EN | ES |

Text view

tel-8


Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.

క్షణంలో . . . ప్రక్కనే రెండు మేకలున్నాయి . ఒకటి ఆడమేక ( పెంటి ) , మరొకటి మగమేక ( పోతు ) . పోతుమేక పెంటి దగ్గరికి ప్రేమగా చేరబోయింది . ఆడమేక దాని నాపుతూ . " నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే . . . అదిగో , బావి లోతట్టు గోడల మీద పచ్చని లేత చివురాకులున్నాయి . బావి మనకి దాపులనే ఉంది . నీవా లేచిగురాకులు తెచ్చి నాకిచ్చినట్లయితే నీ ప్రేమని అంగీకరిస్తాను " అంది . మగమేక బావి వద్ద కెళ్ళి తొంగి చూసింది . బావి గోడలు పాకుడు పట్టి ఉన్నాయి . లోతట్టు గోడల కున్న పగుళ్ళలో పచ్చని మెత్తని పచ్చిక , చిగురాకులతో చిన్న చిన్న మర్రి మొక్కలూ పెరిగి ఉన్నాయి . గాలికి అవి ఊగుతున్నాయి , ఆకులు వెన్నెలలో మెరుస్తున్నాయి . వాటిని చూసి మగమేక క్షణం చింత పడింది . బావిలోకి సారి , పెంటి మేక వైపోసారి మార్చిమార్చి చూసింది . మగమేక " ఆడుదానా ! నీవు నీ కౄర బుద్ధిని చూపెట్టుకున్నావు . నీకు నా మీద మాత్రమూ ప్రేమలేదు . నేను బావి లోతట్టు గోడల్లోని చిగురాకులు తెచ్చేందుకు వెళ్ళినట్లయితే , పాకుడుకి జారి , బావిలో పడి చావగలను . నేను చచ్చాక నీవెవరి మీద ప్రేమ చూపుతావు ? నా చావు తర్వాత నేనైనా నీ మీద ఎలా ప్రేమ చూపగలను ? లోకంలో ఎవరైనా , ఎవరినైనా ప్రేమిస్తే తాను ప్రేమించిన వాళ్ళని సంతోష పెట్టి , వాళ్ళ శ్రేయస్సుని కాంక్షించాలి . కానీ నీకు నీ స్వార్ధం తప్ప నా శ్రేయస్సు పట్టలేదు . కాబట్టి నీ ప్రేమతో నాకు ఒనగూడేదేమీ లేదు . నీవు ప్రేమించినా లేకపోయినా నాకు తేడాలేదు . నీలాంటి స్వార్ధపరుల కోసం అలాంటి అవివేకపు పనులు చేసే బుద్ధిహీనుడెవడు ఇక్కడ లేడు . ఫోఫో ! " అని పెంటి మేకను కసిరింది . చితిపై పరుండిన యువరాజు మణిమేఖులుడుకి మేకల భాష కూడా తెలుసు . పోతు , పెంటి మేకల సంభాషణంతా విన్న మణిమేఖులుడు ఆలోచనలో పడ్డాడు . అటు చూస్తే మగ మేక ఆడమేకని ఛీకొట్టి చక్కా పోయింది . ఇటు చూస్తే మణిమేఖల భర్త చెప్పబోయే రహస్యం కోసం ఊపిరి బిగబట్టి చూస్తోంది . అది చెబితే తన ప్రాణానికే ప్రమాదం అన్న భర్త మాట అసలామెకి పట్టడం లేదు . తనని సంతోష పరచడం కోసం భర్త ప్రాణాలు ఒడ్డుతున్న స్పృహ అంతకంటే లేదు . చితిపై పడుకున్న భర్త ప్రాణం గురించి ఆమెకి చింతలేదు , అతడు చెప్పబోయే విషయం పట్ల కుతూహలమూ ఆతృతా తప్ప ! అది చూసిన మణిమేఖలుడు చితి మీది నుండి దిగ్గున లేచాడు . " ఏమిటేమిటి ? " అంటూ వెంటపడుతున్న భార్య వైపు చూడను కూడా లేదు . మణిమేఖల విడిచి పెట్టలేదు . దారి కడ్డం వచ్చి నిలబడింది . మణిమేఖలుడు భార్యని తిరస్కారంగా చూసి , ఆమెని విడిచి పెట్టి స్వదేశం వెళ్ళిపోయాడు . మరో యువతిని వివాహం చేసుకుని సుఖంగా ఉన్నాడు . ఇదీ కథ ! అంటూ కథ ముగించిన భేతాళుడు " విక్రమాదిత్య రాజేంద్రా ! కథలో ఎవరి వివేకం గొప్పది ? నా ప్రశ్నకు జవాబు చెప్పు . అయితే నియమం నీకు తెలుసు కదా ? " అన్నాడు . విక్రమాదిత్యుడు చిన్నగా నవ్వుతూ " భేతాళా ! నియమం తెలియకేం ? ఇక నీ ప్రశ్నకు సమాధానం విను . నా అభిప్రాయంలో మనం ఎవరినైనా ప్రేమించినట్లయితే , వారిని సంతోషపరచాలి , వాళ్ళు ప్రశాంతంగా , సౌఖ్యంగా ఉండేలా చూడాలి . మణిమేఖలుడు తన భార్య మణిమేఖలని సంతోషంగా ఉంచేందుకు చావటానికి కూడా సిద్ధ పడ్డాడు . అయితే మణిమేఖలకు భర్త పట్ల ప్రేమ గానీ , కరుణ గానీ లేవు . ఆమెకతడి మరణం కూడా పట్టలేదు . అతడి మరణ సన్నద్ధత కంటే కూడా , అతడెందుకు నవ్వాడో రహస్యం తెలుసు కోవాలన్నదే ఆమె ఆరాటం . సకల విద్యలూ అభ్యసించినా గానీ , మానవుడైనా గానీ మణిమేఖలుడు , మేకపోతు ' ప్రేమ ' కు నిర్వచనాన్ని విప్పి చెప్పే వరకూ సత్యాన్ని గ్రహించ లేకపోయాడు . మేకపోతు ప్రేమకీ , స్వార్ధానికీ మధ్య ఉన్న విభజనని స్పష్టంగా చెప్పడమే గాక , అతడి కళ్ళెదుటే దాన్ని సంఘటనా పరంగా నిరూపించింది . విధంగా మేకపోతు తార్కికతనీ , సునిశిత ఆలోచననీ కనబరచింది . కాబట్టి దాని వివేకమే గొప్పది . కనుక కథలో మణిమేఖలుడి కంటే కూడా మేకపోతే గొప్పది " అన్నాడు . అది సరైన జవాబు కావటంతో భేతాళుడు చప్పట్లు చరిచి తన ఆమోదాన్ని తెలిపాడు . కానీ నిశ్శబ్దం భంగమైంది గనక , మెరుపులా మాయమై మోదుగ చెట్టెక్కేసాడు . కథా విశ్లేషణ : కథలో ప్రేమకీ స్వార్ధానికి గల తేడాని , పిల్లలకే కాదు పెద్దలకీ ఆసక్తికరంగా ఉండేలా వివరించబడింది . నిజానికి పెంటి మేక వంటి స్త్రీలను చాలా మందినే చూస్తుంటాం , మన చుట్టు సమాజంలో ! ఉద్యోగ వర్గాల్లో చాలామంది లంచగొండుల్ని , అనేక రంగాల్లో ఎంతోమంది అవినీతిపరుల్ని చూస్తుంటాం . వాళ్ళ అవకతవకల్ని చూసి అసహ్యించుకుంటూ ఉంటాం . నిజానికి కొందరు అవినీతి పరుల వెనక వాళ్ళ భార్యల ప్రోద్బలం , బలవంతం ఎక్కువగా ఉంటాయి . లేచిగురు లడిగిన పెంటి మేకలాగా నగలు , చీరలు , ఆస్తులు కార్లూ వంటి గొంతెమ్మ కోరికలు కోరుతూ , వాటిని ప్రేమకి ముడిపెట్టి భర్తల్ని అక్రమ సంపాదన చెయ్యమని కాల్చుకుతినే వాళ్ళని ఎంతోమందిని చూసాను . ఆయా అవినీతి మార్గాల్లో భర్తలెంత వత్తిడికి గురైనా , బాధలు పడినా వాళ్ళకి పట్టదు . నిజానికి ప్రేమంటే ఎదుటి వాళ్ళని సంతోషపరచటం , శాంతంగా సౌఖ్యంగా ఉండేలా చూడటం అనే జవాబు చెప్పటంలో విక్రమాదిత్యుడి వివేకం , వివేచన పిల్లల్ని ఆకర్షిస్తాయి . విధంగా కథలు మంచి మార్గంలో నడిచేటట్లు పిల్లలకి స్ఫూర్తి కలిగిస్తాయి . ~ ~ ~ ~ ~ ~ ~ సమాజంలో అన్ని వ్యవస్థలూ పట్టించుకుని విద్యా వ్యవస్థలోని లోపాలను అధిగమించే ప్రయత్నం చేయాలని అభిప్రాయపడ్డారు . విలువలు సమాజంతో ముడిపడి ఉన్నా . . సమాజం గురించి తరగతి గదిలో ప్రస్తావనే కరువవుతోందన్నారు . ' చదువంటే మార్కులు , ర్యాంకులేనా ? విద్యార్థులకు విలువలు అక్కర్లేదా ? సిలబస్ లో సంస్కారం ఎందుకు ఉండదు ? రేపటి పౌరులకు బాధ్యతలు నేర్పరా ? దారితప్పిన మన విద్యా విధానాన్ని దారికి తేవడం ఎలా ? ' . . అన్న అంశాలపై వివిధ రంగాల ప్రముఖులతో సోమవారం హైదరాబాద్‌లోని జూబ్లీహాల్‌లో నిర్వహించిన ' ఓపెన్ డిబేట్ ' కు ' ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ' మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ సమన్వయకర్తగా వ్యవహరించారు . టేబుల్ పై చేతి వాచీ , ఒకనాటి పెళ్ళి కానుక ఇల్లు ఖాళీ చేసేపుడు డ్రాయర్ సొరుగులో దొరికింది . మా నాన్న పోయిన మూడోరోజున అది ఆగిపోయి ఉంది యుద్దానంతరం విస్మరింపబడే సమరయోధునిలా . పద్మనాభ స్వామి ఆలయానికి వంద అడుగుల పొడవు కలిగిన ఏడు అంచెల గోపురం ఉంది . నిర్మాణ పరంగా ఆనాటి వైభవం కళ్లకు కడుతుంది . 365 స్తంభాలు వాటిలో మూడోవంతు గ్రానైట్‌పై చెక్కినవే . వాటిపై ఉన్న చెక్కడాలు నాటి చారిత్రక పరిస్థితికి అద్దం పడతాయి . ఇంతటి ఘన చరిత్ర కలిగిన ప్రసిద్ధ ఆలయాలు దేశంలోనే కాదు . . ప్రపంచ వ్యాప్తంగా కూడా అరుదుగానే ఉంటాయి . ఏకంగా రాష్ట్ర బడ్జెట్‌ను మించిన స్థాయిలో ఆలయ గర్భంలో బయట పడిన సంపద పరిరక్షణ ఇప్పుడు పాలకుల ప్రధాన కర్తవ్యం . ఇంకా మరో చాంబర్ తెరవాల్సి ఉన్నా . . వెలికి తీసిన దాన్ని విధంగా భద్ర పరచాలో తెలియజేయాలంటూ పురావస్తు విభాగాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడం కొంత ఊరట కలిగించే విషయం . ఈజిప్టు సమాధిని మించిన సంపద ఈజిప్టులో జరిపిన తవ్వకాల్లో టూటన్ కామెన్ సమాధి అడుగున మూడు వేల సంవత్సరాల క్రితం బయటపడ్డ అపార సంపదతో సమానమైన సంపద పద్మనాభ స్వామి ఆలయ రహస్య నేలమాళిగల్లో బయటపడుతోంది . దాదాపు మూడు వేల రకాల ఆభరణాలు ఈజిప్టు తవ్వకాల్లోనూ , నేటి వెలికితీతలోనూ బయటపడ్డాయి . నాటి ఈజిప్టు రాజు టూట్‌టూట్ సమాధి నుంచి బయటపడ్డ సంపద ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని ఆసక్తిని కలిగించింది . ఆలయంలో బయటపడ్డ ఆభరణాలు ఐదున్నర మీటర్ల పొడవైన బంగారు హారం , 18వ శతాబ్దం నాటి 536 కిలోల బంగారు నాణాలు , వజ్రాలు పొదివిన ఆభరణాలు మొదలైనవి ఉన్నాయి . పూర్తిగా బంగారంతో తయారు చేసిన విగ్రహాల సంఖ్య కూడా అపారంగానే ఉంది . ఈజిప్టు సమాధిలో బయటపడ్డ బంగారు నాణేలు , వెండి నాణేలు ఎంత అపారంగా ఉన్నాయంటే వాటిని బస్తాలతోనే కొలవాల్సి వచ్చింది . అలాంటిదాన్నొకదానిని 1672 ప్రాంతంలో దౌత్యవ్యవహారం మీద పారిస్ వెళ్ళినప్పుడు లైబ్‌నిట్జ్ చూశాడు . వెంటనే అమోఘమైన అయిడియా వచ్చింది : అడుగు వేసినప్పుడల్లా ఆటోమాటిక్‌గా ఒకటి కూడుతోంది గదా ; అదే సూత్రం మీద , కూడికలూ తీసివేతలూ , హెచ్చవేతలూ భాగహారాలూ చేసే యంత్రాన్ని ఎందుకు చెయ్యలేము ? వేదవిజ్ఞానం గురించి మధ్య మన బ్లాగుల్లో వాదనలూ , ప్రతివాదనలూ , రెంటినీ సమన్వయ పరిచే ప్రయత్నాలూ మాంఛి వాడిగా వేడిగా జరిగాయి . చర్చల్లో అంతర్లీనంగా " ప్రాచీన భారత దేశంలో విజ్ఞానం కొందరికే పరిమితమైంది " అనే నిర్ధారణ నాకు కనిపించింది . అలా జరిగిందనడానికి చాలా తార్కాణాలు ఉన్నాయి కూడా . ఆలోచనలు నా బుర్రలో సజీవంగా మెదులుతుండగానే అంతర్జాలంలో ఏదో తీగ లాగితే డొంకంతా కదిలి చివరకి ఈమాటలో ఆచార్య వేమూరి వేంకటేశ్వరరావుగారు రాసిన వ్యాసంలో తేలాను . వ్యాసం గణితంలో సంఖ్యల గురించి . కానీ వ్యాసం మధ్యలో " వచనాన్ని కంఠస్తం చెయ్యడం కంటే పద్యాన్ని కంఠస్తం చెయ్యడం తేలిక " అన్న వేమూరి మేష్టారి ప్రవచనం నన్ను ఆకట్టుకుంది . వాక్యంతో మొదలై సాగిన రెండు పేరాల్లో వేమూరి మేష్టారు ప్రతిపాదించిన ఆలోచనలు ప్రాచీన భారతీయ విజ్ఞానం గురించి ఆసక్తి ఉన్న మనవాళ్ళందరికీ పనికొస్తాయి అనిపించింది . సందర్భంగా వేమూరి మేష్టారి గురించి రెండు పరిచయ వాక్యాలు చెప్పటం అసందర్భం కాదనుకుంటా . కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం - డేవిస్ ప్రాంగణంలో వీరు కంప్యూటర్ శాస్త్ర విభాగంలో ఆచార్యులు . విజ్ఞాన శాస్త్ర విషయాలని తెలుగులో అందరికీ అర్ధమయ్యేట్టు రాయాలి ఆనే తపనతో విజ్ఞాన , జీవ , వైద్య శాస్త్ర విషయాలని విశదపరుస్తూ అనేక వ్యాసాలూ , కథలూ రాశారు . ఈమాట పత్రికలోనే వీరి రచనలు చాలా ఉన్నయ్యి . ఆంగ్ల - తెలుగు పారిభాషిక పదకోశాన్ని సంకలించారు . ఇది సాహితి . ఆర్గ్ లో లభ్యం . మాతృదేశంలో అభివృద్ధి , పర్యావరణ సంరక్షణ ధ్యేయాలుగా ఒక స్వఛ్ఛంద సంస్థని స్థాపించి నిర్వహిస్తున్నారు . ఇటీవల బెర్కిలీ విశ్వవిద్యాలయంలో తెలుగు బోధన ఏర్పాటు చెయ్యటంలో కీలకపాత్ర వహించారు . అన్నిటికీ మించి నిరాడంబరులు , మృదుభాషి , సహృదయులు , సరసులు . మనం ప్రాంతంలో ఉంటే దానికి అనుకూలంగా ఆలోచించాలని కాకుండా వాస్తవాలెలా ఉన్నాయన్నది పరిశీలించి తదనుగుణంగా స్పందించగల శక్తి మనకు ఉండాలి . వాస్తవాలను తెలుసుకోవడానికి కొంత ఓపిక కూడా కావాలి . అధ్యయనం చెయ్యాలి . ఇవన్నీ ఉన్నపుడు ద్వేష రహితంగా చర్చించుకోగల పరిస్ధితి ఏర్పడుతుంది . వివరాల కోసం కొంచెం ఎక్కువ రాశాను . అన్యధా భావించవలదు . ఇది అన్ని లినక్సు లతో పాటుగా ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నారు . కాబట్టి విడిగా ఇన్స్టాల్ చేస్కోనక్కర్లేదు . మరీ ఎక్కువ పాటలు ( > ౧౦ వేలు ) ఉంటే చతికిలబడి మనల్ని కలవర పెట్టే లక్షణం కలదు , బహుపరాక్ : ) ఇంకో నచ్చని విషయం ఏంటంటే , బ్రౌజరు లో , composer ఫీల్డ్ పెట్టుకుందామంటే వీలవ్వదు ! మన తెలుగు లో గాయని గాయకుల్ని ఆర్టిస్ట్ ఫీల్డ్ లోనూ , సంగీత దర్శకుడ్ని composer ఫీల్డ్ లోనూ పెట్టడం ఆనవాయితీ . కాబట్టి ఒక ఫీల్డ్ వదులుకున్నట్టు అవుతుంది . ట్యాగ్ చేయడానికి ఉన్న సౌలభ్యమ్ కూడా అంతా గొప్పగా ఉండదు . ఇవి తప్పితే , మిగతా అన్నీ విషయాలు బాగానే ఉన్నాయని చెప్పొచ్చు . కలపయు మట్టిరాలనిడి కట్టిన దేవళమందు నీకు ఫలము లభించు ? ప్రేమరసభావ యుతుండవయేని కామినిన్ వలపుము , ప్రాణహీనమగు బండలు వేయిటి కన్న శ్రేష్ఠమై అలరుగదా , మనుష్య హృదయమ్ము ప్రతి ప్రణయానురక్తులన్ ! నేను డబ్బులు తీసుకుంటున్నప్పుడే , వేరే బజార్లో , మా ఆవిడ గూడా డబ్బు తీసుకుంటుందనుకోండి . మేమిద్దరం వెయ్యి డాలర్లు ఉన్నాయని మొదలెడితే , రెండు లావాదేవీలు ఒకదానితో ఒకటి కలిసిపోతే చాలా తేడాలు రావొచ్చు . ఉదాహరణకి , మా అక్కౌంట్‌లో వెయ్యి డాలర్లు ఉన్నాయి . నేను వంద డాలర్లు తీసుకోవాలనీ , మా ఆవిడ రెండొందలు ( ఆవిడకి " taste " ఎక్కువ ) తీసుకోవాలనీ వేరే వేరే . టి . ఎం . దగ్గరికి వెళ్ళామనుకోండి . నా లావాదేవీ రెండో అంచె ముగించి మూడోది మొదలెట్టకముందే , మా ఆవిడ లావాదేవీ మొదలయిందనుకోండి . రెండు . టి . ఎం . లూ ఒకే కంప్యూటర్ కి కనెక్ట్ అయి ఉన్నాయనుకోండి . ఆవిడ లావాదేవీ పూర్తి అయింతర్వాత నా లావాదేవీ మూడో మెట్టుకొచ్చి బేలన్స్‌ని 900 డాలర్లు గా చేస్తుంది . ముందర వెయ్యి డాలర్లు ఉన్న అక్కౌంట్‌లో భార్యాభర్తలం మూడొందలు తీసుకున్నా , చివరకి మా అక్కౌంట్‌లో 900 డాలర్లు మిగిలాయన్నమాట ! అలా చేస్తే బాంక్‌ కాస్తా దివాళా తీస్తుంది . ఇలా సాగిన పరిశీలన ఫలితంగా సంపత్కుమార విశ్వనాథ రామాయణ కల్పవృక్షం సర్వపూర్వ రామాయణాతిశాయిగా ఉందనే నిర్ణయానికి వచ్చారు . భారతీయ భాషలలోని రామాయణాలను తులనాత్మకంగా అధ్యయనం చేసిన విమర్శకులు సమర్ధించిన పక్షంలో నిర్ణయం ఇంకా రాణకు వస్తుంది . ఇంటర్నెట్ విప్లవంతో నా కలలు కొన్ని నిజంచేసుకోగలిగాను . ఒకప్పుడు . . ఇంగ్లీషులో రాసి రాసి . . చిరాకు పుట్టి . . తెలుగులో రాసే అవకాశం ఇంటర్నెట్ కి ఎప్పుడొస్తుందా అనుకున్న నాకు అది ఇప్పుడు చేయగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది . నా బ్లాగులో కధలు , నా అనుభవాలు రాసి . . స్నేహితులకు పంచుకున్న తీపిగురుతులు నిజంగా చాలా ఆనందాన్నిస్తున్నాయి . ఆర్కుట్ పుణ్యమా అని పరిచయమైన ఒక స్నేహితుని సహాయంతో నాకున్న పాటలు రాసే అభిరుచిని కూడా మెరుగుపర్చుకున్నాను . మేమే నమ్మలేని విధంగా ఇప్పటికి 20 తెలుగు పాటలు చేయగలిగాము . అదీ ఒకరి మొహం ఒకరు చూసుకోకుండా . . అంతా చాటింగ్లో మాట్లాడుకుంటూ . . మార్పులూ చేర్పులూ చేస్తూ . . , కొంతమంది దగ్గర అభిప్రాయాలు సేకరిస్తూ ఉన్నాము . పాటలు ఎవరికోసము కాదు . . మాకుమేం విని ఆనందిస్తున్నాము ప్రస్తుతానికి . కొన్ని ఆశయాలు ఉన్నా అవి అచరనలోకి వచ్చే సరికి కాస్త సమయం పట్టవచ్చు . తెలుగు బ్లాగరుల గుంపులో సభ్యత్వం , మిత్రుల అభిప్రాయాలు చదువుతూ ఉంటుంటే నాకు హిందీ రాజ్యంలో ఉన్నా తెలుగుదేశంలోనే ఉన్నట్లనిపిస్తుంది . మహత్కార్యాన్ని అంకురార్పన చేసిన మిత్రులకు . . దానిని విజయవంతం చేసిన వారికీ నా కృతఘ్ఞతలు . నా ఇరవయ్యో పాటగా . . తెలుగు భాషపై చూపుతున్న చిన్నచూపుపై వేదనను వ్యక్తంచేస్తూ చెయ్యడం జరిగింది . పాటను మన తెలుగు బ్లాగరుల గుంపుకు అంకితమిస్తున్నాను . పాటవిని దీనిపై అభిప్రాయమును తెలియపరుచగలరు . సాహిత్య పరంగా ఆభిప్రాయమును తెలియపరిచినచో నేను అవి మెరుగుపర్చుకొనుటకు ప్రయత్నించగలను . సంగీతపరంగా తెలిసినవారు కూడా తమ తమ అభిప్రాయాలు చెప్పగలరు . ఇక పాట గురించి : సాహిత్యం : నా సొంతము కూర్పు , సంగీతం , గానం : శ్రవణ్ కుమార్ . ఇది గానం పరంగా అంత అద్భుతంగా ఉండకపోవచ్చు . ఎందుకంటే పాటలు పాడే కళ వేరు . కానీ పాట ఇలా ఉంటుంది అని చెప్పడంకోసం ఎవరొకరు పాడాలి కాబట్టి . . శ్రవణ్ పాడిన పాట ఇది . ఎవరైనా మంచి గాయకులు దొరికితే . . తప్పకుండా మళ్ళీ పాడించడానికి ప్రయత్నిస్తాము . ఆశక్తి కలవారు నాకు తెలుపగలరు . మా మహత్కార్యంలో పాలుపంచుకుని సహకరించిన ( సహకరిస్తున్న ) శ్రీనివాసరాజు దాట్ల గారికి , రామనాధరెడ్డి గారికి ప్రత్యేకంగా కృతఘ్ఞతలు చెప్పుకుంటున్నాము . పాటను ఇక్కడ వినగలరు . ( డౌన్ లోడ్ సౌకర్యం కలదు ) ఒంగోలు : ( శ్రీశైలం ఆన్ లైన్ టీవీ ) మాతా శిశు మరణాలను తగ్గించేందుకు కృషి చే యాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖా ధికారి డాక్టర్ కె . సుధాకరబాబు స్పష్టంచేశారు . ప్రభు త్వం మాతా శిశు మరణాలను తగ్గించే దిశగా ప్రత్యేకంగా ప్రణాళికను అమ లు చేయనుందన్నారు . ప్రభుత్వం కొత్తగా క్లస్టర్ల వ్యవస్థను పఠిష్టరుస్తుందన్నారు . ప్రజలకు మెరుగైన సేవలనే అందించటమే లక్ష్యమన్నారు . గర్భిణు లకు నెల వారీ ఆరోగ్య సేవలు , వారికి పౌష్టికాహారం అందించటం , సుఖ ప్రసవాల కోసం ఆసుపత్రికి తరలిం చటం వంటి [ . . . ] ' ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే ' చిత్ర దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రానా హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ చిత్రం ప్లాన్ చేసింది . అయితే బడ్జెట్ ఎక్కువవుతుందనే కారణంతో పక్కన పెట్టారు . అయితే , ఇప్పుడు . . . . . తెలుగు పదాలకు వ్యుత్పత్తి చెప్పడం సంస్కృత పదాల వ్యుత్పత్తి నిరూపణ అంత సులభం కాదు . సంస్కృతంలో వేద ప్రాతిశాఖ్యల కాలంనుండి కనబడే నిరుక్త సంప్రదాయం ఉంది ; అమరకోశాది నిఘంటువుల నిర్మాణం కూడా ప్రాచీన కాలంలోనే జరిగింది ; అంతేకాక , ఆధునిక కాలంలో ఇండో - యూరోపియన్ భాషలన్నింటిపై భాషా కుటుంబంపై జరగనంత విస్తృతమైన పరిశోధన జరిగింది . వీటన్నిటి ఆధారంగా మనం చాలా సంస్కృత పదాల వ్యుత్పత్తిని శాస్త్రీయంగా వివరించవచ్చు . అనతి కాలంలో దేవత , పండంటి కాపురం , కార్తీక దీపం వంటి కుటుంబ కథా చిత్రాలలో నటించి మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయకుడయ్యాడు . దాదాపు అన్ని కుటుంబ చిత్రాలలో బాధ్యత గల కుటుంబ పెద్దగా , భార్యను ప్రేమించి గౌరవించే వ్యక్తిగా గౌరవప్రదమయిన పాత్రలు పోషించాడు . అప్పట్లో అమ్మాయిలు తమకు కాబోయే భర్త శోభన్ బాబులా అందగాడు మాత్రమే కాకుండా ఆయన పోషించే పాత్రల వ్యక్తిత్వం కలిగి ఉండాలని కోరుకొనేవారు ! నిరంకుశ రాజరికానికి వ్యతిరేకంగా , భూస్వాముల నిర్బంధ దోపిడీ , వెట్టిచాకిరీ నుండి విముక్తికై సాగిన మహత్తర పోరాటమది . నిరుపేదలుగా , నిరక్షరాస్యులుగా దుర్భర జీవితాలు గడుపుతున్న సామాన్య జనం వీర కిశోరాలై , రాజరికాన్ని , భూస్వామ్య దోపిడీని సవాల్‌ చేసి విజయం సాధించిన చారిత్రాత్మక ఘట్టం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం . శతాబ్దాల రాజరికాన్ని , మరీ ప్రత్యేకించి రెండు శతాబ్దాల నైజాం రాచరికాన్ని అంతమొందించి , ప్రజాస్వామ్యాన్ని గడ్డపై రుచి చూపించిన ఘనత తెలంగాణ రైతాంగ పోరాటానిదే . పైన పేర్కొన్న నాలుగు కారణాలు ఇస్లామిస్ తీవ్ర వాదులకు మన దేశం , ముఖ్యంగా హైదరాబాదు లాంటి నగరాలు పెట్టని కోటగా మారుస్తున్నాయి . హైదరాబాద్ లో ఇప్పటికి పాత నగరం కానీ , ఇతర ప్రాంతాలలో చిన్న రోడ్డు ప్రమాదం జరిగితే , చేసిన వాడు పారిపోవాలి , లేక పోతే వాడిని నడి రోడ్డులో చంపేసినా చంపేస్తారు . వాహనాలు తగలబెడతారు . కార్యక్రమంలో సాక్షాత్తు ప్రాంతపు ఎమ్మెల్యేనో , ఎంపీనో పాల్గొంటారు . భాగ్యనగరంలో అయితే పాత తరపు రజాకర్ల పార్టీలు ఇంకా ప్రాంతాలను ఏలుతున్నాయి . ఒక అభివృద్ది వుండదు . అసెంబ్లీలో వారినుంచి ఒక్క ప్రశ్న వుండదు . ఎవరూ తనిఖీకి పాతనగరం వెళ్ళలేరు . వెళ్తే వస్తారో రారో చెప్పలేం . ఇలా వుంది పరిస్థితి . దీనిని సరి చెయ్యటానికి పెద్ద పార్టీ కూడా ప్రయత్నించదు . ఎందుకంటే మైనారిటీలు రాజకీయపరంగా చైతన్యం పొందితే వారికి చాలా ప్రమాదం . ప్రస్తుతానికి వారికి కావలిసింది మాస్ వోటింగు సరళి . అంటే ఏదో ఒక తెగ నాయకుడిని మంచి చేసుకుంతే , తెగ అందరూ పెద్ద చెప్పినట్లు వోట్ వెయ్యటం లాంటిదన్నమాట . రకంగానే మైనారిటీ వోట్లు రాజకీయ పార్టీలకు కావాలి . అంతే కానీ వారి అభివృద్ధి గానీ , విద్య గానీ అస్సలు పట్టదు . సైకాలజి ఆధునిక విజ్ఞానం వల్ల విశ్వాన్ని గురించీ అందులో మానవుడి స్థానాన్ని గురించీ మన భావాలు మారాయి . ఇంతేకాదు . విజ్ఞానం ఇంకా లోతుకు పోయి మానవుడి మనస్సు పనిచేసే తీరు కూడా ఎలా ఉంటుందో తెలియజెపుతున్నది . మనం చేసే పనులకు వెనక ప్రగాఢమైన ఉద్ధేశాలు , అచేతన ప్రేరణలు ఉంటాయని కనుక్కున్నారు . అయితే మనం మాత్రం వాటిని కావాలని స్వేచ్ఛగా ఎంచుకొన్నట్లే అనుకుంటాం . మన మానసిక జీవితంలో గర్భిత విషయాలను అవగాహన చేసుకోడానికి మనో విశ్లేషణ తోడ్పడింది . తద్వారా వాటిని వాంఛనీయ పద్ధతులలో పెట్టడం సాధ్యమయింది . మానవుడి మనస్సు పనిచేసే తీరును గురించి అంతర్యం తెలియడంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి . రుషికి , పాపికి , చట్టబద్ధమయిన పౌరుడికి , చట్ట వ్యతిరేక నేరస్తుడికి తేడా చాలా స్వల్పం . అది కనుక్కోవడం కష్టం . తేడా సామాజికంగా , నైతికంగా ముఖ్యం కాదని భావించరాదు . కాని సహనం ఉండాలని మాత్రమే ఇందలి సారాంశం . సామాజిక శాస్త్రాలు వైజ్ఞానిక పద్ధతిని అన్వయించడం కేవలం ప్రకృతి శాస్త్రాలకు , మనోవిజ్ఞానానికే పరిమితం కాలేదు . మానవుడు ఆలోచనా జీవి మాత్రమే కాదు . సామాజిక జీవి కూడా . అతడు శక్తి సామర్ధ్యాలను సమాజంలోనే సాధించగలడు . సమాజంలో మానవుడిని గురించి అధ్యయనం చేసేదాన్ని సామాజికశాస్త్రం అంటున్నారు . కుటుంబం , మతం , రాజ్యం , ఆర్థిక రాజకీయ నిర్మాణం , సాంస్కృతిక జీవనం ఇత్యాది సంస్థలను శాస్త్రం పరిశీలిస్తుంది . ఇవి సాంఘిక వ్యవస్థకు చెందినవి . వాటి మధ్యగల సంబంధం , వ్యక్తులతో వీటికి గల సంబంధం ఇదే సామాజిక శాస్త్రంలో అధ్యయనం చేస్తారు . భౌతిక శాస్త్రంతో పోల్చిచూస్తే , సామాజిక శాస్ర్తం చాలా పిన్న వయసు లోనిదే . కాని వైజ్ఞానిక పద్ధతిని సామాజికశాస్ర్తం అంటున్నారు . కుటుంబం , మతం , రాజ్యం , ఆర్థిక రాజకీయ నిర్మాణం , సాంస్కృతిక జీవనం ఇత్యాది సంస్థలను శాస్త్రం పరిశీలిస్తుంది . ఇవి సాంఘిక వ్యవస్థకు చెందినవి . వాటి మధ్యగల సంబంధం , వ్యక్తులతో వీటికి గల సంబంధం ఇదే సామాజిక శాస్త్రంలో అధ్యయనం చేస్తారు . భౌతిక శాస్త్రంతో పోల్చిచూస్తే , సామాజిక శాస్త్రం చాలా పిన్నవయసులోనిదే . కాని వైజ్ఞానిక పద్ధతిని సామాజిక శాస్త్రానికి అన్వయించడంలో , సాంఘిక క్రమం పనిచేసే తీరు , లోతుపాతులు తెలిపాయి . ఒక్క సాంఘిక వ్యవస్థ కూడా శాశ్వతం కాదని తేలింది . లోగడ స్వయం పాలక సమాజాలుండేవి . రాజరికాలు , పౌరోహిత్య ఆధిపత్యాలు , తమకు దైవదత్తాధికారం ఉందంటూ ఇతరులపై పెత్తనం సాగించాయి . సమాజ వ్యవస్థలో కులమై ప్రధానంగా ఉన్న తీరు గమనించాం . అన్ని విధాలా అందరూ సమానమనే సమాజాలూ ఉన్నాయి . ఏమైనా సాంఘిక పరిణామంలో ఒకటి మాత్రం విశ్వసనీయంగా కనిపిస్తున్నది . సామాజిక కార్యక్రమాలు వివిధ రూపాలలో విస్తరిస్తూ నాగరికతాభివృద్ధితో బాటు క్లిష్టంగా మారేకొద్దీ , కొద్దిమంది చేతుల్లో అధికారం కేంద్రీకృతమౌతున్నది . సంఘటిత సామాజికశక్తే ప్రభుత్వం . అది మనుషులకు దూరమౌతున్నది . ఏమైనా ఆధునిక సాంకేతిక శాస్త్రంలేనప్పుడు , ప్రభుత్వం . ఎంత శక్తిమంత మైనప్పటికీ , వ్యక్తి స్వేచ్ఛకు అంతముప్పు సంభవించలేదు . స్థానిక సంస్థలకు భంగం వాటిల్లలేదు . ప్రభుత్వం వీటి సంక్షేమానికి చేసింది కూడా అంతంత మాత్రమే . ఇప్పుడు సాంకేతిక జ్ఞానం వల్ల జనాన్ని అదుపులో పెట్టే సాధనాలు , పద్ధతులు ప్రభుత్వాలకు లభించాయి . అందువల్ల ముప్పు ఎక్కువైంది . మానవజాతి మనుగడకే ప్రమాదం అని ప్రస్తావించిన సాంకేతిక విషయానికి ఇది అదనంగా తోడైంది . కేవలం సంక్షేమ సాధనాలకే ప్రభుత్వం పరిమితమైనప్పటికీ , రాజ్యం పెనుభూతంగా ఉన్నంతవరకూ , వ్యక్తులను జనాభా లెక్కకే పరిగణించినంత వరకూ వ్యక్తికి ప్రమాదం ఉంది . వ్యక్తి స్వేచ్ఛ , గౌరవం అనే వాటిని సాంకేతిక సమాజంలోని సమర్థత , జటిలత్వంతో పెందికగా , ఇమడ్చడమనేదే నేటి సమస్య , యుద్ధాన్ని లేకుండా నివారించడంతో ఇది ముడిపడి ఉంది . సమస్యను మానవుడు పరిష్కరించగలడనేది భవిష్యత్తు తేల్చాలి . మానవుడు పరిష్కరిస్తే మాత్రం , జీవితానికి అన్వయించినట్లే చెప్పవచ్చు . పాపాన్ని , ప్రమాదాన్ని చూసి ప్రవక్తలు విచారపడవచ్చు . కాని మార్గాంతరం వారు సూచించ లేదు . మతం సాంఘిక వ్యవస్థల భిన్న స్వరూపాలలాగే , మానవుడి సాంస్కృతిక జీవనంలో కూడా పరిణామస్వభావం ఉంది . నేడు మనం దైవంగా భావిస్తున్న విషయం కొన్ని సమాజాలలో అసలు లేనట్లు మానవశాస్త్రం చెబుతున్నది . జెసూట్స్ మిషనరీలు వెళ్ళేటంతవరకు జపాన్ లో దేవుడు అనే మాట లేదు . ( చూడు ఆర్థర్ కోస్లర్ రాసిన ది లోటస్ అండ్ ది రోబో , పుట 232 ) వర్షం , గాలిని దైవాలుగా పూజించిన సమాజాలున్నాయి . నక్క , కాకి , బల్లి , జంతుజాలాన్ని , పాములను , దేహాన్ని వదలిన ఆత్మలు నివసిస్తున్నాయనే విశ్వాసంతో చెట్లను ఆరాధించారు . మానవత్వారోపణగల దేవుళ్ళను కొన్ని సంఘాలు పూజించాయి . ఒకే ఒక పరమాత్మను కొలిచే సమాజాలున్నాయి . అల్లా అందుకు ఉదాహరణ . ఏకేశ్వరారాధనను ఇంచుమించు అభివృద్ధి చెందిన అన్ని మతాలు అవలంబిస్తున్నాయి . అందులో కూడా చాలా విధాలున్నాయి . పరిణామం కూడా ఉంది . యూదులకు జెందిన జెహోవా , మానవుడిలాగే ఈర్ష్య , పగ సాధింపు లక్షణాలు గలవాడు . సునిశితమైన హిందువుల బ్రహ్మ రాగద్వేషాతీతుడు , జైన , బౌద్ధాలు పరమాత్మును విశ్వసించవు . అటువంటి అవసరం కూడా ఉందని అంగీకరించవు . అయితే హిందూ మతంలాగే ఇవి కూడా కర్మ , పునర్జన్మలను అంగీకరిస్తాయి . యాత్రికులు , పరిశోధకులు పరిశీలించి సేకరించిన వివిధ మతదృక్పథాలు , కొంతవరకు మతమూర్ఖత్వాన్ని తగ్గించడానికి తోడ్పడ్డాయి . మతానికి సమాజ పాత్రను అవి చూపెట్టాయి . ప్రకృతిలోనూ , సమాజంలోనూ మానవుడి పాత్రను గమనించేటట్లు చేశాయి . విజ్ఞానం వచ్చే వరకు మానవుడికి ఇటువంటి అవగాహన లేదు . మతాలన్నీ , వాటి తత్వం ఎలాంటిదైనప్పటికీ , రెండు ప్రధాన విషయాలలో తోడ్పడ్డాయి . మానవుడు తన అనుభవాన్ని దేనిని బట్టి ఇముడ్చుకోవాలో , మతం చూపింది . జీవితంలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి , మంచి చెడ్డలు నిర్ణయించాలి , తోటి వారిని గురించి నిర్ధారించడం ఎలా అనే ప్రమాణాలను మతం సమకూర్చింది . ఇందులో మేథస్సుకు సంబంధించిన విషయం నేడు ప్రకృతి , సామాజిక శాస్ర్తాలు స్వీకరించాయి . విజ్ఞానం ఆధారంగా ఏర్పడిన నీతి శాస్ర్తం , మతరహిత ధోరణిని అవలంబించడం , లోకాతీత విషయాలతో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా ఉండడానికి తోడ్పడటం జరిగింది . నీతి శాస్ర్తం ఎవరు మతాన్ని అనుసరించినప్పటికీ వ్యక్తుల మధ్య సంబంధాల గురించి నీతిశాస్త్రం చెబుతున్నది . సమాజంలో ఉన్న సభ్యులు నియమాలను పాటించాలని , లేదా శాంతి యుతంగా అభ్యంతర పెట్టాలని ఉద్దేశించారు . సత్యానికి విలువ ఇవ్వాలి . సత్యం పలకాలి . చట్టవ్యతిరేక ఆచరణలను అంగీకరించరాదు . సంకుచిత స్వార్థాలను వదలి ఉన్నతమైన నిస్వార్థ విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి . తోటి వ్యక్తి సంతోషంగా ఉండడాన్ని గౌరవించాలి . పొరుగువాడు ఇటువంటీ పనిచేసేటప్పుడు ఇతరుల హక్కులను భంగం వాటిల్లరాదు . హిందువులు ముస్లింలు , క్రైస్తవులు , జొరాస్ర్టియన్లు ఇలా ఎవరైనా సరే - మతంతో నిమిత్తం లేకుండా సభ్యులు ప్రవర్తించాలని సమాజం భావిస్తున్నది . భిన్న సమూహాలకు , జాతులకు వేర్వేరు నైతిక నియమాలు లేవు . మానవజాతి మౌలికంగా భావించే నైతిక సాంఘిక వ్యవస్థకు చెందిన విలువలను కాలరాస్తున్నందుకు దక్షిణాఫ్రికాను , నవచైనాను మనం ఖండిస్తున్నా , దక్షిణాఫ్రికా పాలకులు క్రైస్తవ మతం పేరిట , చైనా నాస్తికత్వం పేరిట ఇలా చేసినప్పటికీ , అందువల్ల మన తీర్పులో మార్పు రాదు . విధంగా , విజ్ఞానం వల్ల నైతిక శాస్ర్తం మతేతరంగానూ , విశ్వసనీయంగానూ రూపొందడాన్ని గమనించవచ్చు . మతేతర విధానం వల్ల నీతి శాస్త్రానికి గల చారిత్రక సాపేక్షికత బయటపడింది . 15 వందల సంవత్సరాల క్రితం , మనుస్మృతి మానవస్వేచ్ఛను నిరాకరించడం నీతిగానూ , స్త్రీలకు పవిత్రజ్ఞానం లేకుండా చేయడం సరైంది గానూ పరిగణించింది . పండిత రమాబాయి , అనీబిసెంట్ , మదామ్ క్యూరీలను చూసిన తరవాత మత ధర్మాలు నీతి బాహ్యమని ఖండించకుండా ఉండలేము . బానిసత్వం , నియంతృత్వంలాగే ఇది కూడా అమానుషమే . ఇంతకూ సారాంశం ఏమిటి ? ప్రకృతి అవరోధాల నుంచి , అజ్ఞానం నుంచి మానవుడిని విజ్ఞానం కాపాడిన తీరు గమనించారు . ప్రకృతిని రక్తసిక్తమైనదిగా కవి ఒకప్పుడు వర్ణించాడు . అప్పుడు అతడిచులు మృగాలు , అంటువ్యాధులు , వరదలు , కరువుకాటకాలు , బలం గలవాడిదే రాజ్యం అన్న నియమాలు - అన్నీ మృత్యు ప్రాయంగా కనిపించాయి . విజ్ఞానం , సాంకేతికం వల్ల అవగాహన పెరగడమేగాక , ప్రకృతిని అనుకూలం చేయడానికి వీలైంది . ఇదంతా చూస్తే , ప్రామిథస్ కూడా తన కల నిజమైందనుకుంటాడు . ప్రామిథస్ ఒక గ్రీకుదేవత . ఇతడు మానవులకు నిప్పు రహస్యాన్ని వెల్లడించాడు . జేమ్స్ వాట్ ఆవిరి శక్తి రహస్యాలను బయట పెట్టినట్లు , దేవుళ్ళకు రాజైన జ్యూస్ తన కుమారుడు ప్రామిథస్ ను పని చేసినందుకు శిక్షించాడు . ప్రకృతి సంఘటనలు , ఆకాశంలో పరిభ్రమించే గోళాలు , నక్షత్రాలు , రుతువుల మార్పులు , జీవం పుట్టుక మరణం , మానవుడి మనసు పనిచేసే తీరు వాటి అంతర్గత నియమాలననుసరించి జరుగుతున్నట్లు ఇప్పుడు మనకు తెలుసు . ఇవి నిర్ధారణ వాదాన్ని చూపుతున్నాయి . బయట నుంచి అలౌకిక శక్తి ఏదో అదుపులో పెడుతున్నదనే నమ్మకం పొసగడం లేదు . అంతర్గత నిర్థారణ వాదం ప్రకృతికి , మానవుడిలోని స్వేచ్ఛకు వ్యతిరేకం గాదు . పెద్ద యంత్రంలో ఒక మేకులాగ మానవుడు మారిపోవడం లేదు . విజ్ఞానం వల్ల మానవుడు నియమాలను అతిక్రమించక , వాటిని చాకచక్యంతో తప్పుకుంటున్నాడు . తన చర్యల ఫలితాలను అతడు ముందే చూడగలుగుతున్నాడు . అందువల్ల తగిన విధంగా పథకం వేసుకోగలుగుతున్నాడు . శూన్యం నుంచి వచ్చాం . శూన్యంలోకి పోయాం అనే అర్థ రహిత జీవిత విధానం అనుసరించనక్కరలేకుండా పోతున్నది . నియతివాదం మానవుడి స్వేచ్ఛను ఇంకా విస్తరించింది . ఇది విధివాదానికి వ్యతిరేకం . సర్వశక్తిమంతమైన దైవంలో నమ్మకం ఉంటే విధిలో నమ్మకం ఉన్నట్లే . ప్రకృతి అనుగుణంగా అలవరచుకోడానికే గాక , దాని స్వభావాన్ని పరిశీలించడానికి కూడా విజ్ఞానం చేయూతనిస్తుంది . మానవుడు వంతెనలు జెట్ విమానాలు నిర్మిస్తాడు , కలలుగంటాడు , పథకాలు వేస్తాడు , కవితలల్లుతాడు . తత్వం రాస్తాడు , రైల్వే టైంటేబిల్ ఏర్పరుస్తాడు , ఆశ్లీలసాహిత్యం సృష్టిస్తాడు . బద్దకిస్తాడు , ఆనందిస్తాడు , భావాలకోసం తోటివాడిని చంపుతాడు , కావాలని తాను చనిపోతాడు కూడా . భూకంపాలలాగే మానవుడి చర్యలు అన్ని సమయాల్లో ముందుగా ఊహించలేము . కాని అతడు చేసింది వివేచనాత్మకంగా అవగాహన చేసుకోవచ్చు . జరగబోయే దానికి జరిగిన దానికి ముడి పెట్టవచ్చు . మానవుడి అంతరలోకాన్ని తెలుసుకోవడం అనేది విజ్ఞాన పద్ధతి ఫలితమే . జ్యోతి గారు - దేవుడే దేవస్థానం చేతిలో బందీ . . బావుంది . మీరు కూడా ఇలాంటి టపానే రాసారని గుర్తు . మీరు తిరుపతి వెళ్ళకూడదని టపాలో ఒట్టు పెట్టుకున్నారు . సుజాత గారు - మిగతా విషయాలు చూసీ చూడనట్టుగా ( ఇంకేమీ చెయ్యలేక ) వొదిలేసినా నెట్టేయడం , తోసేయడం , భక్తుల పట్ల అమర్యాదకరంగా ( అమానవీయంగా ) ప్రవర్తించడం , దానికి రద్దీ ని నియంత్రించడమనే లెజిటిమసీ - వొళ్ళు మండించేలా చేస్తుంది . ఇంకో విష్ణుమాయ ఏమిటంటే , భక్తులంతా , ముసలీ ముతకా తేడా కూడా లేకుండా , గుంపులో సమిష్టి గా తోసేసుకుంటూ ఉంటారు . అక్కడికెళ్ళగానే ఒక్కోక్కరికీ పూనకం వచ్చేసి , తోసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు . తిరుపతి వెళ్ళకూడదని లెంపలేసుకుంటూనే వెళ్తూనే వుంటాం . ఇదే మన బలహీనతా , వాళ్ళ ( తి . తి . దే . వారి ) బలం ( ! ) బ్లాగాగ్ని గారు - బావుంది . సగటు హిందూ భక్తుని బాధలివి . దేవుడు కావాలంటే , డబ్బో , అధికారమో ఉండక తప్పదిపుడు . బి . కె . ఎస్‌ . అయ్యంగారికి భారత ప్రభుత్వం 1991లో పద్మశ్రీని , 2002లో పద్మభూషణ్‌తో సత్క రించింది . అమెరికా ప్రభుత్వం కూడా వారిని ఉచిత రీతిని సత్కరించింది . చైనాలో తనకు లభించిన అరుదైన గౌరవానికి , యోగ సాధకులను , బీజింగ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ను వారు అభినందించారు . మీరు పాతవి పేస్టు చెయ్యాలంటే సింపుల్గా కంట్రోల్ వీ బదులుగా కంట్రోల్ + షిఫ్ట్ పట్టు కొని వీ రెండు సార్లు నొకాలి . ( కంట్రోల్ + షిఫ్ట్ ను వదల కూడదు సుమా ! ) ఇలా మీరు వీ నొక్కుతూ ఉంటే మీకు పాతవి పేస్టు అవుతూ ఉంటాయి . విధంగా మొత్తం విజువల్ స్టూడియో 12 పాత కాపీలు గుర్తు ఉంచుకుంటుంది . త్యాగయ్య - నవ రసాలని భావ , రాగ , తాళాలకి ఎలా అనువదించాలో , దాని ద్వారా రసానుభూతిని సంగీతంలోకి ఎలా తేవాలో చేసి చూపెట్టేడు . పాశ్చాత్య సంగీతంలో మోజార్ట్ సరిగ్గా ఇదే పని చేసేడు - మెలొడీని , హార్మొనీని సరియైన పాళ్ళలో మేళవించి మోజార్ట్ రసానుభూతికి ప్రాణం పోసేడు . అందుకే ఇద్దరి సంగీతంలోను సౌఖ్యానుభూతి కలుగుతుందని అంటారు . ఇద్దరూ కొన్ని సంవత్సరాలపాటైనా భూమ్మీద కలపి జీవీంచేరంటే - అది మానవాళి సౌభాగ్యమే . తి . తి . దే వారి ఆలోచనలో నాకు ద్వంద ప్రవృత్తి కనిపించింది . విషయమే నేను చెప్పాను . కానీ మీరు నా వాదనలో తప్పు ఏమిటో చెప్పకుండా మతాన్ని గాని దేముడిని గాని పట్టించుకోని నాకు విషయం పట్టించుకోనక్కరలేదు అన్నారు . అది ఉచిత సలహా కాదా ? ? ? నేను ఏమి చెయ్యాలో చెయ్యకూడదో మీరు నాకు చెప్పల్సిన అవసరం వుందా ? ? ? ఇది మీ తప్పు కాదా ? తిరిగి వెళ్ళేందుకు రాత్రి హంపీ ఎక్స్‌ప్రెస్‌లో కూర్చున్న తర్వాత , అక్క ప్లాట్‌ఫారం మీద నిలుచుని విష్ణు చావు వివరాలను తర్కించింది . " ఏదయినా దుస్సాహసం చేసి , స్నేహితులను ఆశ్చర్యపరిచి , ` భలే , భలే ' అనిపించుకోవాలనే చెడ్డ బుద్ధి వాడిది . అదే వాడి తలమీదికి తెచ్చింది . పనిచేసే మిషన్‌లో ఏదో ఇరుక్కుని పోయిందంటే , మిషను ఆపి , పవరు ఆఫ్ చేసి , జాగ్రత్తగా బయటికి తియ్యాలి కదా ? వీడు తన పౌరుషం చూపించాలని అలాగే చెయ్యి వేసి ప్రయత్నించాడు . చెయ్యి దాంట్లో ఇరుక్కుని పోయింది . దాన్ని విడిపించుకోవాలని తల లోపల పెట్టాడు . బరువయిన వస్తువేదో తలమీద గట్టిగా ఒరుసుకుందట . అక్కడే ప్రాణం పోయింది . జీపులో వేసుకుని ఇంటికి తెచ్చిన శవాన్ని చూసి , చిన్నాన్న , పిన్నమ్మ కూడా గుర్తు పట్టలేకపొయ్యారు " . ఎందుకో నాకు చచ్చిపోయిన తమ్ముడిలో తప్పులు వెతకడం అంతగా నచ్చలేదు . రైలు కదలటంతో అక్క మాటలు తప్పించుకున్నానని సంతోషమయింది . అప్పుడు కృష్ణమూర్తిగారికి ముప్పై నాలుగేళ్ళు . విశ్వ విద్యాలయం ఆర్ట్స్ కాలాశాల ప్రిన్సిపల్‌గా ఆర్ట్స్ ఫాకల్టీ డీన్‌గా కూడా పనిచేశారు . సిండికేట్‌కి రెండుసార్లు ఎన్నికయ్యారు . 1986 నుంచి 1993 వరకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్‌గా ఉన్నారు . ఆంధ్ర , శ్రీ వెంకటేశ్వర , ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్నప్పుడే చాలాసార్లు అమెరికన్ , ఆస్ట్రేలియాన్ విశ్వవిద్యాలయాల్లో ఆహుత ఆచార్యులుగా , విజిటింగ్ ఫెలోగా పనిచేశారు . యుక్త వయస్సులోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక వర్గ సభ్యులైనారు . కేంద్ర సాహిత్య అకాడమీలో అయిదేళ్ళు జనరల్ కౌన్సిల్ సభ్యులుగా , మరో అయిదేళ్ళు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు . తెలుగు అకాడమీకి రూప కల్పన చేసిన వారిలో కృష్ణమూర్తిగారొకరు . విద్యా , పరిశోధన వ్యాసంగాన్ని పాలన బాధ్యతలను వైరుధ్యం లేకుండా నడిపిన చాలా తక్కువమంది విద్యావేత్తలలో కృష్ణమూర్తిగారు చెప్పుకోవలసినవారు . కృష్ణమూర్తిగారు తులనాత్మక , చారిత్రక , వర్ణనాత్మక భాషా , శాస్త్ర శాఖలన్నింటిలోనూ సమానంగా కృషి చేసారు . వారి సిద్ధాంత వ్యాస విషయం తెలుగు ధాతువుల స్వరూప విదూషణం . దేవిప్రియ ఇవి ఇరవై ఏళ్ళ పరవళ్ళు , ఉరవళ్ళు . ఒక సాహిత్య సంస్థ ఇంకొక సంస్థ ఏర్పడడానికి స్ఫూర్తినిచ్చి ప్రేరణ కలిగించి ప్రజల కోసం పనిచేసే ఇంకొక సంస్థను సృష్టించింది . అది మంజీర చరిత్ర . . అందుచేత తెరవె ( తెలంగాణ రచయితల వేదిక ) ఏర్పడ్డది . మరసం ఇరవై ఏళ్ళుగా సజీవంగా ఉండడానికి కారణం దానికున్న సామాజిక చైతన్యం . సామాజిక చైతన్యం ఉండాలంటే ఆయా ప్రాంతాల్లో జరిగే ప్రజా పోరాటాల పట్ల మమేకత ఉంటేనే అది సాధ్యం . అపుడే ప్రభావం నెరపడానికి వీలుంటుంది . రాష్ట్రంలో వేళ్ళ మీద లెక్కించే కవుల్లో అందులో ఒకరైనా మంజీర కవి ఉంటాడు . సిద్దారెడ్డి ' భూమి స్వప్నం ' కవితా సంపుటి నుండి ఇప్పటిదాకా చూస్తే తెలుస్తుంది . నేను ఆరోజే అన్నా , చాలా కన్విక్షన్‌తో ' బందారం కనిపెంచిన మందారం ' అని . మరసం మూలాల్ని మరిచిపోలేదు . ఇరవై ఏళ్ళుగా అనుబంధం కొనసాగినందుకు ఆనందంగా ఉన్నది . ఈసారికూడా ఎవరి చలువ వల్లనైతేనేం , మరీ ఆలస్యం కాకుండానే కథ 04 పుస్తకం చేతికందింది . పుస్తకం పంపిస్తూ కాస్తీవొక్కసారికీ నామాట విని మొదటి కథ మొదటే చదవకన్జెప్పన్నాడు , నా శ్రేయోభిలాషి మిత్రుడు ( శ్రేయోభిలాషులందరూ స్నేహితులు కారు , అండ్‌ వైసీ వెర్సా ! కర్ణమితృత్వమ్‌ , ఆషాఢభూతిత్వమ్‌ గురించి మరెప్పుడైనా ! ) . నేనూ సరేనంటూ అలాగే చదవలేదు కూడానూ . కాకపోతే , సలహా పెడచెవినెట్టినా లాభమే తప్ప నష్టమేమీ జరిగుండేది కాదని నా చదివిన్తర్వాతభిప్రాయం , కాస్త గఠ్ఠిగానే . పుర్రెలో పురుగు కదిలిందో తెలీదు కానీ , ఇలా రాయడం మొదలెట్టాను . ఇంత పొడుగ్గానా , అంటారా ? మళ్ళీ మళ్ళీ చెప్పే ఓపికా కోరికా లేవు , అందుకని . చెప్పేదేదో ఒకేసారి చాతనైనంత చెప్పేద్దామని , ఎవరో ఒకరు చదవకపోతారా , ఆలోచించకపోతారా అనుకుంటూనూ . ఇక సంకలనంలో సీటు దొరికిన కథలూ , కథకుల విషయానికొస్తే అయితే ఆయన తనకు తెలిసిన జీవితమే రాయాలనుకున్నది ఆయన పరిమితులను గుర్తించడం వల్లనే . కొ . కు తను పుట్టిన తెనాలిలో వున్నది 30 దాకానే . అక్కడి నుండి దాదాపు పదిహేనేళ్ళూ పిల్లి తిరిగినట్టూ దేశమంతా తిరిగాడు . చివరకు 48 నుండి మద్రాసులో వుండి పోయారు . దానితో తెలుగుదేశమంతా సన్నిహిత సంబంధాలు తక్కువయ్యాయి . ఎప్పుడైనా ఆంధ్రదేశానికి వచ్చినా చుట్టం చూపుగానే , తల్లిదండ్రులు చిన్న నాడే పోవడం . . అన్నదమ్ములు మధ్యలోనే అంతర్ధనమవడం , ఒకరూ , అరా బంధువులున్నా వారంతా పొట్టూనెల్లూనే . దాని వల్ల పుట్టినగెడ్డమీద ప్రేమవున్నా గాఢమైన ఆత్మీయ అనుబంధాల పగ్గాల్లేవు . దానితో ఆయన శరీరమూ . . మనసూ మద్రాసు నగరాన్ని సొంతం చేసుకున్నది . దీనితో మద్రాసులో వున్న తెలుగు కుటుంబాలే ఆయనకు పరిచయం . ఆంధ్రదేశం విడిపోయి చాలా మంది తెలుగు వారు వచ్చేయగా మద్రాసులో మిగిలినవారు పరిమిత సంఖ్యలోనే వున్నారు . అందువల్లే తనను తాను పరిమితి విధించుకున్నారు . వారి జీవితాలను మాత్రమే ఆయన చూడగలరు . విశ్లేషించగలరు . దీనికితోడు ఇంకో పరిమితి తోడైంది . ఆయన తన సాహిత్యంలోని కథానాయకులను పోలిన వాడే . తన చదువు . . కథలూ , కాకరకాయలు రాసుకోవడం . . ఖాళీగా వుంటే నాటక బృందాల చుట్టూ తిరగడం . అంతే తప్ప స్వగ్రామం పోయి తమకున్న కొద్దిపాటి పొలం ఎలా వుందో . . దాని మీద ఆధారపడీ ఏమైనా బతుకుదెరువు ఏర్పాటు చేసుకోవచ్చా ! అన్నది తలంపులో కూడా రాలేదు . రెండూ ఆయనకు తెలుసు . యస్ ఆర్ కండ్రిగ ప్రాంతంలో తిరిగిన రోజులు మిత్రులు / రాళ్ళు గుర్తోచ్చారు . " రోజులు మళ్ళీ రావని మనసు మౌనంగా రోదిస్తోంది . " రోదించఖర్లేదు . అనుభవాలు వేరు . నేటి అనుభవాలు వేరు . వాఖ్య చదువుతున్నంతసేపు మీ ఆనందం వేరు . రేపు మరొక టపా . మరొక వాఖ్య . మరొక " ఆనందం " . అవునా ! @ కాళిదాసు : బూర్గుల రామకృష్ణారావు హైదరాబాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి , తెలంగాణా రాష్ట్రానికి కాదు . ఆయన హైదరాబాదు రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి . మొదటి వాడు నారాయణ మీనన్ . కాకపోతే తెలంగాణావాదులు ఎలుగెత్తి చాటుకోటానికి చిన్న సంగతుంది . బూర్గుల హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి ' ఎన్నికైన ప్రభుత్వానికి ' ముఖ్యమంత్రి . ఇక , నిజాం వ్యతిరేక పోరాటం , భారత స్వతంత్ర పోరాటాల్లో పివి నరసింహారావు పాత్ర గురించి తమరు కాస్త చరిత్ర పుస్తకాలు తిరగేసి ఇక్కడికొస్తే బాగుంటుంది . అసలు ఆయన రాజకీయ జీవితం మొదలయిందే 1938లో హైదరాబాద్ ప్రావిన్స్ లో ' వందేమాతరం ' వినపడకూడదన్న నిజాం ఆజ్ఞని ధిక్కరిస్తూ . ఆంధ్రావాళ్లెటూ పట్టించుకోరు కానీ , తెలంగాణాకి చెందిన గొప్ప నాయకులని ముందు మీరు గుర్తించండి . ఇక్కడ జనవరి నుండి వర్షాకాలం . అత్యధిక ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్‌ మాత్రమే . మే నుండి ఆగస్టు వరకు చలికాలం . సెప్టెంబర్‌ నుండి వేసవికాలం . అయితే మార్చి నుండి మే నెల వరకు పర్యాటకులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది . అప్పుడైతే చాలా ఉత్సవాలు జరుగుతాయక్కడ . ఇక్కడ కంగారూ మాంసంతో చేసిన వంటకాలు ప్రత్యేకం . మరొక విషయం ఏంటంటే మాంసాహారులకు బోలెడు వెరైటీలు అందుబాటులో ఉంటాయి . శాకాహారులకు మాత్రం చాలా తక్కువ వంటకాలు లభిస్తాయి . సిడ్నీలో రెండు ప్రధానమైన పర్యాటక ప్రదేశాలున్నాయి . ఒకటి ఒపెరా హౌస్‌ , ంండోది హార్బర్‌ బ్రిడ్జ్‌ . పూరీ జగన్నాధ్ కి ఇప్పుడు బాలీవుడ్ లో హిట్ రావటంతో అతన్ని మంచి చేసుకోవాలనే ఆలోచన చాలా మందిలో మొదలైంది . ముఖ్యంగా ఆయనతో పనిచేసిన హీరోయిన్స్ ఆయనకు పోన్ చేసి మరీ కంగ్రాట్స్ చెప్పటం . . ఒకసారి లక్ష్మీదేవికి ఆశ్రయమైన వక్షఃస్థలము గలవాడు , విద్యాలక్ష్మికి ఆశ్రయమైన ముఖము గలవాడు , లోకములో జనులెల్లరిచే పొగడబడుచు కీర్తిలక్ష్మికి ఆశ్రయమైన వాడు , మంచి కవులకు ఆశ్రయమిచ్చువాడు గ్రంథములలోని దోషములను తెలియజేయును . మధ్య సహ తెలుగు బ్లాగరు వ్రాసిన దానిని చదివిన తరువాత నాకు నవ్వాగలేదను కోండి . సోది ప్రక్కన పెట్టి అస్సలు విషయానికి వస్తాను . అస్సలు నాస్తికత్వం అనేది ఏదైనా ఉందా అని నా అనుమానం . ఆస్తికులు అనేటోళ్ళు ఎవ్వరు ? అలాగే నాస్తికులు అని వేరు చేసే వాళ్ళకి ఉండాల్సిన అర్హత ఏమిటి ? ! ! మర్చిపోయ్యాను . ఇక్కడ దేవుడు అనే విషయం ఉంది కదా . . అలాంటి విషయం ఉంది అని నమ్మేటోళ్ళు ఆస్తికులా . . నమ్మని వాళ్ళు నాస్తికులా . . మరి నేను నాస్తికుడినా ? లేక ఆస్తికుడినా ? విషయం గురించి తరువాత చర్చిద్దాం . ఇక అసలు విషయానికి వస్తే , నాకు ఊహ తెలిసినప్పటి నుంచి . . తెలియక ముందు నుంచి కూడా , నాకు ఫలానాది ఇది అని చెప్పినోళ్ళు చాలా మంది . ప్రతీ ఒక్కరూ నాకు గురుతుల్యులే . అక్షరజ్ఞానం అంతగా తెలియదు . . శాస్ర్తీయ పద్ధతులపెై అవగాహన అసలే లేదు . . చుట్టూ ఉన్న ఆకులు అమలు మాత్రమే తెలుసు వాటిద్వారానే ఆగ్రామ ప్రజలకు వెైద్య సేవలు అందుతాయి . ఎంతటి వ్యాధులెైనా . . రాచపుండులెైనా వెైద్యంతో మటుమాయం అవుతాయి ఇంతటి శక్తిగల ఆకులు , అలమలు వ్యవసాయ రంగానికి ఎందుకు పనికి రావనేది ఆమె ఆలోచన ఆలోచనతోనే ప్రతి ఆకును పరిశీలించడం వాటిని పంటపొలాలు , క్రిమికీటకాలపెై ప్రయోగించడం మొదలు పెట్టింది . శాస్తవ్రేత్తలకు దీటుగా సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులను సాధించేందుకు కావలసిన ఎరువులను తయారు చేసింది . ఆమె ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలంలోని రామచంద్రాపురం శ్రీదుర్గా గ్రామసమాఖ్య అధ్యక్షురాలు ముక్తిలక్మి . ఆమె ఉపయోగించే వ్యర్థ పదార్థాలు . . ఆకులు అమలు సాధించిన విజయం గురించిన లక్ష్మి చెబుతున్న కథనమే ఇది అవినీతిపై ' ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అమెండ్ మెంట్ యాక్ట్ - 2009 ' ముసాయిదా బిల్లును లోక్ సత్తా రూపొందించింది . బిల్లును చట్ట రూపంలో తీసుకురావటానికి వీలుగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టటానికి ప్రజల తరపున ప్రబుత్వంపై ఒత్తిడి తీసుకు రావటానికి ప్రయత్నాలు ప్రారంబించింది . బిల్లు ఆవశ్యకతను తెలియజేస్తూ ముందుగా రాష్త్ర ప్రజానీకం తరపున ముఖ్యమంత్రికి పిటిషన్ సమర్పించాలని నిర్ణయించారు . ఈమేరకు యాక్టు , పిటిషన్ ను నెట్ లో ఉంచి సంతకాల సేకరణ చేపట్టారు . స్పీకర్ , మండలి చైర్మన్ , ప్రతిపక్ష నేత , అన్ని పార్టీల అద్యక్షులు , ప్లోర్ లీడర్లు , న్యాయ , శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రుల కు డాక్యుమెంట్ లను అందజేయ నున్నారు . అమెండ్ మెంట్ యాక్టు డ్రాప్టు ను బొలిశెట్టి కపిలేశ్వర్ రూపొందించారు . అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రస్తుతమున్న చట్టం ద్వారా సాద్యపడదని కొన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఇందులో సూచించారు . అమెండ్ మెంట్ లో కొన్ని ముఖ్యమైన సూచనలు : - * ప్రబుత్వ అధికారులు అవినీతికి పాల్పడినపుడు వారి ఆస్థుల జప్తు , సస్పెన్షన్ లో నిఘా అధికారులకు నిబందనలను సులభతరం చేయడం . * ప్రతి జిల్లాలో ప్రత్యేక అవినీతి నిరోధక కోర్టుల ఏర్పాటు . * లోకాయుక్థ పరిధిలో స్వయంప్రతిపత్తి కల్గిన అవినీతి నిరోధక సంస్థ ఏర్పాటు . * అక్రమ ఆస్థులు కల్గి , లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి నేరం ఒప్పుకున్న వారిని నేరస్తులుగా పరిగణించాలి . అవినీతి రహిత సమాజాన్ని కాంక్షించే వారు పిటిషన్ కు మీ తెలపండి . మీపేరు , - మెయిల్ , బిల్లుపై మీ ఆమోదం తెలియజేస్తూ సంతకం చేయండి . మీ మిత్రులకు తెలియ జేయండి . లోక్ సత్తా సూచిస్తున్న ముసాయిదా డాక్యుమెంట్ ను ఇక్కడ చూడండి . సింహ రాశి : కొన్ని పనులను ధైర్యంగా చేపడతారు . గుండె జబ్బులున్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి . మాట మాటకీ పెనుగులాటలు మంచివి కావు ! ఆదాయం బాగుంటుంది . జీవిత భాగస్వామికి స్థాన చలనం ఉండవచ్చు . శివునికి అభిషేకం చేయించండి . కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనంతరం కొందరి నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుందని భావించారా ? అని అడగ్గా , " శాఖల కేటాయింపుల్లో మార్పులూ చేర్పులూ చేసినప్పుడు . . కొన్ని సమస్యలు తలెత్తడం సహజమే " అని బదులిచ్చారు . . రాజా , దయానిధి మారన్‌ల రాజీనామాలతో ఖాళీ అయిన కేంద్ర కేబినెట్ పదవుల్లో . . డీఎంకే సభ్యులకు స్థానం కల్పించడానికి రెండు బెర్త్‌లను ఖాళీగా ఉంచినట్లు ప్రధాని చెప్పారు . " వీటిపై వాళ్ల ( డీఎంకే నాయకత్వం ) నిర్ణయం త్వరగా వస్తుందని భావిస్తున్నాను " అని చెప్పారు . వర రజత హిమగిరిగళను మొద - లెరడ నా నిర్మిసిదెనివు బే - రెరడు జనిసివెయందు వాణీ స్తనగళను నోడి ఇరదె నలివ విరించ నీయలి కరుణదలి దీర్ఘాయువను వర నరస నరపాలక కుమారక కృష్ణరాయనిగె పుస్తకాల సమీక్షలు చూసి పుస్తకాలెంతమంది కొంటారన్న విషయాన్ని పక్కనపెట్టి పుస్తకాలకు ఆర్డర్లు ఎన్ని వస్తాయో అనేదానికన్నా , కొన్ని ఫ్రీగా తమ లైబ్రరీలకు పుస్తకాలు పంపమన్న ఉత్తరాలు మాత్రం ఠంచనుగా వస్తాయి . ఒకోసారి మన పుస్తక సమీక్ష పడిందని మనకు ఇలా వచ్చే ఫ్రీ పుస్తకాల వుత్తరాలవల్లనే తెలుస్తాయి . మొదటి అజ్ఞాత గారు , మీరు చూస్తున్న చిత్రాలు నేను న్యూయార్క్ నగరంలో తీసినవే , కానీ న్యూయార్క్ నగరంలో నేను మంచి నీళ్ళు తప్పితే ఇంకేం తినలేదు . రెడింగ్ చేరుకునేంత వరకూ మా ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్డే . . కాబట్టి అక్కడి నీళ్ళు తప్ప మనకి ఇంకా ఏమీ పడలేదు . సొ వొళ్ళు అంతా ఇండియాలో పట్టిందే . ఇక దిబ్బరొట్టెల విషయానికి వస్తే , నా మటుకు నేను పట్టుకొచ్చి నాకు వీలున్నప్పుడు తింటాగా , కాదు కుదరదు ఇప్పుడే తినాలి అంటే ఎవ్వరికి మాత్రం కాలదు , అందునా పారేయ్యాలంటే మనసు రాలేదు . విధంగా పారేయ్యకుండా ఉండాలి అని ఆలోచించిన తరువాత వీళ్ళచేత కూడా తినిపిస్తే ఎలా ఉంటుంది అని ట్రై చేసా . . వర్క్ అవుట్ అయ్యింది . ఎనీ హౌ థాంక్స్ ఫర్ కామెంటింగ్ . రెండవ అజ్ఞాత గారు , ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కి వస్తారు . హోప్ యు గాట్ ఆన్సర్ . . థాంక్స్ ఫర్ కామెంటింగ్ నేను గమనించినంత మటుకు స్త్రీల రచనల్లో ఇటీవల వస్తు వైవిధ్యం గానీ , ప్రయోగ శీలత్వం గానీ పెద్దగా కన్పించలేదు . కారణాలని పరిశీలించడానికి గానీ వ్యాఖ్యా నించడానికి గానీ ఇంకా వ్యవధి అవసరమవుతుంది ఎవరికైనా ! ! చక్కని కథ . స్వగతమా ? వికాస్ అంతా ముగించి మేకప్ చేసుకున్నట్లు ప్రవర్తిస్తే మేఘనకు సహజంగా తన మనసు విప్పడానికి మనసు రాదు . ' పోనీలే . ఇట్స్ ఓకే ! " అనే టిపికల్ భార్య మనస్తత్వమా ? అతని పనితనాన్ని చూసి వచ్చిన వారంత ముక్కున వేలేసుకోసాగినారు . అంత అద్భుతంగా చెక్క సాగినాదు . రాజకీయాల గురించి నాకు అంతగా తెలియదు , అలాగే వీరిద్దరి గురించి కూడా చాలా తక్కువే తెలుసు అని కూడా తెలియజేయాలి . కానీ తెలిసిన కొంచంలో వీరిరువురూ చాలా చక్కటి వ్యక్తిత్వం ఉన్నట్లు అర్దమవుతోంది . ఎలాగంటారా . . రాఘవులు స్వతహాగా చలాకీ మనిషి . వేర్వేరు దృవాలు ఆకర్షితులవుతాయి అనేటటువంటిది సైన్సయితే , వీరిరువురు ఎలా ఆకర్షితులయ్యారో సైన్టిష్టు చెప్పలేని , విప్పలేని ఒక సూత్రంగా మిగిలిపోతుంది . ఇద్దరూ అభ్యుధయ వాదులే . ఇద్దరూ సంఘ సంస్కారానికి పాటు పడెవారే . ఒకరిది రాజకీయవాదమయితే మరొకరిది మహిళా లోకం . అహా ! ! మొత్తానికి హైకోర్టు వజ్రాల్లాంటి మాటలు పలికింది . వార్త చూడండి . http : / / www . eenadu . net / story . asp ? qry1 = 3 & reccount = 38 డిశెంబరు ౨౪ బంద్ సందర్భంగా మహబూబ్ నగర్ జుల్లాలో తహసీల్దారు కార్యాలయానికీ , ధాన్య గిడ్డంగికీ నిప్పుపెట్టారు మన * తెలంగాణా * సహోదరులు . దానివల్ల వంటనూనె , బంగారంలాంటి కందిపప్పు , పందార , బియ్యం మొత్తం యాభైలక్షల సరుకు మసి . " ఇలాంటి సందర్భంలో దేశంలో సంభవిస్తున్న ఆకలి చావులని మరువరాదు : అన్నారు న్యాయమూర్తి . " కొన్ని కోట్లమంది దారిద్యరేఖకి దిగువన ఉన్నార " ని , " నేపధ్యంలో ధాన్యానికి కానీ , ప్రభుత్వ ఆస్తులకు కానీ నష్టం కలిగించటాన్ని జాతి వ్యతిరేక చర్య " గా న్యాయమూర్తి పేర్కొన్నారు . " రాజ్యాంగంలోని ౫౧ - అధికరణ మన విధులను తెలియజేసుంది " . " జాతికి చెందిన ఆస్తుల విధ్వంసంలో పాల్గొనే వ్యక్తి . . భారతీయుడిగా విధులను ఉల్లంఘించినట్టే " నని స్పష్టం చేసారు . పై వాటికి కారణాలు సరైన మార్గదర్శకం లేకపోవటం ఒక కారణం . కొందరు పెద్దలు దీన్ని మార్గదర్శకం లేకపోటమే కాదు , కొవ్వెక్కి , సమాజిక బాథ్య లేక , తిన్నదరక్క అనికూడా అంటుంటారు . బస్సులు తగలెట్టటం , కార్యాలయాల్ని తగలెట్టటం ఇవీ మనం ముందుతరాలకి నేర్పాల్సిన విద్యలు . మొత్తానికి మంచి మాట చెప్పెరా సదరు న్యాయమూర్తి గారు . ఐతే , నష్టాన్ని ఉద్యమకారులే , ఉద్యమ కర్తలే భరించాలి అని బిల్లు పంపితే బాగుటుంది . చట్టానికి ఇప్పటికే అమెరికా ప్రతినిధుల సభ ఆమోదముద్ర వేసిందట . అంటే , అమెరికా పాలకవర్గం నేడు ప్రపంచ దేశాలు , పౌరులపై ఒక అప్రకటిత యుద్ధానికి దిగుతోంది . స్వయానా అమెరికా దేశంలోనే , చట్టానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి . ఇప్పటికే , ఇరాక్‌ , ఆఫ్ఘన్‌ , లిబియా యుద్ధాల రూపంలో మూల్యం చెల్లించిన , చెల్లిస్తోన్న అమెరికా సామాన్య ప్రజానీకం కూడా ఇక ముందర , తమ పాలకుల దుందుడుకుతనానికీ , అమానుష చర్యలకు మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా లేరు అనేది స్పష్టం . చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు - ఆయన పార్టికి ఆయనే అధినేత - కేంద్రంలో సయితం ఆయిన కనుసన్నల్లో పనిచేసే ప్రభుత్వాలే కొనసాగాయి . తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్ టి రామారావుగారికి కూడా వైభోగం లేదు . ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఎప్పుడూ చుక్కెదురే . ఇక రాజశేఖరరెడ్డి విషయం తీసుకుంటే - ఆయన ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించేనాటీకి - కాంగ్రెస్ పార్టి అధిష్టానం తీరుతెన్నులే పూర్తిగా మారిపోయాయి . తరచుగా ముఖ్యమంత్రులను మార్చే విధానానికి సోనియాగాంధి నాయకత్వంలోని పార్టి అధిష్టానం తిలోదకాలు ఇచ్చింది . " అనవసరమైన ఆవేశంలో మునిగి ఇంజన్లో చేతులు పెట్టడం వేస్టు . ఆరునెలల గారెంటీ ఇచ్చాడు పుష్పక విమానాన్ని మీకు పంపకంచేసిన పెద్దమనిషి . దగ్గిర్లో ఏదయినా ఫోన్‌ వుందేమో చూసి అతనికి కబురు అందించండి . తోసుకు పోవటానికి నలుగురు మనుష్యుల్ని తెచ్చుకోమని చెప్పండి . " తను కూడా క్రిందికి దిగి రోడ్డుకు రెండోప్రక్కన నిలబడుతూ అన్నది వాసంతి . " వాళ్ళిద్దఱినీ విడదీయాలి . వాళ్ళిద్దఱికీ ఒకరంటే ఒకరికి అసహ్యమేసిపోవాలి . ఒకరి పొడే ఒకరికి గిట్టకుండా పోవాలి . " " వాళ్ళ ఖర్మకి వాళ్ళ నొదిలేసి మీరు ప్రశాంతంగా ఉండండి మేడమ్ ! వాళ్ళని పూర్తిగా మర్చిపొండి ! అదే వాళ్ళకు తగిన శిక్ష . " " అలా కుదరదు . ఎంత ఖర్చయినా సరే , ఇస్తాను . మీ వల్ల కాదంటే చెప్పండి ! " " మా వల్ల కాదనీ కాదు , మీరివ్వలేరనీ కాదు మేడమ్ ! మీరు చాలా ఆవేశంలో ఉన్నారు . మీరేం మాట్లాడుతున్నారో మీకర్థం కావట్లేదు . మీరాలోచిస్తున్నది చాలా తప్పు . భార్యాభర్తల్ని విడదీయడం . . . . అలాంటివాటికి శిక్షలున్నాయి . మామూలు మనుషులకి అర్థమయ్యే విషయాలు కావు మేడమ్ ఇవి . " ఆమె ఒక బి . సి . కులానికి చెందిన భాగ్యవంతురాలైన స్త్రీ . ఆమెకి ఒకే ఒక గారాల కూతురుంది . పిల్లని తల్లిదండ్రులు చాలా ముద్దుగా జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చారు . ఎంత జాగ్రత్తగా అంటే - రోజూ వాళ్ళ నాన్నగారే ఆమెని ఇంజనీరింగ్ కళాశాల దగ్గర కార్లో దిగబెట్టి మళ్ళీ సాయంకాలం కూడా కార్లో ఎక్కించుకుని ఇంటికి తెచ్చేవారు . అయితే పిల్లకి కళాశాలలో ఒక అగ్రకుల విద్యార్థితో పరిచయమైంది . అతను ఆమె కంటే పై తరగతి చదువుతున్నాడు . చూడ్డానికి చాలా వికారంగా ఉంటాడు . పెద్దగా ఉన్నవాళ్ళు కూడా కాదు . మఱి పిల్ల అతనిలో ఏం చూసి పడిపోయిందో తెలియదు . గ్రంథం చాలా సంవత్సరాల పాటు నడిచింది . కాని ఇంట్లో ఇసుమంతైనా అనుమానం రాలేదు . అమ్మాయి అంత చాకచక్యంగా నిర్వహించుకుంటూ వచ్చింది . బీటెక్ వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి . మధ్యాహ్నం ఒంటిగంటకు చివఱి పరీక్ష అయిపోతుంది గదాని వేళకు కళాశాలకు కారు తీసుకెళ్ళిన వాళ్ళ నాన్నగారికి అక్కడ అమ్మాయి కనిపించలేదు గాని సెల్లు మోగింది . " నాన్నా ! నేను కాచిగూడా నుంచి మాట్లాడుతున్నాను . " " చెప్పమ్మా ! నేనింతసేపూ నీ కోసం మీ కాలేజి గేటు దగ్గరే ఎదురుచూస్తున్నాను . " " ఇంక నువ్వు వెయిట్ చెయ్యనక్కర్లేదు నాన్నా ! ఇంటికెళ్ళిపో ! " " అదేంటమ్మా ! నువ్వు తరవాతొస్తావా ? కారు పంపించనా ? కాచిగూడాలో ఎక్కడున్నావమ్మా ? మీ ఫ్రెండువాళ్ళింట్లోనా ? " " నాన్నా ! నేను . . . మఱి . . రాను . నాకు . . . నాకీ రోజు పెళ్ళయిపోయింది . . . " " అదేంటమ్మా ? పెళ్ళేంటి ? ఎవరి పెళ్ళి ? " " నా పెళ్ళే నాన్నా ! మీకెవరికీ చెప్పలేదు . " " జోకులేస్తున్నావా తల్లీ ? ముసలాడితో జోకులేంటమ్మా ? " " జోక్ కాదు నాన్నా ! నిజమే చెబుతున్నాను . పరీక్షలైపోగానే నేనూ , _____పెళ్ళి చేసుకోవాలనుకున్నాం . చేసుకున్నాం . " తండ్రి ఏమీ మాట్లాడలేక చాలాసేపు కారు పక్కనే నీరసంగా కూలబడిపోయాడు . తరువాత శక్తి కూడదీసుకుని లేచి వెళ్ళి భార్యతో చెప్పాడు . ఆవిడ ఆడ హైడ్రోజన్ బాంబులా రగిలిపోయింది . పేలిపోయింది . ఆయన సర్ది చెప్పాడు . " ఆడపిల్ల ఎప్పటికైనా పెళ్ళిచేసుకుని అత్తవారింటికి వెళ్ళాల్సిందే . అది మన ఖర్మ కొద్దీ ఇలా సంభవించింది . పోనీ ! వాళ్ళిద్దఱినీ పిలిచి రిసెప్షన్ అయినా ఏర్పాటు చేద్దాం " అన్నాడు . ఆవిడ ఒప్పుకోలేదు . " ఛీ ! కూటికి గతిలేని వెధవసంతని తీసుకొచ్చి బంధువులుగా పరిచయం చేసి పరువు తీసుకోమంటారా ? ఠాఠ్ ! చస్తే వల్ల కాదు . అసలా ముండ చచ్చిందనుకుంటాను . అది నాకూతురే కాదు . అదో అలగా ముండ , పాడు ముండ , పాకీముండ ! " అంటూ కూతుర్ని వైవిధ్యభరితంగా తిట్టింది . ఆయనే ఎలాగో కష్టపడి భార్యని ఒప్పించి రిసెప్షన్ ఏర్పాటు చేశాడు . వరుడు బంధువులెవరికీ నచ్చలేదు . ఎంతగా నచ్చలేదంటే - " వీడేమిటి , నీకు అల్లుడేమిటి ? " అని ఆవిడ మొహం మీదనే అన్నారు కొందఱు . మాటలు ఆవిడలో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది . వాళ్ళిద్దఱినీ ఎలాగైనా విడదీయాలనీ తాళి తెంపి తన కూతురికి మళ్ళీ పెళ్ళి చెయ్యాలనీ ఆవిడ దృఢంగా నిశ్చయించుకుంది . రోజుల్లోనే ఉదయం సాహిత్య పేజీలో ఆయన అనుసృజన చేసిన మార్క్ ట్వేన్ కథలు తుంటర్వ్యూ , నా వ్యవసాయపత్రిక హాస్యస్ఫోరకమైన కథలుగా ఎందరినో ఆకర్షించాయి . అవి కేవలం వ్యంగ్య వైభవాన్ని నింపుకున్న కథలు మాత్రమే కాదు . ఆభిజాత్యాలమీద , భేషజాల మీద ఘాటయిన విమర్శలు అవి . అజ్ఞానంతో కూడిన అహంకారాన్ని కత్తితో చీల్చినట్టుగా వెటకరించిన కథలు అవి . పత్రికా రచనమీద , పాత్రికేయ వృత్తి బోలుతనం మీద ఛెళ్లున చరిచిన కొరడాలు అవి . రెండు అనువాదకథలను కొన్ని వందల మందికి చదివి వినిపించి ఉంటాను . బుద్ధుడ్ని కాదనే ధైర్యం కోల్పోయాడు నందుడు . తధాగతుని కాదనే స్థైర్యం లేక బోధనల ప్రభావానికి తలొగ్గాడు నందుడు . ఎంత చదువుకున్నా , ఎంత సంపాదిస్తున్నా , ఎంత గొప్పపదవిలో ఉన్నా పురుషాశ్రయం లేని స్త్రీల అధికారం గౌరవించబడదు . వారి కఠినత్వం ( strictness ) వారి దుర్మార్గత్వంగా భావించబడుతుంది . తత్ఫలితంగా పదమూడేళ్ళు దాటిన పిల్లలందఱూ తల్లిని ఎదిరిస్తారు . భర్త సహాయం లేకుండా వాళ్ళని క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నంలో వాళ్ళ ప్రేమని తల్లులు పూర్తిగా , శాశ్వతంగా కోల్పోతారు . అలా కోల్పోకుండానే వాళ్ళ మీద గర్జించి , తర్జించి , దండించి దారిలో పెట్టడానికి తండ్రి కావాలి . కేవలం ప్రేమతో పిల్లల్ని పెంచడం అసాధ్యం . అందుకు తగ్గ పూర్వజన్మ సత్సంస్కారాలు గల పిల్లలు అరుదు . అన్నం ఎంత ముఖ్యమో దాన్ని పట్టుకుని ఉండడానికి ఒక గట్టి కంచం కూడా అంతే ముఖ్యం . కంచంతో కడుపు నిండదు గానీ కడుపు నిండడానికి అది సహాయం చేస్తుంది . అందఱూ అన్నాన్నే పొగుడుతారు , కంచాన్ని కాదు . కానీ కంచం లేకుండా అన్నాన్ని నేల మీద పోసుకుని తినలేం . తల్లిప్రేమ అన్నమైతే ప్రేమకు ప్రాపుగా , రక్షణగా నిలబడేవి తండ్రి యొక్క అదుపాజ్ఞలు . విధమైన కుటుంబ పరిపాలన నిమిత్తం దండనాధికారాన్నీ , దూషణాధికారాన్నీ ప్రసాదించడం ద్వారానూ , ప్రతిరోజూ సంతానాన్ని దేనికో ఒకదానికి తిడుతూనే ఉండాలి గనుకనూ తండ్రి తిట్టే తిట్లకు శాపాల స్థాయి లేదు . పైపెచ్చు తండ్రి యథాలాపంగా తిట్టే తిట్లకు భవిష్యత్తులో వ్యతిరేక ఫలితమే వస్తుంది . " అడుక్కు తింటావురా ! " అని తండ్రి చేత తిట్టించుకునే కొడుకు పదిమందికి పెట్టగలవాడవుతాడు . " ఇది తీసుకుని ఏడు " అని తండ్రి అంటే వాడు అది తీసుకుని సుఖపడతాడు . " నీ చావు నువ్వు చావరా " అంటే వాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు . అలాగే తండ్రి చేత సక్రమంగా శాసించబడ్డ కొడుకులకు సమాజంలో పదిమందిని శాసించే యోగం అబ్బుతుంది . ఆధునికులు దీన్ని Child abuse అంటారు . ప్రతిదానికీ abuse అని పేరు పెట్టడం సరికాదు . సందర్భాన్ని బట్టి పోవాలి . పెద్దలు పిన్నల్ని దండించేటప్పుడు చేతులకు అమృతం రాసుకుని కొడతారు . మఱి ఎవఱికీ దండనా లేకపోతే కుటుంబంలోనే కాదు , సమాజంలో కూడా క్రమశిక్షణ ఏర్పడదు . ప్రమాదాలు ఎదురైనప్పుడు వాటి గుఱించి సూచనా , హెచ్చఱికా చేస్తూ భయాన్ని కలిగించే జీవరసాయనాలు శరీరంలో ఊఱే విధంగా ఏర్పాటు చేశాడు భగవంతుడు . ఇదివఱకటి భయానుభవ జ్ఞాపకాలు ఉన్నప్పుడు అవి ఇంకా బాగా ఊఱతాయి . అప్పుడు మనిషి జాగ్రత్తగా ఉంటాడు . దండన అనేది జీవ రసాయన ప్రక్రియని మఱింత చుఱుకు ( activate ) కావిస్తుంది , అంతే ! అయితే దండనకు ఉపదేశం కూడా తోడవ్వడం ఆదర్శప్రాయం . ఏమిటీవేళ మనసు మేఘమై తేలుతున్నది హాయిగా నా వయసు కొత్తగా కడలి కెరటమై ఉరకలేస్తోంది జోరుగా చిత్రమేమిటో పరుగులెందుకో వివరిస్తారా నాకెవరైనా వాక్యలు హుషారుగా కదిలాయి , పదాల అడుగులలో అడుగులేసుకుంటూ , పలకరిపుల కుశలప్రశ్నలతో . ఇప్పుడే రానారె బ్లాగులో గీర్వాణి వాక్కులు చదివి బయటికొచ్చాను . ఇంతలోనే అలాంటి దెబ్బ నాకూ తగుల్తుందని అనుకోలేదు . ఇంత కంగాళీ అవకతవక తెలుగు వచనం నా జన్మలో చదవలేదు ! తెలుగులో మహాకవి , కవిరాజ బిరుదాంకితుడు , ఉద్దండ పండితుడు , ఆధునిక ఆలోచనాపరుడు , వెరసి ఒక గొప్ప తెలుగు వ్యక్తిని స్మరించుకుంటూ ఇటువంటి దారుణమైన భాష చదవాల్సి రావటం మరీ బాధాకరం . కొన్ని మచ్చుతునకలు : అకుంటిత దీక్షాపరులైన గ్రామ మునిసిఫ్ సంస్కృతాంధ్రలో కొంత ప్రవేశమున్నది ద్రాక్షాపకము బ్రహ్మణలే ఆంధ్రలోకము హర్ష పులికాంకితమైనది పోనీ ఇవి అప్పుతచ్చులనుకుందాం . . ఐతే మరి . . వీని భావమేమి తిరుమలేశ ? అంధ్ర ( రామ రామ ! ) దేశములో గజారోహణ మహత్యము అనగా నోబుల్ బహుమతి నొందునన్నమాట ఇనుముకు చెదలు పట్టినట్లు ఆయన జీవితము నారికేళ పాకముగా తోచెడిది . తెలుగుతల్లి ఒడిలో విరబూసిన కుసుమము వార్తా " కదనాలు " బహుమతి " ప్రధానాలు " వాళ్ళ పిండాకూళ్ళు మన ఖర్మలు ! అలాగే 1981 లో ఖమ్మం జిల్లా అభ్యుదయ రచయితల సంఘం వాళ్ళు " సాహిత్యంలో స్త్రీ " అని ఒక చిన్న పుస్తకం ప్రచురించారు . ప్రాచీనకాలం నించి నాటికాలం దాకా స్త్రీల పరిస్థితి వివిధ రంగాలలో ఎలా ఉందో సమీక్షించే పని పుస్తకం చేసింది . ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళని మినహాయిస్తే పుస్తకంలో స్త్రీని గురించిన వ్యాసాలు రాసినవారు ఎక్కువగా మగవాళ్ళే ! కానీ , పుస్తకం కూడా ఎవరినీ పెద్దగా ఇబ్బంది పెట్టినట్టు లేదు . రెండ్రోజులు గడిచేక , రాత్రి పడుకోబోయే ముందు " టికెట్ల గురించి మళ్ళీ మాట్లాడారా " అడిగింది సుధ . " పాప గురించి తేలకుండా ఎలా ? " అన్నాడు ప్రసాద్‌ " మళ్ళీ మీ నాన్నను అడక్కపోయారు ? " " అడగాలంటే భయంగా వుంది ఒప్పుకోరేమోనని . అయినా అందరు పెద్దవాళ్ళు అడక్క ముందే మేం పెంచుతాం మేం పెంచుతాం అని పోటీలు పడుతుంటారని చెప్పుకుంటూంటే మన దగ్గర కొచ్చేసరికి ఏమిటి ఇలా జరుగుతోంది . ఇప్పుదేం చేద్దాం ? " " ఇంకేముంది చేయడానికి ? డే కేర్‌ లో చేర్పించడమే " " డే కేర్‌ కు ఇంకా మిగిలిన ఖర్చులకు వెయ్యికి పైనే అవుతుందనుకున్నాం కదా . ఇంటి పేమెంటూ ఖర్చులూ పోతే ఇంకేం మిగులుతుంది " వేణు గారూ కృతజ్ఞతలు . ' గూగులమ్మా , ఈనాడు ఓపెన్ అవ్వదంట , ఒక మంచి తెలుగు కథ చూపించవూ ' అని గారంగా అడిగా . . అదీ సంగతి . . . కొన్ని నెలల క్రితం ఈనాడులొ నెమలి కన్ను అని చూసి బ్లొగ్ లోకి వెళ్ళాను కానీ . . . మళ్ళీ సమయం లేక మర్చిపొయ్యాను , పేరుతో సహా . అది మనసులో పెట్టుకుని తెలుగు చదివెయ్యాలని అలా అలా వెతుకుతుంటే మీ బ్లొగ్ దొరికేసింది . అక్కడి నుంచి మిగిలిన బ్లొగ్స్ లోకి వెళ్ళోచ్చని మీ బ్లొగ్ కి వెళ్ళాక ఔడియ వచ్చిందన్న మాట . మంచి సలహాకి మరియొక సారి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు . శిశిర గారూ గూగులమ్మ అంతేనండీ . . . తన పని తను చేసేసి యేమీ తెలియనట్టుంటుంది . అందుకే నేను మీ బ్లొగ్కి వెళ్ళి దండోరా వేసేసాను . మంచి స్నేహితుల్ని ఇచ్చినందుకు గూగులమ్మకి నేను ' పెద్ద థ్యాంక్యూ ' చెప్పాను . ( మీ వైపునుంచి కూడా ) . పేరు నచ్చినందుకు కృతజ్ఞతలు . . . . ఇది నాకు చాలా చాల ఇష్టమయిన నా పేరు . అలీసాగర్ అలీసాగర్ నిజామాబాదు నుండి 10 కిలోమీటర్ల దూరములో నిజామాబాదు - బాసర రోడ్డుకి 2 కిలోమీటర్ల దూరములో ఉన్నది . మానవ నిర్మిత జలాశయము 1930లొ కట్టబడినది . నగర జీవితము యొక్క హడావిడికి దూరముగా జలాశయము ప్రశాంత వాతావరణము కల్పిస్తుంది . వన్య ప్రాంతముతో పాటు కల వేసవి విడిది , చక్కగా తీర్చిదిద్దిన ఉద్యానవనాలు , ఒక దీవి మరియు కొండపైనున్న అతిధిగృహము దీనిని పర్యాటకులకు ఒక ముఖ్య గమ్యస్థానముగా చేస్తున్నాయి . వీటితో పాటు జింకల పార్కు , ట్రెక్కింగ్ మరియు జలక్రీడలకు సదుపాయాలు ఉండటము అదనపు ఆకర్షణ . మాలతి గారూ ! దశాబ్దం . రెండు లక్షల పైన హిట్లు . . 