్చు , మఱో ఏడాది కావచ్చు . @ రవి . . నన్నొక అడుగు వెనక్కి వెయ్యనీ . నేను ఇంతకు ముందు సమాధానంలో చెప్పినది ముఖ్యంగా మధ్యతరగతి , ఎగువమధ్య తరగతి కి చెందిన " ప్రొఫెషనల్ " ఉద్యోగాల సంగతి . ఎంచి చూడగా , వాటిల్లోకూడా స్త్రీ ఉద్యోగులు తమ పురుష సహోద్యోగులకంటే తక్కువ జీతాలకే పని చేస్తున్నట్టు తెలుస్తోంది . ఐతే అసలు సమస్య ఎక్కడ నించి వస్తోందో తెలియదు , అది నెగోషియేషన్ సమస్యో , అసలు స్త్రీ ఉద్యోగి అనగానే కంపెనీ వాళ్ళు తక్కువ ఆఫరిస్తున్నారో . ఇదిలా ఉండగా , గణాంకాలకి ఎక్కువ సంఖ్యా బలం చేకూర్చే ఉద్యోగాలు దిగువ మధ్య తరగతికి చెందినవి , వ్యవసాయం , పేకేజింగ్ , చిన్న చిన్న వస్తువుల ఉత్పత్తి , షాపుల్లో పని చెయ్యడం . . ఇత్యాది . వీటిల్లో ఎంప్లాయరు నిర్ణయించిందే జీతం అయ్యే అవకాశం ఎక్కువ . గోపీ ! నువ్వింకా ఏముటో అనుకున్నాను . తగ్గవాడివే . మొత్తం మీద చణక శాస్త్రుల్లుగారి అబ్బాయి ననిపిస్తున్నావ్ . రచన చెయ్యడంపాటి తెలివితేటలు నీ దగ్గిర లేకపోతే పోనీ అది ఎవరు రాశారో సంగతేనా నాకు రాయవలిసి ఉంటుందనేనా నీకు ఇంగితజ్ఞానం ఉండకూడదూ ! ఇదుగో : రచన మంచిది . భాష చక్కనిది . వస్తువు అందమైనది . రీతి కులాసాగా ఉంది . వృత్తి గౌరవము కలది . కవికి హిందూస్తానీ కూడా తెలుసు . వెల స్వల్పం . ఫలమధికం , చక్కని సైజు . వేటూరి తర్వాత రంగప్రవేశం చేసిన రచయితల్లో సీతారామశాస్త్రి కొంతవరకు వేటూరిని అనుసరించాడు . ఐతే ఇద్దరికీ ఒక తేడా - సీతారామశాస్త్రి తీవ్రంగా ఆలోచించి పాటని రాస్తాడు . అందువల్ల అతని పాటల్లో కొంత అర్థ సమన్వయం ఉంటుంది . వీలైనప్పుడల్లా వేటూరిలా శబ్దవిన్యాసాలు ప్రయత్నిస్తాడు కాని అర్థాన్ని శబ్దానికి బలివ్వడు . ఐతే వేటూరికున్న శ్లేషాధిపత్యం కాని శబ్దపాండిత్యం కాని ఇతనికి లేవు . ఇప్పుడున్న మిగిలిన రచయితల్లో ఎవరూ చెప్పుకోదగ్గ విలక్షణతని చూపించేవారు కనిపించరు . ఐతే ఎవరూ వేటూరిని అనుకరించటానికి ప్రయత్నిస్తున్నట్టూ కనిపించరు . బహుశా వేటూరి మార్కు పాటలకు కాలం చెల్లిపోయిందని వాళ్ల అభిప్రాయం అయుండొచ్చు కూడ . పూసపాటివారి ముఖ్యపట్టణమైన విజయనగరమందు విశ్రమించి జగము దద్దరిల్ల సకిలించినది తొల్లి రాయరావుతుల గుఱాలదండు 2007 లోనే దరఖాస్తు చేసినా , స్పందన కరువై , . . శాఖ కమిషనరుకి అప్పీలు దరఖాస్తు చేశారట . మొదటి అప్పీలుకి స్పందన లేక , రెండో అప్పీలు చేస్తే , ఆయన ' వారం లోగా ' సమాచారం అందించాలని రాష్ట్ర హోం శాఖని ఆదేశించారట ! లండన్‌లో హెడ్సర్ హౌస్ , స్టోక్ పార్క్ , లీడ్స్ క్యాసిల్ కొన్ని ముఖ్యమైన మరియు ఉపయోగిస్తున్న వివాహ వేదికలు . నాలో ఉన్న మేఘావి మళ్ళీ లేచి సాయంత్రం ఆకాశం వైపు చూసేలా చేసారు థాంక్స్ అరటుల్‌ , గుత్తుల పోకమ్రాకులును , పూలైయల్లు నాపెండ్లి పం దిరికిన్‌ వచ్చెనతండు , యౌవన సుధాదీపమ్ము ; గోవిందుడున్‌ హరియున్‌ మాధవుడంచునున్‌ బిలిచి రమ్మా , వాని వేపేర్లతో అరయన్‌ వానికి నాకు పెండ్లి సమయమ్మాసన్నమయ్యెన్‌ , సఖీ ! ఇంత బహిరంగంగా , ఇంత నిస్సిగ్గుగా , కనీస చట్టబద్ధపాలన ఆభాస కూడ లేకుండా పాలన నడుస్తున్నప్పుడు ప్రజలో , ప్రజాసమూహాలో , ప్రత్యామ్నాయ రాజకీయాలు పాటించేవారో చట్టాన్ని తమచేతుల్లోకి తీసుకోవడం సహజం . చట్టాన్ని పాటించేబాధ్యత ఉన్నవారు , చట్టాన్ని కాపాడతామని ప్రమాణంచేసి అధికారంలో ఉన్నవారు చట్టాన్ని అడుగడుగునా ఉల్లంఘిస్తున్నప్పుడు ప్రజలు " నేరాలు " చేయకతప్పని స్థితి వస్తుంది . పదహారో లూయీ తల పారిస్ వీథుల్లో దొర్లడం ఘాతుకమే కావచ్చును గాని , ఫ్రెంచి విప్లవచరిత్రకారులెవ్వరూ ఘాతుకాన్ని హఠాత్తుగా జరిగిన ఘటనగా చూడలేదు . అనేకఘాతుకాల పర్యవసానంగా చూశారు . ఆంధ్రదేశంలో చరిత్ర వెనక్కి నడుస్తూ ఇరవైఒకటో శతాబ్దం నుంచి పద్దెనిమిదో శతాబ్దానికి చేరుకుంటున్నట్టున్నది . గుమి గూడిన ఆకులను ఎగుర గొట్టి గిరగిరా తిప్పి నేల రాలుస్తుంది సుడిగాలి . కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం అనే సుధాపాయసాన్న భాండంలో పైన చెప్పిన పద్యం ఒక్క మెతుకు మాత్రమే . పట్టి చూడండి . అంతటి గొప్ప శక్తులు గ్రంధములలో మాత్రమే మిగిలిపోతున్నాయి . నేటి కాలములో ఆధ్యాత్మికత భావములు లేనివారిచేతిలో చిక్కిపోయింది . జై మారుతీ ! - జై జై మారుతీ ! అంటే ప్రజావెల్లువకు , తిరుగుబాటుకు , విప్లవానికి అవసరమైన రెండు అంశాలూ - ప్రజల సంసిద్ధత , నాయకత్వపు సన్నాహక కృషి - సమపాళ్లలో సమకూరినప్పుడు అద్భుతమైన , సంభ్రమాశ్చర్య భరితమైన ఫలితాలు వస్తాయని ఇవాళ అరబ్ ప్రపంచం నేర్పుతున్నది . కొనసాగుతున్న దోపిడీ పీడనల పాలనవల్ల , పాలకుల దుర్మార్గాలు రోజురోజుకూ పెచ్చరిల్లిపోతుండడం వల్ల , ప్రజల ఆకాంక్షలను అణచడానికి పాలకులు తీవ్రమైన దమననీతిని ప్రయోగిస్తుండడం వల్ల ప్రజలలో లోలోపల అసంతృప్తి , వ్యతిరేకత గూడు కట్టుకుంటూ ఉంటాయి . లోలోపల వారి ఆగ్రహం పెరిగిపోతూ , పైకి చూడడానికి మాత్రం నివురు కప్పుకుంటూ ఉంటుంది . లోపల నిప్పు మాత్రం సంసిద్ధంగా ఉంటుంది . నాయకత్వపు సన్నాహక కృషి చేయవలసిందల్లా నివురును ఊది మంట రాజేయడం , ఒక నిప్పురవ్వ ఎగసినప్పుడు దాన్ని మంటగా మార్చడం , మంట వ్యాపించడానికి తగిన పరిస్థితిని ఏర్పరచడం , ఒక నిప్పురవ్వను దేశవ్యాపిత దావానలంగా విస్తరించగల నిర్మాణాలను తయారు చేసిపెట్టడం . అరబ్ ప్రపంచంలో , ప్రత్యేకించి ఈజిప్ట్ లో పనులు జరిగాయి . భారతదేశంలో ప్రజావెల్లువను కలగనేవారు ఇటువంటి నిర్మాణాత్మక కృషి గురించి ఆలోచించాలి . నాకు మళ్ళీ ఊపిరి పోసే బలమైన కలం పోటు కోసం వెతుక్కుంటున్నా . మీకెక్కడన్నా అది కనబడితే నన్ను మర్చి పోకండి . బాబూ , అమ్మా , దయుంచండి . నేనొక అనాథ పాత్రని . మా పెద్దమ్మాయిలాంటి ఆదూరి సత్యవతీ దేవి కొత్తకవితా సంపుటి చదివినప్పుడల్లా నేనుపడే కృత్యాదవస్థ మూగవాడు కన్నకలే . పురాణయుగాల్లో నైమిశారణ్యంలో సత్రయాగానికి తరలివస్తూన్న ఋషులు , ఎన్నేళ్లనుండో దట్టంగా పరుచుకుపోయిన ఎండుటాకుల మీద నడుస్తూగూడా శబ్దకాలుష్యాన్నీ సృష్టించేవాళ్లుకాదట . హిమాలయ ఊర్ధ్వశిఖరాల మధ్య , మానవుడెన్నడూ కాలుపెట్టని మార్మికలోయల్లో , తపస్వి అయిన కర్ణుడో , పర్వతపుత్రుల సాయంతో నిర్మించుకొన్న ఆశ్రమఛాయల్లో వేలాది వత్సరాల వయసుగల దారువృక్షాలు దాచివేసిన ఒక కుండులో ఎవరిపూజకో వికసిస్తున్న బ్రహ్మకమలం - ఆమె కవితా చరణం ! అంటే అస్పష్టవ్యాకులతను , నీరవ నిశ్చల నిశ్శబ్ద భావుకతను అర్థంచేసుకుంటేనే ఆమె ఖండికల అంతరార్ధం గోచరమవుతుందని అనుకొనే వాణ్ణి . అవి దూరంగా పోయేవి - మొనమొన్నటి దాకా . ఇది ఇప్పటికిప్పుడు స్పందించినదేమీ కాదండి . గోదావరి సినిమాలో కధానాయిక ఒక సన్ని వేశం లో అంటుంది . . . " అసలేమయింది నాకు . ఇన్ని కన్నీళ్ళు ఎక్కడినుండి వస్తున్నాయి . అసలు ఆగనే ఆగవా ? " మాటలు నాకు చాలా చాలా నచ్చాయి . అలాంటి భావనతో నేనేమయినా రాయగలనా అని ప్రయత్నించి ఇది రాసాను . అంత బాగా లేకపోయినా నాకు త్రుప్తి నిచ్చింది ఇది . కొత్త రుచులని ప్రయత్నించటానికి కూడ భయపడే పరిస్థితిని ఇంగ్లీషులో నియోఫోబియా అంటారు . భయమే పెద్దయిన తర్వాత " పికీనెస్ " గా మారుతుంది . పికీనెస్ ని తెలుగులో ఏమంటారో ప్రస్తుతానికి స్పురించటం లేదు కాని , రకం వ్యక్తులు మనకి తరచు తారసపడుతూ ఉంటారు . కొందరు కంచంలో వడ్డించిన వస్తువులని వేళ్ళతో కోడి కెక్కరించినట్లు కెక్కరించి , ఏదీ సయించటం లేదని లేచి పోతారు . ఇలాంటి వాళ్ళతో రెస్టారెంటుకి వెళితే మన పని గోవిందా . వీళ్ళకి మెన్యూలో ఉన్నవి ఏవీ నచ్చవు . నూనె ఎక్కువ వేసేడనో , కారం సరిపోలేదనో , సరిగ్గా ఉడకలేదనో , అన్నం మేకుల్లా ఉందనో , ముద్దయిపోయిందనో , మరీ కరకరలాడుతోందనో , మాడిపోయిందనో , ఏదో ఒక వెలితి కనిపిస్తుంది వీరికి . వీరిని చూసి జాలి పడాలి కాని కోపగించుకునీ , విసుక్కునీ లాభం లేదు . మనందరికీ భక్ష్యాలూ , భోజ్యాలూ , చోష్యాలూ , పానీయాలు లా కనిపించేవే వీరికి ఏకుల్లాగో , మేకుల్లాగో కనిపిస్తాయి . అందుకని తినలేరు . సితార్‌ విద్వాంసుడైన రవిశంకర్‌ తన పుస్తకంలో " సినిమా సంగీతమంతా తక్కువ రకమైనది కాదు . అందులో నౌషాద్‌వంటి ప్రతిభావంతులు కొద్దిమంది ఉన్నారు " అని రాశాడు . ముగలే ఆజంలో తాన్‌సేన్‌కు బడే గులామలీ చేత ఖయాల్‌ పద్ధతిలో పాడించడాన్ని మాత్రం తప్పుపట్టాడు . పదహారో శతాబ్దంలో ఖయాల్‌ పద్ధతి ఇంకా మొదలుకాలేదనేది తెలిసిన సంగతే . బైజూ బావ్‌రాలో అమీర్‌ఖాన్‌ చేత పాడించినప్పుడు కూడా అదే పొరపాటు జరిగిందని చెప్పవచ్చు . అందులో పతాక సన్నివేశంలో పోటీకి బైజూకు డి . వి . పలూస్కర్‌ , తాన్‌సేన్‌కు అమీర్‌ఖాన్‌ పాడారు . టైట్‌ల్‌ సంగీతానికి కూడా అమీర్‌ఖాన్‌ చేత పూరియా ధనాశ్రీ ( పంతువరాళిని పోలినది ) రాగంలో పాడించారు . షబాబ్‌లో మళ్ళీ అమీర్‌ఖాన్‌ ముల్తానీ రాగంలో ఒక ఖయాల్‌ పాడాడు . ఇవన్నీ నౌషాద్‌ పెద్ద గాయకులతో చేసిన మంచి ప్రయత్నాలు . ఇదికాక నౌషాద్‌ ఆర్కెస్ర్టాలో ఇమ్రత్‌ఖాన్‌ , రయీస్‌ఖాన్‌ వంటి మేటి సితార్‌ విద్వాంసులూ , రామ్‌నారాయణ్‌వంటి సారంగీ నిపుణులూ , శివకుమార్‌ శర్మవంటి ఉత్తమ సంతూర్‌ వాయిద్యకారులూ అనేకసార్లు పాల్గొన్నారు . బడే గులామలీని తాను మొదట సంప్రదించినప్పుడు ఆయన పాడటానికి నిరాకరించాడనీ , ముగలే ఆజం దర్శకుడైన కె . ఆసిఫ్‌ మాత్రం తన మొండిపట్టు వదలలేదనీ నౌషాద్‌ ఒక ఇంటర్‌వ్యూలో చెప్పాడు . " ఇదెక్కడి గొడవయ్యా బాబూ , నేను ఏకంగా పాతిక వేలిమ్మని అడుగుతాను , మీ డైరెక్టర్‌ పారిపోతాడు " అన్నాట్ట ఉస్తాద్‌గారు . అయినా నౌషాద్‌ చెప్పినట్టే జరిగింది . కోరినంతా ఇచ్చి ఆసిఫ్‌ ఆయన చేత పాడించాడు . అయ్యా , మీరు వ్రాసిన వ్యాసం చాలా చక్కగా వుంది . " ప్రసాదు " గారు వ్రాసిన అభిప్రాయం సరైనది . దానికి మీరు ప్రతిస్పందించకపోవడం బాధాకరమయిన విషయం . " రాజాశంకర్ " గారు వ్రాసిన " పదదారిద్ర్యం తో బాధపడే " కవుల విషయం అన్యాయం . కవిత్వం కోసం ఛందస్సా , ఛందస్సు కోసం కవిత్వమా ? కవిత్వం కోసం ఛందస్సు వదులుకోడం తప్పా ? ఛందస్సు కోసం కవిత్వాన్ని బలి చేయడం ఒప్పా ? భారత దేశపు శాసన వ్యవస్థలో ద్విసభా పద్ధతి ఉంది . ఎగువ సభను రాజ్య సభ అని , దిగువ సభను లోక్ సభ అని అంటారు . లోక్ సభ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు . రాజ్య సభ సభ్యులు ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకోబడతారు . చిత్రం : సంకీర్తనా పాడినవారు : బాలు , జానకి సంగీతం : ఇళయరాజ కలికి మేనిలో కలిగే స్పందనం " 2 " ఇలకూ వెన్నెలకూ " 2 " జరిగే సంగమం " కలికి " రంగుల కలగా మెరిసే ఆకాశం ముంగిట తానే నిలిచే తోటకు వరమై దొరికే మధుమాసం గూటిని తానే వలచే గర్భ గుడిని దాటి కదిలింది దేవతా చేయి అందుకొమ్మని చేరుకుంది నీ జత " కలికి " పెదవుల వలలో పెరిగే ఏకాంతం ప్రేమకు పేరై ఎగిసే తలపుల వడిలో ఒదిగే అనురాగం తలుపులు తానే తెరిచే తల్లి నేల వేసే మన పెళ్ళి పందిరి " 2 " వేయి జన్మలెత్తినా వీడదు మన కౌగిలి " కలికి " త్యాగరాజు శ్రీ వేంకటేశ్వరుణ్ణి దర్శిద్దామని వెళ్ళిన సమయంలో స్వామి వారి గర్భగుడిలో తెర వేసేసారు . అక్కడున్న అర్చకులు త్యాగరాజుని లోపల ప్రవేశించడానికి అనుమతివ్వలేదు . ఇది చూసి ఉండబట్టలేక అప్పటికప్పుడు ' తెరతీయగ రాదా ? అనే కృతిని గౌళిపంతు రాగంలో పాడాడు . త్యాగరాజు పాటకి అక్కడున్న తెర దానంతటదే పైకి లేచిందనీ , అప్పుడు త్యాగరాజు ఎంతో సంతోషించి , మధ్యమావతి రాగంలో ' వేంకటేశ నిను సేవింప ' అనే కృతిని పాడాడని చెబుతారు . తెర లేచే సన్నివేశాన్ని తిలకించిన అర్చకులు త్యాగరాజుని ప్రత్యేక అతిధిగా సత్కరించారనీ చెబుతారు . కథకి బహుళ ప్రాచుర్యముంది . సంగీతంలో ప్రతీ రాగానికీ సమయం కూడా చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది . పైన చెప్పిన కృతుల రాగాలు , మధ్యమావతీ , గౌళిపంతూ మధ్యాహ్న రాగాలు . సమయానికి తగిన రాగంలో ఆశువుగా స్వరపరచడం త్యాగరాజు సంగీత ప్రతిభకి నిదర్శనం . మగధీర సినిమాతో హ్యాట్రిక్ సాదించిన రామ్ చరణ్ " ఆరెంజ్ " సినిమాతో మన ముందుకు వస్తున్నాడని అందరికీ తెలిసిందే . ఆస్త్రేలియాలో ఆరెంజ్ సినిమా షూటింగ్ జరుపుకుని హైదరాబాద్ తిరిగి వచ్చిన చరణ్ వచ్చే వారం మగధీర తమిళ్ వర్షన్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంటారు . ఆరెంజ్ తరువాత తమిళ దర్శకుడు ధరణి దర్సకత్వంలో రామ్ చరణ్ నటించబోతున్న సినిమా షూటింగ్ రోజు హైదరాబాద్ లో లాంచనంగా ప్రారంభమయింది . చిరంజీవి క్లాప్ కొట్టగా రామానాయుడు స్విచ్ ఆన్ చేశారు . ధరణి [ . . . ] ఆధునిక యుగంలో లోకం వెనువేగంగా మారిపోతోంది . ప్రతి రోజు ఒక కొత్త ఆవిష్కరణ వచ్చి సమాజాన్ని ముంచెత్తుతోంది . మన గమ్యం ఎటు పోతున్నామో ఏమీ అర్థం కాదు . ఇటువంటి విచిత్రమైన పరిస్థితి మనిషికి ఇంత తీవ్రంగా ఎప్పుడూ ఎదురు కాలేదు . ఇటువంటి సమయంలో సహనం యొక్క అవసరం మరింత పెరిగి ఉంది . అంతేకాక , సహనం కోల్పోతే దారుణమైన ప్రాణహాని చెయ్యడానికి సరిపోయే తుపాకులు , బాంబులు అందరికీ అందుబాటులో ఉన్నాయి . కనుక , మనం మరింత జాగ్రత్తతో ఉండాలి . హరే కృష్ణ ఇది నిజంగా జరిగిందా . . . భలే బాగా రాసావ్ . . అమ్మో ఎంత తెలివిగా అమ్మాయితో పేరు చెప్పించారు . . హూం బాగుంది బాగుంది , , , నెక్స్ట్ ఎప్పుడు ఎండా కాలం మాడిసన్ వచ్చినప్పుడల్లా మెమోరియల్ లైబ్రరీకి వెళ్ళడమే మంచి అనుభవంలా అనిపిస్తుంది . లేక్ పక్క నించి చెట్ల మధ్య నడుచుకుంటూ వెళ్ళి , కనీసం రెండు గంటలయినా ఇవాళ రాయాలి అనుకొని , లైబ్రరీలోపలికి , నా ఖైదుకొట్టంలాంటి స్టడీ రూములోకి ( అది రూము కాదు , నిజంగానే బోను ) అడుగుపెడతాను . గంటా , గంటన్నర గడిచాక మ్యాంగో ఐస్ టీ వైపుకి మనసు పరుగెత్తుతుంది . అలా బయటికి వస్తూంటే , " న్యూ అరైవల్స్ " షెల్ఫ్ లో దొరికింది లీసా ఓల్స్టైన్ కొత్త కవిత్వం పుస్తకం " లాస్ట్ ఆల్ఫబెట్ " జాడ్యాలన్నింటి వలన లాభపడుతున్నది ఎవరూ ? నోకియా వారిది అగ్ర తాంబూలం వారి విపణిలో నలభై శాతం ఇండియా లోనే అమ్ముతారంట . తరువాతి స్థానం మొబైలు సర్వీసు ప్రొవైడర్లది . వీళ్ళు కోట్లు ఆర్జిస్తున్నారు . ఒకొక్కరికి ఒక రేటు . బాగా జీతాలొచ్చే వాడికి తక్కువ బిల్లింగు సెల్ వైపు చూడననుకునే వాడికి రకరకాల జీవిత ప్లానులతో మంగళ సెల్లు మెడకు కట్టెయ్యటం . తరువాత స్థానం టీవీలది . ప్రస్తుతం ఉన్న అతి చెత్త మీడియా ఇదే . పత్రికలలా లేఖలు రాయనివ్వరు , ఈమెయిల్లు ఉండవు . ఏది చెప్పాలన్నా అది SMS మాత్రమే చెయ్యాలి . SMS బిజినెస్ సామాన్య మానవుడుకి ఇంకా అర్ధం కావటం లేదు . అయితే గుండెలు బాదుకుంటాదు . కౌన్ బనేగా కరోడ్ పతి లాంటి కార్యక్రమాలలో విజేతకు ఇచ్చే కోటి రూపాయలు టీవీ వారికి ఒక్క నెలలో SMS ద్వారానే వచ్చేస్తాయి . మిగిలినదంతా మనం అమితాబు , షారుక్ కోసం ధార పోస్తామన్న మాట . ప్రతి ఒక్కరు రొజు ఆంద్ర జిల్లాలలొ సమెఖ్యాఆంద్ర అంతున్నారు అనెది అవాస్తవము . ఇది అంథ రాజ కీయనాయకుల స్రుష్తి . వార్తా పత్రికలూ ( ప్రింట్ మీడియా ) , టీవీలూ , కంప్యూటర్లూ వగైరా ( ఎలక్ట్రానిక్ మీడియా ) , రేడియోలూ ఫోన్లూ , ( ఇదేమి మీడియానో తెలీదు ) ఇలాంటివన్నీ " మీడియా " అంటున్నారు . ప్రజాస్వామ్య దేశం లో ఇది చాలా శక్తివంతమైనదట ! మరి అలాంటి మీడియా యెంత బాధ్యతాయుతంగా వుండాలీ ? పేపర్లలో మొన్న ముంబాయిలో తీవ్రవాదుల దాడి సందర్భంగా ఇండియా గేట్ దగ్గర మోహరించిన కెమేరాలూ వగైరా ని తీసి ప్రచురించిన ఫోటోలు చూశారుగా ? ఇప్పుడు దర్యాప్తు సంస్థలు తేల్చినదేమిటంటే , లైవ్ టెలీకాస్టుల వల్ల ఉగ్రవాదుల నాయకులకి యెప్పటికప్పుడు తాజా స్థితి తెలెసిపోయేది అనీ , వాళ్ళు మళ్ళీ ముంబాయిలో తీవ్రవాదులకి తాజా ఆదేశాలు జారీ చేసేవారనీ ! అదే కాదు - పక్క ఒక సంఘటన జరిగితే , దర్యాప్తు సంస్థల కన్నా ముందు స్థలాన్ని చేరుకొని , అంతా కంగాళీ చేసేసి , అధారాలని దొరక్కుండా చేస్తున్నవి మీడియాలే ! అదే అమెరికా లాంటి దేశాల్లో , నిరంతర పెట్రోలింగ్ వగైరాల వల్ల , సంఘటన జరిగిన రెండు మూడు నిమిషాల్లోనే , పోలీసులు అక్కడికి చేరి , సంఘటన స్థలం చుట్టూ పసుపు రంగు రిబ్బన్లు కట్టేసి , ఇంకెవర్నీ స్థలంలోకి రానివ్వరు ! మీడియా వాళ్ళని కూడా ! వాళ్ళు అవసరమైన ఆధారాల్ని సేకరించాక , అప్పుడు మీడియాని అనుమతిస్తారు ! అప్పుడు నేరగాళ్ళని పట్టుకునే అవకాశాలు చక్కగా వుంటాయి . ఇంక ప్రింటు మీడియాలో కూడా , కొంతమంది సోకాల్డ్ ' ఎక్స్పర్ట్ ' కాలమిస్టులు తమ అభిప్రాయాలని విచ్చలవిడిగా వెదజల్లుతూ వుంటారు ! ఉదాహరణకి , కాలమిస్ట్ " గత కొన్ని రోజులగా వడ్డీ భారాలతో నడ్డి విరుగుతున్న ' సామాన్యుడు ' రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న చర్యలతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాడు " అంటాడు ! సంక్షోభం అంటూ చెప్పుకుంటున్న స్థితి మొదలయ్యాక , ఇప్పటివరకూ అలా ' నడ్డి విరిగిన ' ఒక్క సామాన్యుణ్ణయినా చూపించ గలడా , కాలమిస్ట్ ? ఇంకొకడున్నాడు - వాడు ఎమర్జన్సీ టైములో గవర్నమెంటుని నిర్భయంగా కలంతో యేకేశాడు . తరవాతకూడా ఇందిరాగాంధీ చేస్తున్న తప్పులనీ , ఆర్ ఆంటులే , అర్జున్ సింగ్ లాంటి అవినీతి పరుల్ని యేకేశేవాడు . తరవాత , జనతా ప్రభుత్వాన్ని - అసలు సమస్యేకాని ' ద్వంద్వ సభ్యత్వం ' లాంటి కారణాలతో , పడిపోయేదాకా వదల్లేదు ! రాజీవ్ టైములో ' బోఫోర్స్ ' నీ , వీపీ సింగ్ టైములో సెయింట్ కిట్స్ కేసునీ , ఇలా యేదీ వదిలేవాడు కాదు . వాజపేయి గారి టైములో , ' కాషాయీకరణ ' అనేవాడు . మరిచిపోయాను - పాకిస్థాన్ మీద ఎక్స్పర్ట్ ! పదిరోజులకోసారైనా అక్కడికి వెళ్ళి వస్తూ వుంటాడు . పాకిస్తాన్ ని కౌగిలించుకోవాలంటాడు . కాశ్మీరు మండిపోయినా , ముంబాయి పేలి పోయినా , పార్లమెంటు దద్దరిల్లినా - పాకిస్థాన్ తో స్నేహ సంబంధాలకి భారత్ మాత్రమే ముందడుగు వేస్తూ వుండాలంటాడు ! ఇలాంటి మీడియాల వల్ల ప్రజాస్వామ్యానికి యేమి ఒరుగుతోందో యెవరికి వారే అలోచించాలిమరి ! నిజం చెప్పారు శోధన గారూ . కాలపు ప్రజా సాహిత్యం ప్రజలతో కలసి అడుగువెయ్యలేక పోతోంది . బాబ్జీలు గారు నిజమే . రచయితలు నిరుత్సాహపడతారని ఊరికే బాగుంది అని రాయడం నా అభిప్రాయం కాదు . అట్లా కాదు అందరూ బాగుందనే రాయాలి అంటే , అభిప్రాయాలు రాసేవాళ్ళు నిరుత్సాహపడిపోతారు ! అభిప్రాయాలు రాయడం కబుర్లాడుకోవడం అన్నదానికి , కొన్నిసార్లు ( చాలాసార్లు ? ) రచనలు సైతం కబుర్లాడుకోవడం లాంటివే అని చేర్చవచ్చేమో . ఏమిటి ఉపయోగం అన్నది నాకు నేను వేసుకునే ప్రశ్న , వచ్చే అనుమానం మాత్రమే . ఇంకొకరి కోసం దాన్ని బేరీజు వేసే తాహతు నాకు లేదు . చదువే అభివృద్ధికి మూలమని జిల్లా కలెక్టర్‌ లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు . ఎపి వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ మహా విశాఖ శాఖ ఆధ్వర్యాన ఆదివారం ఫ్యూజన్‌ఫుడ్స్‌లో జరిగిన నోట్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్నారు . కృషి , పట్టుదల ఉంటే సాధించలేనిది లేదన్నారు . మంచి ఆలోచనా విధానం , ప్రయత్నంతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు . తల్లిదండ్రులు ఎంతో శ్రమించి చదివిస్తున్నారని , ప్రతి నిమిషం సద్వినియోగం చేసుకొని వారి శ్రమకు తగిన ఫలితాన్ని పిల్లలు అందించాలని హితవు పలికారు . ప్రణాళిక ప్రకారం పట్టుదలతో చదివితే ఎవరైనా ఉన్నతశిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు . ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా చేరాలన్నా , అవి సమర్థవంతంగా అమలు జరగాలన్నా వారు ప్రచురించిన వార్తలే కీలకమన్నారు . కొల్లేటి సమస్యను సమర్థవంతంగా పరిష్కరించగలిగానంటే ఘనత పాత్రికేయులకే దక్కుతుందని అన్నారు . నిఘా విభాగం నుంచి రాని సమాచారం మీడియా మిత్రులనుంచి తనకు వచ్చేదని రకమైన సహకారం ఇక్కడకూడా తనకు అందుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని తెలిపారు . రాష్ట్రంలో ఎక్కడైనా జర్నలిస్టులకు ఆరోగ్యశ్రీ కార్డులిస్తే ఇక్కడా అందజేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు . జర్నలిస్ట్‌ల ఇళ్లస్థలాల సమస్య కొలిక్కి వచ్చేలా తనవంతు సహకారమందిస్తానని హామీ ఇచ్చారు . నారాయణ విద్యా సంస్థల జోనల్‌ ఇన్‌ఛార్జి జి . రామలింగేశ్వరరావు మాట్లాడుతూ తమ విద్యాసంస్థల్లో చేరే జర్నలిస్ట్‌ పిల్లలకు ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించారు . కలెక్టర్‌ , ప్రముఖ కాంట్రాక్టర్‌ ఎం . వెంకటరావులను పూలమాలలు , శాలువలు , జ్ఞాపికలతో సత్కరించారు . అనంతరం జర్నలిస్ట్స్‌ పిల్లలకు నోట్‌ పుస్తకాలు పంపిణీ చేశారు . కార్యక్రమంలో ఎపి వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ మహా విశాఖ శాఖ అధ్యక్ష కార్యదర్శులు నారాయణ , పియుఎస్‌ భాస్కర్‌ , రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి . శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు . ఇవి మహాప్రస్థానానికి కారణాలు కాగా , పుస్తకం సకాలంలో అచ్చు కాకపోడంవల్ల , కొన్ని నష్టాలు జరిగాయి . అందులో సమయానికి తగిన కొన్ని పద్యాలు మాత్రం ఏరుకుని కంఠస్థం చేసి , కమ్యూనిస్టు పార్టీ సభల్లో చదవడం వల్లా , చండ్ర రాజేశ్వరరావు గారు ఆపాటలకి కమ్యూనిస్టు పార్తీ తరఫున వత్తాసు పలకడం వల్లా శ్రీశ్రీకి మార్క్సిస్టు ముద్ర పడింది . సుదర్శనోపనిషత్తు ప్రకారం , సుదర్శన చక్రం దేవశిల్పి అయిన విశ్వకర్మచే తయారుచేయబడినది . విశ్వకర్మ కూతుర్ని సూర్యునికిచ్చి వివాహం చేస్తాడు . అయితే ఆమె సూర్యుని తేజస్సు మూలంగా అతన్ని చేరలేకపోతుంది . విశ్వకర్మ సూర్యుని తేజస్సును తగ్గించడానికి సానపట్టాడు . అప్పుడు రాలిన పొడితో మూడింటిని తయారుచేశాడు . ఒకటి పుష్పక విమానం , రెండవది పరమశివుని త్రిశూలం మరియు మూడవది విష్ణుముర్తి సుదర్శన చక్రం . వ్యవసాయం మానవ జీవిత చరిత్రలోనే సాటిలేని ఒక అద్భుతం . చరిత్రలో మొట్టమెదటి సృజనాత్మక కళాకారుడు రైతే . మట్టిని బంగారంగా మార్చే సువర్ణ విద్య తెలిసిన ఆల్ కెమిస్ట్ రైతు . దిగంతాల మధ్య ఆకాశమే కప్పుగా పచ్చదనాల మట్టితోటిదే రైతు జీవితం . వ్యవసాయం చుట్టూ అల్లుకున్న మానవ జీవితమే ఒక గొప్ప సంస్కృతి అంటారు కుటుంబరావు గారో చోట . . మొత్తం చదవండి » నిర్ణయం యొక్క సారాంశం స్థూలంగా ఇది : . తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావవికాసాలకూ , అధికారానికీ కారణం అది ప్రవచించే తెలుగుజాతి సెంటిమెంటు . కాబట్టి తెలుగుజాతి అనబడే జనాభా మధ్య తద్భిన్నమైన సెంటిమెంటేదైనా ప్రమోట్ చేయడానికి ప్రయత్నించాలి . కొత్త సెంటిమెంటుతో జనాభాని అడ్డంగా నిలువుగా చీల్చాలి . అయితే తెలుగు సెంటిమెంటుకు విఱుగుడుగా తాతలనాటి పద్ధతిలో భారత జాతీయవాదం పేరు చెబితే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పప్పులుడకవు . భారతీయ జనతాపార్టీ లాగానే మనం ( కాంగ్రెస్ ) కూడా ప్రాంతీయ సెంటిమెంట్లని ఎగసన దోయడం ద్వారా అనుకున్న ఫలితాల్ని సాధించవచ్చు . అయితే విషయంలో భా . . పా . దూసుకుపోకముందే మనం దూకుడుగా దూసుకుపోవాలి . లేకపోతే మన బదులు భా . . పా . నే తెలుగుదేశానికి ప్రత్యామ్నాయమై కూర్చుంటుంది . అది ఇంకా ప్రమాదకరం . . ఆంధ్రప్రదేశ్ లో ప్యాన్ - తెలుగు సెంటిమెంటుకు దోహదిస్తుందనుకున్న ప్రతిదాన్నీ దూరదృష్టితో సర్వనాశనం చేయాలి . అది తెలుగుజాతి వైతాళికుల స్మృతి కావచ్చు , తెలుగుతల్లి కావచ్చు , ఆఖరికి తెలుగుభాష , తెలుగు మీడియమ్ కూడా కావచ్చు . దేన్నీ వదిలిపెట్టకూడదు . వదిలిపెడితే మన పార్టీకి ఇప్పుడు పట్టిన దుర్గతి శాశ్వతమైపోతుంది . తెలుగుజాతికి సంబంధించిన ప్రతిదాని మీదా చిక్కగా బుఱద జల్లాలి . సంస్కృతికి గల ఆత్మగౌరవాభిమానాల్ని అలా నాశనం చేసి , అపహాస్యం పాలు చేసి , దానికి ప్రజల్లో దిక్కూమొక్కూ లేకుండా చేసి , సానుభూతి లేకుండా చేసి ఉమ్మడి వారసత్వం రాష్ట్రంలో ఎవఱికీ స్ఫూర్తినివ్వని పరిస్థితి తేవాలి . దాన్తో తెలుగుదేశం పార్టీ యొక్క సైద్ధాంతిక పునాదులు మటాష్ . . తెలుగుప్రజల్లో ప్రస్తుతం ఉన్న ప్రతి చిన్నాచితకభేదాన్నీ రాజకీయ సిద్ధాంతంగా మార్చేసి రాజకీయంగా ఒక విచ్ఛేదకశక్తిలా ఉపయోగించుకోవాలి . ప్రాంతాలవారీగానే కాదు , కులాలవారీగా , మతాలవారీగా చీల్చిపారేసి - అసలు విధంగానైనా సరే , తెలుగుప్రజల్లో