EN | ES |

Text view

tel-43


Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.

లాలీ లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరే చిన్నపోదా మరీ చిన్నప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుటపడదే అంతచేదా మరీ వేణుగాణం కళ్ళుమేలుకుంటె కాలం ఆగుతుందా భారమైన మనసా . . . పగటి బాధలన్నీ మరిచిపోవుటకు ఉంది కాద ఏకాంతం వేళా లాలీ లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరే చిన్నపోదా మరీ చిన్నప్రాణం ఎటో పోతోంది నీలిమేఘం వర్షం మెరిసిపోదా ఏదో అంటుంది కోయిల శోకం రాగం మూగపోగా అన్నివైపులా మధువనం ఎండిపోయెనే క్షణం అణువణువునా జీవితం అడియాసకే అంకితం లాలీ లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరే చిన్నపోదా మరీ చిన్నప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుటపడదే అంతచేదా మరీ వేణుగాణం కళ్ళుమేలుకుంటె కాలం ఆగుతుందా భారమైన మనసా . . . పగటి బాధలన్నీ మరిచిపోవుటకు ఉంది కాద ఏకాంతం వేళా లాలీ లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరే చిన్నపోదా మరీ చిన్నప్రాణం మనిషికి కాలం లోకూడా చాలా వరకూ ఆచరణ శీలమైన విలువల వ్యవస్థ లో కుటుంబ వ్యవస్థ ఒకటి . మనిషి పరిణామ క్రమంలో జ్ఞాపక శక్తి , అంతశ్చేతన పెరగటం వలన జంతువుల నుంచీ వేరుపడ్డాడు . అందువలన వ్యవస్థలు ఏర్పడ్డాయి . అమ్మా నాన్న అక్కా తమ్ముడూ అనే భావాలు ఇలాంటివే . కాబట్టీ మనిషి భౌతికమైన , పరిణామ పరమైన అవసరాలకు అనుగుణం గా ఏదైనా విలువల వ్యవస్థ ఉంటేనే అది తట్టుకొని నిలబడుతుంది . " అవసరాలకు భిన్నం గా ఉన్న వ్యవస్థను " ఆచరించే వారు కరువౌతారు . అప్పుడు వ్యవస్థ మార్గదర్శకాలకూ , వ్యవస్థ లోని మనుషుల ప్రవర్తన కూ మధ్య అంతరమెక్కువౌతుంది . ఆచరణ సాధ్యం కాని విలువల వ్యవస్థ ఐనా ఉపయోగం లేనిది గా తయారౌతుంది . కేవలం పుస్తకాలకే పరిమితమౌతుంది . ఆచరణ లో పెట్టలేని గొప్ప విలువల వలన ఉపయోగం లేదు . అలాని బంది పోటు దొంగో తనకు అనుగుణం గా వ్యవస్థ లోని విలువలను దిగజార్చమనటం కూడా సరి కాదు . విలువలు ఉండాలి కానీ అవి ఆచరణాత్మకం గా , మానవాళి సమిష్టిమరియూ వ్యక్తిగత మనుగడ కిమంచి చేసేవి గా ఉండాలి . ఒక యుగంలో ఉన్న విలువలు వేరొక యుగం లో అవసరం లేనివి ఔతాయి కాబట్టీ విలువలు కూడా చలనశీలమైనవి . మంచి చెడులు చలనశీలమూ , సాపేక్షమూ ఐనట్లే సమాజపు విలువలు కూడా . 21 - 09 - 2009 విశ్వవిద్యాలయ కులపతులు బ్రహ్మశ్రీ సన్నిధానం సుదర్శన శర్మ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ కె . రోశయ్య గారిని మర్యాదపూర్వకముగా కలుసుకున్నారు . పాటలు వేటూరి తెచ్చిన మరోమార్పుకి కూడ మంచి ఉదాహరణలు . అది " మామూలు " పాటల్లో గ్రామీణభాషని వాడటం . అంతకుముందు రచయితలు ఇలాటి పాటలు హీరో హీరోయిన్ల " డ్రీం సాంగ్స్ " లో అవసరమైతే వాడేవాళ్లు తప్ప విద్యాధికులైన పాత్రలు మెలకువగా పాడుకునే పాటల్లో కాదు ( ఉదాహరణకు ప్రేమనగర్ లో " కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల " అన్న పాట ) . సీతారామయ్యగారి మనవరాలు అన్న సినిమాకోసం రాసిన పల్లవి - తుక్కు ప్యాకెట్ తోటే సైగచేయాలా బాబూ ! మరీ మధ్య అబ్బాయెవరో తాతా అని పిలిచేసరికి మరీ అన్ రొమాంటిక్ అయిపోతే ఎలాగా ? వీళ్లు చెప్పుకుంటున్న మత సామరస్యం హైదరాబాదులో లేదు . ఇవ్వాళ కాదు , ఎప్పటినుండో లేదు . ఎప్పుడో ఇరవయ్యో శతాబ్దపు రెండవ మూడవ దశకాల నుండీ కూడా ఇక్కడ మతగొడవలు జరుగుతున్నాయి . ఒకర్నొకరు చంపుకున్నారు . జావీద్ ఆలమ్ అనే ప్రొఫెసరు , 19 శతాబ్దంలో మాత్రం ఇక్కడ హిందూ ముస్లిముల మధ్య గొడవలేమీ జరగలేదని అంటూ , అయితే " వాళ్ళు పక్కపక్కనే నివసించేవాళ్ళు , కానీ వాళ్ళ మధ్య అంత సామరస్యమేమీ ఉండేది కాదు " అని చెప్పారని ఒక వెబ్‍సైటులో చదివాను . రెందు మతాల ప్రజల మధ్య సామరస్యం ఇలా ఉందని ప్రొఫెసరు చెబుతోంటే ఇంకో వక్రవాణి ప్రొఫెసరు ' మేమూ చదువుకున్నామండీ . . ' అంటూ కెమెరా ముందు చేరి , అబద్ధపు కథలు అల్లాడు . ఆయన చెప్పిన " హైదరాబాదులో మతకలహాలు సమైక్య రాష్ట్రం ఏర్పడ్డాకే మొదలయ్యాయి " అనే ముక్క ఎంత అబద్ధమో , అయనది వక్రవాణి ఎందుకయిందో చూద్దాం . . హరిసేవ : : మనఆచారాలను మూఢనమ్మకాలని గేలిచేసే పేపర్లు , ఛానళ్ళు వాటినెందుకు ప్రచురిస్తున్నారు ? ప్రసారంచేస్తున్నారు ? నేను గ్రేటాంధ్రాలో ఎమ్బీయస్ ప్రసాద్ గారి పోస్టులు ఒక్కటికూడా విడిచిపెట్టకుండా చదువుతుంటా . నాకు ఆయన్న రచనా శైలి , రచనలోని లోతు , ఆయన ఛణుకులు బాగా నచ్చుతాయి . ఇవ్వాల్టి గ్రేటాంధ్రాలో ఆయనవి మూడు పోస్టులు : ఒకటి - సత్యం గొడవ వల్ల యై . యస్ కు లాభమా నష్టమా ? , రెండు - జంధ్యాల పేరు మీద హాస్యం , మూడు - సత్యంను కేంద్రం ఆదుకోవాలా ? వద్దా ? మీరు చదివి ఆనందించండి . : అమ్మా , నీకు తెల్వకపోతే సక్కగ ఊర్కో గానీ , ఎందుకమ్మ మా భాషని ఖూనీ చేస్తవ్ ! ? టెలంగాణా కాదు , టెంకాయ పెంకూ కాదు మాది తెలంగాణ . " ఎందుచేత చెట్టు కొట్టేశారు ? పుచ్చిపోయిందా , పురుగు పడ్డదా ? " అని అడగంగానే , రాజుగారు " అబ్బో ! అది చాల పెద్ద కథ , రెడ్డి గారినే చెప్పనీయండి , " అంటూ , రాజ దర్పం చూపించారు . 20 . ఆయి ఆయి ఆయి - ఇది కూడా 14 లాగానే , యశోదమ్మ పాడిన లాలి పాట సంధర్బములోనిది మీకు ఎలా ఉన్నదో కానీ , ఇప్పుడు చదువుతున్నా నేనేనా వ్రాసినది అనిపిస్తుంది వాసవదత్త నాకీమాట అనడం ఇష్టంలేదు గాని . . ఆఖరికి నన్నుకూడా పొమ్మంటున్నాడే . లౌకికార్ధం వేరు , కవితార్ధం వేరు అన్నప్పుడు లౌకికమైన వాస్తవజగత్తు కవితారచనకు వస్తువుగా పనికిరాదని అర్ధం కాదు . కవితా వస్తువు వాస్తవజగత్తుకు చెందినా కూడ అది ఇచ్చే అర్ధం లౌకికార్ధానికంటే భిన్నంగా వుంటుంది . వాడిన పూవు వాస్తవజగత్తుకు చెందింది అయినా , వాడినపూవు వికసిస్తుంది అనేవరకు అది లౌకికార్ధాని కంటే భిన్నమైన అర్ధం ఇస్తుంది . " అది పత్తాలాట , ప్రతిసారీ గెలవటం జరగదు , ఒక సారి ఇంటి నుండి వచ్చిన డబ్బంతా ఒక్కనాడే ఓడి పోతే వసంత దగ్గరే అప్పు తీసుకుని నెలంతా నడిపించాను , అప్పుడే ఇక మానేసాను " ఏమోనండీ , జర్మనీలో హోమియోపతీనే ప్రధాన వైద్యం అనీ , అల్లోపతీది రెండో స్థానమే అని అక్కడ ఉన్న మా బంధువుల ద్వారా విన్నాను . బాగుంది మీ వాన కత . తొలకరి వర్షాలహాయి చిన్నప్పుడనుభవించినట్టుగా ఇప్పుడు చెయ్యగలమా ! బెంగుళూరు వానలూ , మా మైసూరు ( నేను కాలేజి అక్కడే చేసాను లెండి ) వానల్లాగే అన్నమాట . రోజంతా బాగుండి , సాయంత్రానికి మేమునాయ్ అంటాయి . అందులోనూ ఒక ఆనందముంది . ఎవరు రెవ్యూ చేస్తున్నారన్న ప్రశ్న నాకు లేదు . కథ నిజంగా అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఎత్తి చూపితే నాకు అభ్యంతరం లేదు . కానీ , ఏదో సలహా ఇవ్వకపోతే కొరతేమో అన్నట్టు , సలహా ఇచ్చి తీరాలన్న ధోరణిలో ఇస్తున్నట్టు ఉంటున్నాయి కొన్ని . ఉగాది ఇతర పండగ మాదిరి ఏదొ వక దేవత ను పూజించే పండుగ కాదు . కాలానికి సంబందించిన పండుగ . కాలాన్ని మన వీలు కొసము సంవత్సరాలు గా లెక్కించి నారు . సంవత్సరము మొదలు అయిన రొజు ఉగాది పండుగ . ఉగాది జాతీయ పండుగ . దేశము లోని వివిద రాష్ట్రాల లొ పండుగను రక రకా పేర్ల తో జరుపు కుంటారు . ఉగాది రొజు ఇష్ట దేవతను పూజించి ఉగాది పచ్చడి ని పెద్దవారి తొ పెట్టించుకొని తినాలి . ఆరు రుచులు కలిపి చేసిన ఉగాది పచ్చడి జీవిత ము లొని కష్ట సుఖముల కు ప్రతీక . ఉగాది నాడు సాయంకాలము దేవాలయము లొ కాని , గ్రామ చావిడి లొకాని , నగరాల , పట్టణాల లొ అడిటొరియము లలొ పంచాంగ శ్రవణము చేస్తారు . పంచాంగ శ్రవణము లొ సంవత్సర పలితాలను అంచనా వేస్తారు . ఉగాది ని సాంప్రదాయ బద్దముగా పాటించటము వలన సకల శుభాలు కలుగుతాయి . రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాలలోనూ పేద ప్రజలను ఎవరిని కదిలించినా నీటి కోసం ఉద్యోగాల కోసం కటకట పడుతున్న చరిత్రలూ , పోలీసులూ అధికార యంత్రాంగమూ , వ్యాపారులూ , వైద్యులూ పెడుతున్న హింసలూ చెప్తారు . చాలా సందర్భాలలో హింసని అనుభవించడం మామూలు అయిపోయి , దాన్ని హింసగా గుర్తించే వివేకం కూడా కోల్పోయి ఉన్నారు . ( లేకపోతే ఆరోగ్యశ్రీ పథకం కింద గుంటూరు జిల్లాలో అంత మంది స్త్రీల శరీరాల్లోనించి గర్భ సంచీలు తీసివేశారన్న వార్త బయట పడటానికే ఇన్నేళ్ళు పట్టడం ఎట్లా సాధ్యం ? ) మనవడా , , , , , నీ వంశ చరిత్ర నీకు తెలియకపోతే నీకు ప్రపంచం లో ఏమి తెలియనట్లే . ఒక ఆకుకి దాని రెమ్మ , కొమ్మ , వేరు , చెట్టు , , ఇలా మూలాలు తెలిసివుండాలి . మన తాతలు భుధవరేన్యులు , విద్వజ్ఞులు , సకల కళా పారంగతులు , వీరులు , సేనానులు , రైతులు , నావికులు , స్పురద్రుపులైన సాంకేతిక విజ్ఞానవేత్తలు , విదుషి ప్రజా విభవ సంపన్నులైన నటులు , కళాకారులు , పండితులు , శిల్పాచార్యులు , పండిత ప్రాకండులు , విజ్ఞులు ఇలా ఎందరో మన వంశం లో జన్మించి మన వంశానికి సంపూర్ణత్వం సిద్ధింప జేశారు . స్రష్టల శుభాశీస్సులు పరిమళాలు నీలో కొత్త దీప్తిని , సరికొత్త స్పూర్తిని చిగురింప జేస్తాయని నా పరిపూర్ణ విశ్వాసం . వారి లాగే నీ జీవితం కూడా దేశప్రగతికి , సామాజిక పురోగమనానికి , సాంస్కృతిక వికాసానికి , సంఘచైతన్యానికి , మానావభ్యుదయానికి , నవ్వ్యతకి నాంది పలికే రీతులకి , నీతులకి అంకితం కావాలని నా కోరిక . . . . . . . . భయపడకు - పైన చెప్పిందంతా utter shit . . . . . మనవడా , , నేను జీవన సంధ్యలో వున్న , కాటికి కాళ్ళు చాపుకున్నా , వూరు పొమ్మంటున్నది , కాడు రమ్మంటున్నది . నా ABC la లో ఆపిల్స్ లేవు , బాల్స్ లేవు , ఇప్పుడు A = arthritis , B = బాడ్ బ్యాక్ , C = chest pain , cardiac arrest వంటివి వున్నాయి . U = Urinary difficulties సమస్య ను డాక్టర్ దగ్గర చూయించుకుందామని పట్నంకి వచ్చినప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ తో నీవు బైక్ మీదుగా వెళ్ళడం చూసా . Ofcourse , she is cute , but టాపిక్ here is not about her . మీ నాన్న కు ఏదో నీతో IPS , IAS , FRCS LONDON చేయించడం లాంటి పిచ్చి పిచ్చి కలలు వున్నాయని తెలిసింది . You can be what you choose to be . But you can never be an elephant . నువ్వు మీ నాన్న మాటలు వినకు , నీ తోచింది చెయ్యి . లైఫ్ ఎంజాయ్ చెయ్యి . An apple a day keeps ది డాక్టర్ away - ఇది అందరి విషయం లో . కాని మన విషయం లో తేడా జరుగుతుంది . నేను రోజే ఒక ఆపిల్ తిందామని దాన్ని కోరికా , అది చాల గట్టిగా వుంది , దాంతో నా పండు ఊడిపోయింది , దాని వలన నేను dentist ని కలవాల్సి వచ్చింది . జీవితం అంటే కష్టాలతో అల్లబడినది . Anyone who says differently is selling something . మన వంశం వారికి అన్ని ఇలాగే జరుతాయి . మన వంశం శాపగ్రస్త వంశం . మన పూర్వికులను దోచుకున్నారు , మన భూములు లాక్కున్నారు , మన చరిత్రను కాలరాచారు . మనల్ని చరిత్ర హీనులని చేసారు . ఒక రకంగా చెప్పాలంటే మన వంశం మొత్తం దురదృష్టవంతులే . భారత దేశాన్ని ఏలిన ఎన్నో వంశాల సరసన మన వంశం కూడా చరిత్ర లో వుండి తీరాల్సిన వంశం - మౌర్యులు , గుప్తులు , కనిష్కులు , శాతవాహనులు , కాకతీయులు , ఇలా వీటి తో సమానంగా ఇంకా ఎక్కువే చరిత్ర వున్నా వంశం మనది . అఖండ భారత దేశానికి ఉన్నంత చరిత్ర మనకి వుంది . మన తాతలు ఎన్నో గోప్పపనులు చేసినా కూడా చరిత్ర కారులు ప్రాముఖ్యం ఇవ్వలేదు . చరిత్రకారులకి విశాల నేత్రాలు , ఓపెన్ మైండ్ లేవు . అందుకే చరిత్ర లో మనం అడుగడుగునా వున్నా కూడా మనకి రావాల్సిన గుర్తింపు రాలేదు . ఎలాగంటే , నీకు అర్థం అయ్యేలాగ చెబుతాను . నేను ఒక రోజు నిద్ర పట్టక అలా పెన్నా నది తీరాన సుమారుగా ఒక గంట నడిచి వచ్చాను . ప్రొద్దున్నే ఊర్లో పుకారు " హరి ప్రసాద్ రెడ్డి కి ఈత రాదు " అని . ఇలా మనం ఎన్నో గొప్ప పనులు చేసాక కూడా ప్రజలు మనల్ని గుర్తించలేదు . విషయాలు ఏవి మీ అవ్వతో చర్చకు తీసుక రాకు . మీ వంశం అంతా తింగర సచ్చినోల్లె అని ఆవిడ అభిప్రాయం . This is purely a man to man talk . దేవుడు చేసిన రెండో తప్పు మీ అవ్వను పుట్టించడం . మొదటి తప్పు ఏంటి అని నన్ను అడగకు . నాకే తెలియదు . మన వంశ మూల పురుషుడు : తాత no # 1 కాలం లో కౌశికునికి ( విశ్వామిత్రునికి ) , వశీష్టునికి ego clash వచ్చింది . వశిష్టుని కామధేనువు నుంచి అనేక వేల మంది సైనికులు వచ్చి కౌశికుని సైన్యాన్ని ఓడించారు . యుద్ధం ముగిసిన పిమ్మట వశిష్టుడు సైన్యాన్ని మళ్ళి కామధేనువు లోకి వెళ్లిపొమ్మన్నాడు . సైనికులందరూ వెళ్ళిపోయారు . కాని ఒక్కడు మాత్రం " ఎందుకు వెళ్ళాలి " ? అని ప్రశ్నించాడు . వశిష్టుడు యేవో యేవో లాజిక్కులు చెప్పి మన తాతను కన్విన్సు చేయాలని చూసాడు . మన తాత నాతో అవి అవదు , నేను వెళ్ళను అన్నాడు . ఇక చేసేదేమీ లేక వశిష్టుడు తన ఆశ్రమం లోనే వున్న ఒక సూపర్ ఫిగర్ ని ఇచ్చి పెళ్ల్లి చేసాడు . అలా సృస్తికర్తకే ఎదరు నిల్చిన వంశం మనది . తాత NO # 224 ఈయనకు ఆశ్రమ జీవితం బోర్ కొట్టింది . చిన్నప్పుడు వేదాలు చదవకుండా వెదురు బొంగులతో ఆడుకున్నాడు . పురాణాలు చదవమంటే ఇసుకలో పుల్లలతో ఆడుకున్నాడు . ఆశ్రమం లో కన్యల్ని eve teasing చేసేవాడు . Spoiled Brat అన్న మాట . వీనికి జ్ఞానం సున్నా అని తెలుసుకున్న వశిష్టుల వారు అలా నాలుగు ప్రదేశాలు తిరిగితే కొంచెం దేశ కాల మాన పరిస్థుతులు తెలుస్తాయని " నాయనా , మన ఆశ్రమం లో అన్ని రకాల పశు పక్షాదులు వున్నాయి కాని ఒక వుడుత కూడా లేదు , నువ్వు ఎలాగైనా ప్రపంచమంతా తిరిగి ఒక్క ఉడుతను తీసుకొని రా " అని చెప్పాడు . ఇక్కడే మీ అవ్వ మన వంశాన్ని ఉడుతలు పట్టిన వంశం అని హేళన చేస్తూ వుంటుంది . కాని చారిత్రాత్మక గొప్పతనాన్ని అర్థం చేసుకొనే అవగాహన మీ అవ్వకు భగవంతుడు ఇవ్వలేదు . అలా మూడు దిక్కులు వెతికి ఇక దక్షిణం దిశకు పయనమై వెళ్ళాడు . అక్కడ ఒక ఉడుత దోరికింది . దానికి astro - physics , geology ( a study of time and pressure ) , construction excellence లాంటి subjects నేర్పించాడు . ఉడతను తీసుకొని ఉత్తర దిక్కు వైపు పయనం సాగిస్తుండగా బడలిక తో ఒక చెట్టు కింద చిన్న కునుకు తీసాడు . ఉడత అక్కడ bridge construction సైట్ వెళ్లి construction work ని పరిశీలించి వాళ్ళు చేస్తున్న తప్పును గమనించి తన దేహాన్నే టిప్పర్ గా చేసుకొని స్టోన్స్ మధ్యలో ఇసుకతో gaps fillup చేసింది . ఉడుత శ్రమను గమనించి site ప్రాజెక్ట్ మేనేజర్ రాముల వారు తన మూడు వేళ్ళతో దాని వీపు మీద శాశ్వతంగా మూడు horizontal lines ని tatto గా వేశాడు . అలా ఉడుత పురాణం లో చోటు చేసుకుంది . కాని మన తాత మాత్రం పురాణం లో లేకుండా పోయాడు . అస్సలు మనకి అతి పెద్ద ద్రోహంచేసింది వాల్మీకి . సంస్కృతం లో అర పద్యం కూడా మన తాత గూర్చి రాయలేదు . అయినా జనాలకు కూడా అస్సలు సముద్రతీరం లోకి ఉడుత ఎలా వచ్చింది , ఎవరు తెచ్చారు , ఎవరి ఉడత అనే rational thinking , logical analysis లేవు రా . తాత NO # 3281 ఈయన ఆంధ్ర దేశాన ఒక చిన్న రాజ్యానికి రాజు . విలు విద్య లో గొప్ప నేర్పు వున్నవాడు . కాని ఈయన భార్య పెద్ద గయ్యాళి . ఆమె ఈయన పాలిట పెద్ద శాపం . ఆమె socrates భార్య కు ఎక్కువ సూర్యకాంతం కు కొంచెం తక్కువ అనుకో . ఆయనేమి ఈమెను కోరి కోరి పెళ్లి చేసుకోలేదు . Actual గా మన తాత ద్రౌపది స్వయంవరానికి వెళ్ళాడు . సభలో కుడి వైపున ముందు వరుసలో మూడో స్థానం లో కూర్చున్నది మన తాతే . కర్ణునికి Second But one ప్లేస్ లో మత్స్య యంత్రం ట్రై చేసాడు . అప్పుడు ఆయనకు తెలియనది ఏమిటంటే స్వయంవరం అర్జునునికి కృష్ణుడు ప్రీ - ఫిక్స్ చేసాడు అని . స్వయం వరం తరువాత మన తాత బాగా de - motivate అయ్యి ఆయన morale దెబ్బ తిన్నది . తరువాత చాల స్వయంవరాలు ట్రై చేసాడు కాని వర్క్ అవుట్ అవలేదు . చివరకు మూడు కుందేళ్ళు అందరికేంటే ముందుగా పట్టుకొచ్చే స్వయంవరం లో టాలెంట్ మొత్తం కుమ్మరించి గయ్యాళి ని పెళ్లి చేసుకున్నాడు . చెత్త job కి ఇంటర్వ్యూ ఈజీ గా వుంటుంది . సుయోధనుడి 73 తమ్ముడు , మన తాత ఒకే గురువు దగ్గర పక్షుల ధ్వని అనుకరణ అనే విద్య నేర్చుకున్నారు . అప్పట్లో స్టడీస్ కి బాగా డిమాండ్ వుండేది . వేటలో బాగా ఉపయోగపడేది . మిత్రుత్వం తో మహా భారత యుద్ధం లో కౌరవుల తరపున మన తాత ఒకటి నర్ర రోజు యుద్ధం చేసాడు . 