120 కథల అనువాదాలు . . వాటిలో 51 కథలతో మూడు సంకలనాలు అన్నిటినీ మించి సైటు నిర్వహణ విషయంలో మీ ఆశయాలు , ఆలోచనలు , పట్టుదల , కృషి . . ఇవన్నీ అనితర సాధ్యం . ఆంధ్రులు ఆరంభశూరులు కారని , కార్యశూరులని నిరూపించారు . తెలుగు సంస్కృతిని , సాంప్రదాయాలను , సాహితీ సంపదను ప్రపంచానికి రుచి చూపుతున్న మీకు వేనవేల నమస్సులు . మీరు మరిన్ని దశాబ్దాలు తూలికను నడపాలని , మరిన్ని కథలను ప్రపంచానికి అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ . నేను మాత్రం లంచం ఇవ్వలేదోచ్ ! పాస్ పోర్ట్ కి కూడా ఇవ్వలేదు , లెక్కన సరూర్నగర్ ( దిల్ సుఖ్ నగర్ ) పోలీసులు ఫరవాలేదన్నమాట ! అప్పటికే డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చిన టైం ఆపోవస్తోంది . ఎంత తొందరగా బయిలు దేరుదామనుకున్నా చివరి నిమిషము లో ఏదో వక పని . ఆలశ్యం అవనే అవుతుంది . పైగా ట్రాఫిక్ ఒకటి ! ఆలశ్యం ఐందంటే డాక్టర్ తరువాత వాళ్ళను పిలుస్తాడు . అందరి చెకప్ లూ అయ్యేవరకూ వుండి , తరువాతా డాక్టర్ గారికి టైం వుంటే చూస్తాడు . లేదంటే ఊసురో మంటూ మళ్ళీ రేపు రావలసిందే . ఆలస్యం చేసిన మా పనమ్మాయి శైలజ నూ , ట్రాఫిక్ నూ తిట్టుకుంటూ గబ గబా నడుస్తున్నాను . నావెనుకనే శైలజ స్పీడ్ గా వచ్చేస్తోంది . ఇంతలో ఎవరో మా స్పీడ్ కు బ్రేకేశారు . గబుక్కున ఆగిపోయాను . నాతో పాటే ఆగబోయిన శైలజ కిందపడబోయి , నన్ను పట్టుకొని ఆగిపోయింది . ఊపులో నా చెప్పులో కాలేసింది . అంతే " పుటుక్ " * * * * * నా చెప్పు తెగిపొయి నేను కిందబడబోయి ఎలాగో బాలెన్స్ నిలుపుకున్నాను ! పక్క నుంచి ఎవరో " కిసుక్ " * * * * * వాళ్ళ వైపు కొంచం సీరియస్ గా , కొంచం నవ్వు మొహం తో ( అవును మరీ కాస్త నవ్వు మొహం పెట్టక పోతే ఎలా ? ) చూసి , నా గొలుసు తీసి చూసుకున్నాను , పిన్నీస్ ఏమైనా వుందా అని . లేదు . శైలజ గొలుసు తీసి చూశాము . ఊమ్హూ లేదుగాక లేదు . " చమక్ " * * * మంటూ గుర్తొచ్చింది , మద్య నేను సుల్తాన్ బజార్ లో బేరమాడి కొన్న పిన్నీసులు నా పర్స్ లోనే వుండాలి అని . వెంటనే పర్స్ తీసి చూసాను . వున్నాయి . అమ్మయ్య గండం గడిచింది అనుకుంటూ పిన్నీస్ తీసా . ఇటివ్వండమ్మా నేను పెట్టిస్తాను అంది శైలజ . చి చీ నువ్వు నా చెప్పు ముట్టుకోవటమేమిటి వద్దులే అని నేనే పిన్నిస్ ను చెప్పుగారికి అలంకరించి ఉస్స్ అనుకుంటూ , ముందు ముందూ ఇంకా బోలెడు ఉస్స్ బుస్స్ లున్నాయని తెలీక పాపం ముందుకెళ్ళాను . ఎదురుగా మెట్లు లేకుండా జారుడు బండ లాంటి స్లోప్ నవ్వుతూ ఆహ్వానించింది . అయ్యో రామా అనుకుంటూ చిన్నగా ఎక్కాను . పక్కన లిఫ్ట్ వుందమ్మా అంది అక్కడ వున్న ఆయా . తెలుసు తల్లీ తెలుసు , పక్కన లిఫ్ట్ వుందనీ తెలుసు , అది క్లోజ్డ్ లిఫ్ట్ అనీ తెలుసూ అని స్వగతం అనుకుంటూ ఆయా మాట విననట్లుగా పైకి నడిచా . మూడు అంతస్తులు ఎలా ఎక్కాలో అనుకుంటూ వుండగానే మళ్ళీ " పుటుక్ . . . " మళ్ళీ శైలజ ' అమ్మా ఇటివ్వండి . . . . . " మళ్ళీ నేను " చీ చీ . . . . . " సరే మొదటి అంతస్తు ఎక్కాము . మళ్ళీ హిస్టరీ రెపీట్సూ . . . . . శ్రీరామ చంద్రా నారాయణా ఎన్ని కష్టాలు పెట్టావురా తండ్రీ . . . . . అడుగడుగునా హిస్టరీ రిపీట్సే ! ! ! ! ! ! అమ్మయ్య ఎలాగైతే నేమి శ్రీరామచంద్రుడు డాక్టర్ దగ్గరకు చేర్చాడు . డాక్టర్ ఏమి చెప్పాడో నేనేమి విన్నానో శ్రీరాముడికే తెలియాలి , అవును మరి చిత్తం శ్రీరాముడి మీద భక్తి చెప్పులమీదాయే ! మళ్ళీ తిరుగు ప్రయాణం జారుడు బండ మీద . సేం ఓల్డ్ స్టోరీ ! సారి విసుగొచ్చి శైలజా ఎక్కడైనా డస్ట్ బిన్ వుందేమో చూడు వెధవ చెప్పులని పారేస్తాను అన్నాను . " అమ్మా . గేట్ దగ్గర రోడ్ మీద తారు ఇప్పుడే పోసారు . ఎండకు కరిగి వుంటే , మీరు రోడ్ దాటి కార్ లోకి ఎలా వస్తారు ? " ఓహ్ నిజమేకదూ ! తారు లో పాదం కూరుకు పోయినా , జారుడు బండ మీదనుంచి నేను జారినా ఈదరం బోయి బాదరం చుట్టుకుంటుంది ! అసలే నీరసం గా వున్నాను . ఆపైన ఇదొకటి . నేను జారబోవటము , శైలజ పట్టుకోవటము , పట్టుకుంటూ సారీ అమ్మా నామూలంగానే మీరు ఇబ్బంది పడుతున్నారు అంటమూ ఏమి చెప్పాలి నా కష్టాలు పగవాళ్ళంటూ ఎవరైనా వుంటే వాళ్ళకు కూడా వద్దు . ఎలాగో కిందకి దిగాను . లాంజ్ లో కూర్చున్న వాళ్ళ జాలి చూపులను తప్పించుకుంటూ శైలజను పట్టుకొని కుంటు కుంటూ నడుస్తూ వుంటే అటుగా వచ్చిన వార్డ్ బాయ్ శైలజ తో " అలా మేడం వెనుకే నడుస్తావేమిటి ? నీ కాలు పడిందంటే మేడం చెప్పు తెగుద్ది " * * * * * 6 ) ఒకప్పుడు రామారావు పార్టీ పెట్టటం తోనే అధికారం లోకి వచ్చాడు . కాని అప్పుడున్నట్లు రాజకీయ శూన్యత , ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు లేవు . అవి లేక పోగా విలువల్లేని మీడియా , దబ్బు ప్రభావం ఇలాంటివి దాపురించాయి . ఇవన్ని మన పత్రికలకు చిరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాశారు కూడా . వీటిని తట్టుకొని పార్టీ 18 స్థానాల్లో మొదటి స్థానం లో , 34 స్థానాల్లో రెండో స్థానాల్లో నిలిచింది . ఇది ముమ్మాటికీ గొప్పే . అయితే 230 స్థానాల్లో ముడో స్థానం లో ఉంది అని రాశారు మన " largest circulated daily of AP ( that circulates largest number lies daily ) " వారు . శ్రీధర్ గారి బ్లాగులో పర్సనల్‌జోన్స్ అని ఒక పోస్టు రాసారు . దానికి రమణి గారు , మీరు కామెంటులు రాసారు . అక్కడే మీరు నువ్వు నువ్వే కవిత ఇలాటి భావాలతో రాసాను అన్నారు . రమణి కామెంట్ భావం కుడా అదే . అందుకే వారిని కూడా మీ బ్లాగు లోనే అభినందించాను . పద్యం యెవరికైనా తెలిస్తే దయజేసి పూర్తిజేయ ప్రార్థన . నాకు నాల్గవ పాదం మాత్రం తెలుసు . . ముదితల్ నేర్వగలేని విద్యగలదే ముద్దాడి నేర్పించినన్ . కష్టే శ్రమే ఫలి అన్న మొదటి పాఠాన్ని నేర్పిన తల్లి మొదటి గురువు . ఎలా అనుకుంటున్నారా . . అకలి వేసి ఏడిస్తే , ఏడుపుని అర్దం చేసుకుని చనుబాలను నాకు అందించి కతకడం అనే అలవాటు నేర్పిన మొదటి గురువు అమ్మ . రోజుల్లో అమ్మలు పిల్లలకు విధ్యని నేర్పించకుండా పుట్టిన వెంటనే పోత పాలు అలవాటు చేసి కష్ట పడకుండా ఎలా ఎదగచ్చో నేర్పుతున్న తల్లులు నా దృష్టిలో పిల్లలకు స్వతహాగా నేర్చుకునే అలవాటుకు అడ్డిపడి వారి ఎదుగుదలకు అడ్డుపడే అవరోధాలని అభిప్రాయం . పిల్లల పాలిట శాపాలుగా అనిపిస్తారు . ఇక్కడ పాలు రాని తల్లుల విషయం నేను ప్రస్తావించడం లేదని చదివే వారు గమనించాలి . సరే , వడ్డనలు పూర్తయ్యి , వైట్ రైస్ వచ్చేసిందంటే , అది వార్నింగన్నమాట - - బంతి పావుగంటలోనో , ఇరవై నిమిషాల్లోనో పూర్తయి , లేవబోతూంది - - అని ! " పద్దు 10042 " ( రెండవ ముగ్గు ) అన్న ముగ్గు చాలా బాగుంది . అమ్మ ఆశీర్వాదం అన్నారు గదా తిరుగులేదు మరి . ఒక వైదికాచార్యుడు గత జన్మలో పాపం చేసి చెప్పులు కుట్టేవాడిగా లేదా పాకీవాడిగా పుట్టాడనుకుందాం . అప్పుడు చెప్పులు కుట్టేవాడు లేదా పాకీవాడు తన గత జన్మ వాసనలతో సంస్కృతం మాట్లాడగలగాలి కదా . అలాంటి సందర్భం ఒక్కటీ లేదు . బంగ్లాదేశ్ లో ఒకామె తాను గత జన్మలో ఇందిరా గాంధీనని చెప్పుకుంది . కానీ ఆమె గత జన్మ వాసనలతో ఇందిరా గాంధీ మాట్లాడిన హిందీ బాష మాట్లాడలేకపోయింది . మామూలుగా దగ్గు , పడిశెం చేస్తే వోమను బాగ కాలిన పెనం మీద వేయించి గుడ్డల దానిని మూటగట్టి అది వేడి మీద ఉండంగనే ముక్కు దగ్గర పెట్టి గట్టిగ లోపలికి శ్వాస పీల్చమనెటోళ్లు . ముంతపొగ శిక్షకు వైద్యం దగ్గరగ ఉండేది . దస్తులు అయ్యి ఆసనం నొప్పి పెడితే నిప్పుల పొయ్యిల ఇటుకబెడ్డను బాగ కాల్చి దానికి గుడ్డ చుట్టి పిల్లలను దాని మీద కూచుండబెట్టెటోళ్లు . చీమిడి పోయేందుకు ముక్కుల నెయ్యి , చెవిపోటు తక్కువయ్యేందుకు చెవుల నాటుసారా చుక్కలను లేదా మంచినూనె చుక్కలను వెసెటోళ్లు . డాక్టర్లు లేక , పైసలు లేక శతకోటి రోగాలకు అనంతకోటి వైద్యాలు . ఒక్కొక్కసారి అవి వికటించి పిల్లల ప్రాణాలు పోయేవి . శ్రీ సాయి భక్త శిఖామణులు - అబ్దుల్ బాబా - 3అబ్దుల్ కొడుకుకు యుక్త వయస్సు రాగానే పెళ్ళి చేద్దామనుకున్నారు కాని చాలా కాలం పాటు సంబంధాలు రాలేదు . అబ్దుల్ read more » నేను చెప్పినట్లుగా తమ స్వంత చట్టాల క్రింద మనుగడ సాగిస్తూ , స్వేచ్ఛగా ఉండటానికి అలవాటుపడిన రాజ్యాలు జయించబడినపుడు వాటిని మూడు విధానాలలో సంరక్షించుకోవచ్చు . వాటిని నాశనం చేయడం మొదటి పద్దతి . వెళ్ళి స్వయంగా అక్కడ నివసించడం రెండవ పద్దతి . మూడవ పద్దతి వాటి నుండి కప్పం వసూలు చేస్తూ , తమ చట్టాల పరిధిలోనే అవి మనుగడ సాగించడానికి అనుమతించడం . అలా అనుమతించడమే కాక రాజ్యంలో కొద్దిమంది స్థానికులతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వారు మిగతా రాజ్యాన్నంతా నీతో స్నేహపూర్వకంగా మెలగేటట్లు చేస్తారు . అటువంటి ప్రభుత్వం విజేత అయిన రాజుచే ఏర్పాటు చేయబడింది కనుక అతని సంరక్షణ , మద్దతు లేని యెడల అది నిలబడలేదు అన్న విషయాన్ని తెలుసుకొని విజేతకు అది తన శక్తిమేర తోడ్పాటు నందిస్తుంది . మరి స్వేచ్ఛగా మనుగడసాగించడానికి అలవాటుపడిన నగరాన్ని ఏదో విధంగా సంరక్షించుకోవాలని అనుకుంటే అది ఇతర మార్గం కన్నా కూడా దాని స్వంత పౌరులద్వారానే చాలా సులభం . స్పార్టన్‌లు మరియు రోమన్‌ల చరిత్రలో మనకు విధానాలన్నింటికీ ఉదాహరణలు దొరుకుతాయి . స్పార్టన్‌లు థేబ్స్‌ను , ఏథెన్స్‌ను సంరక్షించుకోవడానికి నగరాలలో కొద్దిమందితో కూడిన ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు , కానీ చివరికి వాటిని కోల్పోయారు . రోమన్‌లు కాపువా , కార్తేజ్ మరియు నుమాంటియాలను నిలుపుకోవడానికి వాటిని విధ్వంసానికి గురిచేయడంతో ఎన్నడూ వాటిని కోల్పోవడం జరగలేదు . మరో సందర్భంలో రోమన్‌లు గ్రీసును స్పార్టన్‌లు సంరక్షించుకున్న తరహాలోనే తామూ సంరక్షించుకోవాలని తలచి అది స్వేచ్ఛగా మనగలగడానికీ , అది తన స్వంత చట్టాలద్వారా పరిపాలింపబడటానికీ అనుమతినిచ్చారు . కానీ వారు సఫలత చెందలేదు . దానితో వారికి రాజ్యాన్ని సంరక్షించుకోవటానికి దానిలోని అనేక నగరాలను విధ్వంసానికి గురిచేయవలసివచ్చింది . ఎందుకంటే నిజానికి వాటిని నిలుపుకోవడానికి వాటిని విధ్వంసానికి గురిచేయడం కన్నా సురక్షితమైన మార్గం మరోటిలేదు . ఎవరైతే స్వేచ్ఛగా మనుగడ సాగించే నగరాన్ని జయించిన తదుపరి దానిని నాశనం చేయరో వారు దాని చేతనే నాశనం చేయబడతారని భావించవచ్చు . ఎందువల్లనంటే అది ఎల్లప్పుడూ కూడా ' స్వేచ్ఛ ' మరియు ' పూర్వపు హక్కులు ' అనబడే నినాదాలతో తిరుగుబాటు చేస్తుంది . నినాదాలూ , వాటి భావనలూ కాలగతిలోనూ మరువబడవు , అలాగే విజేతచే ఒనగూడిన మేలు వలన కూడా మరువబడవు . నీవు ఏమిచేసినా , ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నా కూడా ప్రజలు అసంఘటితం చేయబడి , చెల్లాచెదురు చేయబడకపోతే స్వేచ్ఛ , పూర్వపు హక్కులు అనబడే వాటిని అవి ఎన్నటికీ విస్మరించవు . అవకాశం దొరికినపుడల్లా , అవి నినాదాలను త్వరితగతిన అందుకొంటాయి . పీసా నగరం వందేళ్ళ పరాధీనత తరువాత ఫ్లోరెంటైన్ల మీద ఇలాగే తిరుగుబాటుచేసింది . కొత్తగా జయించబడిన నగరం లేక దేశం ఒక రాజు యొక్క అధీనంలోనిదైతే , అతడి కుటుంబం తుదముట్టింపబడిన తరువాత దాని పౌరులు ఒక వంక విధేయత చూపడానికి అలవాటుపడి ఉండి , మరో వంక తమ పాత రాజుని కోల్పోయి ఉండటంతో తమలో నుండి ఒకరు రాజుగా ఎంపిక అవడానికి అంగీకరించడం వారికి సాధ్యంకాదు . అలాగే తమను తామెలా పరిపాలించుకోవాలో కూడా వారికి తెలియకపోవడం వలన వారు త్వరితగతిన ఆయుధాలను చేపట్టలేరు ; కనుక విజేత వారందరినీ సులువుగా తనవైపు తిప్పుకొని తనతోనే ఉంచుకోగలుగుతాడు . కానీ రిపబ్లిక్‌లలో అధిక చైతన్యం , తీవ్రమైన ద్వేషం , చల్లారని ప్రతీకార వాంఛ ఉంటాయి . ఇవేవీ కూడా రిపబ్లిక్కులు తమ పూర్వపు స్వేచ్చ యొక్క జ్ఞాపకాన్ని మరిచిపోడానికి అంగీకరించవు . అందువలన సురక్షితమైన మార్గం వాటిని విధ్వంసం చేయడం ; లేదా వెళ్ళి అక్కడ నివసించడం . మహబూబ్‌నగర్‌ : తమ దగ్గర నుంచి తీసుకున్న భూములకు పరిహారంగా రూ . 10 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని తాము ఎంతోకాలంగా పోరుతున్నామనీ , దీనిపై చిరంజీవి స్పష్టమైన హామీ ఇవ్వలేదని పోలేపల్లి సెజ్‌ బాధితుతులు ఈరోజు మధ్యాహ్నం నిరసనకు దిగారు . చిరంజీవి ప్రసంగాన్ని పూర్తి చేసి వెళ్లిపోయిన తర్వాత బాధితుల్లో అసంతృప్తి వ్యక్తమైంది . చిరు ప్రసంగంలో స్పష్టత లేదనీ , తమకు ఏం చేస్తారో చెప్పలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు . విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి వెనక్కి తిరిగి వచ్చి సెజ్‌ బాధితుల ఐక్య సంఘటన సభ్యులతో మాట్లాడారు . సమస్యను అధ్యయనం చేసిన తర్వాత తగు నిర్ణయం తీసుకుంటామని చిరంజీవి వారికి హామీ ఇచ్చారు . హిందుస్తానీ గాత్రంలో ప్రాచుర్యంలో ఉన్న వివిధ పద్ధతులను వివరించడమే వ్యాసం ఉద్దేశం . ( మెజారిటీ యువజన సంఘాలు యే వ్యాపారం కోసం అప్పు అడిగేవో తెలుసా ? మట్టితో ఇటుకలు చేసే వ్యాపారం ! వాళ్ల పెట్టుబడీ , హామీలు లేకపోగా , వ్యాపారం లో కూడా ఆస్థులు ( స్టాక్ , యంత్రాలూ ఇలాంటివి కూడా ) లేకుండా , రేపు అప్పు తీరక పోతే బ్యాంకు వాళ్లు పీక్కోడానికి వాళ్ల నెత్తిమీద జుట్టు కూడా లేకుండా వీళ్లకి లక్షల్లక్షలు పందేరం చెయ్యమని ' గవుర్నమెంటోడి ' సూచన ! యెంత బాగుందో ! ) : ) ) హె హె హె . . . క్షమించండి . నేను బ్లాగు ముఖతగా ' తిక్క తిక్క ' గా ఉంది అనేసై గలిగాను గాని , ' ఏమిట్రా తిక్క వెధవ ? ' అని రోజుల్లో ముఖం మీద అనలేకపోయిన కసి అనమాట : ) ) ఒకె సార్ అర్ధమైంది . మీ అభిప్రాయంతో నాకు ఇబ్బంది లేదు గానీ నాకు అర్ధమైనంతలో ' చేపలు కొని తింటానికి ' ఆయన అప్పులు ఇమ్మనలేదు . అందుకని అలా ' దుర్ ' అని వాడాను . రెండో సారి చదివినప్పుడు సైతం మీ లైన్ ఆఫ్ థాట్ లోకి రాలేకపోవటం నా లోపమే . కానీ చదివి మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెడతాను . ఏమనుకోవద్దు . MFI మీద నాకున్న ముందస్తు జ్ఞానాజ్ఞానాలు కలిగిస్తున్న ఇబ్బంది ఇది . అందుకే ప్రభుత్వం పావలా వడ్డీ ఋణాలను ఎలా ఇస్తుంది ? అని అయోమయంలో ఉన్నాను . దయచేసి ప్రభుత్వ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్న MFI యాక్టివిటీనీ , విడిగా MFI యాక్టివిటీస్‌‍ని ఒక్క టపాలో విశదీకరించండి . ఎందుకు ప్రభుత్వం మాట విషయాల్లో వస్తోంది ? అనేది ఇన్ని రోజుల నుంచి అర్ధంగాక అయోమయంలో ఉన్నాను . ఇంతకీ MFIలు విషయాన్ని అడ్రెస్ చేసే ఉద్దేశ్యంతో వచ్చాయి ? ఆయా సమస్యకి మీ సలహా ఏంటీ ! ? @ నాలోనేను : I can see a conceptual difference in the way Mr . Krishnasri is approaching it from opposite direction . And we have not discussed what is his opinon and suggested way to address issues of the weaker sections . Since you are also from Banking I think it is appropriate for you to share your awareness about MFI first and then use the ground for thought provoking discusssions . మీలో మీరే అయినా ' ఏంటో బ్యాంకింగ్ ' అని అప్పుడప్పుడు అనుకోపోతే ఎలా ! ? ఆశయ్య : : : యాభై యేళ్ళు మన మీద పడి ఏడ్చారు వెధవలు . యాభై యేళ్ళ అలవాటు ఒక్క రోజు లో పోయేది కాదు . ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత ఎవరి మీద పడి ఏడుస్తారంటావ్ ? బోశయ్య : : : చాలా సింపుల్ గురూ , మొదట పక్క రాష్ట్రాల మీద పడి ఏడుస్తారు . తరవాత కేంద్ర ప్రభుత్వం మీద . కేంద్రం మీద ఏడ్చి , తమకు అన్యాయం జరిగిందని , దేశం నుంచీ విడి పోదామని అంటారు . మెదడు దాని సంక్షోభాలు . బ్రెయిన్‌లో ట్యూమర్‌లు , డిప్రెషన్‌ల లోకంలో , నైట్రేట్‌లు , రసాయన పరిణామాలకు మొత్తంగా మనసు సంక్షోభాల మూలాలకోసం వెతుకు లాడిన , దేవులాడిన కిరణ్ పరిశోధనలు , ' ఔట్‌లైన్ ' చూసినప్పుడు మాకు వాడంటే అంతుబట్టలేదు . ' మా కొడుకుని మేము అచ్చంగా తెలుసుకోలేకపోయామని ' రాజన్న రోదిస్తున్నాడు . నిజమే కిరణ్ లేడు . వాడి పరిశోధనా పూర్తి కాలేదు . కానీ , . . వాళ్ల ' గైడ్ ' ఇట్లా అంది . " కిరణ్‌లాంటి కలివిడి మనిషి తనకోసం కాకుండా పదిమందికోసం తపన పడిన మనిషి . అందరి కష్టసుఖాలూ పంచుకున్న మనిషి . అన్నింటికన్నా ముఖ్యంగా గొప్ప పరిశోధన ప్రపంచంలో అతి తక్కువమంది మాత్రమే చేస్తున్న పరిశోధన అది అర్థాంతరంగా ఆగిపోవడం . దుఃఖం కలిగిస్తున్నది . కిరణ్‌ను మనం పొందలేం . పోగొట్టుకున్నాం ' ' కిరణ్‌కు నల్లగొండలో శ్రీనివాసరెడ్డి వాళ్ల మిత్రబృందం ఉన్నారు . వాళ్లు ' కిర ణిజం ' ఒకటి ఉందంటారు . కన్యాదాన కార్యక్రమం మొదలయింది వర్మ ముఖం కళావిహీనంగా ఉంది ప్రక్కనున్న మిత్రులు జోకులు పేలుస్తున్నారు అవన్నీ తనగురించే అని తెలిసీ ఏమీ చేయలేక మాట్లాడకుండా కూర్చున్నాడు , ' రానంటున్నా బలవంతంగా పెళ్ళికి లాక్కొచ్చి నన్నో అయిటం గాడిని చేసి ఎంజాయ్‌చేస్తున్నారు ' మనసులో పెళ్ళికొచ్చినందుకు తిట్టుకుంటూ జరిగే తతంగాన్ని చూస్తూ ఫ్రెండ్స్‌తనపై పేల్చుతున్న జోకులువింటూ కూర్చున్నాడు గణాంకాలు ప్రభుత్వ లెక్కలు . క్రైస్తవ మతం లోనికి మారడం ప్రస్తుత ట్రెండ్ . ఇది కొన్నేళ్లు కొనసాగితే హిందువులు మైనార్టీలుగా మారతారు . అప్పుడు ఓట్ బ్యాంక్ గా మారతారు . ఫండ్స్ , పథకాలు . . అన్ని పార్టీలు హిందువుల వెనకే . ఎర్ర బాబులతో సహా . హిందువులకూ మంచి రోజులు వస్తాయి . ప్రవీణ్ శర్మ : నేను ఇంగ్లీషు నేర్చుకోవద్దనడం లేదు . తెలుగు నేర్చుకుంటే ఇంగ్లీషు రాకుండా పోదంటున్నాను . మనోహరు గారు చెప్పిందీ అదే - తెలుగు మీడియమ్‌లో చదివినంత మాత్రాన పెద్ద ఉద్యోగాలు చెయ్యడం లేదా అని ఆయన అడిగారు . మీరు దాన్ని ఎద్దేవా చేసారు . " ఇంగ్లిష్ మీడియం స్కూల్ లో చదివిన మా తమ్ముడికే గవర్నమెంట్ ఉద్యోగం దొరక్క . . " అని మీరే అన్నారు . మీడియమ్‌లో చదివామనేదానికీ తెలివితేటలకీ సంబంధం లేదని తెలుస్తూనే ఉంది . అన్నిటికీ ఇంగ్లీషు కావాలి . కానీ అంత మాత్రాన తెలుగును పక్కన పడేసి , ఇంగ్లీషులో చదవనక్కర్లా . మీకో సంగతి తెలుసా - మహారాష్ట్రలోను , కర్ణాటకలోను చదువు వాళ్ళ వాళ్ళ మాతృభాషలోనే చదివి తీరాలి . మరి , ఆయా రాష్ట్రాల్లోను బ్యాంకులున్నాయి , లాయర్లున్నారు . వాళ్ళూ ఆదాయప్పన్ను కడతారు . ఇంకోసంగతి చెబుతాను . . దక్షిణాది రాష్ట్రాల్లో ఇంగ్లీషో ఇంగ్లీషో అని వెర్రి తలలు వేస్తున్న తెలివితక్కువతనం మనదే . మిగతావాళ్ళు సుబ్బరంగా వాళ్ళవాళ్ళ భాషల్లోనే చదూతారు . కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒకప్పటి లెక్కల ప్రకారం ( మానవాభివృద్ధి లెక్కలనుకుంటా , నాకు గుర్తు లేదు ) విద్యాభివృద్ధి దక్షిణాదిలో అన్నిటికంటే మన రాష్ట్రంలోనే హీనం . కాబట్టి , ఇంగ్లీషులో చదివాలనేవాళ్ళు ప్రగతివాదులు , తెలుగులో చదవాలనేవాళ్ళు తిరోగామి / రివిజనిస్టు / నయారివిజనిస్టు - ఇలాంటి పేర్లేవో పెట్టెయ్యక్కర్లేదు . కాస్త సొంత తెలివితేటల్తో ఆలోచిస్తే చాలు . అన్ని బావున్నాయి కాని ఇంతకు నీ సంగతేంటో అర్థం కావడం లేదే ! ! ఒకసారేమో వీర లవ్ అంటావు నువ్వు లేక పోతే నాజీవితమే వేస్ట్ అంటావు . . ఇంకోసారేమో లవ్ తొక్క అంతా ట్రాష్ అంటావు . . పెళ్లి గిల్లి వేస్ట్ అంటావు . . అంతలోనే నేను నీ ప్రేమ కోసం పడి చస్తున్నాను అనే లెవెల్ లో బిల్డుప్ ఇస్తావు ఇంతలోనే వేదాంతం మాట్లాడుతావు . . ప్రపంచం లోని కష్టాలన్నీ నీవే అన్నట్టు ఫీల్ అవుతావు . . ఇంతకన్నా అందమైనా లోకం లేదన్నట్టు పోసే కోడతావు . . ఏంటి నీ కథేంటి అని . . కొంపదీసి లవ్ ఫైల్యురా ! ! లేక జస్ట్ మదిలో మెదిలిన బావాలేనా . . చాలా రోజులుల నుంచి ఓబ్సేర్వే చేస్తున్న అడుగుదామని ఇవాల్టికి టైం కుదిరింది . . అది మేటర్ . . " ఒధికో బాబూ అప్‌ ణోంకో పఁయి బిల్లీధా పఠిచొంతీ " " ఏమిటీ ? ఇద్దరు సమైక్యవాదులుండే గృహాన్ని తెరాస అంటారా ? మేం బ్రతికినా ఒప్పుకోం " అని తేల్చేశారు . ఇంకా ఎక్కువ వ్రాస్తే మిమ్ములను ధూషిస్తానేమో అని నాకు మూల శంకగా ఉంది . అసలు విషయాన్ని ఒక్క ముక్కలో వివరిస్తాను . ఇవ్వాల్టి ఆన్ లైన్ పేపర్లో , " వూరికో అద్దె " అంటూ ఆర్టికల్ వ్రాసారు . ఇలా చక్కగా ఉండాల్సిన " ఊరు " అనే పదం మీలాంటి వాళ్ళ వల్ల బ్రష్టు పట్టి వంకరై " వూరు " గా మారి దాని అసలు రూపాన్ని పోగొట్టుకుంటోంది . ఎక్కడి నీలాద్రినృపుం డెక్కడి యడియాస వలపు లివి కూడ వికం గ్రుక్కినపేను తెరంగున కిక్కురుమనకుండ చనుము గేహంబునకున్‌ మరొక్క విషయం . కవి నిరంకుశుడు కాబట్టి , కవిత్వంలో మనకి కనిపించే భాషని సూత్రీకరించడం అసంభవం . అంచేత యీ వ్యాసంలో నేను చెయ్యదలచుకున్న పని అది కాదు . కవిత్వ భాషలో కనిపించే కొన్ని సామాన్య ప్రయోగరీతులని ( common patterns of usage ) కనిపెట్టే ప్రయత్నం మాత్రమే యిది . భాషలోని కొన్ని విశేష అంశాలని తీసుకొని , కవిత్వ భాషలో వాటికున్న ప్రయోజనాన్ని పరిశీలించి , అవి వాడుకభాష కన్నా ఏలా భిన్నమో గమనించి , తద్వారా కవిత్వ భాష ప్రత్యేకతలని గుర్తించే ప్రయత్నమే యీ వ్యాసం . గత 2 వేల సం | | రాలుగా యేసుక్రీస్తు సువార్త వాక్యం ప్రకటింపబడుతున్నది . అనేకమంది సువార్తీకులు , మిషనరీలు , చర్చీలు సువార్తను ప్రకటిస్తున్నట్లు చెపుతున్నారు . వీరేమో మానవులను ఎలాగైనా రక్షించాలని శతవిధాల ప్రయత్నిస్తూ ప్రాకులాడుతున్నారు . వీరి ఉద్ధేశంలో యేసుక్రీస్తుకి సాతానుకి మధ్య పోరాటం జరుగుతుంది . ఎలాగంటే యేసుక్రీస్తేమో ప్రపంచానంతటిని రక్షించాలని సాతానేమో వారిని నరక పాత్రులను చేయాలని ప్రయత్నిస్తున్నారు . కాని పోటిలో సాతానే గెలుస్తున్నట్లు కనబడుతున్నది . మరి వీరు ప్రకటిస్తున్నది నిజమైన సువార్తేనా ? ఇంతకి యేసుక్రీస్తు ప్రపంచానంతటిని ఇప్పుడే రక్షించాలి అనుకుంటున్నాడా ? అసలు మానవులెందుకు రక్షించబడాలి ? కనుక మనం సమయం కేటాయించి మన బైబిల్ ని చదవాలి . కేవలం చదవడం కాదు study చెయ్యాలి . మా పత్రిక మీకు ఖచ్ఛితంగా అందుకు సహాయపడగలదు . ఊరు వదిలెయ్యటమో లేకపోతే ప్రాణాలే వదిలెయ్యటమో మరో మార్గం ఉండదతనికి . అతడిది జిల్లా వరంగల్లు , మండలం మద్దూరు , ఊరు రేబర్తి . అంటరానింటిలో అంటరానివానిగానే పుట్టాడు . తిరుమలలో భక్తురాలు హత్యకు గురైంది . గోవర్థనం అతిథి గృహంలో రూమ్ నెంబర్ 87లో ఘటన జరిగింది . మృతురాలు తమిళనాడులోని ధర్మపురికి చెందిన జయంతిగా పోలీసులు గుర్తించారు . ఈనెల 11వ తేదీన జయంతి ముగ్గురు వ్యక్తులతో కలిసి కాటేజీ అద్దెకు తీసుకున్నట్లు సమాచారం . పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు . ప్రపంచ కప్‌లలో రెండు జట్ల మధ్య ఎనిమిది మ్యాచ్‌లు జరగగా కివీస్‌ 3 , శ్రీలంక 5 మ్యాచ్‌ల్లో గెలిచాయి . 