ఐకమత్యమనే మాటే లేకుండా చేసి తెలుగుదేశం స్థానాన్ని మనం పునరాక్రమించుకోవాలి . ఇక్కడొక మతలబుంది . నిర్ణయం తీసుకొన్నారే తప్ప దీన్ని ఎలా , ఎవఱి ద్వారా అమల్లో పెట్టాలో వారికి మొదట్లో అర్థం కాలేదు . ఇక్కడ గమనించాల్సిన మఱో విషయమేంటంటే - నిర్ణయంలో - తెలంగాణ నాయకులే కాక ఈనాడు సమైక్యవాద కబుర్లు చెబుతున్న కోస్తా - రాయలసీమ నాయకులు కూడా సంపూర్ణ భాగస్వాములే . తెలుగుదేశం మీది ద్వేషం , అసూయ , కక్ష , కార్పణ్యం - ఇవన్నీ కలిసి తామెలాంటి నీచమైన జాతిద్రోహ కార్యకలాపంలో పాల్గొంటున్నారో తమకే తెలియనంతగా వాళ్ళ బుఱ్ఱకాయల్ని మబ్బు పట్టించేశాయి . అలా మబ్బుపట్టడానికి గల మఱో కారణం - తాము నిజంగా ప్రాంతీయవాదాన్ని ఱెచ్చగొట్టబోవడం లేదనీ , కేవలం అభినయిస్తున్నామనీ , ప్రాంతీయతా నటన తెలుగుదేశాన్ని గద్దె దింపేంత వఱకేననీ , తరువాత అధికారంలోకి వచ్చాక పరిస్థితులు తమ అదుపులోనే ఉంటాయి గనుక భయమేమీ లేదనీ వాళ్ళందఱూ మనసులో ఒక మూలన పెట్టుకొన్న భరోసా . లేదా , అప్పటికి వారినలా నమ్మించగలిగారు . ఇంతా చేసి ఆంధ్రరాష్ట్రాన్ని విభజించాలనే ఆలోచన అప్పటికి పైవారిలో ఉందో లేదో తెలియదు . అప్పటి పరిస్థితుల్ని బట్టి , మాటల్ని బట్టి బహుశా లేదనే భావించాల్సి వస్తున్నది . నిర్ణయం తీసుకున్న తరువాత కూడా , దాన్ని వెంటనే అమల్లో పెట్టమని అధిష్ఠానం చేత ఆదేశించబడ్డ తరువాత కూడా ప్రకారంగా తెలుగుతల్లికి , సంస్కృతికీ , వారసత్వానికీ వ్యతిరేకంగా మాట్లాడడానికి తెలంగాణ నాయకులకు గుండెధైర్యం చాలలేదు . ఎంత స్వార్థపరులూ , అవినీతిపరులూ , అధిష్ఠానవిధేయులూ అయినప్పటికీ కోస్తా - రాయలసీమ నాయకులేమో స్వయంగా తెలుగుజాతి సెంటిమెంటు మనసులో ఏదో ఒకమూల మినుకుమినుకుమంటున్నవాళ్ళు . వాళ్ళూ ధైర్యంగా సాహసించలేక పోయారు . పైగా కోస్తా - రాయలసీమల్లో ప్రాంతీయాభిమానాలకు పెద్దగా విలువ లేదు . మాటలు మాట్లాడితే ఈనాటికీ అక్కడ జనం పోగవ్వరు . " మన ఏరియా అభివృద్ధి చెందలే " దని చెప్పి ఱెచ్చగొడదామని చూస్తే " సరే , పోనీ , అభివృద్ధి అయినచోటికే వలసపోదాం " అనే తరహా ప్రజలు వాళ్ళు . ఇందుకు సరైన కారణం తెలియదు . అందువల్ల కూడా నాయకులకు చేతకాలేదు . గతంలో ప్రాంతీయాభిమానాలతో చెన్నారెడ్డి చేత విజయవంతంగా తెలంగాణకి నిప్పెట్టించిన మధురానుభవాన్ని పురస్కరించుకొని బాధ్యతని తెలంగాణ నాయకుల భుజస్కంధాల మీదనే వేశారు . " మీరొక చోట నిప్పెట్టండి . అది మా ఏరియా దాకా వస్తుంది . అప్పుడు మేం విజృంభిస్తాం " అని ! " సరే " నని ఆంధ్రా నాయకులకు మాటిచ్చారు తెలంగాణ నాయకులు . ప్రకారం వారు ముందు వ్యూహాత్మకంగా మొదట తెలుగుజాతి కాన్సెప్టు మీదికి నేరుగా అస్త్రాల్ని ఎక్కుపెట్టకుండా కేవలం తెలంగాణ గుఱించి మాట్లాడ్డం మొదలుపెట్టారు . ప్రత్యేక తెలంగాణ ప్రతిపాదన పైవాళ్ళ నుంచి వచ్చినది కాదనీ , తెలంగాణ నుంచే వచ్చిందనీ ప్రజల్ని నమ్మించడం కోసం - పైన పేర్కొన్న సమావేశం జఱిగిన కొంతకాలానికి ( క్రీ . . ౧౯౯౯ ) రాష్ట్ర కాంగ్రెస్ పార్టీవారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుతూ కాంగ్రెస్ అధిష్ఠానానికి ( అప్పటికి కాంగ్రెస్ ఇక్కడా , అక్కడా కూడా అధికారంలో లేదు ) ఒక మహజరు సమర్పించారు . ఇప్పుడు అరివీర భయంకర సమైక్యవాదులమని జబ్బలు చఱుచుకుంటున్న కోస్తా - రాయలసీమల కాంగ్రెస్ నాయకులు కూడా మహజరులో సంతకాలు చేశారు , కేవలం తెలుగుదేశం పార్టీ మీది గుడ్డిద్వేషంతో ! అలా చేసినవారిలో వై . ఎస్ . రాజశేఖరరెడ్డి కూడా ఉన్నాడు . తరువాత చాలా సంవత్సరాలకు మహజరు గుఱించి ఆయన్ని అడిగితే " అప్పట్లో అందులో ఏముందో చదవకుండానే హడావిడిగా సంతకం పెట్టేశా " నని బుకాయించాడు . ( ఇంకా ఉంది ) వల్లభుఁడను నా మిత్రుఁడు చల్లగ నడిగెను నను నొకసారి * యసలు నే నెల్లా సౌరవ్ ఫ్యానని యుల్లాసముగా జవాబు నుత్తర క్షణమే శ్రావ్యముగా పాడగఁ జిఱు కావ్యముగా వ్రాసెదనని కైతగఁ మలచే దివ్యక్షణముల నంతా సవ్యంగా నుండఁ గోరి చతురాస్యుసతిం గీర్వాణిని శ్రీరామునిఁ బర్వతతనయాతనయునిఁ బరమేష్ఠిని గాం ధర్వాది విద్యలఁ విభుఁడు సర్వేశ్వరునిం దలంచి చనువునఁ గిరిజన్ అసలేమని వ్రాయుదు నాతనిపై ? కసిలో నెవరెస్టు నగప్రతి తా నసమానుఁడు కిర్కెటు నాడుటలో సహించడు మాటను నల్వురిచే గంగూలీ ఘనవంశజాతుఁడును బెంగాల్ రాష్ట్ర శార్దూలమున్ కంగారస్సలు లేకఁ దాఁ గదలుచూ క్లాసైన టైమింగుతోఁ సింగారంబుగ బంతి నారు పరుగుల్ చేర్పించుటన్ వీరుడున్ కంగారూలతొ నాడుచుండెఁ దుదిగాఁ గౌశల్యముం జూపుచున్ ఆటఁ జూచుచుంటెఁ హాయిగా నున్ననూ చివరి మ్యాచ్చి గనుకఁ జిన్న బాధ కలుగుచుండె వెలితిగాఁ దోచుచున్నది మనసు మటుకు కలుకుమనుచు నుంది మురళీధరునినైనఁ ముప్పుత్రిప్పలఁ బెట్టి మూడుచెర్వుల నీటఁ ముంచగలఁడు కాలుఁ ముందుకు వైచి గాలిలోఁ బంతులన్ సిక్సర్లు కొట్టేటి చేవ వాఁడు ఆఫ్‌సైడు ఫీల్డులో నడ్డంకులెన్నున్నఁ జక్కగా నాడంగ శక్తియుతుఁడు వీడి ఠస్సా దియ్య ! వెనుదీయ డేదైనఁ బుఱ్ఱకేల్వాటంపు పొగరుబోతు అజహరుద్దీను తరువాత నయ్యె నితఁడు యిండియా టీము కెప్టెన్ను యింతవఱకు వేరెవరికినీ లేనట్టి పేరు నొందె నధిక విజయము లందించినది యితండె తిరిగి వచ్చుట కెంత త్రిప్పలు వడెనొ ? తనయందుఁ దనకెంత తరుగని స్థైర్య మింత ధైర్యము వీని కెటుల యలవడె ? నూరకఁ బులి యని యూరంత యనునె ? ఇంతకీ నా కెందు కిష్ట మింతగా నీతఁడు చూడ నెంత లాఘవముతోఁ బ్యాట్టు నెత్తి బాల్‌నెంతగా బాదుఁ బంతిమంతుఁడు మీడియముగ పదనుగాఁ బౌలింగు చేయుఁ సాంతముగా మానధనుఁడు స్వయముగాఁ సౌరభ మితఁడు _________________ * కమండలం లో చిక్కిన చేప , ఇంటికి తీసుకెళ్ళేసరికి దానంతా పెరిగిపోయిందట . అలా చివరికి సముద్రం లో పడవేయ వలసివచ్చేంత పెద్దది అయిపోయిందట . అది మత్శ్యావతారం . శ్రీ ముళ్ళపూడి గారి గురించి నేను రాసిన పోస్ట్ లో ఒక పొరపాటు జరిగిపోయింది . నేను ' మిధునం , ' కథ చదివి చాలా రోజులు కావడం , నాకు ఎందుకో కథ ముళ్ళపూడి గారే రాసారని గుర్తుంది . కథ రాసింది ' శ్రీ రమణ , ' గారట . బహుశా పేర్ల్ల్ల్లలో రమణ గుర్తుండి పోయి జరిగిన పెద్ద పొరపాటు . మిథునం కథ , శ్రీ బాపు , ముళ్ళపూడి గారి శిష్యుడు శ్రీ రమణ గారు రాసిందనీ , ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసింది కాదనీ మనవి చేసుకుంటూ , కథ గురించి రాసిన భాగం తీసేస్తున్నాను . ( వ్యాసంలో ప్రతి పాదించినవి అన్నీ నా స్వానుభవంలో నాకు ఎదురయిన అవుతున్న సమస్యలు , వాటికి నాకు నేను చెప్పుకుంటున్న జవాబులు . నాలుగు కథలు రాసి ప్రపంచానికి కథలెలా రాయాలో చెప్పే ప్రయత్నం అని అనుకోకండి . నాకంత సీన్ లేదు ) నీతి వర్ధనుడు తన దేశాటన విశేషాలన్నిటినీ వివరించాడు . వర్తక శ్రేష్ఠితో స్నేహం , సముద్ర ప్రయాణం , తుపానులో దారి తప్పి కనీవినీ ఎరగని దీవికి చేరటం , అక్కడి ఆలయం , అందులోని అపురూప సుందరి గురించీ ఏదీ దాచకుండా పూసగుచ్చినట్లు వర్ణించాడు . రాజు వంశమార్గుడికి దీవిని చూడాలనే కోరిక కలిగింది . రోజు , నీతి వర్ధనుణ్ణి వెంటబెట్టుకుని , తగిన సిబ్బందితో నౌకా ప్రయాణం ప్రారంభించి , గతంలో నీతి వర్ధనుడు చేరిన దీవికి ప్రయాణమయ్యారు . కొన్నిరోజుల తర్వాత దీవికి చేరారు . రాజు పరివారంతో గుడిలోకి ప్రవేశించాడు . అద్భుతమైన శిల్పాలతో అలరారుతున్న కోవెల అది . ఆవరణలో చెట్టు క్రింద నిదురిస్తున్న లావణ్య రాశిని చూశాడు రాజు . ఆమె చాలా అందంగా ఉంది . రాజుకి ఆమె పట్ల అనురాగం కలిగింది . అలికిడికి నిద్ర లేచిన యువతి , రాజుని చూసి ఆశ్చర్య పోయింది . రాజు వంశమార్గుడు తీయని మాటలతో తన ప్రేమను ఆమెకు తెలిపాడు . అతడి మాట తీరుకు , గంభీరమైన అతడి రూపానికీ ఆమె ముగ్ధురాలైంది . అంగీకార సూచకంగా ఆమె కళ్ళు మెరిసాయి . తనలో ' ఇతడు గొప్ప చక్రవర్తై ఉంటాడు . ఇతడి రూపురేఖ మన్మధుణ్ణి , రాచఠీవి దేవేంద్రుణ్ణి తలపిస్తున్నాయి ' అనుకొంది . మెల్లిగా తలెత్తి " రాజా ! నీవు రాజులలో ఇంద్రుడి వలె ఉన్నావు . నేను నీ ప్రేమని తిరస్కరించినట్లయితే , ఇంత అందమైన శరీరం కలిగి ఉండీ నిరర్ధకమే ! అయితే , నీవు కొంత సమయం వేచి ఉండక తప్పదు . రానున్న అష్టమి లేదా అమావాస్య వరకూ వేచి ఉండగలవు " అంది . అప్పటి వరకూ రాజు తన పరివారంతో కోవెలలోని దుర్గామాతని ఆరాధిస్తూ , యువతితో తీయని కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసాడు . అష్టమి రానే వచ్చింది . ఆమె కోవెలలో ఒక వత్రమాచరింప ప్రారంభించింది . అందుకోసం గుడి ఆవరణలోని పవిత్ర పుష్కరిణిలో స్నానానికి వెళ్ళింది . కోనేటిలో కలువలూ , తామరలూ ఉన్నాయి . నీరు స్వచ్ఛంగా ఉంది . సన్నని అలలతో మనోహరంగా ఉంది . రాజు " నీటిలో పసిబిడ్డని ఒంటరిగా విడిచి పెట్టరాదు . అదే విధంగా అందమైన యువతినీ వేళలోనూ ఒంటరిగా ఉంచరాదు " అనుకొని , కత్తి చేతబూని , ఆమెకు కనబడకుండా ఆమెకి రక్షణగా ఉన్నాడు . అంతలో భీకరమైన శబ్దం వచ్చింది . అదేమిటో గమనించే లోగానే , భీకరాకారుడైన రాక్షసుడు వచ్చాడు . అమాంతం ఆమెని ఎత్తి నోట్లో పెట్టుకు మింగేసాడు . ఒక్కక్షణం రాజు వంశమార్గుడు నివ్వెర పడ్డాడు . మరుక్షణం , రాక్షసుడి ముందుకు దూకి , ఒక్క ఉదుటున కత్తితో వాడి పొట్ట చీల్చాడు . అందులో నుండి యువతి సురక్షితంగా బయటపడింది . ఆశ్చర్యంగా చూస్తున్న రాజుతో ఆమె " రాజా ! నేను మృగాంకుడి పెద్ద కుమార్తెను . నా తండ్రి దేవసభలో ఇంద్రుడికి ప్రీతిపాత్రుడైన పండితుడు . నా పేరు మృగనయని ( జింక కన్నుల వంటి కన్నులు కలది అని పేరుకు అర్ధం . ) నా తర్వాత నా తండ్రికి నూరుగురు కొడుకులున్నారు . నా సోదరులందరి కంటే నా తండ్రికి నేనంటే అమిత ప్రేమ . ఏనాడూ నన్నూ చూడకుండా ఉండలేడు , నేను లేనిది భోజనమైనా చేయడు . రోజులలో అష్టమినాడు , నేను గౌరీ వ్రతాన్ని