18 అక్షోహిని లో అర అక్షౌహిని మన తాతదే . కాకపోతే ఒకటి నర్ర రోజు యుద్ధం కూడా కమ్యూనికేషన్ గ్యాప్ వలన కృష్ణుడే అర్జునికి pilot అని తెలియక చేసాడు . మీ అవ్వ మాత్రం యుద్ధం లో పారిపోయిన వంశం మనది అని హేళన చేస్తూవుంటుంది . మన తాత యుద్ధం result కూడా ప్రీ - ఫిక్స్ అని ముందే guess చేసాడు . He is a visionary and good at disaster management in his times . అంత గొప్ప పురుషున్ని ఆయన భార్య సదా అంతులేని నసతో హింసించేది . Since then he lived happily ever after . తాత NO # 13421 ఈయన గూర్చి పెద్ద గా చెప్పడానికి ఏమి లేదు . కాని భలే వెరైటి మనిషి లే . ఒక asteroid వచ్చి భూమి మీదపడ్డాకా అందరు డైనోసార్లు అన్ని చని పోయాయి అనుకున్నారు . కాని ఒక నాలుగు మాత్రం బ్రతికి బిక్కు బిక్కు మంటూ బ్రతికాయి . ఈయన వాటిని బంధించి తన రథానికి గుర్రాల బదులు వీటిని వాడాడు . తాత no # 345678 రాయలసీమ అని ఇప్పుడు పిలుచుకునే భూమి అంతా గడ్డి మైదానాలతో కప్పబడి వుండేది . ఒక నది లేదు , నీరు అస్సలు వుండేది కాదు . రాళ్ళు లేవు , రప్పలు అయితే అస్సలు ఉండేవి కావు . నంది కొండలో నుంచి పెన్నా నది అటు పటమట వైపు పారి arabia సముద్రం లో కలిసేది . నదిని తూర్పు వైపు మళ్ళించి బంగాళ ఖాతం లో కలిపింది మన తాతే . రామేశ్వరం పోయి అక్కడ ఒక సేతువు కి ఆధారంగా వున్న రాళ్ళు అన్ని తెచ్చి రాయలసీమ లో పెట్టాడు . రాముడు కట్టించిన సేతువు - లంక కు పోయే వారికి అంటే రోజుల్లో పడవలు afford చేయలేని వారికి , పుష్పక విమానం లేని సామాన్యులందరికీ ఉపయోగపడే సేతువు యొక్క రాళ్ళు తెచ్చాడని మన తాత ను అపార్థం చేసుకోకు . రాళ్ళు మన పూర్వీకుల ఆస్థి ( read తాత నో # 224 ) . తాత NO # 7979312 ఈయన నా ఫేవరేట్ . ఆంగ్లేయులు తన గ్రామం మీదకు దాడి కి వచ్చినప్పుడు ఈయన పొలం లో పని చేసుకుంటూ వున్నాడు . ఎవరో చెబితే ఊర్లోకి వెళ్ళాడు . అప్పటికే ఊరు సగం నాశనం అయ్యింది . ఆంగ్ల సైనికులు హండు గ్రెనేడ్లు విసురుతూ భీబత్సం సృష్టిస్తున్నారు . ఈయనది బాగా షార్ప్ మైండ్ . ఇంతలో ఒక హండు గ్రేనేడు తన మీదకు దూసుకరావడం గమనించాడు , split అఫ్ నానో సెకండ్ లో గ్రేనేడు విసిరిన అంగ్ల సైనికుని ఆహార్యం వేష బాషను పరిశిలించి వాడు పాంటుకి జిప్పు పెట్టుకోలేదని గమనించాడు . దాడికి వస్తు పాంటుకి జిప్పు కూడా పెట్టుకోలేని వాడు విసిరిన హండు గ్రేనేడు ఎలా ఉంటుందో అంచనా వేసాడు . తన మీదకి వచ్చిన హాండు గ్రేనేడు ని ఒడుపుగా గాల్లో యెగిరి పట్టుకొని చూసాడు . హండు గ్రేనేడు కి బటన్ కేప్ తీయకుండా ఉన్నింది . బటన్ కేప్ తెస్తేనే గ్రేనేడు పెలేది . మన తాత తనే బటన్ కాప్ తీసి తనే హండు గ్రేనేడుని ఆంగ్లేయుల పైకి విసిరి ముగ్గరి ప్రాణాలు తీసాడు . తాత NO # 7979317 . ఇది నేనే . మాన్ అఫ్ ది ఇయర్ by బొప్పేపల్లి టైమ్స్ ( మన వూరు బొప్పేపల్లి గ్రామ పంచాయితి గ్రంధాలయ ముద్రిత పక్ష పత్రిక వారి వార్షిక అవార్డు ) . The బొప్పేపల్లి టైమ్స్ ' s Man Of The Year has ranked among the most prestigious and time - honored traditions in journalism . Though there are many who make and shape our village , only one can be chosen to be The బొప్పేపల్లి టైమ్స్ ' s Man Of The Year . A roster of past selections reads as a veritable who ' s - who of history ' s towering figures : ఆకుల దానయ్య - ఎరువుల వ్యాపారి , అత్తరు అమ్మే సత్తారు సాయుబు , లుంగీలు అమ్మే లంగడా సాయుబు , కరణం కామయ్య శెట్టి , ఇలా ఎందరో గొప్పవారి సరసన నేను నిలిచాను . ఎవరైతే ఒక అద్దం లాగ తమ గ్రామ ప్రజల కలలని , భాధలను ఆశలను , ప్రతిబింబిస్తారో వారికే అవార్డు దక్కుతుంది . నా ఇంటి నుంచి ఎదురింటి వరకు వున్న ప్రపంచాన్ని నేను అన్వేషించి తెలుసుకోగలిగాను . నేను ప్రకృతి ని ఎంతో ప్రేమించాను , పక్కింటి పశువుల కొట్టం నుంచి వచ్చే మధు మధుర సువాసనలు తెలుసుకోగలిగాను . నా గూర్చి చెప్పడం అంత బాగోదు , ఇక ఆపేస్తాను . మనవడా , , , చివరగా ఒక విషయం గుర్తుంచుకో . పైన చెప్పబడిన మన పూర్వికులంతా ఏదో పీకుదాం , పోడుద్దాం అని పోరాడిన వారే . కాని వారి నిష్కామ కర్మలకి దక్కిన ప్రతిఫలం విన్నావుగా . నీవు కూడా వారి అడుగు జాడల్లో నడిచి నీ జీవితాన్ని వృధా చేసుకోకు . cross - cultural synergy , technology and culturo - ideological restructuring . Medicine , ఇంజనీరింగ్ , postmodern consumer culture , religion , family , marriage , community , patriotism , staggering complexity , political stagnation , widespread socioeconomic alienation and a dull , aching sense of spiritual numbness . We live out blank and empty lives , empty of passion , bereft of hope - ఇప్పుడు సమాజం లో ఇన్ని సమస్యలు వున్నాయి . ప్రొద్దున్నే వేప పుల్ల నోట్లో పెట్టుకొని చెంబు చేతిలో పట్టుకొని relaxed గా కాలకృత్యాలు తీర్చుకొనే అంత టైం లేదు మీకు . నీ గర్ల్ ఫ్రెండ్ తో నీవు బైక్ మీదుగా వెళ్ళడం చూసా . Ofcourse , she is cute , but టాపిక్ here is not about her . మీ నాన్న కు ఏదో నీతో IPS , IAS , FRCS LONDON చేయించడం లాంటి పిచ్చి పిచ్చి కలలు వున్నాయని తెలిసింది . You can be what you choose to be . But you can never be an elephant . నువ్వు మీ నాన్న మాటలు వినకు , నీ తోచింది చెయ్యి . లైఫ్ ఎంజాయ్ చెయ్యి . " పోతే పోండి ! మీతో నాకు పొంతన లేదు . మీకన్నా అడవుల్లో కోతులు నయం , " అని శ్రీరాముడు చర చరా నడుస్తూ పోయాడు . * . జుట్టును కొత్త స్టయిల్‍లో వేసుకున్నారు . సరే . ఇంకా అద్దంలో అటూ ఇటూ చూడటమెందుకు ? వర్మగారూ భేష్ చక్కని స్పందనచూపారు . ఇక ఇదే తరహా మరొక ప్రశ్న స్వాతమ్త్ర్య పూర్వమ్ గుంటూరులో థియోసోఫికల్ సొసైటి లోజరిగిన చర్చలో వచ్చినప్పుడు మాగురుదేవులు పూజ్య రాధికా ప్రసాద్ మహరాజ్ వారు సమాధానమ్ ఇచ్చారు . మిషనరీలనోర్లు మూతపడేలా . ప్రశ్న : గోపికల వస్త్రాపహరణ చేసిన క్రిష్ణుడెలా దేవుడయ్యాడు ? అది భ్గవమ్తుడయితేచేస్తాడా ? ప్రశ్నకు మీరయితే ఏమి చెపుతారు ? ప్రయత్నిమ్చి చూడండి . తరువాత వారిచ్చిన సమాధానం పమ్పుతాను కోరితే . @ వివేక్ : ఏమిటి నేను రాసిన చెత్త రాత ? ఒక ఉద్యమిస్తున్న విద్యార్థిని మాట్లాడిన మాటను యధాతంగా చెప్పి నా ఆలోచనల్ని పంచుకోవడమా ! అవును నేను హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నాను . అయితే ఏంటి . . విద్యార్థి ఉద్యమానికి సపోర్టు చెయ్యకూడదా ? నేను నా టపాలో కొన్ని ఆలోచనలూ కొన్ని ప్రశ్నలూ మాత్రమే అడిగాను . వాటికి సమధానం నా దగ్గరలేదు . I am thinking loud , అంతే నా బ్లాగులో నేను చేసేది అదే . I don ' t see any reason for you to get so agitated about it . కృతకత్వమొక్కటే క్షణానికొక్క ముఖంగా జగన్మోహనమై ఎల్లెడలా పరివ్యాపితమయ్యే వేళల శిథిలమై విరిగిపడే ఒక మహా వృక్షపు పెళపెళారావంలో లయమొందుతున్న ఆత్మలా " క్లుప్తత " అన్నదానికి ఎక్కడైనా దానిదైన చోటుంది . కవిత్వం లోనూ జీవితం లోనూ కూడా ! ! జపనీయుల " హైకూ " లు ఇటువంటి క్లుప్తతతో బొమ్మలంటి రేఖాచిత్రాలని కవిత్వంగా గీసినవే ! ! అది ఒక తరహా కవిత్వం ! పాత్రకి తగ్గ నటులున్నప్పుడే నాటకం జనప్రియం అవుతుంది . మన పౌరాణిక నాటకాలే తీసుకుందాం , రాముడయినా , కృష్ణుడయినా , రావణాసురుడైనా పాత్రకి తగ్గ రూపం ఉన్నప్పుడే బావుంటుంది . కానీ నటనాభిలాష ఉన్న ప్రతీ నటుడూ / నటీ మణీ రూపవతులుగా ఉండాలని లేదు . కొంతమందికి మంచి గాత్రం , వాచ్యం ఉంటుంది . అలాంటప్పుడు రూపం దాదాపు పాత్రకి దగ్గరగా ఉన్నా పరవాలేదు . పూర్వం పద్య నాటకాలే తీసుకుందాం , పేరు పొందిన అనేక మంది నటులకు కేవలం గాత్రం ( పద్యం శ్రావ్యంగా పాడడం ) అన్న అంశం వల్లే వారి వారి రూపాలు ఎలా ఉన్నా ప్రజలు బ్రహ్మరథం పట్టారు . కాబట్టి నాటకానికి నటుల రూపం కొంత వరకే పనికి వస్తుంది . నటన , వాచ్యం లేదా గాత్రం బాగుంటే రూపాన్ని మినహాయింపుగా తీసుకోవచ్చు . కానీ వాచ్యం అంటే సంభాషణా మాధుర్యం లేకపోతే చాలా కష్టం . దానికి మంచి గొంతు ఉంటే మరింత తోడ్పడుతుంది , కానీ సంభాషణ ఎలా చెప్పాలి అన్నది వారి వారి నటనాశక్తి మీదే ఆధారపడి ఉంటుంది . 28 . కటుకోజ్వల మనోహరాచారి కరీంనగర్‌ జిల్లాకు చెందిన యువ కథకుడు . ఉపాధ్యాయ వృత్తిలో స్థిర పడి సాహితీ సేవ చేస్తున్నారు . కథలన్నీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి . సమస్యా పూరణం , వర్షంలో వనకన్య లాంటి కథలు వీరి కథన శక్తికి ఉదాహరణలుగా నిలుస్తాయి . వీరి కలం ఎక్కువగా మానవ జీవితంలోని సుఖ సంతోషాలను పట్టి చూపుతుంది . " ఇష్ ! ఇష్ ! అతి రహస్యం . ఎవరికీ చెప్పక నాయనా ! నీకు దండం . సీక్రెట్ సర్వీసు వాళ్ళు నా దుంప తెంపుతారు . " శ్రీనాదాదిగరుగుహోజయతి అనే మాటలతో ప్రారంభమయ్యే తొలి కీర్తనను ఇతడు రచించి రాగం కూర్చారు . తురుత్తణిలో వెలసిన శివుడి కుమారుడెైన మురుగ భగవానుడి భక్తిపారవశ్యంలో లీనమైనప్పుడు పెై సంకీర్తనను ముత్తుస్వామి రచించారు . ఆధ్యాత్మిక వెలుగులో ఈయన సృజనాత్మకత ప్రతిభ ప్రకాశించింది . అచిరకాలంలోనే ఎందరో శిష్యపరమాణువులను పొందగలిగారు . ముత్తుస్వామి తన శిష్యులను ఎంతో జాగ్రత్తగా ఎన్నుకుని వారికి తన కృతులను ఆలపించడం ఎలానో బోధించేవారు . తన తమ్ముడు చిన్నస్వామి చనిపోయినప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు మధురెై మీనాక్షి అమ్మన్‌ ఆలయాన్ని దర్శించారు ముత్తుస్వామి . అక్కడే అతడు మీనాక్షి మేముదం దేహి , మామన మీనాక్షి అనే కీర్తనలను వరుసగా పూర్వీ కళ్యాణి , వరాళి రాగాలలో ఆలపించారు . ఇన్ఫోసిస్‌ కంపెనీ మాజీ చైర్మన్‌ నీలెకనీ ఆధ్వర్యాన ప్రభుత్వం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ( కమిటీ ) ఏర్పాటు చేసింది . కమిటీ మధ్యంతర నివేదిక జూన్‌లో రావచ్చు . అది వచ్చిన తరువాత నగదు కూపన్లను ఎలా జారీ చేసేది వెల్లడి అవుతుంది . ప్రయోగాత్మకంగా ముందు కొన్నిచోట్ల అమలు జరుపుతారు . తందానానె తానానె ఆనందమే తందానానె తానానె ఆనందమే తందానానె తానానె ఆనందమే తందానానె తానానె ఆనందమే పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు లోకంలో కన్నీరింక చెల్లు పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు లోకంలో కన్నీరింక చెల్లు చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే అరె చిన్ని చిన్ని గుండెల్లోనా ప్రేమ ఇంకిపోదులే సీతాకోక చిలుకకు చీరలెందుకు అరె ప్రేమ ఉంటే చాలునంట డబ్బూ గిబ్బూ లెందుకంట పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు లోకంలో కన్నీరింక చెల్లు అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం అరె భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం అరె ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం . . . చెలియ వయసుడిగే స్వగతంలో అనుభందం అనందమానందం పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు లోకంలో కన్నీరింక చెల్లు నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం చలి గుప్పే మాసంలో చెలి ఒళ్ళే ఆనందం నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం అందం ఆనందం బంధం పరమానందం . . . చెలియా ఇతరులకై కను జారే కన్నీరే అనందమానందం పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు లోకంలో కన్నీరింక చెల్లు పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు లోకంలో కన్నీరింక చెల్లు చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే అరె చిన్ని చిన్ని గుండెల్లోనా ప్రేమ ఇంకిపోదులే సీతాకోక చిలుకకు చీరలెందుకు అరె ప్రేమ ఉంటే చాలునంట డబ్బూ గిబ్బూ లెందుకంట పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు లోకంలో కన్నీరింక చెల్లు విద్య ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దృశ్య శ్రవణ బోధన ఘోరంగా విఫలమైంది . ప్రాథమిక విద్యను మెరుగుపర్చడానికి ప్రభుత్వం సక్సెస్ పాఠశాలలతో పాటు ఉన్నత పాఠశాలలకు కలర్ టీవీలు , డిష్‌లను అందజేసింది . మన టీవీ కార్యక్రమాలను విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం వీటిని సరఫరా చేసింది . ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం , అధికారుల అలసత్వం , పాలకుల స్వార్థం వల్ల అమలుకు నోచుకోకపోవడం లేదు . దీంతో ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పట్టింది . మరోవైపు రూ . లక్షలాది నిధులు వృథా అయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి . ఫలితం తాంబుళం ఇచ్చాం . . . ఇక తన్నుకుచావండి అన్న చందంగా మారింది . ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందజేసిన మన టీవీలు పాఠశాలల్లో అటకెక్కాయి . గణి తం , సామాన్య , ఆంగ్లం , సాంఘిక శాస్త్రాల్లోని పలు అంశాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చెప్పే అంశాలను మన టీవీలో పొందుపర్చారు . . మన టీవీలను ప్రారంభించి అంశాలను చెప్పిన సందర్భాలు లేవు . వీటి ద్వారానే టెలికాన్ఫరెన్స్ జరగాల్సి ఉన్న జరగడం లేదు . ఫలితంగా రూ . లక్షలాది రాజీవ్ విద్యామిషన్ నిధులు నిరుపయోగంగా మారాయి . చాలా చోట్లా పనిచేయక మూలన పడి ఉండి అధికారుల పనితీరును వెక్కిరిస్తున్నాయి . ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ ఆశయం నీరుగారిపోతోంది . మరికొన్ని పాఠశాలల్లో టీవీలను ఉపాధ్యాయులు ఇంటికి తీసుకెళ్లినట్లు సందర్భాలున్నాయి . కంపెనీ కు అవసరమైన cash flow కు IBM కు ఉన్న ఆస్తులు అమ్మాలని నిర్ణయం తీసుకొంటాడు . దాదాపు 800 ఎకరాల స్థలాలు IBM కు ఉన్నాయట అప్పుడు , పైగా ప్రపంచంలో ప్రతి పెద్ద సిటీలో వాళ్ళకు బిల్డింగ్లు ఉన్నాయట . ఇవి కాక వాళ్ళకు కొన్ని కోట్లు ఖరీదు చేసే చిత్రాలు , decorative వస్తువులు ఉన్నాయట . చాలా వరకు స్థలాలు అమ్మేసి కంపెనీకు డబ్బు సమకూర్చుకొంటారు . ఉపదేశం తిట్టడంతో గానీ , తప్పులెంచడంతో గాని , ఆమె మొదలు పెట్టలేదు . ఏరా తమ్ముడూ , మా ఇంటికి రావడమే మానేశావు . నీకోసం నేనూ , మీ బావా కళ్ళు కాయలు కాచేట్టు ఎన్నో రోజుల్నించీ ఎదురు చూస్తున్నాము , నెలపొడుపు కోసం సముద్రం ఎదురు చూస్తున్నట్లు . కొత్త వేదపాఠాలేమైనా ప్రారంభించావా ? వాటికి ఆటంకం కలుగుతుందనా రావడం మానేశావు . నిన్ను చూసి ఎంత కాలమయిందో గదా ! అంటూ ప్రారంభించింది . ఆత్మీయతను చూపిస్తూనే ఎంతో సున్నితంగా ఎత్తిపొడుస్తూ , వాడి మనస్సు విరగకుండా మొదలు పెట్టింది . సందర్భంగా మిమ్మల్ని ప్రమదావనం పర్మనెంటు టీమ్ మేనేజర్ ని చేయడమైంది . మీ చేతికింద ఎవరినన్నా తీసుకోండి . అందరి పుట్టినరోజు శుభాకాంక్షలు అందాయిగా . . : ) ) Happy Birthday Again . . . ' మమకారానికి సాకారం ' గానీ , ' కొంగు సాక్షిగా ' గానీ , ' సుంకురాలిన కంకి ' గానీ , ' అమ్మా ! అంటే ఏమిటి మమ్మీ ' గానీ రకరకాల కోణాల్నుంచి జీవన విధ్వంసాన్ని ప్రతిఫలించేవే . రెక్కలు తెగిన భారతానికి ఉదాహరణలు . పురాతన కాలంలో శ్రీలంకకు వివిధ పేర్లు వ్యవహారంలో ఉండేవి . పురాతన గ్రీకులు టాప్రొబేన్ అని , అరబ్బులు సేరేండిబ్ అని పిలిచేవారు . శ్రీలంకకు శిలయో అని 1505 లో ద్వీపానికి వచ్చిన పోర్చుగీసు వారు నామకరణం చేశారు . అదే ఆంగ్లం లో ' సిలొన్ ' గా అనువాదింపబడింది . 1972 లో శ్రీలంక అధికారిక నామం ' ఫ్రీ , సోవరిన్ అండ్ ఇండిపెండెంట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక ' అయింది . 