1938 , ఏప్రిల్ 4న భారతదేశంలో జన్మించిన ఆనంద చక్రవర్తి తరువాత అమెరికాలో స్థిరపడ్డాడు . 1971లో అమెరికాలోని జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలో బయోకెమిస్ట్ గా ఉద్యోగం చేస్తూ ఆయన చేసిన పరిశోధన నూతన ఆవిష్కరణకు దారితీసింది . సమ్రుదంలో తేలియాడే ముడి చమురు తెట్టును విడగొట్టి అక్కడి జీవులకు ఆహారంగా పనికొచ్చేట్లు చేయగల ఏకకణ బాక్టీరియా ( సూడోమోనాస్ - Psuedomonas ) ను ఆయన కనుగొన్నారు . నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది - ఇలా నాయకులు అక్రమంగా సంపాదించుకునే ప్రజాస్వామ్యం కంటే వంశపారంపర్యంగా ఆస్తులు సంక్రమించే రాజఱికాలేమీ చెడ్డవి కావు అని . ఒక రకంగా అవే నయం , ఇంకా ఎక్కువ సంపాదించేద్దామన్న కాంక్ష గానీ , జనం డబ్బుని దోచుకుందామనే ఆబ గానీ ఉండవు . వాళ్ళ దగ్గఱ అప్పటికే చాలా ఉంటుంది గనుక . ఆస్తులకు వ్యవస్థ భద్రత కల్పిస్తుంది గనుక . కనీసం పూర్వపరిపాలకులైన తమ వంశస్థుల పేరు నిలబెట్టాలన్న యావ అయినా కొంత ఉంటుంది . : - ) ప్రతీ ఏడాదీ అనుకుంటున్న విషయమే ఇది . సారి కాస్త ఎక్కువ ప్రచారం జరిగిందనిపిస్తుంది సహజ సిద్ధ వినాయకులకు . ఇక చందాల సంగతి షరా మామూలే ! రేపట్నుండీ ఉండే హడావిడిని ఇవ్వాలే రప్పించేశారు , మీరీ టపాతో ! ఇక రొయ్యల చెరువులూ , చేపల చెరువులూ , పొగాకు చుట్టలూ , బీడీలు పరిశ్రమల్లో కోట్లు సంపాదించి , సినిమాలు తీసి , వందల కోట్లు సంపాదించాలనుకున్నవాళ్ళు యేమయ్యారో , మీకు తెలిసేవుంటుంది . ఇక ఇటువంటి వాటి జోలికి వెళ్ళకుండా మళ్ళీ రీసెర్చ్ చేసుకుంటానని అన్నాడు . ' తెలివైన విద్యార్ధిని యూనివర్సిటీ వదులుకుంటుంది . వీలైతే జె ఆర్ ఎఫ్ కూడా సాధించి మళ్ళీ డాక్టరేట్ లో చేర ' మని చెప్పాను . చాలా సంతోషించాడు . " జెఆరెఫ్ కి ప్రిపేర్ అవుతున్నాను . పైగా జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు కూడా ప్రకటించారు కదా చదువుకుంటా " నని అన్నాడు . మధ్యనే యూనివర్సిటీ ఫెలోషిప్ కి కూడా సంతకం పెట్టాను . ఇంతలోనే ఇలాంటి వార్త రావడం చాలా బాధాకరంగా ఉంది . హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో మొదటిసారిగా పెట్టిన e - తెలుగు స్టాలు అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి కృషి చేస్తుంది . కార్యక్రమం చాలా ధూం ధాం గా జరుగుతుంది . మరి అక్కడికి వెళ్లలేని వారు కనీసం కబుర్లు అయినా వింటున్నారా ? హైదరాబాదు పబ్లిక్ స్కూల్ 85 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబరు 25 నుండి 27 వరకు మూడురోజుల పాటు ఉత్సవాలు జరుపబోతున్నారు . మన బ్లాగర్లలో HPS పూర్వ విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి అభినందనలు మరియు శుభాకాంక్షలు . ఒబామా మానియా : ఒబామా కొరికి వదిలివేసిన కేకు ముక్కకి వేలం వేయబోతున్నారు , ప్రారంభ ధర $ 20 , 000 మాత్రమే . ఏమిటో పిచ్చి . ఈబేలో ఒబామా వాడిన వస్తువులకి ప్రస్తుతం విపరీతమైన డిమాండు . సంవత్సరం ఇప్పటివరకు ఈబే సంస్థ ఒబామా వాడిన 1 , 11 , 546 వస్తువులని వేలం వేసిందట . అంటే ఆయన వాడిన టూత్ బ్రష్ , ఖాళీ అయిన షూ పాలిషు డబ్బా దగ్గరనుండి టిస్యూ పేపర్ల వరకు వేటిని వదలకుండా వేలం వేసుంటారు . ఈయనకి గారాజ్ అమ్మకాలు పెట్టే అలవాటు లేదేమో మరి ! పోయినేడాది అన్నగారు ( ముఖేష్ అంబాని ) తన భార్యకి పుట్టినరోజు కానుకగా 250 కోట్లు విలువ చేసే జెట్ విమానాన్ని కొనిస్తే , నేడు తమ్ముడు ( అనిల్ అంబాని ) తన భార్యకి నూతన సంవత్సర కానుకగా 400 కోట్లు ఖర్చు పెట్టి పడవని కొనేసాడట . వ్యాపారంలోనే కాదు ప్రేమని ప్రదర్శించటంలో కూడా పోటీ అన్నమాట . లండనులో పెంపుడు కుక్కలని వీధుల్లో వదిలేసేవారి సంఖ్య రాను రాను పెరిగిపోతుందట , దీనితో కుక్కల సంరక్షణ కేంద్రాలకి తలనెప్పి అయిపోయిందట . దానికి యజమానులు చెప్పే కారణాలు - మా తివాచీకి రంగుకి మాచ్ అవ్వటంలేదు , మా సోఫాకి మాచ్ అవ్వటంలేదు , లేకపోతే దాని రంగు మా ఇంటి రంగుతో కలవటంలేదు - ఇలాంటి కారణాలట ! హతవిధీ ! ! ఇది కూడా ఆర్థికమాంద్యం ప్రభావమేనని అభిజ్ఞవర్గాల భోగట్టా ! చందా కొచ్చర్ ICICI బ్యాంకుకి నుతన CEO గా నియమితులయ్యారు . స్త్రీ స్థాయికి చేరటం చాలా గొప్ప విషయం . ఇకనుండి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలలో 27 నుండి 30మార్కులు వస్తే విద్యార్థుల జవాబు పత్రాలని మరలా పరిశీలిస్తారట , అవసరం అయితే మళ్లీ పరిక్ష నిర్వహిస్తారట . అసలు ఇంటరు ప్రాక్టికల్సు తూ . . తూ మంత్రమే అన్నది జగమెరిగిన సత్యం ! ఏంటో రోజుకొక కొత్త వింత రూలు పెడుతుంటారు ఇంటరు బోర్డు వారు . 2009 మార్చి నాటికి గూగుల్ ఎర్తుకి పోటీగా ధీటుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) వారి భువన్ రాబోతుంది . అన్నట్లు ఇస్రో వాళ్లు మధ్య తొలిసారిగా విదేశీ సంస్థ కోసం వాణిజ్య ఉపగ్రహాన్ని ఒకదాన్ని విజయవంతంగా ప్రయోగించారు అంతే కాదు ఆదిత్య పేరుతో సూర్యుడి మీదకి ఉపగ్రహాన్ని త్వరలోనే పంపించబోతున్నారు . జయహో ఇస్రో ! మళ్లీ కొత్త సంవత్సరంలో కలుద్దాం , అంతవరకు సెలవు . హైదరాబాద్‌ , ఆంధ్రప్రభ ప్రతినిధి : రాష్ట్ర నూతన డిజిపిగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చీఫ్‌ దినేష్‌ రెడ్డిని ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం . నెల 30న ప్రస్తుత డిజిపి అరవిందరావు ఉద్యోగ విరమణ చేయనుండటంతో అదే రోజున కొత్త డిజిపిని ఎంపిక చేయాల్సి ఉంది . కొత్త డిజిపి కోసం ఆరుగురు సీనియర్‌ ఐపిఎస్‌ అధికారుల పేర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి సిఐడి సమర్పించిన విషయం విదితమే . ఆరుగురిలో పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నందన్‌ , హోం శాఖ ప్రస్తుత కార్యదర్శి గౌతం కుమార్‌ , కేంద్ర సర్వీసులో ఉన్న బల్విందర్‌ సింగ్‌లతో పాటు , రాష్ట్ర సర్వీసులో ఉన్న రోడ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌ శివశంకర్‌ , ఎసిబి చీఫ్‌ ఉమేష్‌ కుమార్‌ , విజిలెన్స్‌ చీఫ్‌ దినేష్‌ కుమార్‌ల పేర్లను సిఐడి ప్రతిపాదించింది . ఇందులో దినేష్‌ రెడ్డిని నూతన డిజిపిగా ప్రభుత్వం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది . వివరాలను ఒకటి , రెండు రోజుల్లో వెల్లడించే అవకాశాలు ఉన్నాయి . గత యాభై ఏళ్లలో సంస్థలన్నీ రూపులేకుండా చితికిపోయాయి . మనకి ఉన్నదల్లా రాజకీయరంగమే , ఇంకే రంగమూ లేదు . ఎకాడమీ బహుమతులు కావచ్చు , సాహిత్యసంస్థల నాయకత్వం కావచ్చు , పనికేనా , రాజకీయాధికారంలో వున్నవాళ్లని ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదు . రాజకీయాధికారంలో ఉన్నవాళ్ల ప్రమేయం లేకుండా సాహిత్యంలో ఒక గొప్ప వ్యక్తి గుర్తింపు పొందే అవకాశం లేదు . ఏదో ఒక రాజకీయ ఉద్యమం తోడ్పాటు లేకుండా కవిత్వం బతకడానికి జాగా లేదు . ( వీళ్ల గురించి సోనియాకి యెవరూ సరిగ్గా చెపుతున్నట్టు లేదు . చెప్పివుంటే ఈపాటికి ఒకడు తిహార్ లోనూ , ఒకడు చంచల్ గూడా లోనూ , ఒకడు చర్లపల్లి లోనూ వూచలు లెఖ్ఖపెడుతూ వుండేవారేమో ! ) " You grow up the day you have your first real laugh - - at yourself . " మనలని ఎవరు అయినా ఏమయినా అంటే . . . మనం ఊరుకుంటామా రచ్చ రచ్చ చేసి వదిలిపెడతాం . . . . వాడుబాబోయ్ నా నోటి నుండి ఎందుకు వీళ్ళ గురించి వాగానా అన్న లెవెల్ కి వాళ్ళని తీసుకొస్తాం . . . especially అమ్మాయిల్లో ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది . . . : ) మనలని మనం criticise చేసుకోగల స్టేజి కి వచ్చాం అంటే చాలా maturity వచ్చినట్టు అంట . . . . . మే be తెలివిగా ఇంకా ఎవరు అనటానికి ఛాన్స్ ఇవ్వ కుండా ఏమో . . . పక్క వాళ్ళు ఏదో అనే కంటే మనలని మనమే అనుకుంటే పెద్దగా మనం బాధ పడే అవసరం ఉండదు . . . : ) తెలంగాణా వాదులు చేసే ఒక వితండ వాదం , " హైదరాబాద్ ఎప్పుడో నలభైలలోనే దేశం లోని ఐదవ అతి పెద్ద నగరం . ఇప్పుడు కూడా ఐదవ పొజిషన్ లో ఉంది . కాబట్టీ ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ ని అభివృధ్ధి చేసిందేమీ లేదు . " కానీ నలభైలలోని హైదరాబాద్ రాష్ట్రం లో మహరాష్ట్ర లోని మరాట్వాడా , కర్నాటకలలో బీదర్ , మొదలైన జిల్లాలు కూడా ఉండేవి . ఎక్కువగా మరాఠీలూ , తరువాత కన్నడిగులూ ఉండే వారు . ముస్లింల సంగతి చెప్పనవసరం లేదు . అప్పటికి హైదరాబాద్ లో ఉన్న తెలంగాన వారి శాతం 8 % . ( వారి సంస్కృతికీ తెలంగాణ పల్లెలలోని సంస్కృతికీ నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది ) . ఆప్రాంతాల ప్రజల వలన కూడా అపట్లో హైదరాబాద్ కి స్థానం వచ్చింది . జిల్లాలు విడిపోయిన తరువాత ఒక్క తెలంగాణ తో మాత్రమే రాష్ట్రం ఏర్పాటు చేసినట్లైతే , తప్పనిసరిగా హైదరాబాద్ స్థానం దిగజారేది . తక్కువ జనాభా కి రాజధాని అవ్వటం వలన జరిగే నష్టం ఇది . విడిపోయిన జిల్లాల స్థానాన్ని ఆంధ్ర జిల్లాలు పూరించి హైదరాబాద్ స్థానాన్ని నిలబెట్టాయి . ఒక వేళ యభై యేళ్ళ లో హైదరాబాద్ అభివృధ్ధి చెందక పోయినా , అలా చెందక పోవటం లో తెలంగాణ నుంచీ వచ్చిన ముఖ్యమంత్రులకీ , అనేక మంది ముఖ్యమైన మంత్రులకీ కూడా భాగం ఉంటుంది అనే దాన్ని వీరు విస్మరిస్తారు . ఏది ఏమైనా హైదరాబాద్ ని , " ఆంధ్ర వారు దోపిడీదారు " లని నిందించిన తెలంగాణ కి కోల్పోవటానికి ఆంధ్ర వాళ్ళు సిధ్ధం గా లేరు . అంతగా అయితే హైదరాబాద్ ని దిగజార్చి ఎందుకూపనికిరానిది గా అయ్యే వరకూ అనిశ్చితిని కొనసాగించి , అప్పుడు , హైదరాబాద్ ని తెలంగాణ కి ఇవ్వటానికి ఆంధ్ర వారు ఒప్పుకోవచ్చు . అప్పుడు హైదరాబాద్ ఉన్నా ఉపయోగం లేదు . ఇప్పటికే హైదరాబాద్ దేశం లోని తృతీయ స్థాయి పట్టణాల స్థాయి కి దిగజారిందనే వార్తలు వినవస్తున్నాయి . ముఖ్య పట్టణం హైదరాబాద్ కాక పోతే నయా తెలంగాణ వాదం వచ్చేది కాదు . అలానే కర్నాటక , మహరాష్ట్ర లలోని నైజాం జిల్లాల లా తెలంగాణ లో ఒకటో రెండొ జిల్లాలు ఉన్నా తెలంగాణ వాదులు మూసుకొని కూర్చొనే వారు . తెలంగాన లోనే రాజధాని , అక్కడే " ఎన్ టీ " , అక్కడే " టీ " , అక్కడే పరిశ్రమలూ , అనేక సంస్థలు , అన్నీ పెట్టినా , " మా ప్రాంతాని ఏమి లాభం ? " , అని అడగని ఆంధ్ర వారి సమైక్య భావాన్ని తెలంగాణ వా ( ళ్ళు ) దులు చాలా అలుసు గా తీసుకొన్నారు . పైగా " హైదరాబాద్ గొప్ప ( ? ) నగరం అవ్వటం వలన దాని కోసం ఆంధ్ర వారు పన్నాగం పన్నారు " అనే నింద ఒకటి . తెలంగాణ వారి లా గుడ్డి ప్రాంతీయ దురభిమానం ఉన్న ఎవరైనా , రాజధాని మా ఆంధ్ర ప్రాంతం లోనే పెట్టాలి అంటారు . అలా అననందుకు ఆంధ్ర వారు ఇప్పుడు తగిన మూల్యమే చెల్లించ వలసి వస్తోంది . ఏంటొ ఒక బ్లాగరుకు తిరిగి సమాధానం ఇచ్చేలోపు ఇంకొన్ని కామెంట్లు పడిపోతున్నాయ్ . . . ఉన్న రెండు చేతులు సరిపోవట్లేదు : ( వీళ్ళకి నిజాలు రుచించవు . నాసా తీసిన ఫొటోలని కూడా ఫాబ్రికేషన్ ( మానవ సృష్టి ) అన్నారంటే వీళ్ళలో నిజాయితీ ఎంత లోపించిందో అర్థమైపోతుంది . సామాన్యముగా షష్ఠ్యంతాలు పై పద్యమువలె కందపద్యాలు . కావ్యారంభములో కథకు ముందు షష్ఠీ విభక్తి పదములతో కనిపించే పద్యాలకు మాత్రమే ప్రత్యేకమైన షష్ఠ్యంతము అనే పేరును వాడుతారు . ఆశ్వాసాంత పద్యాలు తరచుగా సంబోధనా ప్రథమావిభక్తిలో ఉంటాయి . కాని కొన్ని ద్వితీయా విభక్తిలో లేక షష్ఠి విభక్తిలో కూడ ఉంటాయి . అట్టి దానిని ఒకటి మీకు తరువాత పరిచయము చేస్తాను . బహుశా నన్నెచోడునితో ఆరంభమైన షష్ఠ్యంతములను రాసే పద్ధతిని సుమారు గడచిన శతాబ్దపు పూర్వభాగమువరకు కవులు అనుసరించారు . కావ్యాల , ప్రబంధాల రచనపై ఆసక్తి , ఆదరణ తగ్గిన తరువాత మిగిలిన నియమాలతోబాటు ఇది కూడ అంతరిచిపోయింది . ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేడు జెఎసి ఆధ్వర్యంలో వంటావార్పు జరగనుంది . జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన రోడ్ల పక్కన టెంట్లు వేసి వంటావార్పును నిర్వహించనున్నారు . ఆందోళన కార్యక్రమంలో తెరాస , బిజెపి శ్రేణులు పాల్గొననున్నాయి . మేము సైతం అంటూ ప్రభుత్వ సిబ్బంది పాలుపంచుకోనున్నారు . ప్రధాన రహదారులతో పాటు గ్రామాల్లో కూడా వంటావార్పు కొనసాగుతుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు . ట్రాఫిక్‌ మాత్రం ఏలాంటి అంతరాయం కల్పించబోమని జెఎసి నేతలు స్పష్టం చేస్తున్నారు . రోడ్ల పక్కన టెంట్లు వేసుకొని వంటావార్పు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేస్తామని జెఎసి ఛైర్మెన్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు . ట్రాఫిక్‌కు మాత్రం ఏలాంటి ఇబ్బంది తలెత్తదని ఆయన స్పష్టం చేశారు . ఇదిలా ఉంటే జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో పాత బస్టాండు నుండి కలెక్టరేట్‌ వరకు ఉన్న ప్రధాన రహదారి పొడవున సుమారు 20టెంట్లు వేసి వంటావార్పు ఏర్పాటు చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు . పాత బస్టాండు సమీపంలోని అంబేద్కర్‌ చౌక్‌ వద్ద తెరాస , తర్వాతి ప్రాంతంలో బిజెపి , ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో , జిల్లా పరిషత్‌ ఎదురుగా జడ్పీ సిబ్బంది , రైతు బజార్‌ ఎదురుగా నాగార్జున డిగ్రీ కాలేజ్‌ సిబ్బంది , కొత్త బస్టాండ్‌ సమీపంలో జేఏసీ ఆధ్వర్యంలో అలాగే ఆర్‌అండ్‌బి , ఐబి అతిథి గృహాల ఎదురుగా , ట్రాన్స్‌కో కార్యాలయం , ఐటిఐ , బాలాజీ మంజీర గార్డెన్స్‌ , కలెక్టరేట్‌ ఎదురుగా వంటావార్పులు నిర్వహించనున్నారు . ట్రాఫిక్‌కు ఏలాంటి అంతారాయం కల్పించబోమని నిర్వాహకులు చెబుతున్నప్పటికి ఎంతో కొంత ట్రాఫిక్‌ అంతారాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . సాంబార్లో ధనియాలు , మిరియాలు వేస్తారా ! ? చారుపొడిలో వేస్తారని తెలుసు . పులుసు పొడి రాశాక , చారు పొడి రాయకపోవడం భావ్యం కాదు , రాసేయండి . తేడా ఏమిటో తెలుసుకోవాలని వుంది . పప్పులు వుండవు అనుకుంటా . . చారు అంటే కోస్తాంధ్ర చారులో పసులుతప్ప ఏమీ వుండదనుకుంటా . చారంటే రాయలసీమ చారే ! కంది పప్పు , టమేటా , కొత్తిమిరి లేనిచారు చారు కాదని పాకపురాణంలో నలుడు , దమయంతికి వంటనేర్పేటప్పుడు గరిట తిప్పుతూ చెప్పాడంటారు , అయ్యుండచ్చు . : ) రైలు ( అన్నట్టు రైలు మన తెలుగు శబ్దమేకదూ ? లేక " ధూమశకటం " అందామన్నా , ఇప్పుడు బొగ్గులూ లేవు , ధూమం లేదు మరి . డీజెల్ కి తెలుగు పేరు పెట్టబడినట్టు లేదు - - శకటం అందామన్నా ) బయలుదేరింది . మొన్న రవిగారు తన కామెంటుతో ఒక మంచి పద్యాన్ని గుర్తుచేసారు . తీగలాగారు - డొంకంతా కదిలింది ! తిక్కన భారతంలోని పద్యమిది . విరాట పర్వంలోది . తెలుగు కవిత్వమ్మీద ఆసక్తీ అభిమానం ఉన్నవారెవరైనా తప్పకుండా చదివి తీరాల్సిన కావ్యం విరాటపర్వం . అవును తిక్కన తీర్చిదిద్దిన విరాటపర్వం అచ్చంగా ఒక కావ్యమే ! ఎవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజోరాజి నడగు ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు నొజ్జయై వినయంబు నొఱపు గఱపు ఎవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి మానిత సంపద లీనుచుండు ఎవ్వాని గుణలత లేడువారాశుల కడపటి కొండపై గలయ బ్రాకు నతడు భూరిప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రి తలుడు కేవల మర్త్యుడె ధర్మ సుతుడు ముందు యీ పద్యాన్ని ఇక్కడ ఘంటసాల శ్రావ్యమైన గొంతులో వినండి . తర్వాత మీదైన గొంతుతో ఎలుగెత్తి కొన్ని సార్లు చదువుకోండి / పాడుకోండి . మన పద్య కవిత్వం మనలో మనం మౌనంగా చదువుకోడానికి కాదు . వినడానికీ , పాడుకోడానికీను . ఇలా గొంతెత్తి పాడితే అది మీ నోటికీ , గొంతుకీ , శ్వాసకీ మంచి ఎక్సర్సైజు కూడాను ! నా మాట నమ్మండి . అయ్యిందా ? సరే , ఇప్పుడింక దీని అర్థ తాత్పర్యాలలోకి వెళదాం . ఎవ్వాని వాకిట - ఎవని వాకిట్లో , ఇభ - ఏనుగుల , మద - మద ధారల చేత ఏర్పడిన , పంకంబు - బురద , రాజ భూషణ - రాజులు వేసుకున్న ఆభరణాల , రజోరాజిన్ - రజము అంటే ధూళి రాజి అంటే గుట్ట రజోరాజి అంటే గుట్టగా పడుతున్న ధూళి చేత , అడగు - అణగు ( అణిగిపోతుందో ) అతని వాకిట ఎందరెందరో రాజులు ఏనుగులమీద వస్తారు . ఏనుగులనుంచి కారే మద ధారల వల్ల అక్కడంతా బురద బురదగా మారుతోంది . రాజులు ధరించినవన్నీ రత్నాభరణాలు . వాళ్ళేమో కిక్కిరిసి ఉన్నారు . రాపిడికి రత్నాలు ఒరుసుకొని రత్న ధూళి కిందంతా పడుతోంది . ధూళిరాశులు కిందనున్న బురదని పోగొడుతున్నాయి . ఎవ్వాని చారిత్రము - ఎవని చరిత్ర అయితే , ఎల్ల లోకములకు , ఒజ్జయై - గురువై , వినయంబు - వినయముయొక్క , ఒఱపు - గొప్పదనుము లేదా పద్ధతి , కఱపు - నేర్పు ( నేర్పుతుందో ) ఎవని చరిత్ర గురువై వినయముయొక్క పద్ధతినీ గొప్పతనాన్నీ లోకమంతటికీ నేర్పుతుందో ఎవ్వని కడకంట - ఎవని కనుతుదల , నివ్వటిల్లెడు - వ్యాపించే లేదా అతిశయించే , చూడ్కి - చూపు , మానిత - కొనియాడబడిన , సంపదలు , ఈను చుండు - ప్రసాదించును ( ప్రసాదిస్తూ ఉంటుందో ) ఎవని కడకంటి చూపు గొప్ప సంపదలు ప్రసాదిస్తుందో ఎవ్వాని గుణలతలు - ఎవని గుణములనే లతలు , ఏడు వారాశుల - సప్త సముద్రాల , కడపటి కొండపై - అవతల ఉన్న కొండపై , కలయన్ ప్రాకు - అంతటా ప్రాకుతున్నాయో ఇక్కడ గుణములు లతలు కాబట్టి అవి ప్రాకుతాయి . ఎక్కడికి ? సప్తసముద్రాల అవతలున్న కొండమీదకి . అంటే ఎవని గుణములు లోకమంతా అంతగా ప్రసిద్ధి పొందాయో అని . అతడు , భూరి ప్రతాప - అధికమైన ప్రతాపం అనే , మహా ప్రదీప - గొప్ప జ్యోతి చేత , దూర విఘటిత - దూరాలకి కొట్టివేయబడ్డ , గర్వాంధకార - గర్వమనే చీకటి గల , వైరి వీర - శత్రు వీరుల యొక్క , కోటీర - కిరీటములందు ఉన్న , మణి ఘృణి - మణుల యొక్క కాంతి , వేష్టిత - చుట్టబడిన , అంఘ్రితలుడు - పాదములు కలిగినవాడు అతనెవరు ? తన అమోఘప్రతాపము అనే మహాజ్యోతి చేత శత్రు రాజుల గర్వమనే అంధకారం దూరమైపోయింది . అలా గర్వం తొలగింపబడిన రాజులు ఇతని కాళ్ళకి నిరంతరం మ్రొక్కుతూ ఉన్నారు . దానితో వాళ్ళ కిరీటాలలో ఉండే మణుల కాంతి ఎల్లెప్పుడూ అతని పాదాలని చుట్టుకొని ఉంది . చాంతాడు సమాసం ఎందుకో ఈపాటికి అందరూ గ్రహించే ఉంటారు . ఇందులో అందమంతా పొహళింపులోనూ , కుదింపులోనూ ఉంది . మామూలు వాక్యాలలో చెప్పాలంటే అవసరమయ్యే విభక్తి ప్రత్యయాలు సమాసాల్లో అదృశ్యమైపొతాయి . క్రియలు విశేషణాలుగా మారిపోతాయి . " మహా ప్రదీప దూర విఘటిత గర్వాంధకారము " - మామూలు భాషలో చెప్పాలంటే " మహాజ్యోతి చేత గర్వమనే చీకటి దూరంగా కొట్టబడింది " అని చెప్పాలి . సమాసంలో అన్ని పదాల అవసరం ఉండదు . పటిష్ఠమైన సమాస గ్రధనం వల్ల సాధించే క్లుప్తత యిది . కవిత్వం తెలిసినవాళ్ళకి దీని అవసరం తెలుస్తుంది . ఇంతకీ ఎవరితను ? కేవల మర్త్యుడే - సాధారణమైన మనిషా ఇతను ? ధర్మ సుతుడు - యమ ధర్మరాకు కొడుకైన యుధిష్టిరుడు . పాండవుల్లో పెద్దతను . ఇక్కడ ధర్మరాజు సామాన్య మనిషా ? కాదు . అని ఒక అర్థం . ఇతను సాధారణ మనిషా ? కాదు , స్వయానా యమధర్మ రాజు కొడుకు అని మరో అర్థం . ధర్మరాజు గొప్పతనాన్ని వర్ణించే భేషైన పద్యం యిది . సాధారణంగా ఎవరికీ ధర్మరాజంటే మంచి అభిప్రాయం ఉండదు . అది చాలా సహజం . కానీ యీ పద్యాన్ని చదివాక " ఆఁ ! ధర్మరాజు నిజంగా యింత గొప్పవాడా ! " అనుకోక మానరెవరూ . పద్యం ఎత్తుగడలోనే మనసులని కట్టిపడేసే అద్భుతమైన అలంకారాన్ని ప్రయోగించాడు తిక్కన . దానికి దీటైన నడక . ధర్మరాజు వైభవాన్ని మనకి కళ్ళకి కట్టినట్టు చూపించాడు . రెండవపాదంలో అతని స్వభావాన్నీ , ప్రసిద్ధినీ వర్ణించాడు . మళ్ళి మూడవపాదం అతని సంపద , వైభవం . నాల్గవపాదం మళ్ళీ అతని కీర్తి ప్రసిద్ధి . ఇన్నీ అయ్యాక అసలైన గుణాన్ని ఎత్తుగీతిలో మూడు పాదాలు ఆక్రమించే ఒక సుదీర్ఘ సమాసంలో దట్టించి చెప్పాడు . అది అతని ప్రతాపం . క్షత్రియులకి అతి ముఖ్యమైన గుణం . చివరాఖరికి అతను సాధారణ మానువుడే కాదు అని తేల్చేసాడు . అవును ఇన్నీ ఉంటే అతను మామూలు మనిషి అవుతాడా ? పైగా దైవాంశ సంభూతుడు ! ఇదీ తిక్కన పద్యశిల్ప నైపుణ్యం . తీసుకున్నది సీస పద్యం . దానిలో ధర్మరాజు గొప్పతనాన్ని కీర్తించాలి . పద్యం ఎలా ఎత్తుకుని ఎలా నడిపించి ఎలా ముగిస్తే అది వినేవాళ్ళ గుండెల్లో ముద్రపడిపోతుందో అలా నడిపించాడు . అందుకే యీ పద్యం అంత ప్రసిద్ది పొందింది . సరే ఇంతకీ యీ పద్యాన్ని ఎవరు చెప్పారు ? దీని కథా కమామీషు ఏమిటి ? నర్తనశాల చూసినవాళ్ళు యిది బృహన్నల భీమ ద్రౌపదులకి చెపుతున్న పద్యమని అనుకుంటారు . సినిమాలో అక్కడ సన్నివేశానికి తగ్గట్టు అలా చూపించారు . కాని భారతంలో యీ పద్యం చెప్పింది బృహన్నల కాదు . ద్రౌపది ! ఇది చదివుతున్న చాలామంది ఒక్కసారి కుర్చీల్లోంచి లేచే ఉంటారు ! మరి ద్రౌపది ధర్మరాజు గురించి ఇంత గొప్పగా చెపుతుందని ఊహించడం కష్టమే కదా . అక్కడే ఉంది చమత్కారం . ద్రౌపది పాత్రలోని వైశిష్ట్యం . అవిడ భర్తలని ( ముఖ్యంగా ధర్మరాజుని ) ఎప్పుడుపడితే అప్పుడు ఆడిపోసుకోదు . తెగాడల్సి నప్పుడు తెగుడుతుంది , పొగడాల్సిన నప్పుడు పొగుడుతుంది . ఇంతకీ ప్రస్తుత సందర్భం ఏమిటిట ? సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపదికి కీచకుని చేత ఘోరమైన పరాభవం జరుగుతుంది . అతను కామాంధుడై ద్రౌపది వెంటపడతాడు . ఆమె పరుగెత్తుకుంటూ విరటుని కొల్వులోకి వస్తుంది . కీచకుడు ఆమెని వెంబడిస్తూ అక్కడికివచ్చి ఆమె కొప్పు పట్టుకుంటాడు ! అది విడిపించుకుని అక్కడున్న విరటుణ్ణి నిలదీస్తుంది . ఏమిటీ అన్యాయమని . దూరన్నుంచి యిది చూస్తున్న భీముడు కోపం పట్టలేక పక్కనున్న చెట్టుని పెరికే ప్రయత్నం చేస్తాడు . కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజు ఇదంతా చూసి ద్రౌపదిని ఊరుకోమంటాడు . నీ భర్తలు అంత పరాక్రమవంతులైన గంధర్వులే అయితే వెళ్ళి వాళ్ళ దగ్గర మొరపెట్టుకోక , ఇక్కడెందుకిలా సభలో నాట్యకత్తెలా తైతక్కలాడతావు అంటాడు . ఏవండీ , చీమూ నెత్తురూ ఉన్న మనిషైనా ఇలాంటి మాటంటే తట్టుకోగలరా ? అక్కడికక్కడే ధర్మరాజుని లాగి లెంపకాయ కొట్టాలనిపించదూ ? అనిపిస్తుంది . ద్రౌపదికి కూడా అనిపించింది . కానీ అలా చెయ్యలేదు కదా ! సభా మర్యాద , పాతివ్రత్యమూ మాట దేవుడెరుగు . ముందు తమ నాటకం బయటపడి మళ్ళీ వనవాసం చెయ్యాల్సి వస్తుంది . కాబట్టి మాటలతో ధర్మరాజు గుండెలో ఒక్క పోటుపొడిచి వెళిపోతుంది . ఆమె అంటుందీ : " నాదు వల్లభుండు నటుడింత నిక్కంబు పెద్దవారి యట్ల పిన్నవారు గాన , బతుల విధమ కాక యే శైలూషి గాననంగ రాదు కంక భట్ట అట్లగుటం జేసి నాకు నాట్యంబును బరిచితంబ . మత్పతి శైలూషుండ కాడు కితవుండును గావున జూదరియాలికి గఱువతనంబెక్కడియది " " కంకభట్టూ ! నా భర్తే ఒక పెద్ద నటుడు . పెద్దల తోవలోనే కదా చిన్నవాళ్ళూ వెళతారు . అంచేత నా భర్తల తీరే నాదీను . నన్ను నాట్యకత్తె అని తూలనాడ్డం ఎందుకు ? అంతే కాదండోయ్ ! నా భర్తగారు నటుడే ( శైలూషుడు అంటే నటుడు ) కాదు పెద్ద జూదరి ( కితవుడు అంటే జూదరి ) కూడాను . జూదరి భార్యకి గౌరవం ఎక్కడుంటుంది చెప్పండి ? " అంటుంది . ఇక ధర్మరాజు తలెక్కడ పెట్టుకోవాలి ? ! సరే ఇదంతా అయిపోయాక , తనలో రగులుతున్న బాధ తీరే మార్గమేదీ అని ఆలోచించి , భీమసేనుడికి చెప్పుకోడానికి వస్తుంది . కీచకుడు తనని చేసిన అవమానాన్ని వివరంగా చెపుతుంది . తన దుఃఖాన్ని వెళ్ళగక్కుతుంది . " మీ యన్న పెద్దతనము జూచితి నేమందు ననిల తనయ " అంటుంది . " ఇంతా జరిగాక మీ అన్నగారు చూపించిన పెద్దతనం చూసావుగదా , ఇంక నేనేమనాలి ? " అని నిలదీస్తుంది . నన్నా కీచకుడలా తనిన్నప్పుడు ధర్మరాజు ఎలా చూస్తూ ఊరుకున్నాడని ప్రశ్నిస్తుంది . అప్పుడు భీముడు ద్రౌపదికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు . ధర్మరాజే కనక ఆపకపోయి ఉంటే నేనా కీచకుణ్ణీ విరటుణ్ణి కూడా అక్కడికక్కడే చంపేసేవాడినని , అదే జరిగితే మళ్ళీ మనం వనవాసానికి వెళ్ళాల్సి వచ్చేదనీ , అప్పుడందరూ ద్రౌపదినీ తననే తప్పుబట్టే వారనీ చెపుతాడు . అంచేత ధర్మరాజుని మెచ్చుకోవాలి కాని తిట్టకూడదని అంటాడు . అప్పుడు మళ్ళి ద్రౌపది అందుకుంటుంది . నేను పొందిన బాధలోనీ కోపంలోనీ అలా అన్నానే కాని నాకు ధర్మం తెలియక కాదు , ధర్మరాజు గొప్పదనం తెలియకా కాదు అంటుంది . ధర్మరాజు గుణగణాలని పొగడ్డం మొదలుపెడుతుంది . అప్పుడా వరసలో చెప్పిన పద్యమే యీ పైన చెప్పిన పద్యం . ధర్మరాజుని పొగిడి ఊరుకోదు . అంతటివానికి యిన్ని కష్టాలు వచ్చాయే అని వాపోతుంది . తర్వాత వరుసగా భీమసేనణ్ణి , అర్జునుణ్ణీ , నకుల సహదేవులనీ పేరుపేరునా పొగుడుతుంది . వారికొచ్చిన కష్టాలకి బాధపడుతుంది . చివరికి తనంత దానికి వచ్చిన కష్టాలని చెప్పుకుంటుంది . అన్నీ అయ్యాక మళ్ళీ చివరాఖరికి ఏమిటంటుంది ? ఇందఱకు నిన్నిభంగుల నిడుమ గుడువ వలసె ధర్మతనూభవు వలన జేసి దాయ లొడ్డిన మాయజూదంపుటురుల బడి కులంబున కతడిప్పాటు దెచ్చె ఇదీ ద్రౌపది వాక్పటిమ . ఇదీ ద్రౌపది దృఢమైన సంపూర్ణమైన వ్యక్తిత్వ చిత్రణ ! ఇంచుమించు ఇదంతా సంస్కృత భారతంలో కూడా ఉన్నదే . కాని తిక్కన దాన్ని మరింత నాటకీయంగా తీర్చిదిద్దాడు . సంస్కృతంలో ద్రౌపది వచ్చీ రాగానే తన గోడంతా వినిపించేసి , పాండవులందరి గొప్పతనాన్నీ వర్ణించేసి వాళ్ళిన్ని కష్టాలు పడుతున్నారే , దీనంతటికీ కారణం ధర్మరాజే అని ముగిస్తుంది . భీముడు తర్వాత మాట్లాడతాడు . కాని తెలుగు భారతంలో ద్రౌపది భీముల మధ్య మాటలు నాటకంలో సంభాషణల్లా సాగుతాయి . అది తిక్కన రచనలోని నేర్పు . విరాటపర్వంలోని మరిన్ని ఆణిముత్యాలని ముందుముందు రుచిచూద్దాం ! మళ్ళీ చెపుతున్నాను . తెలుగు కవిత్వం అంటే ఆసక్తి అభిరుచి ఉన్నవాళ్ళు తప్పకుండా చదివి తీరవలసిన కావ్యం తిక్కన విరాట పర్వం ( మాటకొస్తే భారతమంతానూ ! ) . ఆహా ! బ్రహ్మంగారి కాలజ్ఞానం , ఎంత సరళంగా , సూటిగా ఉంది ! ఆనాడు ఆయన ఎవరినైతే నిలదీసి ప్రశ్నలడిగారో వాటికి ఇంకా సమాధానాలు ఎవరూ ఇచ్చినట్లులేదు . కొనసాగించండి జ్యోతిగారు , అభినందనలు . ' కామ్రేడ్స్ , ఇతని పేరు అనుమాన్లు . టూరిస్టు ' అని పరిచయం చేశాడు అకీం . ' హలో ఫ్రెండ్స్ ' అన్నాడు అనుమాన్లు . ' హలో ' అన్నారు కామ్రేడ్స్ . ' ఎలా ఉందండీ , మీ ఆంధ్రా ? అక్కణ్ణించేనా రావటం ? ' అన్నాడొకాయన . ' అవునండీ , బానే ఉంది ' . ' మీ వర్గానికి బానే ఉంటుంది లెండి . అవడానికి ఆంధ్రా అయినా మీరు ఉండేది అమెరికన్ ప్లెటోపియానే కదూ ' అన్నాడాయన మళ్ళీ . ' అవునండీ , మావాళ్ళల్లో చాలామంది అక్కడే ఉంటున్నారు చాలాకాలంగా ' అన్నాడు అనుమాన్లు . ' మరి మీరేంటి , ఇలా వచ్చారు ? అక్కడ బోరు కొట్టిందా ? ' అంది ఒకమ్మాయి . ' నిజం చెప్పాలంటే అంతే అనుకోండి . దీని గురించి కూడా తెలుసుకోవాలనిపించి . . . ' నసిగాడు అనుమాన్లు . ' తెలుసుకుంటే మంచిదే లెండి . ఇదిగో ఇవాళ మీకు నచ్చే వంటలే . సలాడ్ తో ప్రారంభించండి ' అంటూ ప్లేటు అందించిందా అమ్మాయి . @ ఉమా మంచి పని చేసారు . . . . ఎంతోమంది సంవత్సరాలు దాని మీదే పెట్టి కోరిన సర్వీసు రాక వచ్చినదాన్ని వదులుకోలేక , చేసే ఉద్యోగానికి తగిన న్యాయం చేయలేక నడిపెస్తున్నారు @ రవి గారు వచ్చే టపా లో రాస్తానండి . . . . సాధించానో . . . లేదో . . . . పరిమళ గారు మీరు ప్రసన్న గారి పరిస్థితి వివరిస్తూంటే చదువుతున్న మాకే చాలా బాధగా ఉంది , అలాంటిది మీకు పరిచమున్న వ్యక్తులను చూసి ఎల ఫిలవుతున్నారో అర్థం చేసుకోగలం . . నేడు చాల కుటుంబాలలో మహిలళకు అన్ని సమకురుస్తున్నాం కదా అని ఇంట్లో వాళ్ళు వాల్ల గురించి పట్టించుకోవడం లేదు . కుటుంభానికంతా రోజంతా చాకిరి చేసి అలిసిపోయిన చాల మంది మహిళలు ఇలాంటి పరిస్థితినే ఎదురుకుంటున్నారు . ఒంటరిగా ఫిలవుతున్న వ్యక్తులను పట్టించుకోకపోతే ఇలాంటి పరిస్థితే వస్తుంది . దినికి మనం దయ్యమో , భూతమో అనుకోవాల్సిన పనిలేదు . మా ఇంట్లో కూడ మా వదిన కూడ ఇలాగే ప్రవర్థించింది . తనను మంచి వైద్యుడి దగ్గరకు తిసుకెళ్ళి చూపించాము . తను ప్రస్తుతం బాగనే ఉంది . మీకు విలైతే ఒక మంచి వైద్యుడికి చూపించండి . ప్రసన్న గారు తప్పకుండ బాగుపడతారు . తను మళ్ళి మాములు మనిసి కావడానికి తనకు కొంత సమయం కేటాయించమని మీరే వారి కుటుంబ సబ్యులకు నచ్చచెప్పండి . తన పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి . ప్రసన్న గారు తప్పకుండా బాగుపడతారు . ఇతరులచే తాను సత్కరింపబడవలెనని , గౌరవింపబడవలెనని , పూజింపబడవలెనని డంబముతో మాత్రమే జేయబడు తపస్సు అస్థిరమై , అనిశ్చితమైనట్టి ఫలము గలదై ( లేక చపలమైనట్టి రూపముగలదై ) ప్రపంచమున రాజస తపస్సు అని చెప్పబడినది . చిన్న వయసులో స్కూళ్లకు సెలవులిచ్చే రోజుకోసం ఎదురుచూడని వాళ్లు ఎవరూ ఉండరు . అందరిలాగే నా చిన్ననాటి రోజులు , వేసవి సెలవుల్లో అమ్మమ్మ దగ్గర చేసిన అల్లరి అన్నీ మనసు మూలల్లో తియ్యటి , అందమైన జ్ఞాపకంలా భద్రంగా దాగి ఉన్నాయి . ఇప్పటి పిల్లలు వేసవి సెలవులను ఎంజాయ్ చేయటం చూస్తుంటే . . నా చిన్నతనంలోకి అలా పరుగులు పెట్టాలని అనిపిస్తోంది . . . వేసవి సెలవులు అంటేనే అమ్మమ్మ వాళ్ల ఊరు . . అమ్మ , తాతయ్యలతో చేసిన అల్లరీ . . ముఖ్యంగా అమ్మమ్మను ముప్పతిప్పలుపెట్టిన సంఘటనలు , స్నేహితులతో కలిసి చేసిన ఘనకార్యాలు . . . తాతయ్య ఇచ్చిన వార్నింగులు . . నేరేడుపండ్ల తీపి గుర్తులు . . చింతపిక్కల రుచులు అన్నీ అలాగే భద్రంగా ఉన్నాయి . . నా మనసు నిండా . . . రోజుల్లో ఒంటిపూట బడులు జరుగుతున్నప్పుడే మాకు రకమైన హుషారు వచ్చేసేది . . ఒంటిపూట బడులు అయిపోగానే సెలవులు ఇచ్చేస్తారని బాగా గుర్తుంచుకునేవాళ్లం . అంతే ఇక సెలవులు ఇవ్వగానే నేనూ , తమ్ముళ్లు అమ్మను లాక్కుని అమ్మమ్మ వాళ్ల ఊరికి పరుగులు తీసేవాళ్లం . అమ్మ మాతో పాటు రెండ్రోజులుండి మళ్లీ మావూరు వెళ్లిపోయేది . మేము మాత్రం సెలవులు అయ్యేదాకా అక్కడే ఉండిపోయేవాళ్లం . అమ్మమ్మకు మేం వచ్చినందుకు సంతోషంగా ఉన్నా . . . మేం చేసే అల్లరి తల్చుకుని భయపడిపోయేది . అది అమ్మకు తెలుసు కాబట్టి అమ్మమ్మను ఇబ్బంది పెట్టకుండా బుద్ధిగా ఉండాలని చెప్పి వెళ్లేది . అలాగే అమ్మా అంటూ అమ్మమ్మను బాగా చూసుకుంటాం అంటూ భరోసా ఇచ్చి మరీ పంపించేవాళ్లం . అమ్మ అలా వెళ్లిందో లేదో ఇక మా ఆకతాయి పనులు మొదలు . ముగ్గురికీ వేరు వేరు స్నేహ బృందాలు . వాళ్లందరినీ ఇంటికి తీసుకొచ్చి ఇక ఆటలే ఆటలు . . అమ్మమ్మ వాళ్ల ఇల్లు ఊరికి చివరన ఉండేది . ఇంటి చుట్టూ చెట్లు మధ్యలో పూరిగుడిసె . . ఎండలు ఎక్కువగా ఉన్నా , చెట్లు బాగా ఉండటంతో చెట్లకింద మా స్నేహితుల బృందాలతో రకరకాల ఆటలు ఆడుకునేవాళ్లం . . . ఆటలు ఆడేందుకు అమ్మమ్మ కంటబడకుండా ఇంట్లోకి వెళ్లి దొరికిన వస్తువును తెచ్చుకుని అప్పటికప్పుడు కొత్త ఆటను సృష్టించి ఆడేవాళ్లం . ఈలోగా అమ్మమ్మ ఇంట్లోకి వెళ్లి జరిగిన తంతును తెలుసుకుని కర్ర పట్టుకుని మా దగ్గరికి పరుగులెత్తేది . మేం ఆమెకు అందితేగా . . ఆమె పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి ఇలాగైతే మీ ఇంటికి పంపించేస్తానని బెదిరించేది . మేం వెళ్లమని చెబుతూ స్నేహితులతో కలిసి ఆమెను వెక్కిరించేవాళ్లం . . అమ్మానాన్నల ఆటలు , బొమ్మల పెండ్లి చేయటం , ముట్టాట ( మామిడి ముట్టెతో ఆడేది ) , అచ్చినకాయలు ( రాళ్లతో ఆడేది ) . . కోతి కొమ్మచ్చి . . . గోళీలాట , బిళ్లంకోళ్ళు . . . . . ఇలా ఒకటేమిటి రకరకాల ఆటలు ఆడేవాళ్లం . బొమ్మల పెళ్లి సందర్భగా చిన్న చిన్న బుడుగు పాత్రలతో రకరకాల వంటలను వండటం . . . వాటికోసం ఇంట్లోంచి బియ్యం , పప్పులు దొంగిలించటం . . . ఇళ్లల్లోని పెద్దవాళ్లతో తన్నులు తినటం . . ఎంత సరదాగా ఉండేదో . . ముఖ్యంగా కోతి కొమ్మచ్చి ఆడుతూ . . మోకాళ్లు , మోచేతులకు దెబ్బలు తగిలించుకుని ఇంటికి ఏడుస్తూ వెళితే . . . ఇంట్లోవాళ్లు ఇంకాస్త తన్ని . . ఆపైన ఏడుపు మాన్పేందుకు బుజ్జగించటం ఎంత బాగుండేదో . . . అలాగని ఊరుకూరికే బుజ్జగిస్తే ఒప్పుకునేది లేదు . . బుజ్జగింపులోనే అన్నింటినీ సాధించుకునేవాళ్లం . . . తమ్ముళ్లు . . ఈత కొట్టేందుకు బావుల్లో దుంకటం , దెబ్బలు తగిలించుకుని రావటం . . . ఎక్కువసేపు నీళ్లలో ఉండటంవల్ల జలుబు , తుమ్ములు . . . ఇంటికి రాగానే అమ్మమ్మ , తాతయ్యలు వారిని తిడుతుంటే వాళ్లని వెక్కిరిస్తూ నవ్వటం . . దానికి వాళ్లు మరింతగా ఏడ్వటం . . . మళ్లీ అమ్మమ్మ తాతయ్యలు వాళ్లను బుజ్జగిస్తూ నన్ను కోప్పడటం . . లాంటివన్నీ తల్చుకుంటే ఉన్నఫలానా ఇప్పటికిప్పుడు చిన్నవాళ్లం అయిపోవాలని అనిపిస్తోంది . . . ఎండల్లో బయట తిరగవద్దంటూ అమ్మమ్మ , తాతయ్యలు ఎంతగా తిట్టినా , కొట్టినా , కోప్పడినా మేం ఏనాడూ ఆగింది లేదు . . పైగా స్నేహాలతో కలిసి ఒక్కోరోజు ఒక్కో రకమైన అడ్వెంచర్లు . . . . . ఆరోజు మా అడ్వెంచర్ ఏట్లోకి . . . ఏటిగట్టున ఉండే తాటిచెట్లలో ఉండే తాటి ముంజెలను , పండిపోయిన తాటిపండ్లను తినాలని ప్లాన్ . . . అలాగే వస్తూ వస్తూ పక్కనే ఉండే నేరేడుపండ్ల చెట్టెక్కి బోలెడన్ని పండ్లు కోసుకుని రావాలని గుంపుగా బయల్దేరాము . . . ఏట్లోకి వెళ్లి తాటిచెట్ల దగ్గరికి వెళ్లి అక్కడ ముంజెలు కొట్టేవాళ్ల దగ్గర రూపాయో , అర్దరూపాయో ఇచ్చి ముంజెలు కొనుక్కుని అందరం తినేవాళ్లం . . . అలాగే చెట్లకింద రాలిన తాటిపండ్లను ఏరుకుని ఓపికకొద్దీ వాటి రసాన్ని పీల్చేసేవాళ్లం . . పీల్చాం అనే బదులు పీల్చి పీల్చి పిప్పి చేసేసేవాళ్లం అని చెప్పవచ్చు . . తాటిపండ్లు తియ్యగా , కమ్మనైన వాసనతో తినేందుకు భలే రుచిగా ఉంటాయి . . అయితే వాటికి పీచు ఎక్కువగా ఉంటుంది . . . దాన్ని ఇష్టపడి తినేవాళ్లకు రుచే వేరుగా ఉంటుంది . పీచులోంచి వచ్చే రసం తియ్యగా మంచి వాసనతో ఉంటుంది . . అదంటే మా గుంపుకు భలే ఇష్టం . . అందుకే తాటిపళ్లను ఫూటుగా లాగించేశాం . . . కాసేపు అక్కడే ఉన్న కానుగ , వేప చెట్లకింద కాసేపు ఆడుకుని తరువాత వానర సైన్యం లాగా మా గుంపు నేరేడుపండ్ల తోటలవైపు పరుగులు పెట్టింది . గతంలో చెట్లలో కాసే పండ్లను ఎవరైనా సరే కోసుకుని తినేవాళ్లు . కానీ ఇప్పుడు వాటిని ఎవరికో ఎవరో అమ్మేశారు . దాంతో కొనుక్కున్నవాళ్లు చెట్ల చుట్టూ కంచెవేసి కాపలావాళ్లను కూడా పెట్టుకున్నారు . . సంగతి తెలియక చెట్ల దగ్గరికి వెళితే కాపలావాడు మమ్మల్ని కట్టెతో బెదిరించాడు . . అయినా అతను చూడకుండా రాళ్లను పండ్లను రాలగొట్టేందుకు ట్రై చేశాం . అలా కొన్ని పండ్లను పోగుచేసుకున్నాం . అయితే అవి ఎవరికీ సరిపోలేదు . దాంతో ఎలాగైనా సరే కాపలావాడు చూడకుండా కంచెదాటి చెట్టు పైకి ఎక్కాలనుకుని ఇద్దరూ అతను చూడకుండా మెల్లిగా కంచె దూకేశారు . . పిల్లిలా చప్పుడు చేయకుండా చెట్టు ఎక్కి అందినకాడికల్లా పండ్లను కోసి జేబుల్లో వేసుకోసాగారు . . . మేము కూడా ఇటువైపు చప్పుడు చేయకుండా ఉన్నాము . . ఇంతలో పెద్ద గాలి . . తరువాత మెల్లిగా చినుకులు మొదలై జోరుగా వర్షం పడసాగింది . ఓవైపు గాలి , మరోవైపు వర్షంవల్ల నిండా పండ్లతో ఉన్న చెట్లనుంచి పండ్లు గాలికి టపటపా నేలపై రాలుతున్నాయి . బోలెడన్ని పండ్లు నేలపై పడటంతో జోరుగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్కచేయకుండా మెల్లిగా కంచె దాటుకుని అందరం బిలబిలమంటూ పరుగెత్తి ఒడినిండా పండ్లు నింపుకుని , చెట్టుపై నక్కి ఉన్నవాళ్లను తీసుకుని ఇంటికి పరుగులు పెట్టాం . పాపం తోటవాడు అలా చూస్తూ ఉండిపోయాడేగానీ ఏమీ చేయలేకపోయాడు . ( చిన్నతనంలో తెలియలేదుగానీ , పాపం పండ్లన్నీ రాలిపోయి చెట్లను కొన్నవాళ్లకు ఎంత నష్టం వచ్చి వుంటుందో కదా పాపం అనిపిస్తూ ఉంటుంది ) . వర్షానికి తడిసి ఒడినిండా పండ్లతో ఇంటికి చేరిన మమ్మల్ని చూసిన పెద్దవాళ్లు మళ్లీ తిట్ల దండకాన్ని అందుకోవటమో , కొట్టడమో చేయటం . . మళ్లీ విధిగా బుజ్జగించటం జరిగిపోయేవి . . జలుబు , తుమ్ములు , పెద్దవాళ్ల తిట్లు , దెబ్బలు . . . ఇవన్నీ పక్కనపెడితే . . . నేరేడుపండ్లను శుభ్రం చేసి రాళ్ల ఉప్పు వేసిన మంచినీటిలో వాటిని ఊరబెట్టి తింటుంటే . . . అన్నీ మర్చిపోయేవాళ్లం . . . ఒక్కోసారి తిరుగుళ్ళు కట్టిపెట్టి అమ్మమ్మ , తాతయ్యలతో కలిసి పొలం దగ్గిరికి వెళ్లేవాళ్లం . అమ్మమ్మవాళ్లు కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేసేవాళ్లు . . పొలంలోనే ఉండే బావి , బావి గట్టుపై ఉండే పనసచెట్టు , పక్కనే ఉండే మామిడిచెట్లు , టమోటో తోట , వరిపొలం . . అన్నింటినీ అప్పట్లో ఎంతగానో ఎంజాయ్ చేసేవాళ్లం . . . బాగా పండిన టొమోటో పండ్లను ఉప్పు , పచ్చిమిర్చి కారం వేసుకుని హాయిగా లాగించేసేవాళ్లం . పనస చెట్టెక్కి ఎవైనా పండి వుంటే వాటిని కోసుకునేవాళ్లం . మామిడి చెట్టు చాలా పెద్దగా ఉండటంతో దాన్ని ఎక్కేందుకు చేతకాక రాళ్లతో రాలగొట్టి తినేవాళ్లం . మామిడికాయలను ఆవురావురు మంటూ తినేసేవాళ్లమేకానీ . . . దానికి ఉండే జీడిని పట్టించుకోకుండా తినటంవల్ల పెదాలపై పుళ్లు పడేవి . ఒక్కోసారి మీసాలు పెట్టుకున్నట్లుగా జీడి అయ్యేది . అందరూ వాటిని చూసి ఏడిపించేవాళ్లు కూడా . . . . . . అన్నట్టు మీకు చెప్పటం మర్చిపోయాను . . మా అమ్మమ్మ అవిసె పువ్వుల వేపుడు ఎంత బాగా చేస్తారో తెలుసా . . . ఊరికి వెళ్లగానే ముందుగా అడిగి మరీ అవిసె పువ్వుల వేపుడు అడిగి మరీ చేయించుకుని తినేవాళ్లం . అలాగే లేత అవిసె కాయల వేపుడు కూడా . గుమ్మడి పండుతో హల్వా చేయటం అందరికీ తెలిసిందే . మా అమ్మమ్మ మాత్రం గుమ్మడిపండు ముక్కలకు వేరుశెనగ గింజల పొడి కలిపి తాలింపు చేసేది . కారంగా , కమ్మగా , తియ్యగా ఎంత బాగుండేదో . . అలాగే మా అమ్మమ్మ స్పెషల్ వంటకం చక్కెరతో చేసే అత్తిరసాలు . వాటికి ముద్దపప్పు , నెయ్యి కలిపి తింటుంటే వాటి రుచే వేరు . మా అమ్మమ్మ దగ్గర బోలెడన్ని చేయించుకుని మరీ వెంట మావూరికి తీసుకెళ్లేవాళ్లం . ఇకపోతే . . . చింతపిక్కల గురించి మీకు తప్పకుండా చెప్పాలి . చింతపండును విడదీయగా వచ్చే గింజలను సేకరించి వాటిని పెనంపై కొద్ది కొద్దిగా పోసి బాగా వేయించి వాటిని ఉప్పు కలిపిన నీటిలో రెండు లేదా మూడు రోజులపాటు బాగా నానబెట్టి , తరువాత వాటిపై ఉండే పొట్టును తీసేసి గింజలను తినేవాళ్లం . అబ్బా చెబుతుంటేనే నోరూరిపోతోంది . నిజంగా చాలా రుచిగా ఉంటాయి . వేయించి , నానబెట్టడం , ఉప్పు కలిపిన నీటిలో నానటంవల్ల అవి కాస్త ఉప్పగా , కమ్మగా ఉంటాయి . ఇది మీకెవరికీ తెలిసి ఉండదు . కానీ , నా బాల్యానికి సంబంధించిన అపురూప జ్ఞాపకం ఇది . మధ్యాహ్నం వేళల్లో ఆడుకునే ఓపిక లేనప్పుడు ఇంటి ముందర కానుగ చెట్టు కింద నులక మంచం . . . అమ్మమ్మ , తాతయ్యలతో కబుర్లు చెబుతూ నిద్దరోవడం . రాత్రిళ్లు కూడా చెట్టుకిందే పడుకుని అమ్మమ్మవాళ్లు చెప్పే కథలు ఊకొడుతూ హాయిగా నిద్రపోయేవాళ్లం . అమ్మమ్మ వాళ్ల ఊర్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది . పాతకాలం నాటి కోట . . కృష్ణ దేవరాయల కాలం నాటిదనుకుంటా . ( వివరాలు అవీ నాకు సరిగా తెలియవు ) మహమ్మదీయులు హిందూ కోటలు , ఆలయాలపై విరుచుకుపడి చేసిన విధ్వంసం తాలూకు ఆనవాళ్లుగా కోటలో విగ్రహాలన్నీ తలలు తెగిపడి కనిపిస్తుంటాయి . ఒక్కోసారి మా బృందం కోటలోకి ఆడుకునేందుకు వెళ్లేవాళ్లం . కోట చుట్టూ ప్రహరీగోడలన్నీ పడిపోయి శిథిలావస్థలో ఉండేది . కానీ కోట ముందర ఎంతో అందంగా రాళ్లతో పేర్చిన ప్రవేశ ద్వారం మాత్రం మాత్రం చెక్కు చెదరకుండా ఠీవిగా నిలబడి ఉంటుంది . అందులోంచి లోపలికి వెళ్తే మరీ పెద్దది కాదుగానీ మోస్తరు విశాలమైన ప్రాంతం . . అందులో చిన్న కోట . . కోట లోపల ఆలయంలాంటి ప్రదేశం . . ఆలయ గర్భగుడిలో విఠలేశ్వరుడు ఉండేవాడట . అందుకే మా అమ్మమ్మ వాళ్ల ఊరికి విఠలం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు . తురక రాజులు హిందూ ఆలయాలపై , కోటలపై దాడులు చేసినప్పుడు కోటను , కోటలోని ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు పెద్దలు చెబుతుంటారు . ఆలయం గర్భగుడిని పగుల గొట్టడమేగాక , ఆలయం వెలుపల , కోటచుట్టూ ఉండే రకరకాల రాతి విగ్రహాల తలలు తెగనరికి వేయటంతో అవి ఇప్పటికీ మొండాలు , తలలు వేరు వేరుగా కనిపిస్తుంటాయి . కోటలో కొంత భాగం బాగానే ఉండేది . ప్రాంతంలోనే మేము రకరకాల ఆటలు ఆడుకునేవాళ్లం . కోటపై తురక రాజులు దాడి చేసినప్పుడు ఆలయంలోని విఠలేశ్వర స్వామి భయంతో అలా అలా వెనక్కి నడుచుకుంటూ వెళ్లిపోయాడనీ . . అలా వెళ్తూ వెళ్తూ ఓచోట వాయిల్ చెట్లు గుంపుగా ఉన్న ప్రదేశంలో దాక్కున్నాడని తమ పెద్దవాళ్లు చెప్పారని మా అమ్మమ్మవాళ్లు మాకు కథలు కథలుగా చెప్పేవాళ్లు . అందుకే దేవుడు దాక్కున్న ప్రాంతం తరువాత తరువాత వాయిల్‌పాడుగా కాలక్రమంలో వాయల్పాడు . . ఇప్పుడు వాల్మీకిపురంగా అవతరించింది . అలాగే కోట గురించి పెద్దవాళ్లు చెప్పే విషయాలను నోళ్లు వెళ్లబెట్టి వినేవాళ్లం . ఇంకోసారి అక్కడికి వెళ్లేందుకు కూడా భయపడేంతగా వాళ్లు మాకు కోట గురించి కథలు చెప్పేవాళ్లు . తురక రాజులు దాడులు చేసినప్పుడు కోటలోని రాజు , అతని భార్యలు , సంతానం , ఇంకా ముఖ్యమైన రాజ సంబంధీకులంతా తురక రాజులకు దొరకకూడదని సామూహికంగా వాళ్ల దగ్గర ఉన్న డబ్బు , బంగారంతో సహా కోటలోనే ఉన్న కోనేరులో దూకి సమాధి అయ్యారనీ . . . ఆస్తి పరులపాలు కాకుండా ఉండేందుకు మంత్రబలంతో పామును కాపలాగా ఉంచారనీ చెబుతుంటారు . కాబట్టి . . డబ్బు , బంగారం కోసం ఎవరైనా ప్రయత్నిస్తే రక్తం కక్కుకు చచ్చిపోతారని కాబట్టి మీరు వైపు వెళ్లవద్దని మమ్మల్ని చాలా భయపెట్టేవాళ్లు . మేం చిన్నపిల్లలప్పటికే కోట అవసాన దశలో ఉండేది . అప్పటికే కోటలోని కోనేరు పూర్తిగా పూడిపోయి స్థానంలో మట్టి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది . అయినప్పటికీ కోటలోని గుప్త నిధుల కోసం ఎవరెవరో తవ్వకాల కోసం రావటం , మా పెద్దవాళ్లు చెప్పినట్లు రక్తం కక్కుకు చచ్చిపోవటం జరిగేది . అలా చనిపోయిన ఒకతన్ని నేను చూసినట్లు నాకు లీలగా గుర్తు . ( కానీ అది నిజమో , అబద్ధమో ఇప్పటికీ అంతుబట్టలేదనుకోండి ) ఇప్పటికీ కోట అలాగే ఉంది . . మేం పిల్లలప్పటికంటే ఇప్పుడు ఇంకా జీర్ణ దశలో ఉంది . అయితే కోట ప్రవేశ ద్వారం మాత్రం అంతే ఠీవిగా నిలబడి . . తనపై చిన్న చిన్న చెట్లకు జీవం పోస్తోంది . ఇదండీ . . మా అమ్మమ్మ వూరితో నాకున్న అనుబంధం . . అనుభవాలు . . అమ్మమ్మతో పెనవేసుకున్న జ్ఞాపకాలు ఇలా చెప్పుకుంటూ పోతే అంతేలేదు . . వరద వెల్లువలా అలా మనసునిండా జ్ఞాపకాల ఊసులన్నీ ఉప్పొంగుతూ ఉంటాయి . ఇన్ని జ్ఞాపకాలను మిగిల్చిన ఊరుతోపాటు . . ఇప్పుడు మా అమ్మమ్మ కూడా ఒక జ్ఞాపకం మాత్రమే . ఆమె వూరికి , మాకూ లేకుండా ఏప్రిల్ 18 , 2007న పైలోకాలకు తరలిపోయింది . తను లేని ఊరికి వెళ్లాలంటే మనస్సు మూగదైపోతుంటుంది . అయినా . . ఆమె తిరిగిన ఇంటిని , ఆమె స్పర్శతో పులకించిపోయిన ప్రతిదాన్నీ కళ్లతో స్పర్శించి . . ఆమె శాశ్వతంగా నిద్రించిన స్థలంలో జ్ఞాపకాల ఊసులతో సేదతీరి భారమైన మనస్సుతో తిరిగిరావటం మామూలైపోయింది . " అక్షరాలను వదిలి కవిత్వం మమ్మల్ని పెనవేసుకొంటుంది " అన్నప్పుడు వ్యక్తమయే భావమిదే . కవిత్వానికి , శృంగారానికి అభేదం చెప్పిన సున్నితమైన కవిత ! ఇతర కవితల్లో లేని కాల్పనికత ఇందులో ప్రశస్తంగా కనిపిస్తుంది . పెళ్ళికి ముందు మా అత్తగారు నాభార్య గురించి డైలగ్ కొట్టారు . మీరు కొంచం దారి చూపించండి ఇకపై తాను అల్లుకు పోతుందని . సరే ఏదో అన్నారు కదా అని అప్పట్లో మా అమ్మ వాడే లూనా నేర్పించాను . ఫరవాలేదు ఒక్క సారి నేర్పగానే పట్టేసింది . సైకిల్ తొక్కడం ద్వారా వచ్చిన బాలెన్స్ చెయ్యడం ఉపయోగ పడింది . ఎలాగో వచ్చు అనిపించిన తరువాత తనకి అంటూ బండి ఉంటుంది కదా అని హోండా వాడి ఏవియేటర్ కొనిచ్చా . తరువాత మేము ఎక్కడికి వెళ్ళినా తననే డ్రైవ్ చెయ్యమంటాను . ఎంత ఎక్కువ డ్రైవ్ చేస్తే అంత ఎక్కువ అలవాటౌతుందని దాని వెనకాల ఆంతర్యం . మొదట్లో తాను కొంచం భయపడినా , పోను పోను నేర్చుకుంది . మొత్తం మీద హైదరాబాద్ అంతా కాకపోయినా దాదాపు ప్రధాన ప్రదేశాలన్నీ తనకి తెలుసు . రకంగా చెప్పాలంటే , విజయవాడ కన్నా హైదరాబాదే ఎక్కువ తెలుసు అని చెప్పొచ్చు . మరో పక్క - నాలుగో మైసూరు యుద్ధంలో ఫ్రెంచి వారితో జతగట్టిన టిప్పు సుల్తానుని ఓడించటానికి ఆంగ్లేయులతో చెయ్యి కలిపినందుకు టిప్పు ఓటమి అనంతరం నాటి మైసూరు రాజ్యంలోని దక్కను భాగం నిజాం నవాబుకు ఈనాముగా లభించింది . అందులో చాలా భాగాన్ని తర్వాత కాలంలో నిజాం రెండవ అసఫ్ ఝా ఆంగ్లేయులకు ధారాదత్తం చేశాడు . ఎందుకు ? హైదరాబాద్ రాజ్యంపై ఫ్రెంచ్ , మరాఠా దాడుల్ని కాచుకోటానికి ఆంగ్లేయుల సైన్య సహకారం అవసరమై , అందు నిమిత్తం ఒప్పందం కుదుర్చుకోవటం మూలాన . అలా ఇచ్చేసినవే తెలుగులో దత్త మండలాలుగానూ , ఆంగ్లంలో సీడెడ్ డిస్ట్రిక్ట్స్‌గానూ పేరొందిన నేటి రాయలసీమ జిల్లాలు . ఇది క్రీ . . 