ప్రారంభించాను . దాంతో గుడిలో పూజాది కార్యక్రమాలు ఆలస్యం కావటంతో , రోజు భోజనానికి చాలా సమయం గడిచినా ఇంటికి వెళ్ళలేక పోయాను . నా తండ్రి నాకోసం చాలా సేపు వేచి ఉన్నాడు . అలసిపోయి , ఆకలితో ఎదురు చూస్తుండగా , నేను ఇల్లు చేరుకున్నాను . ఆకలితో వివశుడై ఉన్న నా తండ్రి కోపం పట్టలేక , నిగ్రహం కోల్పోయి , ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో , నన్ను " నీవు రాక్షసుడి చేత మ్రింగ బడెదవు గాక ! " అని శపించాడు . నేను కొయ్యబారి పోయాను . ఉత్తర క్షణం ఆయన కాళ్ళ మీద పడి విలపించాను . నా తప్పేమీ లేదనీ , ఆలయంలో పూజ ఆలస్యమైందనీ విన్నవించాను . శాపాన్ని ఉపసంహరించమని వినయంతో అర్ధించాను . దుఃఖాతిశయంతో వణుకుతున్న నన్ను చూసి , నా తండ్రికి తెలివి వచ్చింది . అప్పటి వరకూ దయ్యంలా ఆయన్ని పట్టి ఉంచిన క్రోధం ఒక్కసారిగా చల్లారింది . తానేం చేసాడో స్పృహ కలిగింది . నాకంటే వ్యగ్రంగా ఆయన దుఃఖించాడు . నన్ను దగ్గరికి తీసుకొని తల నిమురుతూ " నా చిట్టి తల్లి ! రాక్షసుణ్ణి చంపి నిన్ను కాపాడి ప్రేమించగల సాహసి నీకు తారసపడి నప్పుడు శాపం ముగుస్తుంది . అప్పటి వరకూ పార్వతీ దేవినే సేవించు . అయితే ప్రతీ అష్టమి , అమావాస్యలనాడు రాక్షసుడు వచ్చి నిన్ను మ్రింగుతూనే ఉంటాడు . మరునాడు రాక్షసుడు నిన్ను బయటకు కక్కుతాడు " అని శాప విమోచనం అనుగ్రహించాడు . ఆనాటి నుండీ , నేనీ ఆలయంలో దేవిని సేవిస్తూ , ఇక్కడే ఉంటున్నాను . ప్రతీ అష్టమికీ , అమావాస్యకీ రాక్షసుడి చేత మ్రింగబడుతూ , మర్నాడు విడుదల అవుతూ , నన్ను ఉద్దరించగల సాహస వీరుడి కోసం ఎదురు చూస్తూ గడుపుతున్నాను . ఇన్నాళ్ళకి నా పుణ్యం ఫలించి , నీవు వచ్చి రాక్షసుణ్ణి సంహరించి , నన్ను ఉద్దరించావు . రోజు నాకెంతో సంతోషంగా ఉంది . రాజా ! నేను నీ సొత్తుని . నీవు నన్ను వివాహం చేసుకొని జీవితాన్ని ఆనందించ వచ్చు " అన్నది . ఆమె మాటలకు వంశమార్గుడెంతో ఆనందించాడు . మృగనయని నిష్టగా తన గౌరీ వ్రతాన్ని పూర్తి చేసింది . కోవెలలోని దుర్గామాత ఎదుట వారిద్దరూ వివాహం చేసుకున్నారు . మృగనయనితో కలిసి రాజు వంశమార్గుడు , మంత్రి నీతి వర్ధనుణ్ణి , ఇతర పరివారాన్ని వెంట బెట్టుకుని తిరిగి వారణావతం చేరుకున్నారు . రాణి చంద్రవదన నూతన వధూవరులకు స్వాగత సత్కారాలు చేసింది . నగరానికి చేరిన మరునాడు మంత్రి నీతి వర్ధనుడు ఉరిపోసుకుని చనిపోయాడు . ఇదీ కథ ! అని చెప్పిన భేతాళుదు " విక్రమాదిత్య మహారాజా ! ఇప్పుడు చెప్పు . నీతి వర్ధనుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ? మృగనయనిని పొందిన రాజుని చూచి ఈర్ష్య చెందాడా ? " అని అడిగాడు . విక్రమాదిత్యుడు అడ్డంగా తల నాడిస్తూ " భేతాళా ! నీతి వర్ధనుడికి రాజు పట్ల గానీ , అతడి అదృష్టం పట్ల గానీ ఈర్ష్యాసూయల వంటివి ఉన్నట్లుగా తోచదు . బహుశః అతడు ఇలా ఆలోచించి ఉండవచ్చు . ' చెడ్డవాడైన వ్యక్తికి నీతులు బోధించ రాదు . అది వ్యర్ధమైన పని . అదే విధంగా మిఠాయిలు ఇష్టపడే బాలుడికి మరిన్ని తీపి వస్తువులు ఈయరాదు . అది బాలుడి ఆరోగ్యానికి చేటు తెస్తుంది . అయితే నేను ' అసలుకే స్త్రీ సౌందర్యం పట్ల మితిలేని మోహం గల వంశమార్గుడి ' కి , ఉన్న పట్టమహిషి చాలదన్నట్లు మరొక సుందరిని కట్టబెట్టాను . ఇప్పుడు ఖచ్చితంగా రాజు మరింతగా సుఖ భోగాలలో తేలియాడతాడే తప్ప రాజ్య వ్యవహారాలు చూడడు . దీనంతటికీ కారకుడను నేను గనుక ప్రజలు మళ్ళీ నన్ను నిందించక మానరు . ఇవేవీ ఆలోచించకుండా రాజుకు నేను ఏకాంత ద్వీపం గురించీ , అందులోని అందమైన యువతి మృగనయని గురించీ చెప్పి , రాజామెను వివాహమాడే పరిస్థితులు తెచ్చాను . ప్రజానింద భరింప శక్యం కానిది ' అనుకొన్నవాడై ఆత్మహత్యకు పాల్పడ్డాడు " అన్నాడు . భేతాళుడు " భళా విక్రమాదిత్యా భళా ! నీ సునిశిత మేధావిత్వానికి ఇవే నా జోతలు " అంటూ ప్రశంసిస్తూనే చప్పున మాయమై పోయాడు . చిరునవ్వు నవ్వుతూ విక్రమాదిత్యుడు మోదుగ చెట్టు వైపుకు దారి తీసాడు . కథా విశ్లేషణ : కథలో విక్రమాదిత్యుడు ' మంత్రి నీతి వర్తనుడు ఎందుకు ఆత్మహత్య చేసుకోగలడు ? ' అనే ప్రశ్నకు సునిశితమైన ఆలోచనతో జవాబిస్తాడు . ఒక వ్యక్తి ఒక పనిని నిర్వహించడానికి ఏయే ' మోటివ్స్ ' ఉండగలవో , వాటి గురించి ఎలా ఆలోచించాలో పిల్లలకి నేర్పే కథ ఇది ! దాదాపుగా ఇప్పుడు మన ఆధునిక నేరపరిశోధక విభాగాలు పనిచేసే తీరు ఇది ! ఒక సంఘటన , దోపిడి , హత్య , నేరం ఏది జరిగినా ఎవరికి మోటివ్ ఉంది ? పరిస్థితి ఇందుకు దారి తీసింది ? - అనే కార్యకారణ సంబంధాన్ని ఛేదించే ఆలోచనా విధానం ఇది ! ఇలాంటి కథలు పిల్లలకి , ఆడుతూ పాడుతూ , చదువుతూ , వింటూనే , వాళ్ళకి తెలియకుండానే వారిలో సునిశిత ఆలోచనా శక్తిని ప్రేరేపిస్తాయి . ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~

Download XMLDownload text