1978లో , శ్రీలంక ను అధికారికంగా ' డెమాక్రెటిక్ సోషియలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక ' గా ప్రకటించారు . ప్రేమ కోసం లియోనార్డ్ డికాప్రియో మత మార్పిడి ' టైటానిక్ ' , ' డిపార్టెడ్ ' వంటి చిత్రాల హీరో లియోనార్డ్ డికాప్రియో ప్రేమలో పడ్డాడు . పెళ్ళయ్యి విడాకులు తీసుకున్న ఇజ్రాయిల్ సూపర్ మోడల్ బార్ రెఫేలీ ని ప్రేమించిన లియోనార్డ్ ఆమె కోసం మతం మార్చుకోవడానికి సిద్ధమయ్యాడు . క్యాథలిక్ అయిన లియోనార్డ్ ఇప్పుడు యూదమతంలోకి మారుతున్నారు . సంఘజీవి ఐన మానవడు కొంతైనా రొటీనుకి అలవాటు పడతాడనుకుంటా - ప్రతి రోజూ ఇంచుమించుగా ఒకే టైముకి లేవటం - లేవంగానో కాఫీనో టీనో తాగడం , ఒకే టైముకి ఆఫీసుకి వెళ్ళడం . . ఇలా ఒక దిన చర్య ఏర్పడిపోతుంది . ఒక్కోసారి మనిషి దీనికి ఎంత అలవాటు పడిపోతాడంటే - అదొక ఎడిక్షను లాగా - సమయానికి పని జరక్క పోతే ఏమీ తోచదు . రిటరైన పెద్దాయన తనకి తోచక ఇంట్లోవాళ్ళని ఎలా కాల్చుకు తింటాడో అన్న టైపులో చాలా కథలు రాశారు మనవాళ్ళు , ఇట్లాంటి సందర్భం ఆధారంగానే . రొటీనుకి వ్యతిరేక భావన వెరైటీ . మన తెలుగు సినిమాల టైపులో కాదు . . రోజూ చేసే అలవాటు పనికి భిన్నంగా చెయ్యడం . ఎంత రొటీను మనిషైనా , కొద్దిగా వెరైటీ కోరుకుంటాడు . పొద్దునే ఆరింటికల్లా లేచి ఎనిమిదింటికల్లా ఆఫీసులో ఉండే వాళ్ళు శనాదివారాల్లో కాస్త ఆలస్యంగా నిద్ర లేవడం . రోజూ ఎవరికి వాళ్ళు రెందు బ్రెడ్డు ముక్కలు మింగి పరిగెత్తే వాళ్ళు ఆదివారం నాడు కుటుంబమంతా కలిసి బయటికెళ్ళి " కావల్సినంత మెక్కు " బ్రేక్ ఫాస్ట్ తినడమో , లేక ఇంట్లోనే దోసెలు వేసుకోవడమో . సంవత్సరానికి ఒకటి రెండు సార్లు " వెకేషన్ " పేరిట విహార యాత్రలు . ఇక్కడ కొన్ని ఆఫీసుల్లో ఒక పద్ధతి ఉంది casual Friday అని . మామూలు రోజుల్లో వ్యాపారోచితమైన ఉడుపులు ధరించాలి - శుక్రవారం నాడు మాత్రం జీన్సు , టి షర్టు , టెన్నిసు బూట్లు లాంటివి వేసుకోవచ్చు - అందుగ్గాను ఒకటో ఐదో డాలర్లు ముడుపు చెల్లించాలి . అలా వసూలైన సొమ్ముని ఉద్యోగస్తులందరూ కలిసి ఎంచుకున్న ఒక స్థానిక స్వఛ్ఛంద సంస్థకి విరాళంగా ఇస్తారు . రొటీను అనగానే అదేదో జాలిపడవలసినది అసహ్యించుకోదగినది అనే భావం స్ఫురిస్తుంది . జాలి ఉట్టిపడుతున్న గొంతుతో " వాళ్ళు అలవాటునీ అస్వతంత్రతనీ కావిలించుకున్నారు " అంటాడు తిలక్ . అంటే అన్నాడు గానీ , నా మట్టుకి నాకు కొంచెం రొటీను ఉండడం మంచిదే అనిపిస్తుంది . ఆధునిక నాగరిక జీవితంలో బుర్ర ఏక కాలంలో అనేక సమస్యల్ని గురించి ఆలోచించాల్సి వస్తుంది . కొన్ని పనులైనా రొటీనుగా చేసుకుపోవడం అలవాటైతే రోజూ దాన్ని గురించి ఆలోచించాల్సిన పని ఉండదు - సమయం , ఆలోచన వేరే పనికి , ఇంకా ఉపయోగమైన పనికి వినియోగించ వచ్చు . పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళాల్సిన వ్యక్తులు , రచయితల్ని కళాకారుల్ని చూసీ అసూయ పడతారు - వాళ్ళకి రొటీను లేదని . అది పొరబాటు . దివంగత వాయులీన విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు డెబ్భై ఏళ్ళ వయసులో ఉదయం రెండేసి గంటలు సాధన చేసే వారట . పేరుపొందిన రచయిత గాయకుడు కళాకారుడి జీవితాన్ని చూసినా క్రమం తప్పకుండా నిరంతరం సాధన చెయ్యటం కనిపిస్తుంది . వాళ్ళకి అవసరమైన రొటీను వాళ్ళకి ఉంటుంది . రొటీను వల్ల ఇన్ని లాభాలుంటే మళ్ళీ ఇంక వెరైటీ ఎందుకు ? అన్ని పనులూ రొటీనుగా చేసుకుంటూ పోవచ్చుగా ? అక్కడే ఉంది తమాషా . పరిణామ క్రమంలో వచ్చిన పరిణత కారణంగా కొంత సంక్లిష్టత ఉంటే గానీ తృప్తి చెందదు మనిషి బుర్ర . కొత్త అనుభవాలు , కొత్త సమస్యలు ఎదురైనప్పుడు బుద్ధి చమత్కృత మౌతుంది . మేధ వికసిస్తుంది . వెరసి అనుభవం మనిషికి తృప్తినిస్తుంది . అందుకోసం కావాలి వెరైటీ - అలాగని రొటీనుని వొదిలెయ్యక్కర్లేదు . ఖనిజ వనరులు , అడవులు ఆంద్రప్రదేశ్ లోని వంద శాతం బొగ్గు తెలంగాణ ప్రాంతంలోనే ఉత్పత్తి అవుతుంది . బొగ్గును థర్మల్ విద్యుత్కేంద్రాలకు వాడుతున్నారు . విద్యుత్కేంద్రాల ద్వారా మొత్తం దక్షిణ భారత దేశానికి విద్యుత్ సరఫరా అవుతుంది . తెలంగాణ రైతులకు 2 - 4 గంటల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతున్నది . తెలంగాణలో భారీ సున్నంరాయి నిక్షేపాలున్నాయి . ఆంద్ర నుంచి వచ్చిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నల్లగొండ జిల్లాలో సిమెంట్ కర్మాగారాలు స్థాపించారు . మన సమాజం వొకరినొక రు దోచుకొవద్ద్ద్దద్ద్ద్దద్ద నక్సలైట్లుకూడఆ దోపిడీలో భాగం గానే పద్ద్తిస అవలంభిస్తున్నారు . మరొకతి కాదు . @ ఉమా శంకర్ మీరిచ్చిన చక్కటి సలహాకి ధన్యవాదాలు . కుటుంబం తో గడపాలంటే వెనక్కి వెళ్ళడమే ఉత్తమం . . . కాని ఇంట్లో వున్నా ఇద్దరే " వెనక్కి వద్దులే . . ఇంకొక సంవత్సరం వుండిపో ఇంట్లో మమ్మల్ని ఇంకొన్నాళ్ళు ప్రశాంతంగా వుండనీ " అంటున్నారండీ : - ( . . . వాళ్ళ మాట వినాలా నేను అనుకున్నట్లు వెనక్కిపోవాలా అర్ధం కావడంలేదు : - ) : ) ప్రొఫెసర్ జి లలిత గారి పుస్తకం పేరు " తెలుగులో చాటు కవిత్వం " ఇప్పటికి ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు . ప్రస్తుతం పుస్తకం బాగా చిరిగిపోయి హీనదశకు వచ్చేసింది . దాన్ని త్వరలో తిరిగి బైండు చేయించుకోవాలి . మళ్ళీ ఇంకోసారి చదవాలి వీలు చూసుకుని . బుద్ధి వృత్తులకు సాక్షి అయినది బ్రహ్మము అని ఎప్పుడు తెలుసుకుంటాదో అప్పుడు అతనికి బ్రహ్మము సరిగా తెలిసిందని అర్థం . దీనినే సమ్యగ్దర్శ్నమంటారు . పరమాత్మను ఎవరికి తోచిన విధంగా వారు భావించి ఆరాధిస్తారు . విష్ణువు , శివుడు , గనపతి , శక్తి ఈవిధంగా భావించి ఆరాధించడం సహజంగా జరుగుతున్నది . అయితే ఇలా ఆరధించడం తప్పు కాదు . పరమాత్మ సర్వాంతర్యామి . అన్ని స్వరూపాలోను పరమాత్మ ఉన్నాడు . అంతా పరమాత్మకు చెందేదే . " ఆకాశాత్పతితం తోయం యదాగచ్చతి సారగం " ఆకాశము నుంది వర్ష రూపంలో భుమిపైకి చేరే నీరు ఏవిధంగా సముద్రుని చేరుతుందో , విధంగానే మనం వివిధ దేవతామూర్తులకు చేసే పూజలు పరమాత్మకు చేరుతాయి . అయితే పరమాత్మ నిజస్వరూపం ఏమిటి ? అన్నది ప్రశ్న . మనస్సులో ఎన్నెన్నో సంకల్పాలు , వికల్పాలు కలుగుతుంటాయి . అనిత్యమైన ప్రత్యయములన్నింటా నిత్య నిర్వికారియై వెలుగుతున్న చైతన్యము బ్రహ్మ - ఆత్మ . నేను శరీరము కలవాడిని . నేను శరీరము అనేది మిధ్యాజ్ఞానము . సమ్యజ్ఞానం ద్వారా మిధ్యాజ్ఞానం తొలగిపోతుంది . అప్పుడు ఇక్కడ జన్మలోనే మోక్షము లభిస్తుంది . దేహేంద్రియాదులే తాను అనుకొని వాటి ధర్మాలు తనపై ఆరోపించుకుని ప్రతి సంసారి దు : ఖపూరిత జీవితం గడుపుతున్నారు . అయితే పరశీలనగా చూస్తే దేహాదుల సంఘాతము కంటె భిన్నమైన వాడే " తాను " . " తాను " అశరీరుడు . తెలుగు వాళ్ళ ఆలోచననే హత్య చేశాడని కుటుంబరావుని దోషిగా బోనులో నిలబెట్టారు . తీర్పు చెప్పాల్సింది పాఠకులు . ముద్దాయి ఎవరి దయా దాక్షిణ్యాలు కోరే వ్యక్తి కాదు . తీర్పు ఇచ్చేముందర , అతను పాఠకులని కోరేది ఒక్కటే - ఆలోచించమని . పేలవల్సిన బాంబు శుక్రవారం పొద్దున్నే పేలింది . రామారావుక్కూడా ఉద్యోగం పోయింది . బాస్ , " నీ గ్రీన్ కార్డు ఎప్పుడొస్తుందో ఏమిటో తెలియదు . అప్పటి దాకా నిన్ను పోషించాలంటే తడిసి మోపెడు అవుతుంది . రామారావ్ ! నువ్వు బాగా టాలెంట్ ఉన్నవాడివి . నీకు ఇంకో ఉద్యోగం దొరుకుతుందనుకుంటున్నాను త్వరలో . ప్లస్ నీకు వచ్చే ఆరువారాల సెవరెన్స్ పేకేజ్ వస్తుంది . ఏమీ పర్వాలేదు . నీకు రెఫరెన్స్ కావాలిస్తే నేను ఉన్నాను కదా ? " అన్నాడు . మాటలకేం అనుకుంటూ ఆఫీసులో తన సామానంతా ఇచ్చిన బాక్సుల్లో పెట్టుకుని ఇంటికొచ్చేడు . మధ్యాహ్నమే వచ్చేసిన మొగుడ్ని చూసేసరికి జరిగింది గీతకి చెప్పక్కర్లేకుండానే తెల్సిపోయింది . బాగున్నాయి వివరాలు . నిధి చాలా సుఖమా అని అనుకుంటాను . సుఖమో కాదు . అలాగే నను పాలింప నడచివచ్చితివో వెనక కూడా చక్కని కథ వుంది తెలుసా . . నాకు సరిగ్గా తెలీదు కాని సీతారాములవిగ్రహాలను నదిలో విసరివేయగా ఆవిగ్రహాలు తేలుతూ తిరిగివచ్చాయని కథనం . నీకు పూర్తిగా దొరికితే చెప్పు . ఒకరోజు సాయంత్రం వేణు చుక్కతెగిపడ్డట్టు శాలీబండాల స్వామి ఇంటికి వచ్చినాడు . అతని రాక స్వామికి ముందు ఆశ్చర్యాన్ని తర్వాత ఆనందాన్ని కలిగించింది . ఆకస్మాత్తుగ అనుకోకుండ వచ్చిన స్నేహితుని రాక స్వామిని ఉక్కిరిబిక్కిరి చేసి చక్కిలిగింతలు కలిగించింది . కాని వేణు ఎందుకో ముభావంగ ఉన్నడు . ఏదో పెద్ద సంగతే ఉందని ఊహించిన స్వామి అంగీలాగూ వేసుకొని వేణుతో నడుస్తూ లాల్‌ దర్వాజా మోడ్‌ల ఉన్న ఆనంద్‌ మిల్క్‌ బండార్‌కు పోయినాడు . తియ్యని చిక్కటి మీగడ పాలల్ల ఫైన్‌ బిస్కట్లు ముంచుకుని తిన్న తర్వాత స్వామి వేణు ముఖంలకు నింపాదిగ చూసినాడు . ' స్వామి నీకో సంగతి చెప్పాలె . సంతోషంతో కూడిన విషాదం ' అన్నడు వేణు తలదించుకుని . సమీర్ గారు కవిత చాలా బాగున్నది , అర్థము అయితే ఇంకా చాలా బాగుండేది ! " ని రి ని రి ని రి ని " ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్ . . ఆరెంజ్ సినిమాలో పాటని ఖూని చేసినందుకు గాను హరే కృష్ణ అనబడే ముద్దాయిని . . . ఢిల్లీ మహా నగరం లో మెట్రో రైలు రోజుని రెండు సార్లు ఒక నెల రోజులు ఎక్కవలసిన్డిగా శిక్ష జారి చెయ్యడం అయినది . . . పని చెయ్యాలన్నా ముందు లావుగా డబ్బు కావాలి . కనీసం 20 వేల తెలుగు గ్రామాల్లోనైనా మౌలిక సదుపాయాలూ , తద్ద్వారా సన్నకారు రైతుకుటుంబాలకు క్రమబద్ధ ఉపాధీ ( regular_employment ) కల్పించడమంటే తమాషా కాదు . ఇండియాలో మౌలిక సదుపాయాల్ని చెక్కపలకలతో కల్పించడం సాధ్యం కాదు . ఇటుకా , ఇసుకా , సిమెంటూ తప్పనిసరి . ప్రస్తుతం ఇటుక ఒక్కింటికీ 4రూ . 50 పైసలుంది . సిమెంటు బస్తా రూ . 200 దాటిపోయింది . ఎవఱికి వాళ్ళు చేసుకోండని చెప్పడానికి విధానం ఇదివఱకు ఎక్కడా ప్రయోగించి చూడబడ్డ నిరూపిత అభివృద్ధి నమూనా ( proven model of development ) కాదు . " అవేర్ " మొదలైన స్వచ్ఛంద సంస్థలు కొన్ని మారుమూల గ్రామాల్ని దత్తు తీసుకుని వాటిల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన మాట నిజమే . కాని వాళ్ళు పని దృష్టితో చెయ్యలేదు . కనుక వారేర్పఱచిన సదుపాయాల్లో వాళ్ళవాళ్ళే పనిచేస్తున్నారు . అందుచేత పనికి ముందు ప్రభుత్వమే ప్రయోగాత్మకంగా పూనుకోవాలి . ఇందులో మూడు అంశాలున్నాయి . ఒకటి - మౌలిక సదుపాయాలు ఏర్పఱచడం ( establishment ) . రెండు - వాటిని నిర్వహించడం , వాటిల్లో పనిచేసేవారికి వేతనాలివ్వగలగడం ( running / maintenance ) . మూడు - వాటిని విస్తరించడం ( expansion ) . అలాగే అన్ని గ్రామాలకూ ఒకేసారి సేవలు ప్రారంభించడం కుదరదు . గ్రామీణ మౌలిక సదుపాయాల పైలట్ ప్రాజెక్టు కింద మూడు ప్రాంతాల్లోను కొన్నికొన్నింటిని క్లస్టర్స్ గా తీసుకుని పథకాన్ని అమలుజరపాలి . వాటిల్లో వచ్చిన ఫలితాల్ని మూణ్ణాలుగేళ్ళ పాటు గమనించి విశ్లేషించాక ఇతర గ్రామాలక్కూడా పథకాన్ని వర్తింపజెయ్యొచ్చు . ఒకవేళ పథకం రైతుల ఆత్మహత్యల్ని అఱికట్టడంలో సఫలమైతే విధంగా వర్తింప జేయడానికి ప్రభుత్వం దగ్గఱ డబ్బుందా ? _ఏ అవసరం కలిగినా పంచపాండవులకు శ్రీకృష్ణపరమాత్మే గుర్తొచ్చినట్లు మన ప్రభుత్వానికి ప్రపంచబ్యాంకు తఱచుగా గుర్తొస్తుంది . దీనిక్కూడా ప్రపంచబ్యాంకే శరణ్యమా ? _లేక తద్‌భిన్నంగా మనకు సొంత ప్రత్యామ్నాయ వనరులేమైనా అందుబాట్లో ఉన్నాయా ? దీనికి సరైన సూటి సమాధానం - అదనపు వనర్లూ మన ప్రభుత్వం దగ్గర లేవు . మధ్య కాలంలో ఎవరూ చేసుకోనంత ఘనంగా పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్ మీడియా పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు . సినిమా నటుడిగా అనుదినం ఫిలిం మీడియ . . . దోమకొండ , జూలై 11 ( కెఎన్‌ఎన్‌ ) ; దోమకొండ మండలం ముత్యంపేటగ్రామానికి వెళ్ళె రోడ్డు మరమ్మత్తులకు ప్లడ్‌ నిధుల కింద 32 లక్షలు మంజురై ఏడాది కావస్తున్న నేటికి కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించలేదు . దోమకొండ నుండి ముత్యంపేట క్యాసంపల్లి వరకు గల బిటి రోడ్డు పూర్తిగా గుంతలు ఏర్పాడి వాహనాల రాక పోకలకు ఇబ్బంది కల్గుతుంది . విషయమై ముత్యంపేటకు చెందిన నాయకులు రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు . రోడ్డు బాగు లేక ఆటోలు నడవడంలేదు . ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు . రోడ్డు మరమ్మత్తులకు కరువు నిధుల కింద 32 లక్షల రూపాయలు మంజూరు కాగా హైదరబాద్‌కు చెందిన హరితా కన్‌క్షన్స వారు టెండర్‌ను పోంది ఉన్నారు . టెండర్‌ గడువు ముగిసి 3 మాసాలు గడుస్తున్న రోడ్డు పనులను ప్రారంభించలేదు . దీనితో ముత్యంపేట , క్యాసంపల్లి , చింతమాన్‌పల్లి గ్గరామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు . రోడ్డు పనులు వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకొవాలని ప్రజలు కోరుతున్నారు . @ సిసిము , నాగమురళి , తెరెసా మరియు పద్మ : మీ వ్యాఖ్యలకి కృతజ్ఞుణ్ణి . నేను పది చదువుతున్నప్పుడు మా సంస్కృతం గురువుగారు శ్రీమతి గాంధీపాప . నాకు గుర్తుండి , ఆవిడ మమ్మల్ని సంస్కృతంలో రాయడానికి , సంభాషించడానికి ఎక్కువ ప్రోత్సహించేవారు . ఎనిమిదిలో ఉన్నప్పుడు బళ్లో చిన్న సంస్కృత నాటిక వేసేము . మేఘసందేశం కాదు లెండి . మరోసారి , విషయం ముచ్చటిస్తాను . రచయితలు , కవులు భిన్న రంగాలలో తమ వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తారు . జీవితమంతా 24 గంటలూ కవులుగా , రచయితలుగా ఎవరూ వుండరు . అయితే పాఠకులు వాటిపై దృష్టి పెట్టరు . కవిని కేవలం కవిత్వ విలువలతో చూస్తారు . అలాగే రచయితల్ని కూడా . ఇది సహజమే . నేను కవినీ , రచయితనూ కాను . జీవితంలో వివిధ సందర్భాలలో అనేక మంది రచయితలతో , కవులతో ఏదొక విధంగా సంబంధాలు ఏర్పడ్డాయి . కొందరితో సన్నిహితంగా స్నేహం లభించింది . విధంగా వారి వ్యక్తిత్వాలను , భిన్న కోణాలలో చూడడానికి వీలైంది . వ్యక్తిత్వ చిత్రణలో నిశిత పరిశీలన , చనువుతో గూడిన వ్యాఖ్యలు , అంచనాలు వుంటాయి . వ్యక్తుల జీవిత చరిత్ర యిందులో వుండదు . బాగా పేరు పొందిన వారి నుండి మరుగుపడి పోయిన వారి వరకూ మీరు చూస్తారు . అందరికీ తెలియని అంశాలు ప్రస్తావనకు వస్తాయి . అభిమానులు వీరాభిమానులు చూచిన దృష్టి యిక్కడ కనిపించకపోవచ్చు . వ్యక్తులలో ఎన్ని వైవిధ్యాలు , విభిన్న రీతులు వుంటాయో యిక్కడ గమనించవచ్చు . చనిపోయిన వారితో ఆరంభించి , ఉత్తరోత్తరా యిప్పుడున్న వారిని గమనించడం యీ క్రమంలో చూస్తారు . మిత్రులు సి . భాస్కర రావు మాటల సందర్భంలో , జంధ్యాల పాపయ్య శాస్త్రి ఫోటో కోసం ఇంటర్నెట్లో వెతికితే కనిపించలేదన్నాడు . మీకు తెలుసా అని నన్నడిగాడు . పాపయ్యశాస్త్రి నాకు నాలుగేళ్ళపాటు గుంటూరు . సి . కళాశాలలో టీచరనీ , ఆయన ఫోటో నా దగ్గర వుందనీ చెబితే , ఆశ్చర్యంతో సంతోషించాడు . అలా సంభాషణలో మరికొన్ని పేర్లు రాగా , వారు నాకు తెలుసు అన్నప్పుడు , అయితే మీరు అనుభవాలు రాయాల్సిందే అని పట్టుబట్టారు . శీర్షికకు విధంగా నాంది పలికాం . ముందే చెప్పినట్లు సమగ్ర చరిత్ర , సమాచారం అందించడం యిక్కడ వుండదు . కనుక సూచన ప్రాయంగా తప్ప , స్పష్టమైన తేదీల కోసం , వివరాల కోసం చూస్తే , నిరాశే ఎదురౌతుంది . తెలిసిన వారి సన్నిహిత జాబితా నూటికి పైనే వుంది . కొందరి గురించి ఎక్కువగా ఇంకొందరి పట్ల తక్కువ వుండడంలో పక్షపాతం వలన కాదు . వ్యక్తుల్ని విశాల కోణంలో చూడడానికి యిదొక దుర్భిణి మాత్రమే . భిన్న వ్యక్తుల్ని గురించి రాయడంలో విభిన్న రీతులుంటాయి . ఒకే మూస వుండదు . - ఎన్ . ఇన్నయ్య " Karunasree " Jandhyala Papayya Sastry " కరుణశ్రీ " జంధ్యాల పాపయ్య శాస్త్రి ( 1912 - 1992 ) ఘంటసాల పాపయ్య శాస్త్రి అని ఆయన్ను హాస్యం పట్టించిన విద్యార్థులుగా 1954 - 58 మధ్య గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో మేము అందరి నోళ్ళలోనానే వాళ్ళం . మేము అంటే నేనూ , నా స్నేహితుడు సిద్ధాబత్తుని రామకృష్ణ . ఘంటసాల పాడినందున పాపయ్య శాస్త్రికి పేరు వచ్చిందనే వాళ్ళం . నాలుగేళ్ళపాటు కాలేజీలో మాకు పాఠాలు చెప్పిన పాపయ్యశాస్త్రిని అలా ఆట పట్టించిన వారు అరుదే . ఆవుల గోపాలకృష్ణమూర్తి ఆయన్ను పాపశ్రీ అనేవారు . కరుణ శ్రీ కి పారడీగా అలా పిలిచారేమో అనుకున్నాం . పాప అంటే పాము అని కూడా అర్థం వుందట . ఇవేవీ చాటున అన్నవిగావు . ఆయనకు తెలిసేటట్లే ఎదుటబడి అన్నప్పుడు , చిన్న బుచ్చుకున్నా మమ్మల్ని ఏమీ అనేవారు కాదు . కాలేజీలో పాపయ్యశాస్త్రి గద్య , పద్యంతో బాటు , నాటకం , నాన్ డిటైల్డ్ చెప్పేవారు . కాని ఆయన రాయడంలో కనబరిచిన లాలిత్యం మాధుర్యం చెప్పడంలో కనబడేదిగాదు . అందుకే హాస్యం పట్టించగలిగాం . పాపయ్యశాస్త్రికి అప్పట్లో ఒక స్నేహితురాలు వుండేది . విషయం తెలిసి , పోల్చుకున్నాములే నిన్ను వైష్ణవ పడతీ అని రాగాలు తీసేవాళ్ళం . పాపయ్యశాస్త్రి రచనలు ముఖ్యంగా బౌద్ధం , పూలు వస్తువుగా స్వేకరించి రాసినవి చదివాం . తెలుగువారికి యిష్టమైన పూలన్నిటిపైనా ఆయన కవితలు అల్లారు . బౌద్ధం ఆయన పై పరిమితంగానే ప్రభావం చూపెట్టినా , కరుణ రస ప్రధానంగా రాసి , ఆకట్టుకున్నారు . బౌద్ధ బోధనలు , తత్వం ఆయన్ను వశ పరచుకోలేదు . పాపయ్య శాస్త్రితో పరిచయం , కాలేజీ రోజుల తరువాత కూడా సాగింది . సాహిత్య అకాడమీ సంబంధాల వలన తరచు హైదరాబాద్ వస్తుండటంతో , కలిసేవాళ్ళం , మృదువుగా , లాలిత్యంతో సంభాషించేవారు . గురు - శిష్య సంబంధం కాస్తా స్నేహంగా మారింది . ఆయన కుటుంబంతో ఎన్నడూ పరిచయం కాలేదు . భువన విజయంలోనూ ఉగాది వేడుకల కవిసమ్మేళనాలలో పాపయ్య శాస్త్రి పాల్గొన్నారు . ఆయన కవితల రచనలు అందంగా ఆకర్షణీయంగా వుండేవి . క్రమేణా ఒకదశలో జంధ్యాల వారు సత్య సాయిబాబా పాదాక్రాంతు లయ్యారు . అంతటితో ఆగక , విశ్వంజీ అనే అర్థాంతపు స్వామి భక్తులయ్యారు . ఇంకా ఇతర స్వాములును కూడా ఆరాధించారేమో తెలియదు . దశలో ఆయనకు భక్తి ముదిరిందో కూడా గమనించలేదు . పూల నుండి పూజల్లోకి దిగజారారనుకున్నాం . పాపయ్యశాస్త్రి గురువు జమ్మల మడక మాధవ రాయశర్మ . సి . కాలేజీలోనే మాకు తెలుగు పాఠాలు చెప్పారు . ఆయన సంస్కృత పండితుడైనా , తెలుగు నాటకం చక్కగా , హృద్యంగా చెప్పేవారు . ఆయన పాపయ్య శాస్త్రికి పాఠాలు చెప్పారని తరువాత తెలుసుకున్నాం . ఆవుల గోపాలకృష్ణ మూర్తి ఉపన్యాసం . సి . కాలేజీలో ఏర్పాటు చేస్తే , పాపయ్య శాస్త్రి కూడా వచ్చి , మెచ్చుకున్నారు . అది విశేషం . చెట్లకు ప్రాణం వుంది , అవి స్పందిస్తాయనే జగదీష్ చంద్ర , సైంటిస్టు ఎంత వరకు పాపయ్య శాస్త్రిని ప్రభావితం చేశాడో తెలియదు . కాని ఆయన కవితల్లో పూలపట్ల కదలించే తీరు గొప్పది . బౌద్ధ ప్రభావం పాక్షికంగానే యీయన స్వీకరించి , కరుణతో ఆపేసినట్లున్నది . పాపయ్యశాస్త్రి రచనలు - ఉదయశ్రీ , విజయశ్రీ , అరుణ కిరణాలు , కరుణామయి , కరుణశ్రీ , వీరభారతి , ఉదయభారతి , చారుమిత్ర , తెనుగుసేతు , కళ్యాణకాదంబరి , ప్రేమ మూర్తి ( బుద్ధుని గురించి ) స్వప్న వాస్తవ దత్తం , మహతి , కళ్యాణ కల్పవల్లి , మందిరము , బాల భారతి ( కథలు ) , గురు దక్షిణ , బంగారు పద్మం ( పిల్లల నాటకం ) , ఇంద్రధనుస్సు ( పిల్లల కథలు ) , కళ్యాణ దంపతులు ( పిల్లల కథలు ) , చందమామలో కుందేలు ( పిల్లల కథలు ) , తెలుగు బాల ( నీతి శతకం ) , శ్రీనివాస వాచకం ( పిల్లల పాఠ్య గ్రంథం ) , నలుగురు మిత్రులు ( నవల ) , సింహం మెచ్చిన బట్టి ఒక ( పిల్లల కథలు ) , వసంత సేన ( నవల ) , ఆది కవి వాల్మికి ( పిల్లల కథలు ) , త్యాగమూర్తి ( ఏసు జీవితం ) , దమయంతి ( నవల ) , మహావీరుడు ( నవల ) , భగీరథుడు ( నవల ) , విశ్వ దశలహరి ( కథలు ) , పద్మావతి శ్రీనివాసం ( కథలు ) , ముద్దు బాలశిక్ష ( పిల్లలకు ) , సాయి సుధా లహరి ( కావ్యం ) , ఉమర్ ఖయాం ( కావ్యం ) , ఆకాశవాణి గేయ నాటికలు ( 20 ) . రోజులలో పిల్లల సాహిత్యం యింత రాశారని నేటితరాల వారు గమనించాలి . కర్రలన్నీ తనయనుకున్నాక కలిగిన భావన , ఇప్పుడు సగం కర్రలు తనయికావని తెలిసినాక కలిగిన భావన పొయ్యితో కలుపుకుంటే ఏదో దూరపుతనం ఏర్పడుతున్నట్టనిపించింది దేవవ్వకు . ఇంట్లో పొయ్యిని చూసినా , అడవిలో పొలంను చూసినా ఏదో అంటరాని వస్తువును చూసినట్టుగానే అనిపిస్తుంది . పొలంలో తిరుగుతుంటే తనకు తాను ఒంటరిగా తెలియని జాగలో తిరుగుతున్నట్టనిపించింది . మగాడు : అనుకో . . గినికో . . అది తీసి పక్కల బెట్టు . . గీరోజుల్లో పెళ్ళైన ఆడోల్లు ఎంత మంది ఉద్యోగాలు గట్రా సేత్తాండ్రు . . గాళ్ళు మాత్రం పొద్దుగాల్నే లేవాల్నా . . మొగుడుకి నాస్తా సేసి పెట్టాల్నా . . ఉన్నదేదో కూతంత తినేసి పొలో మంటూ ఉద్యోగానికి పోవాలా . . మళ్ళి తిరిగి ఇంటికి వచ్చిన తరువాత . . ఇంటెడు చాకిరీ చెయ్యాల్నా వద్దా . . పోనీలే చేదోడుగా ఉంటాదని పని పిల్లని పెట్టుకుందనుకో మన మగాళ్లం ఎట్టా రియాక్ట్ అవుతాం . . ఆర్ . వసుంధరాదేవి గారి సాహిత్య సృజనని అద్దంలో పట్టి చూపించారు . పొరపాట్న " రెడ్డెమ్మ గుండె " అని అచ్చొత్తడం జరిగినట్టుంది . అది , " రెడ్డెమ్మ గుండు " . నవల పేరుని చూసినవాళ్ళు రెడ్డెమ్మ గుండు అనుకుంటారుగానీ , చిత్తూరు జిల్లాలో అతి పెద్ద బండని " గుండు " అంటారు . కాబట్టీ రెడ్డెమ్మ గుండు అంటే , దాన్ని మనం రెడ్డెమ్మ బండ అని అర్ధం చేసుకోవాల్సి వుంది . నవల ఒక రచయిత్రి రాసిన తొలి అన్వేషణా పూరితమైన అంతరార్ధ రస్తూచ మానవుని ఆత్మికతకీ ఆధ్యాత్మికతకీ మధ్య లంకె కుదిర్చే ప్రయత్నం చేసే ఊకుడు కథే రెడ్డెమ్మ జీవిత చరిత్ర . . శ్రీశైల భ్రమరాంబికా దేవి కథని పోలివుండే రెడ్డెమ్మ కథని నేపథ్యంగా తీసుకున్న వసుంధరా దేవిగారు చారిత్రక ఆధారాలతో వర్తమానాన్ని నిర్వహిస్తూ దాన్ని జీవన వాస్తవికతతో అనుసంధానిస్తూ తెలుగు సాహిత్యానికి కొత్త తాత్విక భూమికని సమకూర్చారు . పుష్పాంజలి గారు దీనికి సంబంధించి మరింత లోతయిన వ్యాసం రాయాల్సి వుంది . ఎందుకంటే , దాని గురించి జరగవలసినంత చర్చ జరగలేదు . ఇప్పుడయినా జరిగితే , అది భావి సాహిత్యకారులకీ పరిశోధకులకీ ఎంతయినా ఉపయోగించగలదు . - జొన్నవిత్తుల . రష్యాలో సోషలిస్ట్ విప్లవం వచ్చినప్పుడు తొలినాళ్లలో విప్లవ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జార్ చక్రవర్తుల అనుకూల వర్గంవాళ్లు తిరిగుబాటు చేశారు . సమయంలో ప్రతిరోధక శక్తులకి సామ్రాజ్యవాద దేశాలు మద్దతు ఇచ్చాయి . బ్రిటన్ , ఫ్రాన్స్ దేశాలు ప్రతిరోధక శక్తులకి మద్దతుగా తమ సైన్యాలని పంపాయి . అది వరకు మొదటి ప్రపంచ యుద్ధంలో ఆర్థికంగా బాగా నష్టపోయిన సామ్రాజ్యవాదులకి కొత్తగా రష్యాపై దాడి చెయ్యడం పెద్ద ఖర్చు వ్యవహారమనిపించింది . దాంతో సామ్రాజ్యవాదులు రష్యా నుంచి తమ సైన్యాలని ఉపసంహరించుకున్నారు . సామ్రాజ్యవాదులు రష్యాపై ఎప్పటికైనా తిరిగి దాడి చేస్తారని స్టాలిన్ ముందే ఊహించాడు . సామ్రాజ్యవాదులకి వ్యతిరేకంగా దేశాన్ని సంసిద్ధం చెయ్యాలంటే దేశాన్ని ఆర్థికంగా బలపరచాలి . దేశాన్ని ఆర్థికంగా బలపరచాలంటే దేశాన్ని పారిశ్రామీకరించాలి , వ్యవసాయాన్ని కూడా సమిష్టీకరించాలి . వ్యవసాయాన్ని సమిష్టీకరించడానికి అక్కడి మధ్య తరగతి రైతులు ఒప్పుకోలేదు . ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూముల్ని లాక్కుని వాటిని సమిష్టీకరించాల్సి వచ్చింది . తిరుగుబాటు చేసిన రైతుల్ని అరెస్ట్ చేయ్యడం లేదా పార్టీ కార్యకర్తల సహాయంతో బలవంతంగా పని చెయ్యించడం జరిగింది . 1927 తరువాత రష్యాలో వేగంగా పారిశ్రామీకరణ , వ్యవసాయ సమిష్టీకరణ జరిగాయి . 1933లో రష్యాలోని పారిశ్రామీకరణ చూసి సామ్రాజ్యవాద దేశాలన్నీ భయపడ్డాయి . అదే సమయంలో జెర్మనీలో తీవ్రమైన anti - communist inclinations కలిగిన నాజీ పార్టీ అధికారంలోకి వచ్చింది . రష్యాపై దాడి చేసే పని నాజీ సామ్రాజ్యవాదులు చూసుకుంటారని ఇతర సామ్రాజ్యవాద దేశాలు అనుకున్నాయి . నిజానికి నాజీ నియంత హిట్లర్ కంటే తీవ్రమైన anti - communist inclinations ఉన్నది బ్రిటిష్ సామ్రాజ్యవాద నాయకుడు విన్స్టన్ చర్చిల్ . అతను విప్లవ ప్రభుత్వాలని పురిట్లోనే చంపెయ్యాలని వాదించేవాడు . హిట్లర్ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ప్రభావంతో సామ్రాజ్యవాదిగా ఎదిగాడు కానీ తన ఎదుగుదలని ప్రభావితం చేసిన బ్రిటిష్ సామ్రాజ్యం పైనే దాడి చెయ్యాలనుకున్నాడు . చివరికి హిట్లర్‌ని ఓడించడానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు స్టాలిన్‌తో చేతులు కలపాసి వచ్చింది . 1940 నాటికి రష్యాలో విప్లవ ప్రభుత్వం నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించింది . నిరుద్యోగాన్ని పూర్తిగా మాయం చేసింది . 1933 సమయంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 20 నుంచి 30 శాతం నిరుద్యోగం ఉండేది . తమ దేశంలో విప్లవం రాకుండా ఉండేందుకు USA పాలక వర్గం కూడా నిరుద్యోగాన్ని తగ్గించాల్సి వచ్చింది . నాజీ సైన్యాలు USAపై కూడా దాడి చెయ్యడంతో USA కూడా రెండవ ప్రపంచ యుద్ధంలోకి దిగి నాజీ కూటమిలో భాగమైన జపాన్‌పై దాడి చేశాయి . 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది . రష్యా గెలిచింది కానీ నాజీ బాంబు దాడులకి రష్యా కూడా ఆర్థికంగా నష్టపోయింది . నాజీలు ఫాక్టరీలతో పాటు వ్యవసాయ క్షేత్రాలపై కూడా బాంబులు వేశారు . 1940లో ప్రపంచంలోని 40 % వ్యవసాయ ఎగుమతులు రష్యా నుంచే జరిగేవి . వ్యవసాయ క్షేత్రాలు బాంబు దాడుదలలో ద్వంసం కావడంతో వ్యవసాయ ఎగుమతులు భారీగా క్షీణించాయి . రెండవ ప్రపంచ యుద్ధం తరువాత టైమ్‌లో సోవియట్ సమాఖ్యలోని ఉత్తర రిపబ్లిక్‌లలో 80 % మంది ప్రజలు పట్టణ ప్రాంతాలలో ఉండేవాళ్ళు . అప్పటికీ USAలో పట్టణీకరణ 64 % దాటలేదు . సోవియట్ సమాఖ్యలోని ఉత్తర రిపబ్లిక్‌లు USA కంటే వేగంగా పట్టణీకరణ చెందాయి కానీ దక్షిణ రిపబ్లిక్‌లు వ్యవసాయంపై భారీగా ఆధారపడ్డాయి . తజికిస్తాన్ రిపబ్లిక్‌లో పట్టణీకరణ కేవలం 33 % ఉండేది . తుర్క్‌మెనిస్తాన్ రిపబ్లిక్‌లో ఎడారి భూములు ఎక్కువగా ఉండడంతో అక్కడ భారీ పరిశ్రమలు పెట్టలేకపోయారు . స్టాలిన్ రష్యాని పారిశ్రామీకరించినప్పటికీ ప్రాంతీయ అసమానతలని నిర్మూలించలేకపోయాడు . ఒకప్పుడు కజక్‌స్తాన్ ప్రాంతంలో పశువులని పోషించుకుంటూ , జంతువులని వేటాడుకుంటూ తిరిగిన సంచార జాతుల వారికి స్థిర నివాసాలు కల్పించడం జరిగింది కానీ వారు ఇప్పటికీ తమ సంప్రదాయమైన వేట మానలేదు . సాంస్కృతికంగా కూడా దక్షిణ రిపబ్లిక్‌లు వెనుకబడి ఉండేవి . దక్షిణ రిపబ్లిక్‌లు ఆర్థికంగా & సాంస్కృతికంగా వెనుకబడి ఉండడంతో 1990లో సోవియట్ సమాఖ్యని విచ్ఛితి చెయ్యడం సాధ్యమయ్యింది . సోవియట్ సమాఖ్య విచ్ఛిన్నమైనా సమాఖ్య సామ్రాజ్యవాదుల గుండెల్లో సింహంలా గర్జించింది అనే విషయాన్ని మర్చిపోలేము . గట్టిగా ప్రయత్నిస్తే తప్ప కనబడని సంఘటనలు అంతరిక్షంలో ఎన్నెన్నో ఉన్నాయి . మహా ఉత్పాతం కలిగిస్తూ పేలిపోయే నక్షత్రాలూ , వాటినుంచి ప్రసారం అయే అతి తీక్షణమైన కిరణాలూ , ఎక్కణ్ణించి వస్తున్నాయో అంతుచిక్కని గామా , ఎక్స్‌ రేల ప్రసరణమూ , ఊహించరానంత దూరాన ఉండి , అతివేగంగా బొంగరాల్లా తిరిగే క్వేజార్లూ , పల్సార్లూ ఇలా వింతలెన్నో జరుగుతూనే ఉన్నాయి . వీటి తీవ్రతతో పోలిస్తే మనం వీటిని గమనిస్తున్నామో లేదో అనే విషయం మాత్రమూ అర్థంలేనిదిగా అనిపిస్తుంది . గమనికకు గురి అవుతున్న ఇవన్నీ ఎలా ఆవిర్భవించాయో తెలుసుకుంటూ , గమనించడం అనే శక్తి మనకు అసలు ఎలా అబ్బిందో కూడా తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది . అంతేకాదు . దీనివల్ల మనకున్న అపోహలు చాలామటుకు తగ్గే అవకాశం కూడా ఉంది . తర్వాతి పాఠ్యాంశంలో పార్టిషన్లు ఎందుకు , ఎన్ని పెట్టుకోవాలి , మీకు తెలియకుండా జాగా మొత్తం కబ్జా అయిపోతే ఏం చేయాలి లాంటి వివరాలు తెలుసుకుందాం . అసలు హార్డ్‌డిస్క్ ని ఇంటితో ఎందుకు పోల్చానో అందులో బాగా అర్థమవుతుంది , ఉపయోగపడుతుంది . . . భలే టాపిక్కు పట్టారు . ఇడ్లీ దోసా నావి , పూరీ కూరా నావి , సాంబారు నాది , పెసరట్టు నాది అన్నీ కలిసిన బ్రేకు ఫాస్టు మనదే మనదే మనదే రా ! తెలుగు జాతి మనది పాట ష్టైల్లో : ) ఏకాహేనైవ దీర్ఘాం త్రిభువనపదవీం లన్య్ఘన్‌ యో లఘిష్ఠః పృష్ఠే మేరోర్గరీయాన్‌ దలితమణిదృషత్వ్తింషి పింషచ్శిరాంసి సర్వస్యైవోపరిష్టాదథ పునరధర్తాదివాస్తాద్రిమూర్న్ధి బ్రధ్నస్యావ్యాత్స ఏవం దురధిగమపరిస్పన్దనః స్యన్దనో వః 65 అభిజ్ఞాన , జ్యోతి , రవిచంద్ర , శ్రీవాసుకి , విరుభొట్ల వెంకట గణేష్ , శ్రినివాస రాజు , మాలతి , చందు , సామాన్యుడు , పాని పురి , ఉమ , మల్లిన నరసింహరావు , కృష్ణ , సి . బి . రావు , బాలు , అప్పారావు , శివరామ ప్రసాద్ , అబ్బులు , రాజశేఖరుని విజయ శర్మ , సుజాత , ఫణి , బొనగిరి , శాం , కుమార్ , చేతన , శరత్ , లక్కరాజు ఎస్ . రావు , స్పురిత , జ్యోతి , చదువరి , శ్రీ , నూతక్కి రాఘవేంద్రరావు , ఫ్రెండ్ , లేదు , రాజేశ్వరి , రాము , శ్రీనివాస్ , ఋషి , నాగేస్రావు , బంగారు తల్లి , రామచంద్రుడు , స్నేహ , అపర్ణ , విరజాజి , ఏరియన్ , తిక్క తింగరి , మేధ , వేణు , రాం , రా 1 , మాలాకుమార్ , నేస్తం , భావన , శారద , హంసవాహిని , తెలుగు యాంకీ , శ్రావ్య , కొత్తపాళీ , సాహితి , వేణు , కృష్ణప్రియ , శిరీష , లలిత , మోహిత్ , హరేకృష్ణ , శ్రావ్య , వెన్నెలరాజ్యం , శ్రీకాంత్ , శ్రీనివాస ఉమాశంకర్ , శివగణేస్ , లేఖరి , అశ్వినిశ్రీ , జేబి , లింగరాజు , శేషు , గౌరి కిరుబందనన్ , శివాని , విశ్వనాద్ , కిషన్ రెడ్డి , మద్దులపల్లి చంద్రశేఖర్ , విజయభాను కోటె , వినయ చక్రవర్తి , విజయశ్రీ , మంజు , శ్పాం 1001 , శ్రీనివాస గుప్త , సుధీర్ కుమార్ , ఇందు , అప్పారావు శాస్త్రి , రాజేంద్రకుమార్ దేవరపల్లి , రాణి , కుసుమాయి , శివాని , గోపికాంత్ , శ్రీని , సతీష్ కుమార్ యనమండ్ర , కశ్యప్ , మురళీధర్ , తెలుగు బాటసారి , తెలంగాణా ప్రాంత వృధ్ధ పండితుడు , భాస్కరరామి రెడ్డి , కోడిహళ్ళి మురళి మోహన్ , శేషేంద్ర శాయి , కిరణ్ కుమార్ , రహమానుద్దీన్ , బాలు , సత్య , సుధాకర్ , తృష్ణ , ఇండియన్ మినర్వా , శ్రీరాం , వసంతలక్ష్మి , సుభద్ర , ఎస్ . బి . , బులుసు సుబ్రహ్మణ్యం , ఫల్గుణి , ఎనానిమస్ కోడలు , ఎస్ . కె . ఎన్ . ఆర్ , శంకర్ , సిరిసిరిమువ్వ , వజ్రం , అన్నపూర్ణ , లేఖరి , వేణు శ్రీకాంత్ , వ్రతాస్ , అరుణ , అద్వైత , నిరుపమ , ప్రవీణ , వీకెండ్ పొలిటీషియన్ , మధు , ఏకలవ్య , ఎన్నెల , తెలుగుభావాలు , రాజాకొల్లి , వెంకట్ , విష్ , శుభ , ఆవకాయ , లాక్ , శ్రీరాగ , చిన్నారి , దువ్వూరి సుబ్బారావు , అనూరాధ , సూర్య , శంకర్ వోలేటి , చిలమకూరు విజయమోహన్ , కిరణ్మయి , ఎస్ . బి . మురళి , ఏ2జెడ్ డ్రీమ్స్ , ఊకదంపుడు , నగేష్ , గీతాచార్య , రమణ , సత్య , ఎస్ , భారతి , జాబిల్లి , దినవహి హనుమంతరావు , రాకేశ్వరరావు , కృష్ణ , లక్ష్మి , గీతిక , నిషిగంధ , చారి , పద్మవల్లి , మలక్ పేట రౌడి , చింతా రామకృష్ణరావు , మేధ , శ్రీనివాస్ పప్పు , అన్వేషి , వంశీ , ప్రభాకర్ మందలపర్తి , మనవాణి , తేజశ్వి , భవాని మల్లాది , ఎస్ ఎస్ ఆర్ , హృద్య , మంచు , అమరుడు , కర్లపాలెం హనుమంతరావు , ఫ్రెండ్ , మునిపల్లె శ్రినివాస్ , నాగార్జున , విజె , కృష్ణ గోపాల్ , కేవిఏస్వీ , చంటి , శ్రినివాస్ మజ్జి , ఇందు , రాం చెరువు , వల్లి , కొండముది సాయి కిరణ్ కుమార్ , బీకే , కిష్ణా , వేణు , మయూరి , తార , దుర్గ , కోటేశ్వరి , బాబీ , శివ , శ్యామల , సుధాకర్ , సత్య , దారిలో ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు . రోజూ కంటే చాలా జాగ్రత్తగా , చాలా చాలా స్లోగా డ్రయివ్‌ చేస్తున్న మధుని ఆశ్చర్యంగా చూసింది శైలజ . దేవరకొండ ( కెఎన్‌ఎన్‌ ) : నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణ శివారులోని శ్రీ షిరిడీ సాయి బాబా ఆలయంలో ఆదివారం రాత్రి గుర్తుతెలియని దొంగల ముఠా సుమారు రూ . 25లక్షల విలువ చేసే వెండి ఆభరణాలను తస్కరించారు . పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం సోమవారం తెల్లవారుజామున దేవాలయంలో పూజలు నిర్వహించేందుకు పూజారి గది తాళం తీసి చూడగా సమీపంలోని తలుపులు తీసి ఉండడంతో పరిశీలించగా సాయిబాబా వైపు చూడగా ఉన్న ఆభరణాలు కనిపించకపోవడంతో పూజారి ట్రస్టు సభ్యులకు సమాచారం చేరవేశారు . సభ్యులు దేవాలయం వద్దకు చేరుకొని పోలీసులకు సమాచారమివ్వడంతో దేవరకొండ డీఎస్పీ అహ్మద్‌ అలీ , స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ సర్ధార్‌ సింగ్‌లు దేవాలయం వద్దకు చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు . విగ్రహం వద్ద ఉండాల్సిన వెండి ఆభరణాలు , బంగారు వస్తువులు కనిపించకపోవడంతో పరిశీలించగా దేవాలయం ఆవలివైపున ఆభరణాలు ఉండే బీరువా కనిపించింది . అక్కడికి వెళ్లి చూడగా బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న వస్తువులను తీసుకెళ్లినట్లు గుర్తించారు . దేవాలయం ముందు ఉండాల్సిన హుండీని సమీప మైదాన ప్రాంతంలో ధ్వంసం చేసి అందులో ఉన్న నగదు కానుకలు కూడా తస్కరించారు . డీఎస్పీ అహ్మద్‌ అలీ క్లూస్‌ టీం , వేలిముద్రల నిపుణులను పిలిపించి ప్రాంతమంతా సోదా నిర్వహించారు . త్వరలోనే కేసును ఛేదించి తస్కరణకు పాల్పడిన నిందితులను పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు . మా ఉద్దేశము కొనసాగితే , పెద్ద మనుష్యులు వ్రాసే సభ్య భాష దేశమంతా క్రమక్రమముగా వ్యాపించి విద్యాబోధనకు కావలసిన సులభసాధన మేర్పడుతుంది . పామరులకు సులభమైన వాఙ్మయము పుట్టుతుంది . వక్తలకూ వాచకులకూ తగిన భాష కుదురుతుంది . మనము ఇంగ్లీషు నేర్చుకొని వ్రాస్తూ ఉన్నట్టే మన దేశమందు కాపురమున్న ఇంగ్లీషువారున్ను ఇతరులున్ను మన భాష నేర్చుకొని మన భాషలోనే వ్రాసి గాని నోటను చెప్పిగాని మనకు హితోపదేశము చేయవచ్చును . భాషలో ఐక్యమువల్ల దేశమునకు రాష్ట్రమునకు ఎంతబలము కలుగునో చరిత్ర చదివిన వారికీ రాష్ట్రము ఏలేవారికీ తెలుసును . వాదుకలో ఉన్న భాషవల్ల కలిగే ఇన్ని లాభములు విడిచి , వాడుకలో లేనిదీ , కొద్దిమంది పండితులకు మాత్రమే సాధ్యమయినదీ , ప్రాచీన భాష వ్రాతలలో వాడడము వ్యర్థప్రయాసము కాదా ? ఆచారము దేశములోనూ లేదు . మన దేశమందయినా పూర్వము లేదు . మన తాతలనాడు లేదు . మన తండ్రులనాడు లేదు . ఒక్క తరములోనే వైపరీత్యము , ఉత్పాతము పుట్టినది . విషయము ముందు ముందు మేము విపులముగా చర్చించ దలచుకొన్నదే ; గాని ఇక్కడ సూచనగా మాత్రము చెప్పినాము . సెజ్‌ల కోసం పంట భూములు గుంజుకొని , బిచ్చంగా రెండు రూపాయల బియ్యం ఇస్తున్న ప్రభుత్వ దుర్మార్గాన్ని , నిర్వాసితుల బాధల్ని వివరిస్తున్నారు గీతాంజలి @ నిషిగంధ గారు , మీ కామెంట్ చూడగానే " . . . ' ఉసులాడే ఒక జాబిలట ' నిషిగంధ గారు " అని వెంటనే స్ఫురించింది . నవల మీకు ఒక ఇంటి పేరుగా మారినా ఆశర్య పడకండి . నా పోస్ట్ పై మీ స్పందనను తెలియజేసినందుకు నెనర్లు . లంబాడాలు మహారాష్ట్ర నుంచి వలస రావడం వల్ల 1971లో 1 . 31 లక్షలుగా ఉన్న వారి జనాభా 1981 నాటికి 11 . 58 లక్షలకు పెరిగిందనేది ఆదివాసీల మరో ఆరోపణ . 1971నాటికి తెలంగాణ లంబాడలు డిఎన్‌టిలుగా ఉన్నారు . దీనితో వారి జనాభాను ఎస్టీ కేటగిరీ కింద చూపించలేదు . 