1800 నాటి మాట . " కేరగరాదు నవ్వి గిలిగింతలు పెట్టరాదు చెక్కులం జీరగరాదు గుబ్బల కసిక్కున గ్రుమ్మగరాదు కేళిలో మీరగరాదు పైకొని రమింపగ రాదు గళారవంబు లిం పొరగ సల్పరాదు మదిరాక్షులు భర్తల గూడు వేళలన్ " @ బులుసు వారు మీ పేరు కాస్త వోవర్ లుక్ అయ్యింది . . క్షమించండి . మీ కామెంటుకు ధన్యవాదములు . అవును మీ ఇంటిపేరు మీద మా తణుకులో ఒక వీధే వుందిగా ! బులుసువారి వీధి అని . వీధిలోనే మా అమ్మమ్మగారి ఇల్లు : - ) ఇప్పుడు పైన చెప్పిన విధానం ప్రకారం ఉపకరణాన్ని తెరవండి . ఒక విండో వస్తుంది , ఇలా . . నాకిదంతా సరదాగా అనిపించింది . దాని బుజ్జి బుర్రలో ఎన్ని ఆలోచనలో కదా ! నేనేదేమయినా చేస్తానేమో అని ఎంత జాగ్రత్త . నా వల్ల ప్రమాదం లేదని నిర్ణయించుకునే దాకా అది నేను వేసిన గింజలని అది ముట్టు కోలేదు . " మా ఊళ్ళో నోటుకి 90 రూపాయలే శశీ " అన్నాను నవ్వుతూ . " పోనీ పదీ మీరువేసి వందా పట్రండి . బావగారు సంపాదిస్తున్నారుగా " అంది తడుముకోకండా . నోటు జేబులో పెట్టుకొని బయల్దేరాను . కర్నూలు : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుందని రాజీవ్‌ విద్యా మిషన్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి చందనాఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు . ప్రజాభవన్‌లోని సమావేశ మందిరంలో సర్వశిక్ష అభియాన్‌ పనితీరు , విద్యా హక్కు చట్టం , సాక్షరభారత్‌ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు . సందర్భంగా చందనాఖాన్‌ మాట్లాడుతూ విద్యాలయాల్లో గదుల కొరత వల్ల పిల్లల చదువులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని , యుద్ద ప్రాతిపదికన అదనపు గదుల నిర్మాణం చేపట్టాలని , సకాలంలో త్వరితగతిన [ . . . ] మీరు , స్పందన , రానారే , స్వాతి , లలిత గారు తప్పకుండా అన్నీ కాకపోయినా ఎక్కువ పూరించేస్తారనుకున్నాను నేను . అలాగే జరుగుతుంది . రాజు బ్రాహ్మణుని చెల్లెలంటే మరెవరో అయివుంటుంది . మనుషుల్ని పోలిన మనుషులుంటారు . * మీకు తెలుగు నేర్చుకునే అవకాశం ఎప్పుడు , ఎక్కడ , ఎలా కలిగింది ? - ఇంట్లోనూ స్కూల్లోనూ . గవర్నమెంటు స్కూల్లో తెలుగు మీడియం చదువు . కథల పుస్తకాలు కొనుక్కోమనే నాన్న . ఎప్పుడు చదివినా అడ్డుచెప్పని అమ్మ . అందుకోసం మీరు ప్రత్యేకంగా కృషి చెయ్యవలసి వచ్చిందా ? - ఒకవైపు తెలుగులో పాఠ్యాంశాలూ మరో వైపు తెలుగు కథలు చదివే అవకాశంకన్నా మించిన కృషి ఎప్పుడూ అవసరం కాలేదు . చిన్నతనంలో మీ సాటి పిల్లలకు లభించని ప్రత్యేక సదుపాయాలు మీకేమైనా లభించాయా ? - చందమామ నుంచీ బుచ్చిబాబు వరకూ చదవడానికి ప్రభుత్వ గ్రంధాలయం నుంచీ వీధిచివర లెండింగ్ లైబ్రరీదాకా ఎక్కడైనా పుస్తకం తీసుకునే అవకాశం . చెడిపోతాడనే చెప్పుడుమాటలు వినకుండా ప్రోత్సహించే తల్లిదండ్రులు . మీ ప్రేరణ ఎక్కణ్ణుంచి వచ్చింది ? తల్లిదండ్రులా , టీచర్లా , బంధువులా , స్నేహితులా , లైబ్రరీలా , మీ భార్య / భర్త కలిగించిన ఉత్సాహమా ? - తల్లిదండ్రులు , అన్న , మా కాలేజి , కొందరు టీచర్లు , విషయాల్లో మీ అనుభవాలూ , సలహాలూ ఏమిటి ? - పిల్లల్ని చదవనివ్వండి . . . అది చాలు . రాములన్న క్షమించే నాలుగేండ్లు నలభై మంది సచ్చినా ఎవరెన్ని చెప్పినా అన్యాయాన్ని ఎదిరించి పోరాడినా అన్నా ఇంకొక దీపం ఆరిపోకుండ ఆపుకోలేకపోయినమే Read the rest of this entry » రామభూపాల్‌రావు చేత్తో సైగచేసి దగ్గరికి పిలిపించుకొన్నాడు . " చూడు , నీకు చెప్పడం మరచిన . ఖుర్ఖీ వచ్చినప్పుడు మన గర్సెలో వున్న ఏడు పుట్ల వడ్లు శంభయ్య ఇంట్లో దాచిపెట్టింటిమి గదా ! వాటికి ధర కట్టి డబ్బిస్తానన్నాడు శంభయ్య . వాడు పేట నుంచి రాగానే పైకం రాబట్టు . ' ' " విక్టర్‌ పంపిన మనుషులు కొందరు స్టేషన్‌దగ్గరికి వచ్చారు సార్‌ వాళ్ళ వాలకం చూస్తుంటే మాకు అనుమానంగా ఉన్నది ఉరవకొండ ( వి . వి ) : మండల పరిధిలోని ప్రసిద్ధి చెందిన పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మర థోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది . సందర్భంగా పోటెత్తిన భక్త జనం చేసిన గోవింద నామస్మరణతో పెన్నహోబిలం మారుమ్రోగింది . అశేష భక్తజనసాగరం మధ్య స్వామి వారి రథోత్సవం కన్నులపండుగగా జరిగింది . ఉదయం స్వామి వారి మూల విరాట్‌కు ప్రత్యేక పూజలు , మహాభిషేకం , బలిహారణ తదితర కార్యక్రమం అనంతరం 10 గంటలకు మడుతేరును లాగడంతో బ్రహ్మరథోత్సవ దేవస్థాన కమిటీ శ్రీకారం చుట్టింది . అనంతరం సాయంత్రం 6 గంటలకు వేలాది మంది భక్తజన మధ్య పెెన్నహోబిలం నాలుగుమాడల వీధుల్లో రథాన్ని లాగి అనంతరం యధాస్థానానికి తీసుకువచ్చారు . రథోత్సవ సందర్భంగా ఉరవకొండ ప్రాంతవాసులేకాక , అనంతపురం జిల్లా నుండి మరియు కర్ణాటకలోని పలు ప్రాంతాలనుండి వేలాది మంది భక్తులు పెన్నహోబిలానికి చేరుకుని రథోత్సవాన్ని తిలకించారు . స్వామి వారు రథంపై అరటి పండ్లు , పూలు విసిరి తమ భక్తిని చాటుకున్నారు . రథోత్సవ కార్యక్రమంలో bమ్మెల్యే కేశవ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు . పూజల్లో ఆలయ కమిటీ చైర్మ్మన్‌ ఓబన్న , ఇఓ ఆనంద్‌ , సభ్యులు ఆంజనేయులు , హనుమంతు , అర్జున్‌ , యల్లమ్మ , ప్రధాన అర్చకులు ద్వారకనాథ్‌ స్వాములు పాల్గొన్నారు . రథోత్సవ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉరవకొండ bస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసారు . ( చట్ట ప్రకారం , అంగరక్షకులు చేసే పనికి నాయకులే బాధ్యత వహించాలంటారా ? మన రా నా లకి , కేసులూ , కోర్టులూ యేమీ కొత్త కాదు కదా ? గాంధీగారు మన రా నా లకి ఆదర్శం కానీ , అంగరక్షకులకి కాదు కదా ? ) ముందుగా మీరు నా వ్యాఖ్యని సహృదయంతో అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు . నటీనటులు ఎడాపెడా ఎగుమతి అవుతున్న ప్రస్తుత సినిమా నేపథ్యంలో ప్రకాష్ రాజ్ట్ ఇటువంటి నిబద్ధతని కనబరచడమే కాదు , మనసా వాచా ఆచరించడం మెచ్చదగిన విషయమే . మీకు వృత్తిలోకూడా రాతపనే కాబట్టి , బ్లాగులో రాసే విషయాలు వేరుగా ఉండాలనుకోవడం సహజమే . నిజానికి మీరు జర్నలిస్టులు బ్లాగు రాయడంలోని ఉద్దేశాన్ని చక్కగా పట్టుకున్నారు . ఆల్రెడీ వృత్తిలో రాస్తున్న రచనల్నే మళ్ళీ ఇక్కడ ప్రతిబింబించడంలో అర్ధం లేదు . వృత్తిలో స్పృశించనివీ , మీ మనసుకి నచ్చినవీ , మరీ అంత సీరియస్‌గా కాకుండా కాస్త యధాలాపంగా రాసుకోగలిగిందే బ్లాగు . అంతవరకూ మీ ఉద్దేశం కరక్టే . ఇక , సమయాభావం , తీరిక లేమీ నాకు అనుభవమే ( నా బ్లాగులో కొత్తటపా పడి మూడు వారాలయింది ! ) ఐనా , మీలాగా చక్కగా రాయగలిగినవారు కూడా కంగాళీ వాక్యాలు రాస్తే చదివినప్పుడు కాస్త బాధేస్తుంది . ఇదేం పెద్ద విమర్శకాదు , అభిమానంతో కూడిన సూచన మాత్రమే . మర్నాడే తన తొలి అస్త్రం ప్రయోగించింది అంజన . అతని పోర్ట్‌ఫోలియో లో ఉన్న స్టాక్‌లన్నిట్నీ అమ్మేసింది . డబ్బు మొత్తం పెట్టి నాలుగు కొత్త స్టాక్‌లు కొంది . ఇంకా ఎన్నాళ్లండీ బాబూ ఆర్థిక మాంద్యం . ఉద్యోగాల పరిస్థితి ఇండియా లోనే బావుందని విన్నాను . చాలా సంస్థలు ( ఐటి వి ) కొత్త వారిని తీసుకుంటున్నాయిట . ఒబామా కబుర్లు చెప్పినంత బాగా పని ఏమీ చేసినట్టు కనపడట్లేదు . ఔను . కార్తీక మాసం ఇక ఒక వారమే ఉందా . మీరు వన భోజనాలకీ గట్రా వెళ్ళారా ? అన్నట్టు మీకు మంచు పడడం ఎప్పుడు మొదలవుతుంది ? జేఏసి కార్యాచరణను ప్రకటించింది . కేంద్రం దిగొచ్చేవరకూ ఆందోళన చేస్తామంది . ఆందోళనలో ప్రభుత్వ ఉద్యోగులనూ , కార్మికులను భాగస్వామ్యం చేసే ప్రణాళికను రూపొందించింది . అందులో భాగంగా ఆగస్టు 1 నుండి సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించింది . సమ్మెకు ' సకల జనుల సమ్మె ' అని నామకరణం చేసింది . సమ్మె విషయమై ఈనెల 13న ప్రభుత్వానికి నోటీస్‌ ఇవ్వాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలకు , కార్మిక సంఘాలను జేఏసి కోరింది . రాజీనామాలు చేసిన . . . పత్రికలూ , సావెనీర్లూ వీలయినంత వరకూ అమెరికాలో ఉన్న తెలుగు రచయితల్ని ప్రోత్సహిస్తూ వచ్చాయి . ఇంతేకాకుండా అదివరకు లాగానే ఇక్కడి రచయితల్లో చాలామంది తమ రచనలు తెలుగుదేశపు పత్రికలలో కూడా ప్రచురిస్తూ పేరు తెచ్చుకొంటున్నారు . ఇవన్నీ కలుపుకుంటే అమెరికా ఆంధ్రులు సృష్టించిన తెలుగు సాహిత్యం రాశిపరంగా గణనీయంగానే ఉంది . సాహిత్యంలో ఎక్కువభాగం కథలు , కవితలు . మిగతావి బహు కొద్దిగా వచ్చిన నవలలూ , నాటికలూ , వ్యాసాలూను . ఇక్కడ మనం కథలు గురించి మాత్రమే మాట్లాడుకుందాం . " ఇంతకీ సమ్మర్‌కి ఇండియా వెళుతున్నారా లేదా ? " వాళ్ళమ్మ స్నేహితురాలు ఫొన్లో అడిగింది . " ఆఁ జూన్‌ రెండున వెళ్తున్నాము . మేమో టూ వీక్స్‌ ఉండి వచ్చేస్తాము పాపను వదిలి . మా మమ్మీ కూడా ఉంచమంటూంది . " " మరి తిరిగి ఎట్లా వస్తుంది ? " " మా కజిన్‌ వందన లేదూ హ్యూస్టన్లో ? వాళ్ళు జులైలో వెళ్ళి ఆగస్టు ఫస్ట్‌వీక్‌ వస్తున్నారు . వాళ్ళతో వస్తుంది . " " ఉంటుందా నీమీద బెంగ పడకుండా ? " " దానికి బెంగ ఏమీ ఉండదు . అలవాటయిపోయిందిలే ! " " ఇంగ్లీష్‌ మర్చిపోతుందేమో వచ్చేసరికి . " " అదేం లేదులే ! అక్కడా ఇది చూసే కార్టూన్‌ ఛానెల్సన్నీ వస్తాయిగా ! " " అయితే మా అమ్మకు రెండు చీరలు కొని ఉంచమని చెబుతాను . తీసుకొస్తావుగా ! " ఈత - బ్లాగ్విషయం మా ఇంటిలో నాకన్నా పెద్దవాళ్ళు నలుగురు వుండటంవల్ల , వాల్లూ వివిధ తరగతులలో చదువుతుండటవలన వారు చదివేవి నాకు కూడా తెలిసేవి . బహుశ రెండు మూడు సంవత్సరాలు మా కాలనీలోని పిల్లలు అందరూ రాత్రిపూట మా వరండాలోనో , పెరట్లోనో పెట్రమాక్సు లైటువెలిగించి ( అప్పటికి ఇంకా మా కాలనీకి విద్యుత్తు రాలేదు ) చదువుతూ వుండేవారు . అందులో అన్ని తరగతుల వాళ్ళు వుండే వారు . అలా వాళ్ళు చదువుతున్న వాటిలో నాకు బాగా గుర్తువున్న పాఠం ఇంగ్లీషు చానల్ని ఈదడం . అది నన్ను చాలా ప్రభావితం చేసింది . అప్పటినుంచి ఈతను గురించిన వార్తలు విన్నప్పుడల్లా హృదయం ఉప్పొంగుతూ వుంటుంది . శ్రీలంక భారత్ మద్య ఈదిన వారు , ఇంగ్లీషు చానల్ ఈదిన వారు , సునామీలో అండమాన్‌నుంచి ఈదుకొచ్చిన 15సంవత్సరాల పిల్ల , ఇవి వింటున్నప్పుడు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఛేదించే కొత్త మార్గాలను వెతకాలనిపిస్తుంది . ఈత ఇప్పుడు శారీరక వ్యాయామము లేదా క్రీడా విషయంగా మారిపోయింది . అప్పుడప్పుడు సముద్ర స్నానాలు చేస్తున్నా , సముద్రంలో ఈత వ్యాపకం మన భారత దేశములో అందులోనో తెలుగువాళ్ళకి తక్కువే అనిచెప్పవచ్చు . బ్లాగు రాసే సమయానికి వున్న ఎండవేడిమికి దగ్గరేదైనా ఈతకొట్టే అవకాశం వుంటే బాగుండును అనిపిస్తుంది . 1980 - 85 మద్య మద్యప్రదేశ్‌లోని , సోని నదిపై బాన్‌సాగర్ వద్ద కడుతున్న ప్రాజెక్టులోనో , నర్మదాపై కడుతున్న బర్గీ ( జబల్పూర్ ) డాం కడుతున్న కంపెనీలో పనిచేసాను . శీతాకాలం చలిలో ఉదయం స్నానం , ఈత ముగించుకొని గట్టుపైకి వస్తే వణికించే చలి ఇంకా కళ్ళముందు కదలాడుతుంది . నర్మదా నీళ్ళు ఎప్పుడూ చాలా చల్లాగావుండేవి . అక్కడరేవులుకూడా చాలాలోతుగా వుండేవి . సోనీ నదిలో మరో భయం వుండేది . అదేమిటంటే కొన్ని గ్రామాలలో కొన్ని జాతుల వాళ్ళు చనిపోయిన దేహం సగం కాలిన తర్వాత దేహాన్ని నదిలోకి తోసేస్తారు . అవి చివుకుతూ చివికుతూ కొట్టుకువస్తాయి . ఒకసారి నేను ఈతకొదుతున్నాప్పుడు ఒక అనుభవం ఎదురయ్యింది . వళ్ళు జలధరించింది . కొంతకాల జలధరింపుపోలేదు . హైదరాబాదు వచ్చిన తర్వాత ఈత మర్చిపోయానేమో అనిపిస్తుంది పుట . 17 ) అన్నట్టు ప్రేమ వ్యవహారాలు కొన్ని సందర్భాలలో కళాసృజనకు భంగకరంగా మారడమూ ఉన్నది . ప్రేమలో పడడంతోనే ఎంత కొత్తవారైనా పాతబడక తప్పదని , పరస్పరం ప్రేమించుకున్నవారు ఇక ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాల్సింది ఏమీ మిగలనప్పుడు సాన్నిహిత్యం బలహీనపడుతుందని , కేవలం లైంగిక సంయోగం ద్వారా ఏర్పడిన సాన్నిహిత్యాలూ త్వరలోనే చెరిగిపోతాయని అప్పుడు తిరిగి కొత్త ప్రేమలను , సాన్నిహిత్యాలను కోరుకుంటారని ఎరిక్‌ఫ్రామ్‌ అంటాడు . రియాలిటీ టివి స్టార్ సెక్సీ సుందరి కిమ్ కర్దాషియాన్ ఆరు నెలలు ప్రేమాయణం కొనసాగించిన తర్వాత ఎన్‌బిఎ ప్లేయర్ క్రిస్ హాంపర్స్‌తో నిశ్చితార్దం అయిన సంగతి తెలిసిందే . సందర్బంలో కిమ్ కర్దాషియాన్ మాట్లాడుతూ సంవత్సరం చివరికల్లా నాకు , క్రిస్ హాంపర్స్‌కు పెళ్శి ఖచ్చితంగా జరుగుతుంది . నాకు ఎందుకో పిల్లలు అంటే రోజురోజుకి ఇష్టం బాగా పెరిగిపోతుంది . అందుకు కారణం మా చెల్లి కోట్ని కర్దాషియాన్ పాపాయే కాబోలు అని . . . పేపరుప్లేట్లూ , స్టైరోఫోమ్‌ ప్లేట్లూ , పేపరునేప్కిన్లూ , గిఫ్టురాపులూ వగైరావాటి వాడకం తేలిగ్గా తగ్గించవచ్చు . ఇప్పటివరకూ అభిప్రాయాలని తెలిపిన వాళ్ళందరికీ నెనరులు . @ లలితగారు , " కామెంటు " కి వ్యాఖ్య అన్న మంచిపదం నాకు తట్టలేదు ! నేనా పదం ఉదహరించడంలో నా ఉద్దేశం , మనం రోజువారీ సంభాషణలో అది భాగం కాదని చెప్పడానికే . అలా అని దానికి మంచి తెలుగుపదం తడితే వాడక్కరలేదని నా ఉద్దేశం కాదు . మీరన్నట్టు దీని గురించి మరింత స్పష్టంగా మరో టపా రాస్తాను . రవిగారు మంచి ప్రశ్నలు వేసారు . వాటి గురించి కూడా నా తర్వాతి టపాలో వివరించడానికి ప్రయత్నిస్తాను . @ వికటకవిగారు , మీరన్న " గుంపుతో మొదలుపెట్టడం " గురించి మీ ఆలోచనలు మరికాస్త వివరిస్తే బావుంటుంది . @ మహేష్ గారూ , మీరు విషయాన్నైనా కొత్తకోణంలోంచి విశ్లేషిస్తారని మీ బ్లాగులు చూస్తే తెలుస్తుంది . కాబట్టి మీ వివరణ కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను . అఫ్సర్ గారు మీకు నేను అభిమానినండీ . దార్లగారి పుణ్యమాని మిమ్ములను ఇలా కలుసుకోవటం ఆనందంగాఉంది . మా యానాన్నిమరువనందుకు ఆనందంగా ఉందండీ బొల్లోజు బాబా తాడిమర్రి , అక్టోబర్ 24 : తాడిమర్రి మండలం దాడితోట గ్రామంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఫ్యాక్షన్ మళ్ళీ రాజుకుంది . గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ గోపాల్‌రెడ్డి ( 40 ) ప్రత్యర్థులు కడప జిల్లా లింగాల మండలం అంబాకపల్లి సమీపంలోని ఘాట్‌రోడ్‌లో వేటకొడవళ్లలో నరికిచంపారు . సంఘటనతో దాడితోట గ్రామం ఉలిక్కిపడింది . గ్రామంలో గతంలో జరిగిన హత్యలకు ప్రతీకారంగా గోపాల్‌రెడ్డి హత్య జరిగినట్లు తెలుస్తోంది . వివరాలు ఇలా వున్నాయి . గోపాల్‌రెడ్డి ( 40 ) ఆదివారం కడపజిల్లా లింగాల మండలం అంబాకపల్లి వద్ద మురారిచింతల సమీపంలోని పాళ్యం వద్ద ద్విచక్రవాహనంలో వెళుతూ హత్యకు గురయ్యారు . మృతి చెందిన గోపాల్‌రెడ్డిని ప్రత్యర్థులు కాపుకాసి వాహనంతో ఢీకొట్టి దారుణంగా హత్యచేశారు . ప్రత్యర్థిని మట్టికలిపేందుకు కాపుకాసిన దుండగులు మృతుడు ద్విచక్రవాహనంలో బయలుదేరినప్పటి నుండి వెంబడిస్తూ చివరికి మృతుడు ఫోన్‌లో మాట్లాడుతుండగా , ఐదుగురు వాహనంతో ఢీకొట్టి దారుణంగా వేటకొడవళ్ళతో నరికి చంపినట్లు తెలిసింది . కాగా మృతునికి భార్య లక్ష్మిదేవి , కుమారులు దివాకర్‌రెడ్డి , కుమార్తె రజిత వున్నట్లు తెలిసింది . పచ్చటిపల్లె ప్రాంతమైన దాడితోటలో ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండుకొని మెరుగైన వ్యవసాయ సదుపాయం కల్గివుంది . అయితే గ్రామనివాసులు ఫ్యాక్షన్ భూతాలకు భయపడి కొందరు గ్రామం సైతం వదిలి జీవిస్తున్నామన్నారు . మాజీ మంత్రి నాగిరెడ్డి , గుత్తి పుల్లారెడ్డిల మధ్య ఏర్పడిన ఫ్యాక్షన్ నేటికి రగులుకుంటూనే వుంది . గత 15 ఏళ్ళ క్రితం వైఎం రమణారెడ్డి , గుత్తి పుల్లారెడ్డిల మధ్య ఏర్పడ్డ చిన్నపాటి పేడదిబ్బ విషయంలో తలెత్తిన వివాదం ఫ్యాక్షన్‌గా మారి నేటికీ పగ ప్రతీకారాలకు దారితీస్తూనే వుంది . గ్రామానికి చెందిన కురుబ నారాయణస్వామి గతంలో డీలర్‌షిప్‌కు ప్రయత్నిస్తుండగా ఫ్యాక్షన్ భూతంతోనే దారుణంగా కొట్టగా మృతి చెందాడు . అనంతరం వర్గానికి చెందిన వెంకట పుల్లారెడ్డిని మరోవర్గం వారు దారుణంగా నరికి చంపారు . ప్రత్యర్థులు ఇందుకు ప్రతీకారంగా మామ , మేనళ్ళులైన సుబ్బిరెడ్డిగారి కృష్ణారెడ్డి , రమణారెడ్డిలను దారుణంగా గ్రామ నడిబొడ్డున వేటకొడవళ్ళతో దాడిచేసి నరికి చంపారు . కేసుతో ప్రత్యర్థులైన గోపాల్‌రెడ్డి , వైటిచంద్ర , సాయినాథ్‌రెడ్డిలతో పాటు 12 మందిపై క్రైం నెం . 3 / 2000 , 4 / 2000లో కేసులు సైతం నమోదయ్యాయి . ఇందుకు ప్రతీకారంగా మరో ప్రత్యర్థి వర్గం ఇంద్యాల రామిరెడ్డిని బాంబులతో దాడిచేసి వేటకొడవళ్ళతో నరికి చంపేశారు . మరో ప్రత్యర్థి వర్గం ధర్మవరంలో గరుడమ్మగారి శ్రీనివాసరెడ్డిపై బాంబుల దాడితో చంపేశారు . అయితే ఫ్యాక్షన్‌లో ఇముడుతూ ఇరువర్గాల ప్రత్యర్థి అయిన ఉపసర్పంచ్ గోపాల్‌రెడ్డి ద్విచక్రవాహనంలో వెళుతూ హత్యకు గురికావడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి . ఆదివారం ఉదయం కదిరి ఎర్రదొడ్డిగంగమ్మ దేవాలయంలో విందు వుందంటూ బయలుదేరిన గోపాల్‌రెడ్డి మార్గమధ్యంలో హత్యకు గురయ్యాడు . సందర్భంగా గ్రామంలో శాంతిభద్రతల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా స్థానిక ఎస్‌ఐ శ్రీ్ధర్ ఆధ్వర్యంలో ఏఎస్‌ఐ రామచంద్ర , మరో పదిమంది పోలీసులు గట్టిబందోబస్తు నిర్వహించారు . సరిహద్దు గుర్తింపుకోసం 4గంటల హైడ్రామా : దాడితోట గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డిని ఆదివారం ఉదయం అంబకపల్లె గ్రామ సమీంలోని దొరిగిల్లు ఘాట్‌లో దారుణ హత్య చేసిన విషయాన్ని తెలుసుకున్న పులివెందుల సిఐ నాగరాజు , లింగాల ఎస్‌ఐ యుగంధర్‌లు తమ సిబ్బందితో , అనంతపురం జిల్లా ముదిగుబ్బ సిఐ దివాకర్‌రెడ్డిలు సంఘటన జరిగిన అరగంటలోపే చేరుకున్నారు . కాని ఘాట్‌రోడ్డు ఓవైపు అనంతపురం , మరోవైపు కడప జిల్లాల సరిహద్దులు ఉండడముతో సుమారు 4గంటలపాటు మృతదేహం ఉన్న ప్రాంత సరిహద్దు గుర్తింపునకు పోలీసులు నానా కష్టాలు పడ్డారు . చివరకు మధ్యాహ్నం 1గంట ప్రాంతంలో మృతదేహం ఉన్న ప్రాంతం కడపజిల్లా లోకి వస్తుందని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . రాం చరణ్ కి విషయం ఎంత తెలుసో తెలీదు కాని , జనాలను మోసం చేయటానికి అలా దిగజారుతారని నేను అనుకోను . ఎందుకంటే అది చాల తేలికగా బయట పడుతుంది కాబట్టి . ఇక పార్టీ సీటు ఆశించిన వాళ్లే తప్పుడు ఆధారాలతో ఇలా టికెట్ సంపాదిస్తే చేసేదెమి లేదు , వచ్చే ఎన్నికల్లో ఇంకొంచెం జాగ్రత్త పడటం తప్ప . ( ఇటీవల మరణించిన ఆర్‌ . ఎస్‌ . రావుగారికి భూమిక నివాళి ) ఆర్‌ . ఎస్‌ . రావు మా యూనివర్సిటీ పక్కనే హీరాకుడ్‌ డ్యాము వుంది . మహానది మీద కట్టిన ఆనకట్ట స్వాతంత్య్రా నంతర భారతదేశంలో మొట్ట మొదటి బహుళార్ధసాధక ప్రాజెక్టు . కొన్ని వేల ఎకరాలకి నీటి సరఫరా నుండి అనేక ప్రాంతాలకు విద్యుత్‌ శక్తి సరఫరా దాకా వివిధ ప్రయోజనాలు నిర్వర్తించే ప్రాజెక్టు మన ఆభివృద్ధికి ఒక ప్రతీక . అయ [ ] తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు నేటి రోజుల్లో వాహన వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది . దూర ప్రాంతాలకు వెహికల్స్‌ను వాడడం మంచిదేకానీ , దగ్గరగా న్న ఆఫీసులకు కూడా వీటినే ఉపయోగించడం వల్ల , ట్రాఫిక్‌ జామ్‌ లతో ఎంతో ఇంధనం వృధాగా ఖర్చు అవుతుంది . వీటిని దృష్టిలో ఉంచుకొని కొందరు యువకులు కాలేజీలకు , ఆఫీసులకు ప్రత్యా మ్నాయమార్గంగా సైకిల్‌ ఉపయోగించేందుకు ఆసక్తి కనబరుస్తు న్నారు . పర్యావరణ కాలుష్యం తగ్గించేందుతమ వంతు ప్రయత్నం చేస్తున్నారు . ' మా ఇంటినుంచి కాలేజీ దగ్గరే . అంటే ఒక కిలోమీట ర్‌ ఉంటుంది . ఇంతకు ముందు వరకు కాలేజీకి నా బైక్‌మీద వెళ్లే వాడిని , అయితే కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ట్రాఫిక్‌జామ్‌ వల్ల చా లా ఇంధనం వృధా అవుతుండేది . నా చిన్నతనంలో , ఎస్సెల్సీ లోనూ , ఫిఫ్త్ ఫారం లోనూ , తెలుగు పాఠ్య భాగంగా ఘట్టం ఉండేది . సంవత్సరం స్కూలు తనిఖీకీ వచ్చిన డీ . . . గారు మా తెలుగు మాస్టారిని పరీక్షించడానికి సాయంకాలం ఆఖరి పీరియడ్‌లో మా క్లాసుకు వొచ్చి పాఠం చెప్పమని అడిగారు ( డీ . . . గారికి తెలుగు సాహిత్యమంటే ఇష్టమట . ఆఖరి