1931 తరువాత దేశంలో ఎస్సీ , ఎస్టీలు మినహా ఇతర కులాల వారి జనాభా సేకరణ నిషేధింపబడిందన్న విషయాన్ని విస్మరించకూడదు . మొత్తానికి చాలా వరకు ( 90 శాతం ) పూర్తి చేసాను . ఒక గడులు మాత్రం ముప్ప తిప్పలు పెడుతున్నాయి . మీవి మొత్తం అయిపోయాయా ? ? నా బాల్యం అంతా దాదాపు ఇక్కడే కడచింది . నా పెద్ద బావగారు సంస్థానంలో ఉండేవారు . కొంత మంచి ఉద్యోగమే , ఆయనది , అప్పుడు ఖిల్లేరుదారు , ఇంగ్లీషు మున్షీ , ఇలాగ ! పేరు గాడేపల్లి సీతారామస్వామి గారు . ఆయనకూడా 19వ శతాబ్ది చివర కళాశాలలో విద్యార్థే . ప్రపంచీకరణ , అస్థిత్వ ఉద్యమాల నేపధ్యం లో కవిత్వ పరిణామం , వస్తువు , శిల్పం లో మార్పులు ; ప్రపంచీకరణ ప్రధానంగా వ్యాపారానికి సంబంధించినది . వాణిజ్యరంగంలో చాలా మార్పులు వచ్చాయి . మనది కాని , అవసరం లేని వస్తువు , సంస్కృతి , విలువలు , రాజకీయాలలో చోటు చేసుకున్నాయి . ఇవాళ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా కొన్ని కంపెనీలు ప్రజల్ని నడిపిస్తున్నాయి . కొన్ని వ్యాపారసంస్థలు , గూండా మనుషులు కవిత్వాన్ని పోషిస్తునాయి . ' సింకింగు ' అనే కవితలో నేను రాసినట్టు జానపద కళలన్నీ వస్తువుల్ని అమ్మి పెట్టే సాధనాలయ్యాయి . మనిషి , అతని స్పర్శ , చెమట , సంతోషం , చివరికి శృంగారానికి కూడా వస్తు ప్రేరకాలు కావ్య శృంగారం వస్తువు కింద పడి నలిగి పోతున్నాయి . బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 28 ( దృశ్యము 104 ) ( కరివీర పురం దగ్గర సంపెంగ చెట్టు ) ( లక్ష్మి , కపిల ముని ఉంటారు ) కపిల - - - తల్లీ ! శ్రీలక్ష్మీ ! విన్నావు కదా , శ్రీనివాసుని మనోవ్యాకులత , నీవు చెంత లేకున్న , అతడు నిర్నిద్ర చింతయే అగును ! లక్ష్మి - - - - మునీంద్రా ! స్వామి అవతార రహస్యము , మీకు తెలియనిది కాదు గదా ? నేను అతని చెంత చేరవలెనన్న , అతడు కర్తవ్యోన్ముఖుడు కావలయును ! కపిల - - - ( ఆనందంతో ) తల్లీ ! అటులయిన నీ వాతనికి దూరమయినది , భృగు మహర్షిపై కినుక వల్లనో , లేక లక్ష్మి - - - పద్మావతిపై మాత్సర్యము వల్లనో , అని , భావించారా మునీంద్రా ? కపిల - - - అవును తల్లీ ! నీ నాధుడు కూడ అటులనే భావించు చున్నాడు ! లక్ష్మి - - - నా స్వామి , యీ లక్ష్మిని , వెనుకటి గృహలక్ష్మి వలెనే , భావించు చున్నాడు ! తపస్సుతో పరిపక్వమై - - - పునీతమైన మనస్సు గల సామ్రాజ్య లక్ష్మి వలె భావించుట లేదు ! - - - భృగు మహర్షి నా జనకుడు స్వామి వక్షస్థలమున దాగి , అంతర్ముఖియైన నన్ను , తన కాలియందలి కంటితో , అనితర సాధ్యమైన , అక్షి కుక్షి విద్యతో జాగృత పరచినాడు ! సకల జీవ రాశుల దారిద్ర్య విమోచనము చేయుమని ప్రభోదించినాడు ! అతనిపై కినుక వహించుట నాకు పాడి యగునా మునీంద్రా ? కపిల - - - తల్లీ ! నిన్ను జాగృత పరచుటకు , భృగు మహర్షి చేసిన ప్రయత్నము నిస్సందేహముగ , అనితర సాధ్యము ! కాని అతడెన్నుకున్న మార్గము , అదియే విష్ణు వక్షస్థలమున పాద తాడనము మాత్రము , ఘోరమైన తప్పిదము ! లక్ష్మి - - - మునీంద్రా ! నా తండ్రి చేసిన తప్పుకు పరిహారముగ , నా స్వామి అతని పాద నేత్రమును పొడిచి , అతని విద్యను , సుకృతమును , తపస్సును నశింప జేసినాడు . కపిల - - - - తల్లీ ! అదియా నీ కోపమునకు కారణము ! ? లక్ష్మి - - - కాదుమునీంద్రా ! నా నాధుడు బహు దూరదర్శి ! అతని లీలలను విమర్శింప జాలను ! ! కాని మునీంద్రా , నా తండ్రి పయిన ఏమయినాడో తెలుసుకొనుటకు కుతూహల మగుచున్నది ! కపిల - - - తల్లీ ! భృగు మహర్షి , శ్రీ మహావిష్ణువు విధించిన శిక్షను ఆనందముతో స్వీకరించినాడు ! అటుపైన కాశికా క్షేత్రమునకు వెడలి , శివుని పట్ల చేసిన అపరాధమునకు శిక్షింపబడినాడు ! ! లక్ష్మి - - - మునీంద్రా ! నా తండ్రి కాశికా క్షేత్రమున , శివుని కోపమునకు గురి అయినాడా ? అదెట్లు జరిగినది ? కపిల - - - సామాన్యమయిన లోక ధర్మమును పాటింపక పోవుట వలన . లక్ష్మి - - - నా తండ్రి పాటింపని లోక ధర్మము ఏది మునీంద్రా ? కపిల - - - తల్లీ ! క్ష్తేత్రమున కేగిన క్ష్తేత్ర ప్రధాన దేవతను స్తుతించవలె నన్నది సామాన్యమయిన లోక ధర్మము ! కాశి శివ క్షేత్రము ! అచట శివ దూషణ నిషిద్ధము ! నీ తండ్రి క్షేత్రమున కూడ , తన పరీక్షలో శివుడు భంగ పడినాడని , అతనిది తామస ప్రవృత్తి యని , శ్రీ మహావిష్ణువే సత్వగుణ సంపన్నుడని ఎలుగెత్తి చాటినాడు . - లక్ష్మి - - - అతడు పలికినది యదార్థమే కదా ! కపిల - - - నిజమే ! అయినను ఉచితానుచితములు పాటింప కుండుట , అతని చేసిన అపరాధము ! లక్ష్మి - - - మునీంద్రా ! అపరాధమునకు అతడెట్లు శిక్షింపబడినాడు ? కపిల - - - కోపించినది శివుడు కాదు తల్లీ ! శివ - కేశవు లిరువురూ సత్వ గుణ సంపన్నులే ! సమయా సమయములను బట్టి , వారి ప్రవృత్తి మారుచుండును ! లక్ష్మి - - - మునీంద్రా ! నా తండ్రి కేమయనది ? అతనిని శిక్షించిన వారెవరు ? కపిల - - - శిక్షించినది జగదంబ ! నీ తండ్రి తన జీవిత కాలమంతయు , అధ్యయనము చేసి , రచించిన - - - భృగునాడి యన జ్యోతిష గ్రంథము , ఛిన్నాభిన్న మగుననియు , పృథ్విలో మానవుల కది , అగమ్యమగుననియు శపించినది ! లక్ష్మి - - - - మునీంద్రా ! ఎంత పని జరిగినది ? నా తండ్రి తన తపస్సును , సుకృతమును , విద్యను , చివరికి తన జన్మ సాఫల్యమొనర్చిన సాధనను కూడ పోగొట్టుకొన్నాడన్న మాట కపిల అవును తల్లీ ! ఇంత జరిగినను అతడు తన ధైర్యమును , వివేకమును కోల్పోలేదు ! దర్శన మాత్రమున పాపములు పోగొట్టగల నర్మదానదీ ఉద్గమ స్ఠానమైన , అమర కంటక క్షేత్రమున , ఘోరమైన తపస్సు ఛేయుచున్నాడు ! లక్ష్మి - - - ఎవరి గురించి మునీంద్రా ? కపిల - - - అది శివ క్షేత్రము తల్లీ ! నీ తండ్రి ఓంకారేశ్వరుని కృపా కటాక్షములకై , తపము చేయుచున్నాడు ! తల్లీ ! నీ తండ్రి విషయము తెలిసినది కదా ! ఇక ప్రస్తుతమునకు రమ్ము ! నీ తండ్రిపై నీకు కినుక లేదని స్పష్టమైనది , సవతి అయన పద్మావతీ దేవిపై మాత్సర్యము లేదని కూడ తెలిసినది ! నీ నాధుడు , నీతో పాటు , ఆలయ ప్రవేశము చేయుటకు సంకల్పించి , నిన్ను పిలుచుటకై రానున్నాడు - - - లక్ష్మి - - - ( ఆనందముతో ) ఏమంటిరి మహర్షీ ! నా నాధుడు నన్ను పిలువరానున్నారా ? - - - కపిల - - - అవును తల్లీ ! అతడే స్వయముగా రానున్నాడు . లక్ష్మి - - - - ( ప్రసన్న వదనంతో ) ఇతరులతో రాయబార మంపక , తనంత తానుగా వచ్చి పిలిచిన , నాకు ఆభ్యంతర మేమున్నద ? కపిల - - - సంతోషం తల్లీ ! నీ మనసులో మాట బయట పడినది ! - - - అదుగో నీ నాధుడు , అశ్వారూడుడై , నీ కడకు వచ్చుచున్నాడు - - - చూడుము ! ! ( అని దూరంగా చూపిస్తాడు ) ( లక్ష్మి అతను చూపించిన దిక్కు చూస్తుంది . శ్రీనివాసుడు దూరంగా గుర్రం ఎక్కి , వస్తూ కనిపిస్తాడు ) ( దృశ్యం చూసి , లక్ష్మి ముఖంలో ఆనందం వెల్లి విరుస్తుంది ) ( కపిల మహర్షి ఆమె ముఖాన్ని చూసి , చిరునవ్వు నవ్వుకొని అంతర్థాన మవుతాడు ) ( ప్రవేశం - - శ్రీనివాసుడు ) శ్రీనివాస - - - ( గుర్రం దిగి ) దేవీ , శ్రీదేవీ ! నాపై కోపమింకను పోలేదా దేవీ ? ( అంటూ చేతులు చాపుతాడు . లక్ష్మి అతని చేతులలో వాలి పోతుంది ) లక్ష్మి - - - - నాథా ! ఎంత కాలానికి వచ్చారు మీరు ? - - - కర్తవ్యోన్ముఖులమై కలిసి , అడుగు వెద్దామంటే నేను కాదంటానా , ప్రభూ ! శ్రీనివాస - - - శ్రీదేవీ ! నాకు కలిమి బలిమి అంతా నీవే ! నీవే రాకున్న నేనా ఆలయమున ఎట్లుండ గలను ? లక్ష్మి - - అదేమి బేలతనము స్వామీ ! నేను లేకున్న నేమి ? మీ చిన్నారి దేవేరి పద్మావతి చెంతనున్నది కదా ? శ్రీనివాస - - - శ్రీదేవీ ! పద్మావతి , ఇప్పుడే భవ బంధాల నుండి , బయట పడినది ! నా అవతార తత్వమును , మెల్ల మెల్లగా ఆమెకు అవగత మొనర్చు చుంటిని ! గత జన్మలలో ఆమె ఎంత తపస్సు చేసినను , నన్ను పతిగా పొందుట కొరకు చేసినది ! యీ జన్మలో నా సాహచర్యమున కింకను చెయ్యలేదు కదా ? లక్ష్మి - - - స్వామీ ! మీదెంత నిష్టుర హృదయము ! తపము చేయనిదే , ఆమెను దరిచేయనీయరా స్వామీ ? శ్రీనివాస - - - శ్రీదేవీ ! నేనీ అవతార మెత్తినది , కొండ పైన కట్టిన ఆలయములో , ఇరువురు దేవేరులతో భోగములనుభవించుటకు కాదని , నీకు అర్థమయినది ! ఆమెకు కూడ తెలియ వలయును కదా ! ! లక్ష్మి - - - అటులయిన , ఆమెను త్యజింతురా స్వామీ ! శ్రీనివాస - - - - కాదు , కూర్మితో చేపట్టినది , త్యజించుట కొరకు ఎంత మాత్రమూ కాదు ! కొంత కాలము దూరము చేసి సంస్కరించుటకు . లక్ష్మి - - - విధముగా దూరము చేయుదురు ? శ్రీనివాస - - - పద్మావతి , తన తమ్ముని చేత , తన తండ్రి ఇచ్చిన సారె గురించి , గొప్పగా చెప్పించినది ! సారెలో సంభారము లన్నియు కలవు , కాని లేనిది ఒకటే ! - - - లక్ష్మి - - - అదేమిటి స్వామీ ? శీనివాస - - - - కరివేపాకు . ( లక్ష్మి నెవ్వెర పోయి శ్రీనివాసుని వంక ఛూస్తుంది ) లక్ష్మి - - - కరివేపాకా ? ! శ్రీనివాస - - - అవును దేవీ ! సారెలో లేని వస్తువు , కొండమీద లభ్యము కాని , వస్తువు అది ఒక్కటే ! ! లక్ష్మి - - - - పద్మావతిని దూరము చేసి సంస్కరించుటకు , మీకు కరివేపాకు సాకు దొరికిందా స్వామీ ? శ్రీనివాస - - - అవును దేవీ ! ప్రస్తుతము నాకు బిల్వ పత్రముఅల కన్న , కరివేపపత్రములే ఇష్టమయనవి ! లక్ష్మి - - - స్వామీ ! మీ లీలలు మీకే తెలియనోపును ! ప్రస్తుతము మిమ్ముల ననుసరించుటయే నాకు కర్తవ్యము , దారి తీయుడు . శ్రీనివాస - - - దేవీ ! ఎంత కాలమునకు నాపై కనికరము కలిగినది ! రమ్ము , ఆలయమునకు పోతము ! ( శ్రీనివాసుడు , లక్ష్మి చేయి పట్టుకొని వచ్చి , ఆమెను గుర్రం ఎక్కిస్తాడు . తరువాత తను కూడ ఎక్కుతాడు ) * * * * * * * * * * * * * * * * * రణాలేవైనా , ఇప్పుడు జఱుగుతున్న ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం ఎంత హఠాత్తుగా మొదలయిందో అంతే హఠాత్తుగా చల్లాఱిపోయే అవకాశాలు మెండు . ఇందులో పాల్గొనేవారికి అనవసరంగా సమయం వృథా , కెరియర్ నాశనం , అంతకు మించిన మనోవ్యథ తప్ప ఫలితమేమీ ఉండకపోవచ్చు . కాలపు ప్రభుత్వాలు అత్యంత శక్తిమంతమైనవి . సైన్సు , టెక్నాలజీ , వ్యాపార పరిశ్రమల ద్వారా అందుబాటులోకి వచ్చిన అపారమైన ఆర్థిక వనరులూ వాటిని అనూహ్యంగా బలోపేతం చేశాయి . రెండో ప్రపంచ యుద్ధానికి ముందునాటి పద్ధతుల్లో వాటిని ఎదిఱించడం అసాధ్యం . ఇది చల్లాఱిపోయాకనే వేర్పాటువాదులు కఠోర సత్యాన్ని గ్రహిస్తారు . నిజానికి పద్ధతులు అప్పట్లో కూడా సత్ఫలితాలివ్వలేదు . వాటి వల్ల ఏదో జఱిగిందని పాఠ్యపుస్తకాల్లో రాసి దేశీయ ఉద్యమకారుల్ని హీరోల్ని చేస్తారు గానీ రెండో ప్రపంచయుద్ధం రాకపోతే ఎక్కడున్నవాళ్ళం అక్కడే ఉండేవాళ్ళం . అప్పట్లో సామ్రాజ్యవాదులు తమలో తాము కొట్టుకుచచ్చి ఒకఱి నొకఱు బలహీనం చేసుకోవడం వల్లనే పాలితులు తలెత్తగలిగారు . సైనిక బలంతో సాధించబడే సమైక్యాలు సమైక్యాలు కావు . వాస్తవానికి అవి నైతిక పరాజయాలు . ప్రజలు పాలకుల దౌష్ట్యాన్ని దశాబ్దాల తరబడి భరిస్తారు . కానీ అదే ప్రజలు ఒక్కరోజు తిరగబడినా ప్రభుత్వాలు భరించలేవు . అడుగడుగునా భద్రత కోరుకునే ప్రజలు భద్రతాభయాల్ని వదిలిపెట్టి తిరగబడుతున్నారంటే దానికి రెండు కారణాలుండొచ్చు . ఒకటి - వారనుభవిస్తున్న కష్టాలు చావు కంటే ఘోరమైనవి కావడం . రెండోది - ప్రభుత్వం పట్ల వారికున్న అభిప్రాయం అంత హీనమైనది కావడం . ప్రస్తుత ఉద్యమానికి రెండు కారణాలూ వర్తించవు . ఎందుకంటే ఉద్యమంలో పాల్గొనే ప్రజలెవరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూలాన అంత కష్టాలనుభవించినవారు కారు . కనీసం రాష్ట్రంలోని ఇతర పౌరుల కంటే ఎక్కువ కష్టపడుతున్నవారేమీ కారు . రెండోది - ప్రభుత్వంలో పైనుంచి కిందిదాకా తెలంగాణవారు కూడా మొదట్నుంచి సమానస్థాయి భాగస్వాములుగా ఉంటూ వచ్చారు . కాబట్టి మనం " మూడో కారణమేదైనా ఉందా ? " అని వెతకాల్సి ఉంటుంది . మూడో కారణం ఉంది . తప్పనిసరిగా ఉంది . అది నాన్ - తెలంగాణ తెలుగువారిమీద దశాబ్దాలుగా జఱిగిన దుష్‌ప్రచారం . చాలా భారీస్థాయిలో ఆర్గనైజ్డ్ గా చేసిన దుష్‌ప్రచారం . దుష్‌ప్రచారమే రోజు నగ్నసత్యంలా చెలామణి అవుతున్నది తెలంగాణ గడ్డమీద . అది సత్యంలానే కాదు , ఒక మతవిశ్వాసంలా తయారైంది . అది ఎంత లోతుగా పాతుకు పోయిందంటే మతవిశ్వాసాన్ని మనం కాదంటే , " అయ్యా ! మీరనుకుంటున్నది నిజం కాదు " అని చెబితే తెలంగాణవాదులు మనమీద పడి మనల్ని కొట్టినా , నఱికినా , చంపినా ఆశ్చర్యపో నక్కఱలేదు . వారు మిహతా తెలుగువారి మీద అన్యాయమైన మాటలు , దూషణలూ మాట్లాడుతున్నప్పుడు మనం " అది సరి కాదనీ , వారు పొఱపడుతున్నా " రనీ నచ్చజెప్పబోతే తమని రెచ్చగొడుతున్నామంటూ ఆరోపిస్తారు . వేర్పాటువాదులకే కాదు , సమైక్యవాదులక్కూడా భారతరాజ్యాంగం వాక్‌స్వాతంత్ర్యాన్ని ప్రసాదించింది . కానీ రాష్ట్రంలో ఇలా వారి నోరెందుకు మూస్తున్నారో , ఎవఱమూ వేర్పాటువాదుల దారి కడ్డం రాకూడదని ఎందుకు తలపోస్తున్నారో తెలియడంలేదు . నా జీవితంలో - నాకు మొదట్నుంచి అర్థం కాకుండానే మిగిలిపోయిన మిస్టరీ ఇది . ఇద్దఱు మిత్రుల మధ్య గొడవలు సృష్టించడం కష్టం . కాని ఇద్దఱు సోదరుల్ని విడదీయడం మాత్రం చాలా సులభం . సోదర జనసమూహాలక్కూడ ఇది వర్తిస్తుందనుకుంటా . ఎందుకిలా ? ఏమిటీ విచిత్ర ప్రపంచం ? అని ఆలోచిస్తున్నాను . రోజుల్లో మీడియా ద్వారా , ప్రచారం ద్వారా , చెప్పిన అబద్ధాన్నే పదేపదే చెప్పడం ద్వారా మనుషుల్ని మార్చేయొచ్చు . తెలంగాణ ప్రజల విషయంలో ఇప్పటిదాకా జఱిగింది అదే . ఒక చిన్న తేడా ఉంది . నాన్ - తెలంగాణ తెలుగు ప్రాంతంలో ఇలాంటి ప్రచారాలకి విలువ లేదు . అక్కడి ప్రజలు ప్రచారాలకి అంత తొందఱగా లొంగరు . అందుచేత అక్కడ ఎవఱెన్ని ప్రచారాలు చేసుకున్నా పెద్ద నష్టం ఉండదు . కానీ తెలంగాణలో సాంఘిక వాతావరణం అలా లేదు . తేడాని మొదట్నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గమనించలేకపోయింది . అలాగే నాన్ - తెలంగాణవారు కూడా గమనించలేక పోయారు . ఎందుకంటే వారు హైదరాబాదు దాటి మిహతా తెలంగాణ జిల్లాలకెప్పుడూ వెళ్ళరు . అందువల్ల దుష్‌ప్రచారాలకి దీటుగా తెలంగాణ ప్రజలకి వాస్తవాల్ని వివరించే ప్రయత్నం గట్టిగా జఱగలేదు . ( అసలేమీ మొదలుకాలేదంటే సరిపోతుంది ) ఊరుకుంటున్న కొద్దీ తెలంగాణ ప్రజల్ని మానసికంగా కిడ్నాప్ చేసేవాళ్ళూ , వాళ్ళ బుఱ్ఱల్ని ఖరాబు చేసేవాళ్లూ విజృంభిస్తున్నారు . వాళ్ళు చెప్పినవన్నీ నిజాలనుకుని తెలంగాణలోని ఆవేశపరులు ఇలాంటి ఉద్యమాల్లోకి దిగి విధ్వంసాల్లో పాల్గొంటూ అదేదో పుణ్యకార్యంలా తెగ ఫీలైపోతున్నారు . చివఱికి మనవాళ్ళనుకుంటున్నవారు కూడా వారికి మద్దతు పలికే పరిస్థితి వచ్చింది . ఇదొక టెఱ్ఱరిజమ్ లా తయారైంది . మనుషులు పొఱపాట్లూ , పాపాలూ చెయ్యడానికీ కారణం అజ్ఞానం . అజ్ఞానాన్ని జ్ఞానంతో తొలగిస్తే తప్పులు చెయ్యాలనే మౌలిక ప్రేరణే నశించి పోతుంది . చెప్పినా మారనివాళ్ళున్నారు ప్రపంచంలో ! నిజమే , కానీ అలాగని అసలు చెప్పకుండా నోరు మూసుకోవడం చాలా తప్పు . ఇక్కడ వేర్పాటువాదులు తమ వాదాన్ని కొన్ని ఇసుక పునాదుల మీద నిర్మించి ఉన్నారు . నాన్ - తెలంగాణ మేధావులూ , తెలంగాణకి చెందిన సమైక్యవాదులూ ఇప్పటికైనా పునాదుల్ని సమూలంగా కదిలిస్తే మన తెలుగుజాతికి భవిష్యత్తు ఉంటుంది . ఇందుకు వారంతా కలిసి ఒక సమితిగా ఏర్పడి పనిచెయ్యాలి . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ , నాన్ - తెలంగాణ మీడియా కూడా ప్రయత్నంలో క్రియాశీలంగా పాలుపంచుకొని ఉదారంగా చేయూత నందించాలి . ఎంతకాలమని ఒక ఉద్యమాన్ని తుపాకులతో అణచివేస్తాం ? ఒక పెద్దజాతిని సమైక్యంగా ఉంచే పద్ధతి ఇది కాదు . జాతీయవాదాలు ' మనమంతా ఒకే జాతి ' అనే నమ్మకం మీద ఆధారపడి మనగల్గుతాయి . నమ్మకమే పోయాక జాతీయవాదం మరణిస్తుంది . మనం నిర్మించాల్సింది నమ్మకాన్ని ! జనాన్ని చంపడం వల్ల కలిగేది భయమే తప్ప విశ్వాసం కాదు . మన చేతిలో చచ్చిపోయేవాడు తన విశ్వాసాల్ని మార్చుకోకుండానే చనిపోతే మనకేంటి లాభం ? వాడి విశ్వాసాల్ని సమూలంగా మార్చి వాణ్ణి ఆయురారోగ్యాలతో బతికించాలి . వాణ్ణి మన సమైక్య సైన్యంలో ఒకడుగా మార్చుకోవాలి . అందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేర్పాటువాదులకు దీటుగా ప్రచారయుద్ధాన్ని మొదలుపెట్టాలి . ప్రజాకోర్టులో వేర్పాటువాదులు ఇప్పటిదాకా తక్కిన తెలుగువాళ్ళందఱి నోళ్లూ నొక్కి వారిని ముద్దాయిలుగా ప్రచారం చేస్తూ తామే బాధితులుగా , తామే న్యాయవాదులుగా , తామే ప్రాసిక్యూటర్లుగా , తామే సాక్షులుగా , తామే జడ్జిలుగా , తామే పోలీసులుగా , తామే తలలు నఱికే తలారులుగా సర్వతోముఖంగా పోషిస్తున్న అన్యాయమైన , అసహ్యమైన బహుపాత్రాభినయానికి , దశావతారానికీ ఇహనైనా తెఱదించాలి . సమైక్యవాదులు నోరువిప్పాలి . మాట్లాడ్డం మొదలుపెట్టాలి . ఎల్లప్పుడూ బోనెక్కడానికే పరిమితమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది మానేసి కనీసం ఇప్పుడైనా నల్లకోటు ధరించాలి . మానసిక ఎదురుదాడికి కదలాలి . తెలంగాణ ప్రజల హృదయాల్లో జైత్రయాత్ర చెయ్యాలి . భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పనికిమాలిన ప్రగతి నిరోధక , అంతర్యుద్ధ కారక ఉద్యమాలు తలెత్తకుండా శాశ్వత నివారణ చర్యలకి ఉపక్రమించాలి . అప్పుడు ఇప్పుడూ గూడా నన్నంతగా ప్రభావితం చేసిన ఆవిడ గురించి నాలుగు మాటలు చెప్పడానికి ప్రయత్నం . నాలుగంటే మరీ నాలుగే కాదనుకోండి . కొన్ని పేజీలకి పేజీలు మీముందరుంచుతున్నా . అవీ నా సొంత మాటలు గాదు - - నవలలోని కొన్ని శకలాలు యధాతధమ్గా . అలాగయితే మీకు చదవడానికి ఇంపుగా ఉంటుందని , ఆమె గురించి కొన్ని అభిప్రాయాలు ఏర్పడతాయనీ , ఎప్పటికయినా తీరుబాటు చేసుకుని పూర్తి నవల చదువుతారనీ ఆశతో . జిల్లా కేంద్రంలో పెబుత్వ జాగాలల్లో తన మల్టిప్లెక్స్ లు కట్టించేత్తున్నాడు బావ్ . . ఎప్పుడైనా మా ఇజీనగరం వొత్తే బస్సుల కాంప్లెక్సుకాడాగి ఒకమారు ఎదురుగుండా సూడండయా బావ్ . . అక్కడ వున్న పెభుత్వ జాగా మొత్తం లీజుకు తీసుకున్న అంబికా కంపెనీ వోడ్ని బయపెట్టి ఈయన గారు దొబ్బేసి పెద్ద మల్టీప్లెక్స్ కట్టేత్తున్నాడంతారయ్యా . నిజం పెరుమాల్లకే తెలియాలయ్యా . అలాగే మరి సుట్టుపక్కలెక్కడా జాగాలు మిగలనీయలేదు . . అటు గోదారమ్మ జిల్లాల్లో కూడా పాగా ఏసీనాడని ఇనికిడి . . హమ్మయ్య శ్రీవిద్య చాలా రోజులకి . " ఇంచక్క " బాగుంది ఇంచక్క . " ఎందుకో నా పక్కన పిల్ల నన్ను గిల్లుతుందేమోనని అనుమానంగా అనిపించింది . అందుకే ముందుజాగ్రత్తగా నేనే గట్టిగా గిల్లేసాను " ఇది ఇంకా బాగుంది ఇంచక్క . నేను చిన్నప్పుడు జ్వరం రావాలని పడుకొనేప్పుడు ఉల్లిగడ్డ పట్టుకొని పడుకోవటం , లేకపోతే వాంతులు కావటానికి ఇంగువ నోట్లో పెట్టుకోవటం చేసే వాడ్ని . చలా మంచి పొస్ట్ . మరి మన కుహనా లౌకిక వాదులు పొస్ట్ చూసి గంగలొదూకి చావమను . భారత ప్రభుత్వం కాని , మిగతా అన్ని రాజకియ పార్టిలు అన్ని వొట్ల ఆలొచన తప్ప న్యాయబద్ద వైఖిరిలేదు . మైనార్టిలు అనె ముసుగు లొ అనెక ప్రతెయక సదుపాయాలు . హాజ్ యాత్ర కు సబ్సిడి కరెక్టా ? కనిసం వున్న ప్రజల తరుపున వకాల్తా కు గూడ రాయబార కార్యాలయము వారు అంటె తెలుస్తున్నదా సంఘంలో ఇంకా చాలా కల్మషం నిలిచి ఉంది . కాబట్టే సంఘకార్యాలన్నీ బాధల మధ్యా , కన్నీళ్ళ మధ్యా జరుగుతున్నాయి . అయితే ప్రపంచానికి అవసరమైన అల్పకార్యాలన్నీ ఎవరు చేస్తారు ? అందరూ అందలం యెక్కితే మోసే వాళ్ళవరూ ? సేవ్య సేవక ధర్మం . ఇదొక అభ్యంతరమే పూర్వం . అందుకే సామెత . ఇపుడు మనుష్యుల శ్రమ మానవుని బుద్ధిబలం వల్ల చాలామట్టుకు తగ్గిపోయింది . నేను సుఖంగా వుండాడానికి నా నౌఖారును కష్టపెడతాననడానికి వీలులేదు . విద్యుఛ్చక్తి నిన్ను సుఖపెడుతుంది . ఆవిరి నిన్ను సుఖ పెడుతుంది . విఙ్ఞానం నిన్ను సుఖ పెడుతుంది . నీ సుఖాలను నీ సోదరులందరికీ పంచిపెట్టు . అందులోనే అనల్ప సౌఖ్యం ఉంది . మా పూల రధం పూణే చేరింది . కల్నల్ . బలదేవ కుమార్ మాకు మెస్ లో టెంపరరీ ఎకామిదేషన్ ఏర్పాటు చేసారు . రెండు పెద్దపెద్ద గదులు వెనుక వరండా . అక్కడ వంట చేసు కో కూడదు . మెస్ లోనే తినాలి . రామానుజం వాళ్ళు ఇంటి కోసం వేతు కుంటూ వుంటే మాతో కలిసి వుండమన్నారు . రెండూ రూముల మద్యలో పెద్ద అలమర అడ్డం పెట్టాము . రెంటి కి బయట కి సెపరేట్ తలుపులు వున్నాయి . ఫిఫ్టీన్ డేస్ కలిసి వున్నాము . వనజ దగ్గర సాంబార్ చేయాటము నేర్చు కున్నాను . కల్ . కుమార్ మమ్మలిని డిన్నర్ [ . . . ] ఒకసారి చూడండి . మీరూ వ్యాసం రాయండి . మీ ఊరి గురించో , మీకు తెలిసిన గొప్ప వ్యక్తి గురించో , సంఘటన గురించో , చరిత్రో , సైన్సో . . ఏదైనా రాయొచ్చు . . పూర్తి తెలుగులో . మీకు దాని అవసరం ఉంది . మీ అవసరం అక్కడ చాలా ఉంది . ఒకళ్లమీద ఇంకొకళ్లు ఇలా బురద జల్లుకోవడం ఎంతవరకూ భావ్యం ? నా ఉద్దేశంలో బ్లాగటం : 1 . నా బ్లాగు - నా ఇష్టం , నా బ్లాగుగికి నేనే వై . యస్ . ఆర్ , నా బ్లాగుకి నేనే మహరాజ్ . కాదని ఎవడూంటాడు . ఐతే - బ్లాగు శరీరం లాంటిది . నా శరీరం నాఇష్టమని బట్టలిప్పుకుని తిరిగితే జనాలు రాళ్లేస్తారు . 2 . సెన్సిటివిటి - నా బ్లాగు నా ఇష్టం అని కొన్ని సున్నితమైన విషయాల మీద రాయడం అవివేకం . నేనేమి సంఘ సంస్కర్తని కాను . నేనూ సోర్దజీవినే . 3 . మన సమాజమ్లో ప్రతీది దారంతో అల్లబడి ఉంటుంది - మన సంబంధాలు , కులాలు , మతాలు , మనస్సులు , ఆలోచనా విధానాలు - టెంపర్మెంట్లు , ఎదురుతిరిగే తత్వం అన్నీ - తెగిందాకా లాక్కోవటం దేనికి ? 4 . నీతులు గోతులు అనవసరం . ప్రతీవోడు సదువుకున్నోడే . ప్రతీవోడూ ఆలోచిస్తాడు . నేను కొత్తగా మన సరిత్ర ఇది చెప్పాల్సిన అవసరం లేదు . ఎందుకంటే నాకు నా చరిత్రతోనే తెల్లారుతోందిగాబట్టి . 5 . నా కాల్లో ఉన్న ముల్లు తీస్కోనీయండి ముందు , పక్కనోడి కాల్లో ముల్లులు తర్వాత దింపొచ్చు . 6 . రాసేవోనికి సదివేవోడు తక్కువ ఏమాత్రంకాదు . నేను రాసింది ఇంకోడుచదువున్నాడు అంటే వానిది పెద్ద మనసు అని . అంతే కాని నాయ్యాల , నేను కోడిపియ్య తొక్కా , వాశ్సనజూసిపో అంటే , కాకొచ్చి నెత్తిమీద రెట్టేసిపోతుంది . 7 . దేశమును ప్రేమించుమన్నా , మంచి అన్నది పెంచుమ్మన్నా . సివరాకరిగా 8 . ఎదవగోల ఆపేస్తా ( ద్దాం ) సమస్య చూసే దృష్టిని బట్టి కూడా ఉంటుందండీ . . ఇప్పటికీ " ఉద్యోగం అయితేనే చేస్తాను " అని భీష్మించుకుని కూర్చునే వాళ్ళు ఉన్నారు . . పిల్లలని చిన్న ఉద్యోగాలకి పంపడాన్ని చిన్నతనంగా భావించే తల్లిదండ్రులు ఉన్నారు . . ఇక డబ్బు . . ప్రాధాన్యతా క్రమం లో డబ్బుకి ఎన్నో స్థానం ఇవ్వాలన్నది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయం . . వారి నిర్ణయాన్ని బట్టే జీవితం సాగుతుంది . . ఇంతవరకూ వివరించినవి నాచన సోమన వాడిన అపురూప పదాలలో కొన్ని మాత్రమే . ఆయన వాడిన జాతీయాలూ , స్థానిక పలుకుబడులూ కోకొల్లలు . మచ్చుకి మరికొన్ని . వీటి అర్ధాలు మీ ఊహకే వదిలి పెడుతున్నాను . ఈవేళ ప్రొద్దుట , చాలా రోజుల తరువాత పోస్టాఫీసు కి వెళ్ళాను . ఏమిటో దగ్గర చుట్టాన్ని చాలా రోజుల తరువాత కలిసిన ఆనందం కలిగింది . ఇప్పుడంటే ఎక్కడ చూసినా మెయిళ్ళు , ఎస్ . ఎం . ఎస్ లూ , సెల్లల్లో చొళ్ళు కబుర్లూ కానీ , 90 దాకా మనకి పోస్టల్ డిపార్ట్మెంటే కదా గతి ! చిన్నప్పటి జ్ఞాపకాలు కోకొల్లలు . ప్రపంచం లో ఆప్త బంధువెవడైనా ఉన్నాడా అంటే , మనకి ఉత్తరాలిచ్చే పోస్ట్ మాన్నే ! ఆరోజులే వేరు . ఊళ్ళో ఉండే పోస్టాఫీసు కి వెళ్ళిరావడమంటే అదో అనుభూతీ ! మామూలుగా , సంవత్సరాల తరబడి , వీధికి ఒకే పోస్ట్ మానుండేవాడు . దానితో ఏమయ్యేదీ , మనల్ని కిటికీలోంచి , చూశాడా , బయటకి వచ్చేసి , " అబ్బాయి గారూ . . " అంటూ , మన ఉత్తరాలేవో చేతిలో పెట్టేసేవాడు . బయట వరండాలో వెయిట్ చేయాలే కానీ , ఛస్తే లోపలకి అడుగెట్టనిచ్చేవారు కాదు . ప్రయత్నాలు ఫలించకపోతే , డాలర్ల విక్రయం పూర్తిగా నిలిచిపోయే అవకాశం వుందట ! అమ్మ పోయిన మరుసటి సంవత్సరం ఒక్క వారం రోజులకి మా వూరెళ్ళా . మాంచి ఎండల్లో ! పార్వతమ్మ గురించి వాకబు చెయ్యడానికి సమయం చిక్కలేదు . క్లబ్బులో సూర్యం గారు కూడా కనపడలేదు . అమ్మ పోయినప్పుడు పార్వతమ్మ చూడటానికొచ్చిందని తమ్ముడు చెప్పాడు . అంతే . రచన : వేమూరి వేంకటేశ్వరరావు ( గత రెండు టపాల తరువాయి ) ఇంతకీ విశ్వం బంతిలా గుండ్రటి ఆకారంలో ఉందా ? విశ్వం బంతిలా ఉండుంటే ఇంత రాద్ధాంతం చెయ్యవలసిన పనే ఉండేది కాదు ; మొదట్లోనే విశ్వం బంతిలా ఉందనో , నారింజ పండులా ఉందనో , మా పెద్ద తెలుగు మేష్టారి ముక్కుపొడుం డబ్బాలా ఉందనో చెప్పేసి చేతులు కడిగేసుకుని ఉండేవాడిని . కాని బంతి నమూనా తరవాత్తరవాత ఉపయోగపడుతుంది . ఇప్పుడు గుండ్రంగా ఉన్నవన్నీ బంతులు కావని మనం గమనించాలి . సబ్బు బుడగ గుండ్రంగా ఉంటుంది , టెన్నిస్ బంతి గుండ్రంగా ఉంటుంది , బందరు లడ్డు గుండ్రంగా ఉంటుంది , గుండ్రంగా ఉన్న ఉల్లిపాయలు కూడా ఉంటాయి . వీటిల్లో విశ్వాకారం రకం గోళం అన్నది తేల్చవలసిన ప్రశ్న . మరికొంచెం లోతుగా వెళదాం . యూక్లిడ్ నిర్వచనానికి సరిపడే గోళాకారం మనం రోజూ చూసే బంతి . రీమాన్ నిర్వచనానికి సరిపడే గోళం ఎలా ఉంటుంది ? ప్రశ్నకి సమాధానం అంచెల మీద ఊహించుకుందాం . వృత్తం ( circle ) అన్న మాటకి నిర్వచనం ఏమిటి ? గుండ్రంగా ఉన్న పళ్ళెం అంచుని ఆనుకుని ఉన్న ఒంపు తిరిగిన రేఖ . పళ్ళెం ( plate , disk ) అన్న భావానికీ , ఉచ్చు ( loop ) అన్న భావానికీ తేడా ఉంది కదా , ఇప్పుడు బుడగ ( bubble ) అన్న మాటని గుండ్రంగా ఉన్న సబ్బు బుడగతో పోల్చుదాం . గోళం ( sphere ) అన్న మాటని గుండ్రంగా ఉన్న లడ్డుండతో పోల్చుదాం . ఇప్పుడు ద్వి - మితీయమైన ( two - dimensional ) పళ్ళెం చుట్టూ ఉన్న పరిధి ( లేదా ఉచ్చు ) ఏక - మితీయం ( one - dimensional ) మాత్రమే అని గమనించండి . ( గుండ్రంగా అమర్చిన దారం వెంబడి మనం ఒకే ఒక దిశలో ప్రయాణం చెయ్యగలం . ) అలాగే త్రి - మితీయమైన లడ్డుండకీ ద్వి - మితీయమైన సబ్బు బుడగకీ మధ్య తేడా గమనించండి . ( సబ్బు బుడగకి ఉపరితలం ఉంది కాని , మందం లేదు కనుక దాని మీద రెండు దిశలలోనే ప్రయాణం చెయ్యగలం . ) అంటే , గణిత పరిభాషలో వృత్తం ' ఏక - మితీయమైన , పరిమితి లేని , ఒంపు తిరిగిన గీత ' . బుడగ ' ద్వి - మితీయమైన , పరిమితి లేని , ఒంపు తిరిగిన ఉపరితలం ( surface ) ' . త్రి - మితీయమైన ( 3 - dimensional ) బుడగ ఎలా ఉంటుంది ? రకం బుడగ మన అనుభవంలో సాధారణంగా తారస పడదు , కాని ఊహకి పరిమితి లేదు కదా , ఒక పెద్ద సబ్బు బుడగలో మరొక చిన్న సబ్బు బుడగని ఊహించుకోవటం కష్టం కాదు . రకంగా ఊహించుకున్న సబ్బు బుడగ చూడటానికి గుండ్రంగానే ఉంటుంది , కాని అది నాలుగు దిశలలో వ్యాపించి ఉంటుంది ( బుడగలో ఉన్న బుడగని వర్ణించటానికి పొడుగు , వెడల్పు , ఎత్తు కాకుండా ' లోతు ' కూడా ఉంటుంది కదా ! ) . రకం బుడగలో బుడగని మీరు ఊహించుకోలేకపోతే బజారులో కొండపల్లి లక్కబొమ్మలని చూడండి . ( నిజానికి రకం బొమ్మలు మొట్టమొదట రష్యాలో వచ్చేయి . ) లక్క మనుష్యుల నమూనా కంటె నాకు నచ్చిన మరొక నమూనా ఉంది . అదే గుండ్రటి ఉల్లిగడ్డ . ఉల్లిగడ్డలో ఎన్నో పొరలు - ఒక దానిలో మరొకటి ఉంటాయి కదా , పైనున్న గుండ్రటి పొర ఒక సబ్బు బుడగ లాంటిది , దాని లోపల పొర మరొక గుండ్రటి బుడగ లాంటిది . ఉల్లిగడ్డలో ఇటువంటి పొరలు ఎన్నో ఉంటాయి . ఇంతవరకు నేర్చుకున్న విషయాల నేపథ్యాన్ని ఉపయోగించి మనకి గోచరమయ్యే విశ్వం యొక్క స్వరూపం ఎలా ఉంటుందో ఒక కొంచెం ఊహిద్దాం . ఇక్కడ రెండు నమూనాలు నిర్మించటానికి అవకాశం ఉంది . మొదట భూకేంద్ర నమూనాని ( geocentric model ) వర్ణించటానికి ప్రయత్నిస్తాను . నమూనాలో మనం భూమి మీద కూర్చుని విశ్వాన్ని చూస్తూ ఉంటాం . అప్పుడు పేద్ద ఉల్లిగడ్డ పొట్టలో , మధ్యలో , ఒక గోళీకాయలా భూమి ఉందన్నమాట . మనకి గోచరమయ్యే ప్రతి గ్రహాన్ని , నక్షత్రాన్నీ గోళీ నుండి సందర్భోచితమైన దిశలోనూ , దూరం లోనూ అమర్చుదాం . ఆధునిక ఖగోళశాస్త్రవేత్తలు చెప్పేది ఏమిటంటే మనం భూమి నుండి దూరం వెళుతూన్న కొద్దీ కాలంలో కూడ వెనక్కి వెళుతూ ఉంటాం . అంటే ఉల్లిగడ్డ పైపొరలు సృష్టి జరిగిన కొత్త రోజులని సూచిస్తాయి . అన్నిటికంటె పైనున్న పొర , సృష్టికి మొదలు . బ్రహ్మాండ విచ్ఛిన్న వాదాన్ని నమ్మే వారికి పొర " బిగ్ బేంగ్ " ని సూచిస్తుందన్నమాట . పైన చెప్పిన నమూనాకి ప్రత్యామ్నాయంగా శక్తిని కేంద్రంగా ( big bang centric model ) ఉపయోగించి మరొక నమూనాని తయారు చెయ్య వచ్చు . రెండు నమూనాలు ఒకదానికొకటి బొమ్మ - బొరుసు లాంటివి . ఒక రబ్బరు బుడగలో పై ఉపరితలం బొమ్మా , లోపలి ఉపరితలం బొరుసూ అయితే , బుడగ పేలిపోకుండా , చిరిగిపోకుండా , పై తలాన్ని లోపలికి , లోపలి ఉపరితలాన్ని పైకి వచ్చేటట్లు ' బోర్లించేం ' అనుకొండి . అటువంటి ప్రక్రియని సాంకేతిక పరిభాషలో ' ఎవర్షన్ ' ( eversion : inversion ని పోలిన కొత్త మాట ) అంటారు . అలాంటి ప్రక్రియ చెయ్యగలిగితే ' భూ కేంద్రక నమూనా ' , ' శక్తి కేంద్రక నమూనా ' , రెండూ సర్వ సమానాలు . క్లిష్టమైన విషయాలు అర్ధం కావాలంటే ప్రదేశ శాస్త్రం లేదా సంస్థితి శాస్త్రం ( topology ) అధ్యయనం చెయ్యాలి . చర్చని పూర్తిచేసే లోగా అయిన్‌స్టయిన్ రీమాన్ ని అంతలా ఎందుకు పొగిడేడో చూద్దాం . అయిన్‌స్టయిన్ రీమాన్ నమూనాని తీసుకుని దానికి చిన్న చిన్న మెరుగులు దిద్దేడు . రీమాన్ నమూనాలో స్థలానికి ఎన్ని కొలతలయినా ఉండొచ్చు : పొడుగు , గిడుగు , వెడల్పు , గిడల్పు , లోతు , గీతు , ఇలా ఎన్ని దిశలలో కావలిస్తే అన్ని దీశలలో అక్షాలు ( axis ) ఊహించుకుని స్థలాలు నిర్మించవచ్చు . అక్షాలు అన్నీ నిజ రేఖలే ( real lines ) . రీమాన్ ప్రత్యేకించి పైకి అనకపోయినా నిజ రేఖలన్నీ స్థలం ( space ) యొక్క వ్యాప్తిని కొలుస్తాయి . ఇక్కడ అయిన్‌స్టయిన్ చేసిన సవరింపులు రెండే రెండు . ఒకటి , నాలుగు దిశలలో వ్యాప్తి చెందిన రీమాన్ క్షేత్రం తనకి చాలు అన్నాడు . రెండు , నాలుగు దిశలలో మూడు స్థలం అక్షాలనీ ( space coordinates ) , ఒకటి కాలం అక్షాన్నీ ( time coordinate ) సూచిస్తాయన్నాడు . నాలుగు అక్షాలు నిర్వచించే ప్రదేశాన్ని స్థల - కాల సమవాయం ( space - time continuum ) అన్నాడు . దీన్ని మనం స్థల - కాల క్షేత్రం ( space - time field ) అని కూడా అనొచ్చు . విజ్ఞమంతా రీమాన్ పెట్టిన భిక్షే . రీమాన్ క్షేత్రంలో అయిన్‌స్టయిన్ తన సాధారణ సాపేక్ష సిద్దాంతం ( General Theory of Relativity ) అనే సౌధాన్ని నిర్మించాడు . యూక్లిడ్ క్షేత్రంలో న్యూటన్ నిర్మించిన గురుత్వాకర్షణ సిద్ధాంతసౌధం కంటే అయిన్‌స్టయిన్ నిర్మించిన సాపేక్ష సిద్దాంత సౌధం ఎంతో రమ్యమైనది . మరయితే అయిన్‌స్టయిన్ చెప్పినదే ఆఖరి మాటా ? పైన పదకొండు కొలతలు అన్నాను కదా ! వాటి మాటేమిటి ? నాటి శాస్త్రజ్ఞులు అయిన్‌స్టయిన్ ని సవాలు చేస్తున్నారు . విశ్వానికి పది స్థల నిర్దేశపు కొలతలు ( ten space dimensions ) ఒక కాల నిర్దేశపు కొలత ( one time dimension ) , వెరసి మొత్తం పదకొండు కొలతలు ఉన్నాయని వారు ఊహిస్తున్నారు . వాదనలో ఎంత పటుత్వం ఉందో కాలమే నిర్ణయించాలి . చూద్దాం . విశ్వానికి ఉల్లిపాయ నమూనా ని పోలిన నమూనాని పదమూడవ శతాబ్దంలో ( న్యూటన్ , గెలిలియో లకి ముందే ) ఒక ఇటాలియన్ కవి నిర్మించేడు . కవి ఊహించలేనిది లేదు కదా ! తన ఊహలని ఉరవళ్ళు తొక్కనిస్తూ , ఇటలీ దేశపు కవి అయిన డాంటే , డివైన్ కామెడీ ( Divine Comedy ) అనే గ్రంథాన్ని రాసేడు . గ్రంథంలో డాంటే ఒక చోట విశ్వం ఆకారాన్ని వర్ణిస్తాడు . వర్ణనకీ , పైన ఉదహరించిన భూకేంద్ర నమూనాకి కొన్ని పోలికలు ఉండటం కేవలం కాకతాళీయమేనేమో ! గ్రంథంలో ఒకదాని పొట్టలోకి చొచ్చుకుపోయిన మరొక గోళాల సమూహాన్ని వర్ణిస్తాడు కవి . గోళాలన్నిటి మధ్య భూమి ఉంటుంది . ఒక ప్రయాణీకుడు భూలోకం వదలి ఊర్ధ్వ గోళాలలోకి ప్రాయాణించి చివరికి నక్షత్రగోళం చేరుకుంటాడు . అక్కడ ధగధగ మెరిసే వెలుగు చుట్టూ తొమ్మిది ఏక కేంద్ర వర్తులాలలో ( concentric circles ) దేవదూతలు కనిపిస్తారు . ఇది దేవలోకపు స్వర్గం . ఏక కేంద్ర వర్తులాలల్ని ఉల్లిపాయ రూపంలో ఉన్న అతిగోళాలమీదకి ప్రక్షిప్తం ( project ) చేస్తే ' అతిస్తూపాలు ' ( hyper pyramids ) వస్తాయి . అతిస్తూపాల శిఖరాగ్రమే మానవుల స్వర్గం ; స్తూపాల మట్టు మానవుల నరకం . హిందూ పురాణాలలో కూడ భూలోకం , స్వర్గం , నరకం మొదలైనవాటికి నమూనాలు ఉన్నాయి . ఒక నమూనాలో ఒక సముద్రం మధ్యలో మేరు పర్వతం ఉంటుంది . పర్వతం చుట్టూ ఉన్న సముద్రంలో నాలుగు దీవులు ఉంటాయి . నాలుగింటిలోనూ ఒక దాని పేరు జంబూద్వీపం . జంబూద్వీపపు ఉత్తర దిగ్భాగాన్నీ , దక్షిణ దిగ్భాగాన్నీ విడదీస్తూ హిమవత్పర్వతాలు ఉంటాయి . హిమాలయాలకి దక్షిణాన ఉన్నది భరతవర్షం . వర్ణనని బట్టి మేరు పర్వతం అంటే ఉత్తర ధ్రువం అని కొందరు ప్రతిపాదిస్తున్నారు . అప్పుడు జంబూద్వీపం అంటే ఆసియా , యూరప్ లు కలసి ఉన్న యూరేసియా ఖండం . ఎక్కడో గుహలలోనో , అడవులలోనో కూర్చుని తపస్సు చేసుకునే వారు కంటికి కనిపించే ఆకాశాన్ని చూసి విశ్వాకారం ఊహించటం తేలిక , కంటికి ఆనని భూమి ఆకారం ఊహించటమే కష్టం . అలాగని మన పురాణాలలో హాస్యాస్పదమైన నమూనాలు కూడా లేకపోలేదు . మరొక పురాణంలో మేరు పర్వతం చుట్టూ ఉన్న సముద్రంలో వలయాకారంలో ఉన్న దీవి పేరు జంబూద్వీపం . జంబూ ద్వీపం చుట్టూ ఉన్న ఉప్పునీటి సముద్రంలో ఉండే ద్వీపం పేరు ప్లక్షద్వీపం . దాని చుట్టూ వలయాకారాలలో , పాల సముద్రం , మరో ద్వీపం , పెరుగు సముద్రం , మరో ద్వీపం , నెయ్యి సముద్రం , అలా ఉండి ఆఖరున ఉండే ఏడవ సముద్రం మంచినీటి సముద్రం . ఇదీ భూలోకపు నమూనా ! పురాతన హిందువుల రాతలలో విశ్వ స్వరూపాన్ని వర్ణించటానికి కూడ నమూనాలు ఉన్నాయి . ఒక నమూనాలో విశ్వాన్ని ఒక గుడ్డు ( బ్రహ్మాండం ) లా ఉహించుకోమన్నారు . ఇది మామూలు గుడ్డు కాదు ; ఇరవై నాలుగు పొరలు ఉన్న ఉల్లిపాయ లాంటి గుడ్డు , లేదా ఉల్లిగుడ్డు , అందాం ( ఇక్కడ hypersphere అన్న మాటకి ఉల్లిగుడ్డు అని ప్రయోగిస్తున్నాను ) . పైనుండి ఏడవ పొర మీద భూలోకం ఉంది . పొరనుండి పైకి వెళుతూ ఉంటే వచ్చే పొరల మీద , క్రమంగా ఆరు ఊర్ద్వలోకాలు ఉన్నాయి : భువర్లోకం , స్వర్గలోకం , మహర్లోకం , జనలోకం , తపోలోకం , సత్యలోకం . భూలోకానికి దిగున ఉన్న పొరలలో ఏడు అధోలోకాలు ఉన్నాయి : అతల , వితల , సుతల , తలాతల , మహాతల , రసాతల , పాతాళలోకాలు . పాతాళ లోకానికి దిగువ ఉన్న ఏడు పొరలలో ఏడు నరక లోకాలు ఉన్నాయి . నరక లోకాలలో దిగువకి వెళుతూన్న కొద్దీ కష్టాలు ఎక్కువ . నమూనా రీమాన్ చెప్పిన నమూనాకి చాల దగ్గరలో ఉందని మీరే గ్రహించగలరు . సంప్రదించిన మూలాలు 1 . A lecture on shape of the universe from Stanford University . 