పీరియడ్ అయితే స్కూలు టైమై పోయింతర్వాత కూడా కవిత్వ చర్చ చేసుకుంటూ కూర్చో వచ్చు ) . స్వయంగా కవీ , పండితుడూ , మంచి కంఠస్వరమూ ఉన్న మా మాస్టారు , రోజు డీ . . . గారి మెప్పు కోసం మరింత గొప్పగా పాఠం చెప్పారు . రోజు ఆయన పద్యాన్ని వివరించిన తీరు ఎంతలా కళ్ళ ముందు నిలిచి పోయిందంటే , త్వరలోనే శృంగార నైషధం సంపాదించి పూర్తిగా చదివిందాకా నాకు నిద్ర పట్టలేదు . సౌమ్యగారూ పొద్దుటే చూశాను , అయితే సమయాభావం వల్ల స్పందించలేకపోయాను . చాలా బావుంది . ధన్యవాదాలు . ప్రసాదు గారు , మీ సున్నిత మనసు ను అభినందిస్తున్నాను . కాని మానసిక వైద్యశాల నఃఃదు చూపవలెనని ఎ0దుకనిపి0చలేదు . ప్రయత్ని0చి చూడ0దడి . తను బాగుంటె మీతొ పాతు మాకూ ఆన0దమె కదా . అందులో , మన రూపాయికి గుర్తుని రూపొందించిన ప్రొఫెసర్ ఉదయ్ ; ఆధార్ సంఖ్యకి లోగో ని సృష్టించిన సుధాకర్ రావ్ పాండే ; మొదటి నానో కారు దక్కించుకున్న ప్రకాశ్ విచారే ; టీ20 జోగిందర్ శర్మ ; ఫోర్త్ ఇడియట్ ఓమీ వైద్య ; రాహుల్ అణువొప్పందం తో లింకు పెట్టిన కళావతి ; ఐఐటీ బుడతడు సాహల్ కౌశిక్ ; స్మైల్ పింకీ గురించి ప్రస్తావించారు . బాగుంది . నా వ్యాసం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు . మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం . మన ఋషులు లేదా శాస్త్ర దార్శినికులు సైన్స్ కు సంబంధించి ఎన్నో విషయాలను మనకు అందించారు . అయితే అవి నిగూఢంగా చెప్పబడటంతో , సామాన్య జనం వాటిని కేవలం పురాణకధ లాగానే అర్ధం చేసుకుంటున్నారు . వీటిని విడమర్చి చెప్పేవారు మనకు కావాలి . భవదీయుడు , . మాధవరావు . " నువ్వలా మాట్టాడి వాడికి అలుసివ్వకు . ఎన్నిసార్లు చెప్పాను నీకు , వాడి ముందర అలా మాట్టాదొద్దనీ , మనిద్దరం ఒకే మాట మీద వుండాలనీ ? ఎంత వుద్యోగం చేస్తున్నా నువ్వూ మామూలు ఆడదానివే ! పిల్లల పెంపకం విషయం నాకొదిలేసి , నీ లిమిట్సులో నువ్వుండు " నిష్కర్షగా చెప్పేశాడు సూర్యనారాయణ . మా తెలుగు తల్లి గీతాచార్య - ' శంకరంబాడి సుందరాచార్యా వర్ధంతి ( 1977 మార్చి 8 ) మా తెలుగు తల్లికీ మల్లెపూదండమా కన్నతల్లికీ మంగళారతులుకడుపులో బంగారు , కనుచూపులో కరుణచిరునవ్వులోసిరులు దొలరించు మా తల్లి . గలగలా గోదారి కదలిపోతుంటేనుబిరాబిరా కౄష్ణమ్మ పరుగులిడుతుంటేనుబంగారు పంటలే పండుతాయిమురిపాల ముత్యాలు దొరలుతాయి . అమరావతీ నగరి అపురూప శిల్పాలుత్యాగయ్య గొంతులో తారాడు నాదాలుతిక్కయ్య కలములో తియ్యందనాలునిత్యమై , నిఖిలమై నిలిచియుండేదాక . రుద్రమ్మ భుజశక్తి , మల్లమ్మ పతిభక్తితిమ్మరుసు ధేయుక్తి , కౄష్ణరాయల కీర్తిమా చెవుల రింగుమని మారుమ్రోగేదాకనీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుద్దంనీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాంజై తెలుగుతల్లీ , జై తెలుగుతల్లీ . - శంకరంబాడి సుందరాచార్య . కాకతీయుల తర్వాత చెల్లాచెదురైన తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో మళ్ళీ ఒకేచోటకు , ఒకే నీడకు చేరుకుని అఖండ జాతిగా అవతరించినది . శుభకరంగా , సుందరంగా , సుఖప్రదంగా నిర్మించుకుంటూ , భవిష్యత్తును అఖండంగా ఊహించుకుంటూ పురోగమిస్తున్నది . అటువంటి ఆంధ్రవైభవాన్ని , పలువురు కవులు , కవయిత్రులు కొనియాడుతూ తమ భావాల్ని వివిధ సాహితీప్రక్రియల ద్వారా అంధ్రప్రదేశ్ లోనే కాదు , విశ్వవ్యాప్తంగా మారుమ్రోగేటట్లు దశదిశలా వ్యాప్తి చేయడం జరుగుతూంది . తెలుగుతల్లిని - సాధుజన కల్పవల్లి గాను , లలిత సుగుణజాల , తెలుగు బాలగాను వర్ణించారు . అలాగే తెనుగుదనం వంటి తీయదనము లేదు , తెనుగు కవులవంటి ఘనులు లేరు అని కూడ అన్నారు . ' సుందరామయం తెలుగుతల్లి , ఆయన బిడ్డ తెలుగుతల్లిని వర్ణించడం కేవలం మాటల వల్ల సంభవం కాదు . అలోచనలు , భావాలు , అనుభూతులద్వారానే తెలుగుతల్లి సమగ్ర సంపూర్ణ రూపాన్ని ప్రతిష్టించడం సాధ్యం అవుతుంది . అటువంటి తెలుగుతల్లి స్వరూపాన్ని , తనదైన భావాల్ని పొందుపరచి , సరళ సుందరశైలీస్థాయిలో వర్ణించి , తన కవితను చిరస్థాయిగా సుస్మరణీయం చేసుకున్న అర్హత , సాధికారత ఎవరికో కాదు , కేవలం , ఒకే ఒక వ్యక్తికి చెల్లుతుంది . ఆయన సామాన్యుడు , మధ్యతరగతి జీవి మధ్యగతిలో చిందిస్తున్న మందహాసం పుష్కళంగా ప్రకటించిన వ్యక్తి , జీవనోపాధికోసం గావించిన ఉపాధ్యాయవౄత్తి తోపాటు , ప్రవౄత్తిగా దేశభక్తి , సాహిత్యంపై మక్కువ , తెలుగు భాషాసంస్కౄతులపై మహామక్కువ , ప్రేమ , గౌరవాభిమానాలు . వన్ని కలసి , రూపొందిన వ్యక్తి . ఆయనే - శంకరంబాడి సుందరాచార్య . తెలుగుతల్లి విశిష్టత శంకరంబాడి వారు అలవోకగా రచించిన భావోద్వేగపూరిత రచన ' మా తెలుగుతల్లికి మల్లెపూదండా అన్న భావకవితకు ఆంధ్రదేశం నీరాజనం పట్టుతుంది అనిగాని , కవితను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆస్థానకవితగా ఎన్నుకుంటుందని గాని , సుందరాచార్యులకు ఎన్నడు కలనైన భావం వచ్చి వుండదు . దత్తత సమాన స్వీకారం , తెలుగుతల్లికి , తెలుగుతల్లి ముద్దుబిడ్డలకు కూడ సంతోషజనకమైంది . తెలుగు మనసు , తెలుగు హౄదయస్పందన వున్నంతకాలం ఆచార్యులవారి కవిత దర్శనీయమవుతూనేవుంటుంది . తెలుగుతల్లిని తీర్చిదిద్దిన తీరుతెన్నులు కరుణ , చిరునవ్వులు , సిరులు దొరలించు బంగారు కడుపు పేగు కలిగిన మా తెలుగు తల్లి కి మల్లెపూదండతోపాటు , మంగళారతుల్ని ప్రసాదించారు . శంకరంబాడి వారు , తన భావకవితలో , గోదారిని గలగలా కదలించారు . బిరబిరా పరుగులెట్టించారు , కౄష్ణవేణమ్మను . మరి సస్యశ్యామలం , సుసంపన్నత , నిత్యకళ్యాణం , పచ్చతోరణం రావలసినదే . బంగారుపంటలు పండినప్పుడు , కర్షక సుక్షేత్రాల్లో ముత్యాలు దొరలవలసినదే . అజరామరమైన లలితకళలైన - శిల్పం , సంగీతం , కవిత్వం వెరసి సోదాహరణంగా - అమరావతినగరాన్ని , త్యాగయ్యగొంతుని , తిక్కన్న కలాన్ని ముప్పేటలల్లారు , బహు అపురూపంగా , నాదభరితంగా , మధురరసాస్వాదనంతో అలరించారు . సంస్కౄతీకళాపర్వాలతో పాటు , ఆచార్యులవారు - భక్తి , శక్తి , యుక్తి , కీర్తిని చతురంగ బలాల్ని అతి చతురతతో రంగరించారు . మరువలేని మాణిక్యాలను - రుద్రమ్మ , మల్లమ్మ , తిమ్మరుసు , రాయలను తనదైన చతులశైలితో రచనను అల్లారు . ఇన్ని సొబగులు పొందిన శంకరంబాడి వారి తెలుగుతల్లి వైభవం రింగురింగుమని మారుమ్రోగుతూనే వుంటుంది . తెలుగుతల్లి ఆటపాటల్ని జరుపుకుంటూనే వుంటారు మన ముద్దు బిడ్డలు . తెలుగుతల్లికీ , తెలుగుతల్లికవితానిర్మాత - శంకరంబాడి సుందరాచార్యులకు , శతసహస్ర వందనాభివందనాల్ని అర్పించుకొంటూనే వుంటాం . వుండాలి . శంకరంబాడి సుందరాచార్యులవారు తెలుగుతల్లిని , తెలుగుప్రజలకు 1977 , ఏప్రిల్ 8 , భౌతికంగా దూరమయినా , ఆచార్యవ్యక్తిత్వం ఆచంద్రతారార్కమై నిలుస్తుంది . తెలుగువైభవం , తెలుగుదనం , ' మాతెలుగు తల్లీని గానం చేసినప్పుడల్లా , స్మరించినప్పుడల్లా , మనందరి ముందు ఆచార్యులు వారు , తెలుగుతల్లితో పాటు ప్రత్యక్షం అవుతారు . యిది తధ్యం . ఆయన ఆత్మకు శాంతి కలగాలి . రోజు నివాళి అందించాల్సిన సమయం . జై తెలుగుతల్లీ ! ఇటీవల ఒక తెలుగు కథ గురించి విపులంగా , నిశితంగా , ఆవేశంగా జరిగిన చర్చల్లో ఒక వింత పాయింటు నా దృష్టిని ఆకర్షించింది . ఇదీ పాయింటు సారాంశం - కథలో పాత్రలాగా ఎవరూ ఉండరు , అలా ఎవరూ ప్రవర్తించరు , ఒకేళ ఉన్నా చాలా తక్కువ మంది ఉంటారు , ప్రపంచంలో 99 శాతం ఇలా ఉండరు . మన సమకాలీన జీవితంలో మెజారిటీ అభిప్రాయానికి చాలా విలువుంది . ఎంతైనా ప్రజాస్వామ్యాన్ని తలకెత్తుకున్న వాళ్ళం కదా . సమాజంలోనూ రాజకీయాల్లోనూ సరే , మరి సాహిత్యంలోనూ మెజారిటీ వాదన చెల్లుతుందా అని నాకో అనుమానం వచ్చింది . పురాణాల సంగతి అట్లా పెడితే , మనుచరిత్రలో ప్రవరుడి వంటి పురుషులు ఆనాడైనా , ఈనాడైనా ఎంతమంది ఉంటారంటారు ? పోనీ ఆముక్తమాల్యదలో గోదాదేవి వంటి స్త్రీలు ? అబ్బ , వాళ్ళంతా రాచరికపు యుగం వాళ్ళూ పోనివ్వండంటరా , అర్జంటుగా ఆధునిక యుగానికే వచ్చేద్దాం . కన్యాశుల్కంలో గిరీశాన్నో మధురవాణినో మీరెన్నిసార్లు చూశారు ? బారిష్టరు పార్వతీశం కనిపించాడా మొగల్తుర్రు రోడ్డుమీదైనా ? దయానిధి మీ పక్కింట్లోనో , సీతారామారావు మీ ఎదురింట్లోనో కనబళ్ళేదుగా ఎప్పుడైనా ? రావి శాస్త్రి గారి విమల ( మూడుకథల బంగారం ) గానీ , రంగనాయకమ్మగారి విమల ( స్వీట్ హోం ) గానీ తారసపడ్డారేవిటి విశాఖపట్నం పూర్ణామార్కెట్టు దగ్గర ? అసలు సంగతేంటంటే గొప్ప సాహిత్యం ఎప్పుడూ ఏదో ఒక కారణంగా అసాధారణమైన వ్యక్తుల్ని గురించే పట్టించుకుంటుంది . పోనీ సాధారణ వ్యక్తుల్లోని అసాధారణ లక్షణాల్ని గురించే పట్టించుకుంటుంది . అంచేత ప్రపంచంలో నూటికి తొంభైతొమ్మిది మంది సాహిత్యంలో పాత్రల్లా ఉండరు . దాన్నే తిప్పి చెబితే , సాహిత్యంలో పాత్రలు ప్రపంచంలోని నూటికి తొంభైతొమ్మిది మందిలాగా ఉండవు . ఇంకా గట్టిగా చెబితే ఎక్కడో లక్షల్లోనో కోట్లలోనో ఒక్కరైన అసాధారుణుల్ని గురించే సాహిత్యం పట్టించుకునేదీ , పాత్రలుగా నిలబెట్టేదీనూ . ఎందుకంటే బిర్రబిగుసుకున్న సమాజాన్ని తట్టిలేపేదీ , ముందడుగు వెయ్యమని ముల్లుగర్రతో పొడిచేదీ వాళ్ళే . కోటిలో మిగతా తొంభైతొమ్మిది లక్షల తొంభైతొమ్మిది వేల తొమ్మిదివందల తొంభైతొమ్మిది మంది ఉన్నట్టే సాహిత్యంలో పాత్రా ఉంటే , ఇహ చెప్పేదేవుందీ ? కోచ్‌ పేరు రాం రెడ్డి , నేను మా చిన్నాయన పేరు చెప్పిన , స్టేట్‌ టీంల ఆడినాయన పేరు రాం రెడ్డి నన్ను పైకి కిందికి చూసి , అట్లనా మీ చిన్నాయన తోటి నేను కూడ ఆడిన స్కూళ్ల వున్నప్పుడు , ఇప్పుడేం చేస్తున్నడు అని కొన్ని ప్రశ్నలడిగిండు . ఇగో ఇంకో రాం రెడ్డి అంతటోడు మన ఇప్పటి టీంల కూడ వున్నడు అని ఏయ్‌ సందీప్‌ రెడ్డిని పిలువు అని ఒక ఎత్తుగ బలంగ కనిపిస్తన్న ఒక టీం మెంబరుని పిలిపించి మాకు పరిచయం చేసిండు . సూస్తెనే తెలుస్తంది వీణ్ణి పట్టాలంటె ముగ్గురు నలుగురన్న కావాలె అని . అదీగాక వరంగల్లు టీం అంత గొప్పదేం కాదు ఈసారి . అసలు వుత్తగ గెలువొచ్చు , అంత అల్కటి ఆట రేపు అని నేను వేరే వాళ్ళ దగ్గర విన్న రెండు ముక్కలు చెప్పిన . సందీప్‌ నా మొఖంలకు చూసి , ' అరే అన్నా వాళ్ళకు మల్లొకసారి నల్లగొండ టీంతోటి ఆడాలంటె చెమటలు పట్టేటట్టు చేస్తం రేపు , ఆట సూస్తందుకు రా ' అని చెప్పిండు . తప్పకుండా అని చెప్పి ఇద్దరం వచ్చేసినం . పదేళ్ళ తరవాత కలిసిన మిత్రుడిని అంచనా వేసే ప్రయత్నం చేశాడు సతీష్ . చిన్నప్పటి కోపం ఆవేశం ఇంకాఈ మనిషిలో ఉండి ఉంటాయా ? ఇంటర్ / డిగ్రీ . . . . అయిదేళ్లూ నేను విపరీతంగా చదివిన కాలం . కానీ , కవిత్వం చదివే వాణ్ని కాదు . ఇంగ్లీష్ , హిందీ , ఉర్దూ నవలా సాహిత్యం ఏది దొరికితే అది చదివాను . భారతీయ సాహిత్యం ముఖ్యంగా బెంగాలీ , తమిళం , కన్నడ నించి వచ్చిన అనువాదాలు ఎక్కువ ఇష్టంగా చదివే వాణ్ని . ఖమ్మం లైబ్రరీ , మా సిద్ధార్థ కాలేజీ లైబ్రరీలో తక్కువ పుస్తకాలే వున్నా , మంచి పుస్తకాలు వుండేవి . ఖమ్మం ప్రభుత్వ కళాశాల లైబ్రరీ పెద్దది . అక్కడ గొప్ప ఇంగ్లీష్ సాహిత్యం అంతా దొరికేది . ఇవిగాక , హీరాలాల్ మోరియా సొంత లైబ్రరీ నాకు అత్యంత ఇష్టమయిన చోటు . మోరియా గారు ఎవరికీ పుస్తకాలు ఇంటికి తీసుకువెళ్లనిచ్చే వారు కాదు , ఆయన నా కోసం వొక కుర్చీ , టేబులు ఏర్పర్చి , ' బేటా , నువ్వు ఇక్కడ ఎన్ని గంటలు కూర్చొని చదువుకున్నా పర్లేదు . కానీ , వొక్క పుస్తకం బయటికి ఇవ్వను . ఇక్కడే తిను , టీ తాగు " నేను ఇంట్లో కూర్చొని ఎన్ని పుస్తకాలు , పాత పత్రికలు చదివే వాణ్ణో లెక్క లేదు . మోరియా గారి భార్య , ఆయన కూతురు సాధన గంటకోసారి నాకు టీలూ , తినుబండారాలు తెచ్చి పెట్టే వారు . సాధన నా కంటే వొక ఏడాది పెద్దది , కానీ ఆమె ఇంగ్లీషులో రాసేది , అవి నేను తెలుగు అనువాదం చేసే వాణ్ని . ఇంటర్ లో మార్కులు సరిగ్గా రాలేదని సాధన ఆత్మ హత్య చేసుకుంది . నేను అతిదగ్గిరగా చూసిన వ్యక్తి అలా చనిపోవడం నాకు చాలా రోజులు నిద్రలేకుండా చేసింది . ఇది జరిగాక ఇంకో మిత్రుడు కుటుంబ సమస్యల వల్ల రైలు కింద తల పెట్టాడు , అదే సంవత్సరం నాకు అతి బాగా తెలిసిన , నాతో చింతకానిలో బాల్యంలో ఆడుకున్న వొక అమ్మాయి కాలేజీలో టీజింగ్ తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకుంది . తన భర్తతో పడక పెద్దక్క ఇల్లు చేరింది . రక రకాల వరస సంఘటనలు నన్ను ఇంకా అంతర్ముఖిని చేశాయి . చాలా కాలం దాదాపూ నోరు పడిపోయిందన్నంత పని అయ్యింది . ఇంకొన్ని బాపట్ల జ్ఞాపకాలు ఇంజనీరింగ్ కాలేజి రాకతో బాపట్లలో ఇళ్ళ మార్కెట్టు మీద తీవ్రమైన వత్తిడి వచ్చింది . పేరుకి మునిసిపాలిటీయే కానీ అదొక గ్లోరిఫైడ్ పల్లెటూరుగా ఉండేది రోజుల్లో . చాలా కాలంగా ఉన్న ఏజీ కాలేజి , ఆర్ట్సు కాలేజి జనాభా ఇంచుమించు అందరూ అక్కడ ఇళ్ళు కట్టుకుని స్థిరపడిపోయారు . ఇంజనీరింగ్ కాలేజి హాస్టలు ఇంకా నిర్మాణ దశలోనే ఉంది . అంచేత తొంభై శాతం విద్యార్ధులు ఊళ్ళో అద్దెకి ఉంటూండే వాళ్ళు . దాంతో అద్దె ఇళ్ళకి గిరాకీ విపరీతంగా పెరిగిపోయింది . చాలామంది స్టూడెంట్సు ఉండటం ఊరివాళ్ళకి అలవాటై " బ్రహ్మచారులకి అద్దెకివ్వం " అనేవాళ్ళు కాదు గానీ , అసలు ఇళ్ళు ఖాళీగా కనబడేవి కావు . మాకు పోర్షను దొరకటమే గగనమై పోయింది . మేము ఇంట్లో ప్రవేశించేప్పటికి అప్పుడే వారం పది రోజులుగా కాలేజి నడుస్తోంది , క్లాసులకి వెళ్ళొస్తున్నాం . ఇంట్లో వెనకాల దొడ్డిలో ఒక ఉప్పు నీళ్ళ బావి మాత్రం ఉండేది , మంచి నీళ్ళ వసతి లేదు . మరెలాగ అని ఇంటివాళ్ళని అడిగితే తాము పక్క వీధిలో ఉన్న పబ్లిక్ కుళాయి నించి రెండేసి బిందెలు తెచ్చుకుంటామని చెప్పారు . పాపం ఆడవాళ్ళే అక్కణ్ణించి తెచ్చుకుంటుంటే మగ ధీరులం , మనం ఒక కూజాడు నీళ్ళు తెచ్చుకోలేమా అని మాకు మేమే ధైర్యం చెప్పుకున్నాం . రోజు కూజా కొనుక్కొచ్చుకున్నాం . మర్నాడు పొద్దున్నే లేచి నోట్లో బ్రష్షు పెట్టుకుని , మొదటిసారి నా వంతుగా కూజా పట్టుకుని పక్క వీధి పంపు దగ్గిర కెళ్ళాను . వేషం వేరే చెప్పక్కర్లేదుగా . . లుంగీ , జుబ్బా , భుజాన ఒక తువాలు , కాళ్ళకి హవాయి చెప్పులు . మామూలుగా పబ్లిక్ కుళాయి దగ్గరైనా కనిపించే సీనే కుళాయి దగ్గిర కూడా . . అప్పటికే ఒక అరడజను మంది అమ్మలక్కలు కుళాయి చుట్టూ గుంపుగా రణగొణధ్వనులుతో మాట్లాడుకుంటూ , కొండొకచో పోట్లాడుకుంటూ , బిందెల్లో , తప్పేలాల్లో , బక్కెట్లలో నీళ్ళు నింపుకుంటున్నారు . కూజా కింద పెట్టి , బ్రష్షుని నవుల్తూ " కిం కర్తవ్యం " అని ఆలోచనలో పడ్డాను . ఇంతలో ఒక పుణ్యాత్మురాలు నా దుస్థితిని గమనించి , " రండి బాబూ " అని మిగతా స్త్రీలని అదిలించి కుళాయి దగ్గర చోటు చేసింది . మనసులోనే ఆవిడకి దణ్ణం పెట్టుకుని , గబగబా పంపు దగ్గిరే మొహం కడిగేసుకుని , కూజా పంపుకింద పెట్టి అటూ ఇటూ చూస్తూ నిలబడ్డా . సరిగ్గా కుళాయి కి ఎదురుగా వీధికి అవతలి పక్క ఒక పెద్ద రెండంతస్తుల మేడ ఉంది . పై అంతస్తులో ఇంటికి ముందు కొంత జాగా ఓపెన్ టెరేస్ లాగా ఉంది . జాగాలో పిట్ట గోడ వెంబడి ముగ్గురు కాలేజీ వయసు అమ్మాయిలు నిలబడి దంతధావనం చేస్తున్నారు . నైటీలు వేసుకుని ఉన్నారు . మరీ అలా పొద్దున్నే అమ్మాయిల్ని చూడ్డం మర్యాద కాదు అనుకుంటూనే కొంచెం చూశాను . ఒక డౌటొచ్చింది . . ఇంచుమించు ఒకే వయసున్న ముగ్గురమ్మాయిలు ఒకే ఇంట్లో ఎలా ఉన్నారబ్బా అని . ఇంకాసేపట్లో ఇంకో డౌటొచ్చింది వీళ్ళ మొహాలు ఎక్కడో చూసినట్టున్నాయే అని . గుర్తొచ్చింది . . వీళ్ళని కాలేజిలో చూశాను . . అంటే . . వీళ్ళు మా కాలేజి విద్యార్ధినులు . ట్యూబులైటు వెలిగింది . మేడ ఇల్లు కాదు . . మా కాలేజీవారు ఊళ్ళో అద్దెకి తీసుకున్న ఆడపిల్లల హాస్టలు . అంతే , ఒక్క వుదుటున కూజా పట్టుకుని పరుగున ఇంటికొచ్చి పడ్డాను . నా అనుమానాన్ని మా ఇంటి ఓనరు నివృత్తి చేశాడు . . కుళాయి కెదురుగా మేడ మా కాలేజి ఆడపిల్లల హాస్టలే ! చచ్చాం . ఇప్పుడెలా ? మేమున్న ఇంటెదురుగా ఒక ముచ్చటైన డాబా ఇల్లుంది . వాళ్ళింట్లో మంచినీళ్ళ పంపుందని ఓనరు చెప్పాడు . అడగందే అమ్మైనా పెట్టదు గదా , అడిగి చూద్దాం అనుకుని సాయంత్రం ఎదురింటికి వెళ్ళి తలుపు తట్టాను . ఇంటాయన ఇంట్లోనే ఉన్నాడు . " మేం మీ ఎదురింట్లో కొత్తగా అద్దెకి దిగాం . మీరు అనుమతిస్తే మీ ఇంట్లో రోజూ ఒక కూజాడు నీళ్ళు పట్టుకుంటాం " అని చాలా మర్యాదగా అడిగాను . ఆయన రౌడీ వెధవని చూసినట్టు నన్నొక డర్టీలుక్కేసి , " లేడీసుంటారండీ . వీలుకాదు " అనేశాడు . హమ్మ ఎదురింటాయనా , మీ ఆడలేడీసుని మేమేం కొరుక్కు తినంలే బాబూ అని మనసులోనే తిట్టుకుని , చేసేదేం లేక పైకొక వెర్రి నవ్వు నవ్వి వెనక్కి వచ్చేశా . నేనూ నా రూమ్మేట్లూ మా వరండాలో సెటిలై , తలా ఒక సిగిరెట్టూ ముట్టించి బుర్రకి పదును పెట్టాము . మంచి నీళ్ళ సమస్య చాలా క్లిష్ట సమస్య అయి కూర్చుంది . వాళ్ళు మొదట్లో నా ఎడ్వంచర్లు చూసి నవ్వినా , ఆడపిల్లల హాస్టలు ముందున్న పబ్లిక్ కుళాయికి లుంగీలో ( పోనీ పేంటు షర్టులో ఐనా ) వెళ్ళి నీళ్ళు పట్టుకు రావడానికి వాళ్ళకీ ధైర్యం చాల్లేదు . ఇంతలో మా ఓనరు కొడుకు ( నాకు డేవిడ్ బూన్ అని బిరుదిచ్చినవాడే ) తన వానర సైన్యంతో కొబ్బరి మట్ట క్రికెట్ మొదలెట్టాడు . వాళ్ళ ఆట చూస్తుంటే ఐడియా వచ్చింది - నీళ్ళు తేవడానికి పిల్లగాణ్ణి నియోగిస్తే ! ఇంట్లో చేరి ఒక రోజేగా ఐంది , ఇంకా వాడికి మేం మేస్టర్లమనే భయం ఏర్పడలేదు . అందుకని పిలవంగానే వచ్చాడు . నెలకి పది రూపాయలిస్తే పొద్దున్నే వాడు పబ్లిక్ కుళాయి నించి మాకొక కూజా నీళ్ళు తెచ్చేందుకు ఒప్పందం కుదిరింది . తరవాత వాడు ఎక్కడ మేం చదువు చెప్పేస్తామో అని మొహం చాటేసినా , పాపం మంచి నీళ్ళు మాత్రం క్రమం తప్పకుండా తెచ్చేవాడు . నెలనెలా డబ్బులకి మాత్రం వాళ్ళమ్మని పంపేవాడు . అలా మాకు తొమ్మిది పది నెల్లపాటు నీటి సమస్య తీరింది . కొసమెరుపు 1 : నెమ్మది మీద తెలిసిన విషయం , ఎదురింటాయనకి ఇద్దరు పెళ్ళి కావలసిన కూతుళ్ళున్నారు . పాపం ఆయన భయం ఆయనది . కొసమెరుపు 2 : సందుమొగలోనో , పెద్ద బజారులోనో ఎదురింటాయన ఎదురుపడుతూనే ఉండేవాడు గానీ ఎప్పుడూ పలకరించిన పాపాన పోలేదు . మాకు మాత్రం ఏం తక్కువని మేమూ ఎప్పుడూ మాట్లాడలేదు . ఇలా ఉండగా కొన్ని నెలలు గడిచాక మా డిపార్టుమెంటు మేస్టారొకాయనకి పెళ్ళైంది బాపట్లలోనే . మేం కూడా వెళ్ళాం . అక్కడ ఎదురింటాయన ఆడపెళ్ళివారి తరపున మర్యాదలు చేస్తూ కనబడ్డాడు . మాతో ఉన్న సీనియర్ మేస్టర్లు మమ్మల్ని పరిచయం చేశారు . అప్పుడర్ధమైంది ఆయనకి మేం స్టూడెంట్లము కాదూ , లెక్చరర్లమని . పెళ్ళినించి వచ్చేస్తూంటే చెప్పాడాయన . . కావలసినప్పుడు వాళ్ళింట్లో మంచి నీళ్ళు పట్టుకోవచ్చనీ . బిసి - డి గ్రూపులో కృష్ణ బలిజ ( దాసరి , బుక్క ) అని కులంగా ఉన్నారు . ఎంతోకాలం నుంచి సంచార జాతిగా ఉన్న కులం కనుక తమను గ్రూప్‌ - డి నుంచి ` ' లోకి మార్చాలని కోరుతు న్నారు . పనుల వత్తిడిలో అస్సలు ఊపిరి సలపకుండా ఉంది అని సాకు చెప్పాలనుంది గానీ అది పూర్తిగా నిజం కాదు . కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక పని పెండింగ్ లో ఉన్నదనే ఊహ అస్తమానం మనసులో మెదుల్తూ స్థిమితంగా ఒక టపానైనా రాయనివ్వకపోవడం మాత్రం నిజం . కబుర్లు ఆదివారం ఉదయం రాస్తున్నాను . ఇన్ని నెలలుగా నలుగుతూన్న ఆరోగ్య వ్యవస్థ సవరణ చట్టాన్ని ముక్కీ మూలిగి ఎట్టకేలకి చట్టసభలో వోటుకి తెస్తున్నారీ వేళ . చూడాలి ఏమవుతుందో . కృష్ణదేవరాయల పంచ శతాబ్ది ఉత్సవం - . కర్నాటాంధ్ర రాయణ్ణి తల్చుకుని నేటి కర్నాటాంధ్ర రాయళ్ళ పోకళ్ళని చూసి దుఃఖ పడుతున్నారు సాక్షి గారు ఆంధ్ర భూమి దినపత్రికలో . టీవీ9 వాళ్ళు దేవులపల్లికి పట్టిన నీరాజనం రెండు భాగాలు - ఒకటి , రెండు . కొన్నాళ్ళ కిందట ఒక యువమిత్రుడు అడిగాడు తెలుగు పాఠాలు చెప్పరాదా అని . అంత ఓపిక , తీరిక లేదన్నాను , కానీ బాగా తెలుగు వచ్చిన వాళ్ళు కూడా తరచూ చేసే కొన్ని తప్పులు చూశాక , అప్పుడప్పుడూ ఇక్కడ తెలుగు వాడుకల ప్రస్తావన చేద్దా మనిపించింది . అంజలి , నివాళి - అంజలి అంటే రెండు చేతులూ జోడించి నమస్కారం చెయ్యడం . నివాళి అంటే హారతివ్వడం . కీర్తిశేషులైన వారిని తలుచుకుంటూ వారి పట్ల తమ గౌరవాన్ని ప్రకటించడానికి , మరణానికి సంతాపం ప్రకటించడానికి మధ్యన రెండు పదాలూ ఎక్కువ ఉపయోగిస్తున్నారు . పత్రికల్లో శీర్షికల్లో వాడ్డం , అటుపైన మరణించిన వ్యక్తిని గురించి ప్రముఖులు సందేశాలివ్వడంలో మాటల వాడుక ఎక్కువగా కనిపిస్తోంది . దాంతో , ప్రజలందరూ కూడా మాటలు సందర్భలో వాడేవి అనేసుకుని అలాగే వినియోగిస్తున్నారు . సందర్భంలో వాడ్డం తప్పు కాదు , కానీ మాటలకి అంతకంటే విస్తృతమైన వాడుక ఉన్నదని మనం గురుతుంచుకోవాలి . ముఖ్యంగా నివాళి మంగళప్రదమైనది . దీన్ని చావు సందర్భంలో వాడి వాడి , ఇప్పుడెవరన్నా శుభ సందర్భంలో నివాళి అంటే , ఛా , ఏవిటీ చల్లటి వేళ అలాంటి పాడు మాటలు అని జనాలు ముక్కున వేలేసుకునే స్థితి వస్తుంది . అంతే కాక , కీర్తిశేషుల్ని తలుచుకోవడంలో కూడా పదాల వాడుక వెర్రి తలలు వేసి అపభ్రంశపు వాడుకలు కొన్నిటిని పుట్టిస్తోంది . నివాళి అంటే సంతాపం ప్రకటించడం అనుకుంటున్నారు జనాలు . మన బ్లాగుల్లోనే చూశానెక్కడో , ఫలాని వారి మరణానికి నివాళి అని రాశారు - మరణానికి నివాళి యేవిటి పిండాకూడు ! మొన్న విజయవాడలో ఒక తెలుగు పేపర్లో చూశాను - ఫలాని వారికి అశ్రుతాంజలి అని . పోయినాయనకి చెవుడు కావాలు అనుకున్నా ! పనిలో పనిగా మీ తెలుగు ఎంత తాజాగా ఉందో పరీక్షించుకోండి - కింది మాటలకు అర్ధాలు చెప్పండి కలికము కోటేరు మక్కెలు తుక్కు మొగసాల

Download XMLDownload text