2 . Shape of the Universe , 3 . V . Vemuri , The Geometry of the Universe , Science Reporter , pp 30 - 31 , Published by National Institute of Science Communication , August . 1996 , New Delhi , India . 4 . Robert Osserman , Poetry of the Universe : A mathematical exploration of the Cosmos , Doubleday , New York , 1996 5 . Paul Halpern , The Great Beyond , John Wiley & Sons , Hoboken , NJ , 2004 . 6 . Lisa Randall , Warped Passages : Unraveling The Mysteries of The Universe ' s Hidden Dimensions , Ecco , 2005 . పేజీ 3 అయిపోయింది - ప్రస్తుతానికి ! ఆంధ్రోల్లు మద్రాసుల ఉన్నప్పుడే మన ప్రాంతపోల్లెందరో దేశవ్యాప్తంగా పేరుగాంచిండ్రు . మాకు తెలిసిన శాన మంది బొంబై , గ్వాలియర్ , పూనా , బరోడా , ఇందోర్ సంస్థానాలల్ల ఆస్థాన వైద్యులుగా , వంటవాళ్ళుగా , పురోహితులుగా ఇంకా ఎన్నెన్నో కులాలవారు వివిధ వృత్తులల్ల స్థిరపడి ఎన్నోతరాలైంది . అప్పటికి ఆఫీసు రాజకీయాలు తెలుస్తాయి . పక్క టీం లొ మేనేజరు మంచోడు అయిఉంటాడు . పక్క టీం లొ అమ్మాయిలు బావుంటారు . పక్క టీం లొ జీతాలు బాగా పెంచుతారు . పక్క టీం లొ పని అసలే ఉండదు . మనకి మాత్రం రోజూ పండుగ . కేంద్ర మంత్రి శరద్ పవారుకు పనెక్కువైపోయిందంట , కాస్త రిలీఫు కావాలంట . అవును మరి , బీసీసీఐ , ఐసీసీల్లో పనిచెయ్యడం చేత ఇక్కడ మంత్రిగా పని చెయ్యడానికి టైము దొరకడం లేదు , తీరికా దొరకడం లేదు పాపం . అందుగ్గాను , కేంద్రమంత్రిగా పని తగ్గించాలంట . మంత్రి పదవిని ఈడి బాబు ఈడికి వారసత్వంగా ఇచ్చినట్టు , పన్నులేసుకుని ఈణ్ణి పోషించండని మన నెత్తిన కూచ్చోబెట్టినట్టూ , పనీ పాటా చెయ్యని సన్నాసికి కంచిగరుడసేవ చేస్తూ పని చేసేందుకు ఇంకోణ్ణి పెట్టుకోవాలంట . ఈడేమో క్రికెట్టు సంఘాల్లో సమావేశాల్లో తలమునకలుగా ఉంటాడు . నేను వీలున్నంతవరకూ మా ఇంటి దగ్గరలోని అయ్యప్ప , అమ్మవారి దేవాలయాలకి వెళ్తూంటాను . కానీ అదేమిటో దసరాల్లో అమ్మవారి గుడికి వెళ్ళడం పడలేదు మొదట్లో . అందుకోసమని ప్రత్యేకంగా నవమి రోజున వీలుచేసికుని అమ్మవారి గుడి ( బెంగాలీ వారి ఆద్వర్యంలో ) గుడికి వెళ్ళేటప్పటికి , మా బెంగాలీ ఫ్రెండొకరు Arre bobaa toom hamraa momdir me gayaa ! అన్నాడు . నాయనా నువ్వంటే ఏదో పండగరోజుల్లో వస్తావు కానీ , నేను ప్రతీ రోజూ వస్తానూ అంటే నమ్మడే ! ఇంతట్లో గుడి [ . . . ] ఆది నారాయణ గారూ , నేను మీ ' పాదయాత్ర ' పుస్తకం చదివాను . గొప్ప బుక్ అది . ఇప్పుడు " స్త్రీ యాత్రికులు " నవలను ఇక్కడ చదవటం ఆనందంగా వుంది . ఇద్దరి మనసులూ ఒక్కసారి అవ్యాజమైన ప్రేమ పూరితాలయ్యాయి . ఇంతకుముందూ అదే ప్రేమ ఉంది . ఇప్పటి ప్రేమకంటే వెయ్యి రెట్లు ఉండేది . కానీ ప్రేమలో కోరిక ఉంది . క్షణం ప్రేమలో కోరికా లేదు . అప్పట్లో బ్లాగులు లేకపోవచ్చుగానీ , నిక్సన్ వాటర్ గేట్ , క్లింటన్ సెక్స్ స్కాండల్ లాంటివి బయటపెట్టినవాళ్లు అఙ్ఞాతలే ! కార్తీక మాసం ఇంకా వస్తుంది అనగానే , నిర్వాహకులు వలసిన వారందరికీ సమాచారం పంపించడం , యెవరు యెంత చందా చెల్లించాలి , యే ఆటలు , ఈవెంట్లు జరిపించాలి , దేనికి యే బహుమతి ఇవ్వాలి , టిక్కెట్లు యెంత వసూలు చేయాలి , అసలెంత మంది వస్తారు - - ఇలాంటివన్నీ ప్రణాళిక ప్రకారం చేసుకొంటూ , అనుకున్న రోజుకి రెండు రోజులు ముందు బజార్లో పడి , బహుమతుల కొనుగోలు మొదలుపెడతారు . జానపద గేయాల్లో చాలా చరిత్ర నిక్షిప్తమై ఉంటుంది . ఇంగ్లీషు బుడ్డోళ్ళు పాడుకునే " Ring o ' ring o ' roses , pocketful o ' posies " అనే Nursery rhyme క్రీ . . ౧౬౬౫ లో అయిదు లక్షల మంది లండన్ వాసుల్ని పొట్టన బెట్టుకున్న ప్లేగువ్యాధి ( Black death ) గుఱించిన వర్ణన అని కొందఱు చరిత్రకారుల అభిప్రాయం . అందుచేత సాహిత్యం నశించినా , లేదా ఉనికిలోని సాహిత్యం ఎవరికీ అర్థం కాకుండాపోయినా ౯౦ శాతం జాతిచరిత్ర తుడిచిపెట్టుకుపోతుంది . సీమనామాలు ( Domain names ) లేకుండా అంతర్జాలం లేనట్లే ఇవేవీ లేకుండా చరిత్ర కూడా ఉండదు . చరిత్రని విజ్ఞానశాస్త్రం ( Science ) గా భావించేవారున్నారు . శాస్త్రాలకి కార్యకారణ విషయంగా కొన్ని ఖచ్చితమైన నియమాలుంటాయి . చరిత్రకి అలాంటివి లేవు . అందులో సంఘటన ఎలాగైనా జరగొచ్చు . శాస్త్రసత్యాల్ని నియంత్రిత పరిస్థితుల ( controlled conditions ) లో నిరూపించగలం . అలా చరిత్రని నిరూపించలేం . కనుక చరిత్ర విజ్ఞానశాస్త్రం కాదు . అయితే దేనికైనా విజ్ఞానశాస్త్రం అని పేరుపెట్టకపోయినా , శాస్త్రవేత్తల శంఖంలో పోయక పోయినా దాన్ని తీర్థంగా భావించి సేవించే రోజులు కావివి . అందుకని తమ ఉనికిని సమర్థించుకోవడానికి ప్రతివారూ తమ అభిమాన అధ్యయన విషయాలకి విజ్ఞాన శాస్త్ర నామాంకం ( Label ) తగిలించాలని తెగ ముచ్చట పడుతున్నారు . Physical Science కాకపోయినంత మాత్రంచేత దేన్నీ కించపఱచ నక్కఱలేదు . దేని విలువా , గౌరవమూ దానికి అంతర్నిహితంగా ఉండనే ఉన్నాయి . కనుక చరిత్ర Physics , Chemistry లాంటిది కాకపోయినంత మాత్రాన బాధపడాల్సిందేమీ లేదు . అదే సమయంలో అది విజ్ఞాన శాస్త్రాల యొక్క సమకాలీన నిర్ధారణలకు అనుగుణంగా ఉండాల్సిన అవసరం కూడా ఏమీ లేదు . ఇందులో రెండు విషయాలు ఇమిడి ఉన్నాయి . . ప్రజలకు వాస్తవాల్నే అందించాలనేది ఒక ఆదర్శం . కానీ చరిత్రకారుడికి వ్యక్తిగతంగా ఏదైతే వాస్తవం అనిపిస్తుందో దాన్ని చరిత్రగా నమోదు చేసే ముందు అది అందఱికీ అలానే అనిపించాలని కోరుకోవడం . లేదా , తనకి వ్యక్తిగతంగా ఏదైతే వాస్తవం అనిపించదో అది అందఱికీ అలానే అనిపించాలనే ఉద్దేశంతో దాన్ని చరిత్రగా నమోదు చెయ్యకపోవడం . మఱో రకంగా చెప్పాలంటే ప్రజలు దేన్ని చదవాలో , దేన్ని చదవకూడదో విధినిషేధాలు విధించే అధికారాన్ని చరిత్రకారుడు తనకి తానే కట్టబెట్టుకోవడం . వెలిగీ వెలగని పిడకల్లోంచి రేగే పొగలో వర్షిస్తున్న కళ్ళను చూస్తున్నాను అంతవరకూ తమ పోర్షన్స్‌లో నుంచి బయటికి వచ్చి జరుగుతున్నది వింతగా చూస్తున్న టెనెంట్స్‌ అందరూ గబుక్కున తమ వాటాల్లోకి వెళ్ళిపోయారు . ఇంత తెలిసి యుండి గుణమేలరా పంతమా మువ్వ గోపాలా నాసామి ఇంత తెలిసి యుండి గుణమేలరా పంతమా మువ్వ గోపాలా నాసామి ఇంత తెలిసి యుండి . . . అలుక చెసి ఇంటికి రావైతివి అలుక చెసి ఇంటికి రావైతివి చెలికత్తెలున్నారా పిలువవచ్చేరా చెలికత్తెలున్నారా పిలువవచ్చేరా చెలికత్తెవైనా నీవే చెలువుడవైనా నీవే చెలికత్తెవైనా నీవే చెలువుడవైనా నీవే తలచి చూడనా తానె దైవము నీవే ఇంత తెలిసి యుండి గుణమేలరా వింతదానివలె నన్ను వేరుచేసిరావైతివి అంతరంగులున్నారా నన్నాదరించేరా వింతదానివలె నన్ను వేరుచేసిరావైతివి అంతరంగులున్నారా నన్నాదరించేరా అంతరంగమైనా నీవే ఆదరించెను నీవే అంతరంగమైనా నీవే ఆదరించెను నీవే చింతించి చూడనా జీవనము నీవే చింతించి చూడనా జీవనము నీవే ఇంత తెలిసి యుండి గుణమేలరా శ్రీనిధి మువ్వ గోపాలా నన్నేలరా శ్రీనిధి మువ్వ గోపాలా నన్నేలరా నానేకులెవరైనా ఆనందించేరా నానేకులెవరైనా ఆనందించేరా నానేకులైనా నీవే నమ్మిగనెచ్చినా నీదే నానేకులైనా నీవే నమ్మిగనెచ్చినా నీదే ఆనగ పలికెద నా ఆనందమైనా నీవే ఆనగ పలికెద నా ఆనందమైనా నీవే ఇంత తెలిసి యుండి గుణమేలరా పంతమా మువ్వ గోపాలా నాసామి ఇంత తెలిసి యుండి . . . అజ్ఞాత , పాట మొదటిది బాగుంది , రెండోది ఏదో హిందీ ట్యూన్లో వున్నట్టుంది , నేనెప్పుడూ వినలేదు . ఆయన జీవిత చరిత్రను కూడా ఎక్కడా పాఠ్యాంశంగా చదివిన గుర్తులేదు , ఇంతకీ బ్లాగ్లోకంలో ఇంఫోసిస్ నా . మూ ఎవ్వడు ? ! ! ఇక్కడెందుకొచ్చిండు ? అర్థంకాలేదు . రెడ్డి గారికి ఇన్‌ఫోసిస్ మూర్తి ఆయన కూడా ఉద్యోగం ఇవ్వనన్నాడా ? ! శోభన్‌బాబు , జమున , చిరుల మీద చెప్పిన విషయాలు ఇగో కాన్‌ఫ్లిక్ట్స్ ప్రొఫెషనల్స్ మధ్య సాధారణం , ఆయన పాటలు రాయటంలో సినారె . దేవులపల్లిని మిచినవాడని మీకనిపించినా అది ఇక్కడ అప్రస్తుతం . ఎందుకంటే ఏవిషయానికి ఆవిషయమే చెప్పుకోవాలి , అన్నీ కలిపి తింటా అంటే అంత బాగోదు , దేనిది రుచో ఎలాతెలుస్తుంది ? ఉదిత్‌నారాయణ్ మంచిగ పాడుతాడు , కాని రెండో సెటప్ పెట్టుకుని భార్యకు ద్రోహం చేశాడు అని చట్టం వదిలేయలేదు కదా ? కాబట్టి . . . . దేనికదే . . అంతే ! మీకెందుకో నామీద పీకలదాకా వుందనిపిస్తోంది , : ) ) అసందర్భంగా నా . మూని బరిలోకి బర బరా లాగారు . సమస్యలకు పరిష్కారం పరస్పర చర్చలద్వారానే అని వాజపేయితో అన్న శాంతిదూత ముషర్రఫ్ సూక్తి మరచితివో . . ? రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి గా దర్శనము ఇస్తారు . లక్ష్మి దేవి హిందు వుల సాంప్రదాయం ప్రకారం మనకు సిరి సంపదలు , సౌభాగ్యం , సుఖ సంతోషాలును కలుగ జేసే మాత లక్ష్మి మాత . ఈమె క్షీరసముద్ర తనయ . త్రిముర్తులలో శ్రీమహావిష్ణువు అర్ద్దాంగి . అధికంగా లక్ష్మీదేవి చతుర్భుజాలతోను , ధన కుంభంతోను , పద్మాసనగా , పద్మాలను చేతబట్టి , సకలాభరణ భుషితయైనట్లుగా చిత్రించబడుతుంది . లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ . సర్వ శుభ లక్షణ నిలయ , సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది . ఆమె బంగారు మేనికాంతి కలది ( హిరణ్యవర్ణాం ) , బంగారు ఆభరణములు దాల్చినది ( సువర్ణ రజతస్రజాం ) , వెన్నెలలా మెరుస్తున్నది ( చంద్రాం ) , గజరాజుల ఘీంకారములతో సంబోధింపబడుచున్నది ( హస్తినాద ప్రబోధినీం ) , చిరునగవులు చిందించునది ( కాంసోస్మితాం ) , కీర్తిచే శోభిల్లునది ( యశసా జ్వలన్తీం ) , సకల దారిద్ర్యములను నశింపజేయునది ( అలక్ష్మీర్మే నశ్యతాం ) , పద్మమాలను ధరించినది ( పద్మమాలినీం ) , పద్మమునుండి జనించినది ( పద్మోద్భవాం ) , అందరికి ప్రీతిపూర్వకమైన ( ప్రజానాం భవసి ) సుక్తములో వివరించారు . శ్రీలక్ష్మి గురించి . దేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం . వారు - ఆదిలక్ష్మి , ధైర్య లక్ష్మి , ధాన్యలక్ష్మి , గజలక్ష్మి , సంతాన లక్ష్మి , విజయ లక్ష్మి , విద్యాలక్ష్మి , ధన లక్ష్మి - ఆయా రూపాలలో దేవి ఆయా ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు . మహాలక్ష్మిదేవికి క్షీరాన్నము నైవద్యముగా సమర్పిస్తారు . ఈమె కోరిన కోరికలు తీర్చేమాత . స్వామి వీరుడిలాగ పోలీసు స్టేషన్‌ నుండి ఇవతలికి వచ్చి మండే ఎండలల్ల కాళ్లీడ్చుకుంట అప్సరా టాకీస్‌ , లాల్‌ దర్వాజాల నుండి బస్తీకి చేరుకున్నడు . అక్కడ దోస్తులంతా పరేషాన్‌ ముఖాలతో నిల్చున్నరు . స్వామిని చూడంగనే వాళ్ల ముఖాలల్ల దీపావళీ ఫూల్‌చెడీలు . సంక్రాంతి నాడు ఎగురుతున్న పతంగుల్లాగ వారి ముఖాలు . అప్పటికి శాలిబండల ఫోన్లు లేవు , ఒక్క పోస్టు ఆఫీసులో తప్ప . సీతారాం పోస్టాఫీసుకు పోయి మల్లికార్జున్‌ ఇచ్చిన నంబరుకు ఫోను చేసి స్వామిని పోలీసోళ్లు పట్టుకుపోయినట్లు చెప్పినారట . " ఒక గంట ఆగి చూడండి . అప్పటికీ విడవకపోతే మేం చత్రినాక పోలీసులతో మాట్లాడుతం " అని ఎవరో సమాధానమిచ్చినారట . ఏంటో . . అంతా గోలగోలగుండింది బతుకు . . ఇప్పుడే ఇలా ఉంటే . . మునుముందు ఇంకా ఎట్లా ఉండబోతోందో . . అని భయం వేస్తోంది . మీ ఆవేదన అర్థవంతం . మీ సూచన ఆచరణీయం . నా బ్లాగులు కూడా చూడగలరు . సీరియల్ కథ ముగిసింది . చనువున్న మిత్రులు కోప్పడ్డారు , సీరియల్ ఏంటి , అంతా ఒకేసారి పెట్టొచ్చుగా అని . ఒకరైతే ఏకంగా నాలుగు భాగాల్నీ క్రోడీకరించి పీడీఎఫ్ చేసి scribDలోకెక్కించి కోడ్ కూడా పంపించారు . వారి అభిమానానికి నమస్తే ! ఏంటి కథచదివిన భక్తజనులెవరూ మాట్లాడ్డం లేదు ? మరీ షాకిచ్చేంత ఘోరంగాలేదనే నేననుకున్నా . బాగుందనో , లేక ఫలాని పార్టు నప్పలేదనో ఒక ముక్క చెబితే చాలా సంతోషిస్తా . ఇది కామెంట్లు దండుకునే ట్రిక్కు కాదు , నిజంగా పాఠకుల అభిప్రాయం తెలుసుకునేందుకే . తోచీ తోచనమ్మ తోటికోడలు పుట్టింటికెళ్ళిందని సామెత . శ్రావణమాసంలో ఆడాళ్లందరూ ఇంచక్కా శుక్కురార పేరంటాలకీ , ఆడా మొగా కలిసి పెళ్ళిళ్ళకీ హాజరైపోతూ ఉంటే , ఇక్కడ ప్రవాసంలో సంబరాలూ లేకుండా కూచున్న నేను , శనారం పొద్దున్నే లేచి కూచుని , ఏమీ తోచక , నా బ్లాగుల్నే పాత టపాలన్నీ ఒకసారి తిరగేస్తూ ఉంటే . . ఏంటో నా రివ్యూల బ్లాగుని చూస్కుని కడుపు తరుక్కు పోయింది . నాకిష్టమైన వ్యాపకాలు , సంగీత శ్రవణం , పుస్తక పఠనం , సినిమా వీక్షణం . . వీటిని గురించి రాసుకోడానికి పెట్టుకున్న బ్లాగది . సినిమాలు చూసేస్తున్నాను గానీ ఏవీ రాయట్లేదు . పుస్తకాలు చదివేస్తున్నాను గానీ ఏవీ రాయట్లేదు . సంగీతం . . హమ్మ్ , నా జీవితంలో అకస్మాత్తుగా ఏర్పడిన సంగీత లేమిని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది . ఇంతోటి రాయనిదానికి మళ్ళీ వీటికోసం వేరేగా ఇంకో బ్లాగెందుకు , ఖాళీ బ్లాగుని చూసినప్పుడల్లా కడుపు ఇంకాస్త తరుక్కు పోడానికి కాకపోతే నని . . విన్నవీకన్నవీ బ్లాగుని ఆపేస్తున్నా ఇవ్వాళ్టితో . ముందు జాగ్రత్తగా అందులోని టపాలన్నీ బ్లాగులోకి ఎక్కించేశా కామెంటుల్తో సహా . మొన్ననే పుటల్లో నమ్మకం గురించి మాట్లాడుకున్నాం . ఒక్కోసారి అవతలి వాళ్ళకి మనమీదున్న నమ్మకం భలే పట్టి కుదిపేస్తుంది . ఒక స్నేహితుణ్ణి అతను బసచేసిన చోటినించి కారెక్కించుకుని ఇంకోచోటికి తీసుకు వెళ్ళల్సొచ్చింది . ఆయనకి పొద్దుటే కాల్చేసి ఫలాని సమయానికి అక్కడ ఉంటాను అన్నా . మళ్ళీ ఎందుకన్నా మంచిది అని ఇంటో బయల్దేరేముందు కాల్చేస్తానన్నా . మొదట చెప్పిన సమయానికి గంట ఆలస్యంగా చేరాను ఆయన ఉన్న చోటికి . ఆయన కనబడుతూనే , ఏమైందంటే . . అని మొదలెట్టాను . చెయ్యెత్తి నన్ను ఆగమన్నట్టు సైగచేసి , మీరేం చెప్పక్కర్లేదు , మీరు లేటయ్యారంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అన్నారాయన . డంగైపోయా . పోయిన శనారం ఇలాగే పొద్దున్నే లేచి డాన్సు క్లాసుకెళ్ళాలి . అస్సలు లేవబుద్ధి కాలా . మా గురువుగారికి కాల్చేసి , చేతికందినంత నిద్రని గొంతులో నింపుకుని , రాలేనండీ అన్నా . ఆవిడ ఎంతో హుందాగా , పోనీలే ఇంకోపూట కలుద్దాం అన్నారు . నాకే కొంచెం కూట్టి , ఏమైందంటే . . అని మొదలెట్టా . ఆవిడ వెంటనే , ఏం పర్లేదోయ్ , ఇంకో పూట కలుస్తాముగా ! అన్నారు . మళ్ళీ అవాక్కయ్యా . మొన్ననే చెప్పుకున్నట్టు , నమ్మకం నిలబెట్టుకోడం అంత సులభం కాదు . పొద్దుణ్ణించీ ముసురు , సన్నగా వాన . ఇవ్వాళ్టికి వొదిలేలా లేదు . ఏంటో అసలీ సంవత్సరం వేసవి వచ్చినట్టే లేదు . పట్టుమని ఒక్క రోజు కూడా తొంభై డిగ్రీలు దాటిన పాపాన పోలా . మళ్ళి చూస్తూ చూస్తుండగానే ఆకురాలు కాలం వచ్చేస్తుంది . ఇవ్వాళ్ళ సొన్యా సొటొమయోర్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు . తొలి లటీనో మహిళ . వారికి అభినందనలు . ఆవిణ్ణి పదవికి ధృవపరిచే తతంగం వ్యక్తిగత కంకాళాల బీభత్స దృశ్యాలేవీ బయటపడకుండా జరిగినందుకు హమ్మయ్య అనుకున్నా . మధ్యన కొత్తవీ పాతవీ అన్నీ కలిపి చాలా తెలుగు కథల పుస్తకాలు చదివా . కథకులుగా కొమ్ములు తిరిగిన వాళ్ళవీ , పేర్గాంచిన వాళ్ళవీ , అభ్యుదయులవీ , విప్లవులవీ , ఇంకా ఎదుగుతున్న వాళ్ళవీ . . కానీ చాలా వెల్తిగా అనిపించింది . ఏంటీ చెత్త కథలు అనికూడా అనిపించింది చాలా సార్లు . ఇంతలో మొన్న నవోదయ నించి వచ్చిన బంగీలో పాలగుమ్మి పద్మరాజు గారి కథల సంపుటం బయటపడింది . ఈయన్ని గురించి గాలివాన , పడవప్రయాణం కథలు తప్ప వేరేమీ తెలీదు ఇప్పటిదాకా . ఉదయంపూట టీ చప్పరిస్తూ , కొత్త బ్లాగులేం కనబడక యధాలాపంగా పుస్తకం మధ్యలోకి తెరిచి ఒక కథ చదివాను . పూట ఆఫీసుకెళ్ళడం ఆలస్యమయింది . అదీ సంగతి ప్రస్తుతానికి . మళ్ళీ కలుద్దాం యే భాష అయినా అంతజర్జాతీయమో , విశ్వాంతరాళ భాషో అవ్వాలంటే ఎవరో ఒక జీ . . తేవడమో ఇంకేదో కాదు జరగాల్సింది . భాష వాడుక పెరిగితే పేర్లు లేకున్నా వచ్చే నష్టం లేదు . చలామణిలో లేనప్పుడు ఎన్ని పేర్లున్నా శుధ్ధ దండుగే . అన్ని భాషలలో మంచిని కలిపి అదేదో భాష ( పేరు గూడా గుర్తుకు రావట్లేదు వెంటనే ) అంతర్జాతీయ భాష తయారు చేశారు . ఏమిటీ ఉపయోగం ? మనోహర్ గారూ , రెండో పారా చదివే సరికి చాలా బాధ వేసింది . నేనూ అలాంటి వాళ్ళని ఒక ఇద్దరిని చూశాను . వారు జీవితాంతం సంపాదించిన జ్ఞానానికి వారసులని తయారు చేయలేకపోయారు . వారి వారసులకి వారు సంపాదించిన ఆస్తి తప్పి వారి జ్ఞానం అక్కరలేక పోయింది . Ten , Alex గురించి : లండన్ నుంచి తిరిగొచ్చాక తిరిగి తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించాను . సమయంలోనే నలభై లక్షల్లో మూడు భాషల్లో సినిమా తీసి విడుదల లేము అన్న ఒక మిత్రుని మాటలను ఛాలెంజ్ గా తీసుకుని Ten - The Strangers సినిమా రూపొందించడం జరిగింది . సినిమా పెద్దగా ఆదరణ పొందకపోయినప్పటికీ సినిమా వల్ల నిర్మాతలు మాత్రం నష్టపోలేదు . Ten తర్వాత నాకు వచ్చిన మరో అవకాశం Alex . సినిమా కూడా పెద్దగా ఆదరణ పొందకపోయినప్పటికీ నా పరిధుల్లో నేను సినిమాకు న్యాయం చేసాను . సినిమాలో ముఖ్య సమస్య స్క్రిప్టు . రోజుకారోజు రెండు పేజీల స్క్రిప్టు నా చేతిలో పెట్టి దర్శకత్వం చేయమన్నారు . ఇలా గ్రహాల స్తితి గతులు తద్ప్రభావాలు పూస గుచ్చినట్టు ప్రాచీన భారతీయ విజ్ఞాన వేత్తలు వ్యాఖ్యానించారు . వారు యెంత మహత్తర కృషి చేసారో ఉదాహరణాలే చాటుతున్నాయి . భూ మండలం నుంచి గ్రహ మండలాన్ని యెంత నిశిత దృష్టితో పరిశీలించే వారో , వివరణలు తేటతెల్లం చేస్తున్నాయి . తెల్లారగానే పరాంకుశం క్లినిక్‌కి వెళ్ళి రంగబాబు రక్తం కొద్దిగా మచ్చుకి తీసి ' లేబ్‌ ' కి పంపేడు . బి12 రక్తంలో ఏమాత్రం ఉందో కొలిచి చెప్పమని అడిగేడు . పరీక్ష ఫలితాలు ఎప్పుడో సాయంకాలానికి కాని రావు . ఆలస్యం అమృతం విషం అన్నారు కనుక , పరీక్షా ఫలితాలతో నిమిత్తం లేకుండా వెంటనే 100 మైక్రోగ్రాములు బి12 విటమిన్‌ ఇంజెక్షన్‌ చేసేడు . సాయంకాలం రక్తపు పరీక్ష ఫలితాలు వచ్చే వేళకి రంగబాబు మంచం మీద కూర్చుని ' శివదీక్షాపరురాలనురా ! . . ' అని కూని రాగాలు తియ్యడం మొదలుపెట్టేడు . రక్తంలో బి12 లేశమాత్రం కూడా లేదని పరీక్ష తేల్చి , రామేశం గారి ఊహ ఒప్పే అని తీర్మానించింది . పక్క వాటా లో వున్న ఫ్యామిలీ వైఫ్ ని దెంగాను అలాగని పెద్ద పెద్ద స్లోగన్‌లు అరవనవసరం లేదు . అత్యంత క్లిష్టమయిన పనులు చెయ్యక్కర్లేదు . మన పరంగా కొన్ని మార్పులు చేసుకుంటే చాలు . అలాంటివి మచ్చుకి కొన్ని : చదువరి గారూ , మీ సూచనలు సరి అయినవి . మన బ్లాగులనుంచి లంకెనివ్వడానికి ఏదయినా Button లాంటిది అందుబాటులోకి తేగలరా ? ( ) తెలంగాణలో ప్రబలంగా వున్న తెలుగుదేశం పార్టీని నిర్వీర్యపరుస్తాడనుకున్న కెసిఆర్ తెలంగాణలో తమని కూడా తుడిచి పెడుతున్న విషయాన్ని గమనించిన కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తెలంగాణ ఇచ్చి కెసిఆర్‌ను మరింత బలపరిస్తే ప్రాంతంలో తమకు నూకలు చెల్లినట్లేనని గ్రహించింది . సురేష్ కొలిచాల - ఈమాట వ్యవస్థాపకులు - తెలుగులో మొదటి యూనికోడ్ , డైనమిక్ ఫాంట్లతో మొదలయిన వెబ్ సైట్ సృష్టికర్త . ఈమాట మొదట తానా వారు కొన్న డైనమిక్ ఫాంట్ తో కేవలం మొజిల్లా కోసం తయారుచేసారు . పోతన ఫాంట్ తయారీదారు దేశికాచారి గారిని ప్రత్యకంగా అభినందించటం జరిగింది . దేశికాచారి గారి డైనమిక్ ఫాంట్ల నుంచి యూనికోడ్ ఫాంట్ల ఆవిర్భావం గురించి సురేష్ గారు వివరించారు . అప్పట్లో సురేష్ గారు . తెలుగు ప్లగిన్ రాసారని తెలిసింది అయితే మొజిల్ల్లా ప్లగిన్ పద్మని నాగార్జున వెన్న గారు రాసాక తన ప్లగిన్ను ఇక పొడిగింత ఆపేసారని చెప్పారు . సారంశం ఏమిటి అంటే - ఇప్పుడీ విషయం లో వాళ్ళకి చేపలు పట్టడం నేర్పడం అంటే చేపలో , జాతివి పట్టాలో కాస్త తెలిస్తే చెప్పండి అవి ఆచరనలో సాధ్యమైతే మీ పేరు చెప్పుకుని పని చేస్తాము ఇక్కడ మేము ఏదన్నా స్పెషల్ గాలం ఉంటే దాన్ని ఎలా దొరకబుచ్చుకోవాలో కూడా చెప్పండి . ఇక అబ్రకదబ్ర అనీల్ గారి స్పందనల విషయానికొస్తే . . వీరి స్పందనలు చదువుతోంటే . . నా మాటల్లో ఇన్ని అర్దాలు , అపార్ధాలు , ఇన్ని నానా అర్దాలు ఉన్నాయా అని , కొంచం కొత్తగా మరికొంచం వింతగా అనిపించింది . తండ్రి ధరించిన స్త్రీరూపమే తల్లి . తల్లి ధరించిన పురుషరూపమే తండ్రి . బాహ్య లింగభేదమే తప్ప మూలతత్త్వం ఒక్కటే . ప్రేరణ ఒక్కటే . వారి మధ్య భేదాలో , విభేదాలో ఉండొచ్చు . అవి వారి ఆంతరంగికం . జీవితాంతం అందఱి ముందూ తల వంచడం తప్ప వేఱే అనుభూతిని ఇవ్వదు తల్లులకు సమాజం . వారు సగర్వంగా తలెత్తి గౌరవాన్ని అందుకునే ఏకైక సందర్భం కొడుకుల దగ్గఱే లభ్యమవుతుంది . పెళ్ళాల్ని ప్రేమగా చూసుకోవడమనే పేరిట దానిక్కూడా వారిని దూరం చేయడం సమంజసం కాదు . దేశనాయకుల గుఱించి చెప్పడానికి పాఠ్యపుస్తకాలున్నాయి . పార్టీలున్నాయి . నీ తల్లికి మాత్రం నువ్వొక్కడివే ఉన్నావు ప్రతినిధివీ , వారసుడివీ , ఆమె గుఱించి ఆమె తదనంతరం కూడా అందఱికీ మంచిగా సాక్ష్యం చెప్పడానికి ! తల్లుల పట్ల గౌరవాన్నీ , ప్రేమనూ ప్రదర్శిస్తే అది భార్యలకు అపకారం చేసినట్లు కాదని అందఱూ గుర్తెఱగాలి . ఆస్కార్ అవార్డుగా ప్రసిద్ధిచెందిన అకాడమీ అవార్డులు ( Academy of Motion Picture Arts and Sciences ) ( AMPAS ) ప్రతీ యేటా చలచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు , నటీనటులకు , రచయితలకు మరియు ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్టాత్మక బహుమతులు . దీని బహుమతి ప్రధానోత్సవం అత్యంత వైభోగంగా జరుపడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది వీక్షిస్తారు . [ 1 ] విప్లవ్ గారి ఒక అక్షేపణ చాలా సమంజసమైనదే అని ఒప్పుకోక తప్పదు . అది : కేంబ్రిడ్జ్ లో క్రికెట్ ఆట గురించి బ్రాకెట్లలో నేను చేర్చిన వాక్యం . వాక్యం అనవసరమైనదే ! Guilty as charged ! @ కొత్త పాళీ : టపాలో ఫోటో చూపాను కదా మాష్టారు . . బీరకాయ ఈన్లు ముందు సన్నగా తీసివేసి , తరువాత మందంగా పీల్ చేసుకుంటే తొక్కునే " బీరపొట్టు " అందురు . ( మరొకసారి టపాలోని బొమ్మ చూడవలెను ) బీరకాయ అట్టు తదుపరి టపాలో అతిత్వరలో . . . : ) నాగలి కర్రుకు ఉరితాడు పేనింది ఎవడు వ్యాపార పంటల ఆశ చుపింది ఎవడు ఎవడు . . ? ఎవడు . . ? హాయ్ ! ! , కాలేజి లో ఎప్పుడు ఒంటరి గా అనిపిన్చలేదు కానీ , జాబ్ లో చేరాక ఎందుకో చాలా ఒంటరి గా అనిపిస్తుంది . అందుకే ఇలా మీతో కబుర్లు చెప్పుకుంటున్నాను . మనసు లోని భావాలను చెప్పాలి అని అనిపించినపుడు , మనసు ఎప్పుడూ మాతృభాష లో నే స్పందిస్తుంది . అందుకనే ఇలా తెలుగు లో మీతో మాటలూ . . . ముచ్చట్లూ . . . ఉప్పూ కారం తినకతప్పదూ తప్పో ఒప్పో నడక తప్పదూ కిందా మీదా పడక తప్పదూ రేపో మాపో మనకు తప్పదూ తప్పుకాదులే మల్లులు గుప్పు గుప్పు మంటూంటే , తప్పులేదులే మనసులు ఎప్పుడెప్పుడంటూంటే పె ళ్ళెప్పుడెప్పుడంటూంటే నీరెండ కోకచుట్టీ , నీలిమబ్బు కాటుకెట్టీ కొండల్లో వాగువల్లే పూలదారి వస్తాఉంటే నీలో అందం అలలై , నాలో పండిన కలవై వగా దిగా నువ్‌ రావాలా ఎగా దిగా నే చూడాలా కారంగా కన్నుకొట్టీ గోరంగా కొంగుపట్టీ కొమ్మల్లో కోయిలల్లే కొత్తమురళీ వాయిస్తుంటే నీలో వయసే యమునై నాలో మనసే మధురై పదే పదే నువ్‌ పాడాలా పదాలలో నేనుండాలా పరువాల పంచెకట్టీ పదునైన పోజుబెట్టీ హహ హాహహా హెహేహెహ్హే పైరుగాలి వానలాగా ఆరుబయట వాటేస్తుంటే పెదవినికోరే పెదవీ చేతుల కలిపే చెయ్యీ వయస్సులే జతకావాలా మనస్సులే శ్రుతికావాలా చీకటినిండా దీపమెట్టీ సిగనిండా పూలుబెట్టీ వగ్గేశే సిగ్గు విడచీ వగ్గులోకి నువ్వొస్తుంటే కంటికి నిదురే కరువై ఒంతరి బ్రదుకే బరువై ముడీ ముడీ పడికావాలా వడీ వడీ ఒకతవ్వాలా లాల లాలలా లా లా లా . అప్పటికి , స్టేజ్ దగ్గర తంబోలా సెట్ , నంబర్లు తియ్యడానికి ( సాధారణంగా పెద్దాయన తాలూకు పిల్లో , పిల్లాడో ) , వాటిని నెంబర్ షీట్ మీద పేర్చడానికొకడూ , మైక్ లో కాంపియర్ చెప్పిన నెంబర్ని మైక్ లేకుండా గట్టిగా ప్రకటించడానికి ఒకరిద్దరూ తయారయి పోతారు . నా జీవితంలో కొన్ని కొన్ని కోరికలు తీరకుండా పోతానేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది . అలా అని చెప్పి గొంతెమ్మ కోరికలు ఏమీ లేవు కానీ తీరడానికి అనువైనవే అని చెప్పొచ్చు . అలాంటి వాటిల్లో ఒకటి నా కుటుంబం పిల్లల్లు గురించి నేను క్రింది విధంగా చెప్పుకోవాలని కోరిక మీ టపా జింబ్‌ళీ సూబఱ్ . నా మలయాళీ కొలీగుడు చేసిన పనిని undo చెయ్యటానికి గండ్రోళ్ - జెడ్ నొక్కుతాడు : - ) మాభూమి సంద్య పాడిన " రండి రండి చూడండి రామోజీ ఫిల్మ్ సిటీ ! " పాట శ్రీమతి డాక్టర్ . సి . ఆనందారామం గారి నవల లో , ఎక్కువగా మధ్యతరగతి జీవన శైలి ప్రతిబింబిస్తుంది . లెక్చరర్ కావటము మూలం గా నేమో చాలా వరకు కారెక్టర్ మనస్తత్వం గురించి ఆలోచింప చేసేలా రాస్తారు . అరే ఇలాంటి వారిని చూసామే అనుకుంటాము . " శారద " నవల ఒక అందమైన , మధ్య తరగతి అమ్మాయి ఆశల ఆరాటము గురించి . శారద , ఆయా సంధర్భాలను బట్టి , గుణం గానూ , దోషం గాను , కూడా పర్యవసించే ఉద్రేకశాలి . విపరీతమైన అహం ! తన సౌందర్యానికి అష్టైశ్వర్యాల లో తులతూగే రాత సహజం గానే వుందని ఆమె నమ్మకం . అందరూ తనను రచయిత్రి గా గుర్తించాలి , జగమంతా తనను ఆరాధించాలి , ప్రతిఒక్కరూ తన ప్రతిభకు ముగ్ధు లవ్వాలి , ఇలా పగటి కలలు కనే రచయిత్రి , శారద . చాలా బాగా రాసేరు అరిపిరాల గారూ . నావ్యాసం తరవాత చదవడంచేతేమో నాకు ముగింపు ఇంకొంచెం పొడిగిస్తే బాగుండు అనిపించింది . అంటే యాదగిరికి తల్లిమీద సానుభూతి వుంది కనక కర్మకాండ అతనిచేత చేయిస్తే ఎలా వుండేదంటారు . ఒక ఆలోచన మాత్రమే . మీకథలో లోపం అని కాదు . 2005 సంవత్సరంలో నేను ఒక కవిత రాసుకున్నాను . నాలోని వైరుద్ధ్యాలకి నాకు తోచిన అక్షరరూపం అది . ఇది రాసిన కొద్ది రోజులకి " చక్రం " సినిమా రీలీజ్ అయ్యింది . సిరివెన్నెల రాసిన " జగమంత కుటుంబం నాది " పాట విని - " అరే ! సిరివెన్నెల కూడా ఇలా వైరుద్ధ్యాలతో పాట రాశారే " అనుకున్నాను . తర్వాత తెలిసింది ఏమిటంటే నేను సిరివెన్నెల పాటని తప్పుగా అర్థం చేసుకున్నాననీ , పాటలో చాలా లోతు ఉందనీ . ప్రముఖ తెలుగు , తమిళ నటుడు ప్రకాశ్ రాజ్ కు సంభంధించిన " డ్యూయెట్ మూవీస్ " సంస్థతో కార్పోరేట్ సంస్థ " మోజర్ బేర్ " మూడు చిత్రాల నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకుంది . గతంలో తమిళంలో ప్రకాశ్ రాజ్ నిర్మించిన " అళగియదేగే " , " పొయ్ " , " మొళి " చిత్రాలు తమిళ నాట మంచి విజయాన్ని సాధించాయి . దాంతో మోజర్ బేర్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది . దీనిద్వారా ప్రకాశ్ రాజ్ సహనిర్మాణత్వంలో మొజర్ బేర్ సంస్థ " వెళ్ళితిరై " , " అభియుం నానుం " , " మయిల్ " అనే మూడు చిత్రాలను ఏక కాలంలో నిర్మిస్తుంది . వీటిలో " వెల్లితిరై " చిత్రంలో ప్రకాశ్ రాజ్ , పృథ్వి రాజ్ లు ప్రధాన పాత్ర ధారులుగా విజ్జి దర్శకత్వంలో , రెండవదైన " అభయుం నానుం " చిత్రంలో ప్రకాశ్ రాజ్ , త్రిష లు నాయికానాయకులుగా రాధా మోహన్ దర్శకత్వంలో , మూడవదైన " మయి " చిత్రాన్ని మొత్తం కొత్తవారితో , జీవన్ దర్శకత్వంలో నిర్మిస్తారు . ధైర్యం , సాహసం కలగలిసిన ' తెలుగమ్మాయి ' గా సలోని తెరపైకి రానుంది . చేగొండి హరిరామ జోగయ్య , కరాటం రాంబాబు సారథ్యంలో , వానపల్లి బాబూరావు నిర్మిస్తున్నారు . పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది . ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా నెల 24న ఆడియోను విడుదల చేయనున్నారు . ఆగస్టులో సినిమా విడుదల కానుంది . సందర్భంగా చిత్ర నిర్మాత వానపల్లి బాబూరావు మాట్లాడుతూ . . . ' మధ్య కాలంలో తరచూ ఆడవాళ్ళపై జరుగుతున్న అఘాయిత్యాలను సహించలేక , వాటిపై పోరాటం చేసి , వాటికొక అంతం పలకటానికి దారి చూపించిన ఒక సాహసవంతురాలి కథను , తనదైన శైలిలో దర్శకుడు రాజావన్నెంరెడ్డి తెరకెక్కించారు గతంలో ' క్షేమంగా వెళ్ళి లాభంగా రండి , ఆదివారం ఆడవాళ్ళకు సెలవు ' లాంటి శతదినోత్సవ చిత్రాలను అందించారు . ప్రస్తుత కథనాన్ని వినోద ప్రధానంగా తెరకెక్కించారు ' ' అన్నారు . చిత్ర రధసారథులు చేగొండి హరిరామజోగయ్య , కరాటం రాంబాబు మాట్లాడుతూ . . . ' మొదటి సగభాగం హాస్య ప్రధానంగా , రెండవ భాగంలో కథానాయిక వీరోచిత సన్నివేశాలతో థ్రిల్‌ కలిగించే విధంగా తీర్చిదిద్దారు . ప్రేక్షకుడు మెచ్చేట్టు తీశాడనటం అతిశయోక్తి కాదు . ' దేవుళ్ళు ' సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా నిర్మించటంలో సఫలయ్యాం . అన్ని వర్గాలవారూ చూసి ఆనందించదగ్గ చిత్రమవుతుంది . సలోని అద్భుతంగా నటించింది . చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్‌ మంచి సంగీతం అందించారు . చిత్ర విజయానికి పాటలు దోహదపడతాయన్న నమ్మకం ఉంది ' అని అన్నారు . ఓం నమః శివాయాః భారత దేశపు హిందూ మతం పండుగలలో శివరాత్రి చాలాముఖ్యమైనది . . ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది . ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం . శివుడు Read more » అసలు సొహ్రబుద్దీన్ , ప్రజాపతి అమిత్ షా అనుచరులేనట . వాళ్లిద్దరూ అనేకమంది పోలీసు అధికారులతో కలిసి , బలంతపు వసూళ్లు లంటి నేరాలకి పాలుపడేవారట . తరవాత యెందుకో వీళ్లకి చెడి , ఎన్‌కౌంటర్ చెయించేశాడట . మన దేశంలో మిగతా ఆటలు వదిలేస్తే క్రికెట్టుకు కూడా స్థాయి ఇంకా లేదు . రెండు రాష్ట్రాల మధ్య రంజీ మ్యాచ్ అయితే ఎంత మంది చూస్తున్నాం ? మనోళ్లు అభిమానించేది ఒక స్థాయికి వెళ్లి , గ్లామర్ సంపాదించుకున్న ఆటగాళ్లనే అనటంలో సందేహం లేదు . అభిమానం ముదిరి , వెర్రిగా మారి , తరువాత హక్కుగా మారింది . నిజానికి ఇప్పుడున్న క్రికెట్ జట్టు ఒక ప్రొఫెషనల్ జట్టు . అంటే వారు ప్రభుత్వం తరపున అధికారకంగా ఏమీ ఆడటం లేదు . వారికి ఒక స్వతంత్ర కార్యాలయం వుంది . అయితే మన అభిమానం వారికి ఎనలేని సిరి సంపదలు తెచ్చిపెట్టిన విషయం మాత్రం వాస్తవం . అయితే కారణంగా మనం వాళ్లని ప్రతీ వైఫల్యానికి తిట్టవచ్చా అంటే అది మన విజ్ఞత మీద , హుందాతనం మీద ఆధారపడి వుంది . ప్రొఫెషనల్ స్థాయి క్రీడ అయిన టెన్నిస్ లో కూడా అవస్థ తప్పలేదు . మోనికా సెలెస్ వంటి అద్భుత క్రీడాకారిణి శాశ్వతంగా తప్పుకోవాల్సివచ్చింది . మన దేశంలో స్థాయి రాకూడదని ఆశిద్దాం . బ్లాగుకి అంత ప్రత్యేకత అంటూ ఏం లేదు . ఇది నా కోసం నేను వ్రాసుకుంటున్నది . నాకు వ్రాయాలనిపించినప్పుడు ఏవో నాలుగు ముక్కలు వ్రాస్తుంటాను . నా ఊహలు , ఊసులు , అనుభూతులు , జ్ఞాపకాలు ఇందులో ఉంటాయి . అసలు తెలుగులో వ్రాస్తున్నానన్న తృప్తికోసమే నేను బ్లాగు వ్రాస్తున్నానేమో ! అచ్చమాంబ గురించి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ తన " ఆంధ్రకవయిత్రులు " గ్రంథంలో " బాల్యమునందంత విద్యావతి కాకున్నను స్వయంకృషిచే శాస్త్రములను , సంస్కృత కావ్యములను శ్రుతి స్మృతులను గూడ నర్థం చేసికొను శక్తిని సంపాదించింది . మహా రాష్ట్రాంగ్ల భాషలలో కూడా పండిత యయ్యెను . చరిత్ర రచనయనిన మగవారికే మిక్కిలి కష్టతరము కదా . అట్టి యెడ స్త్రీలలో ప్రథమంగా చరిత్రను రచించి చక్కగా రచన నిర్వహించినదను ఖ్యాతి పొందినది . స్త్రీలలో చరిత్ర రచించిన ప్రథమ గౌరవమీమెదే " అని రాశారు . ఊటుకూరు లక్ష్మికాంతమ్మ స్త్రీ కాబట్టి అచ్చమాంబను ప్రప్రధమ చరిత్రకారిణిగా గుర్తించింది . సభారంభంలో డి . టి . ఎల్ . సీ అధ్యక్షుడు మద్దిపాటి కృష్ణారావు సభికులను ఆహ్వానిస్తూ స్వాగత వాక్యాలు పలికారు . మొదటి సదస్సులో కుటుంబరావు కుమారుడు రోహిణీప్రసాద్‌ , గోపీచంద్‌ కుమారుడు సాయిచంద్‌ , వెల్చేరు నారాయణరావు మాట్లాడారు . అవాంతర కారణాల వలన శ్రీశ్రీ కుటుంబ సభ్యులెవ్వరూ సదస్సుకు రాలేకపోయారని తెలిసింది . సదస్సుకు వేములపల్లి రాఘవేంద్ర చౌదరి అధ్యక్షత వహించారు . అతనిచ్చిన సిగెరెట్‌ని వెలిగించుకుంటూ గాఢంగా నిట్టూర్చాడు రవిబాబు . అబద్ధం కాదు మాట అక్షరాలా నిజం . అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో వున్న బ్యాంకర్స్‌ కాలనీలో రెండు ఇళ్ళలో నలుగురు పిల్లలకి ట్యూషన్‌ చెప్తున్నాడు తను . నెలకు ఎనిమిది వందల రూపాయలు ఠంచన్‌గా చేతుల్లో పడేవి . అవి ఇంటి అద్దెకి , టిఫిన్‌ ఖర్చులకి సరిగ్గా సరిపోయేవి . ( సమయంలో మా పెట్టెలోని టాయిలెట్లలో యెవరో వుండడంతో , వెస్టిబ్యూల్ దాటి , ప్రక్క పెట్టెలోని టాయిలెట్లోకి వెళ్లాను . మా సంభాషణ వెస్టిబ్యూల్ లో జరుగుతోంది . ) బాలీవుడ్ బాటలో చక్రి . . . షకీరా కాళిక ప్రముఖ యువ సంగీత దర్శకుడు చక్రి బాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు . ' రాజ్ నీతి ' వంటి చిత్రాలను అందించిన ప్రకాష్ ఝా ను కలిసి తను స్వరపరిచిన రాగాలను వినిపించి ఆనందపరిచాడు . త్వరలో ప్రకాష్ ఝా చేసే కొత్త చిత్రానికి చక్రి సంగీతాన్ని అందించే అవకాశం ఉంది . హాట్ పాప్ సింగర్ షకీరాను కాళికాదేవిగా చిత్రంలో చూపించాలని కరణ్ అరోరా ఆలోచిస్తున్నారు . ' కాళి - ది వారియర్ గాడెస్ ' పేరుతో 3డిలో నిర్మించే చిత్రంలో చేసేందుకు షకీరా అంగీకరించిందని , యూరప్ లో చిత్రం షూటింగ్ చేస్తామని ఆయన అంటున్నారు . అజ్ఞాత 25 మే 2011 11 : 52 నువ్ మంత మక్కువబడి తింటే తినేయ్ , నీకన్నా నాకు పందేం అంత ముఖ్యం కాదు . కాని బౌద్ధంలోకి పోయి నానా కన్న కష్మాళము తినొద్దు అని వేడుకున్నా అన్నా అంతనే . వూకే మామీద పడి పడి ఏలేడుస్తవ్ , మతం మారిపోరాదూ . వినీ వినీ విసుగొచ్చింది . దళితులు అని ఏడుస్తూనే స్పెక్ట్రం రాజా , కనిమోళి , కరుణానిధి 39బిలియన్లు దొబ్బితిన్నారు . మీ మాయావతి తన అందమైన దుష్టిబొమ్మలు బతికుండగానే పాతించుకుంది . సర్లే అవన్నీ ఏల నీకు మీ అధికార ప్రతినిధికి అద్వానీతో క్షమాపణ చెప్పిస్తాం , మతం మారి నా తరపున , మీ ఇంట్లోవాళ్ళకి నోరుతిరగని పేరెట్టేసుకో జాన్ డోర్జవిక్ సెబాస్టియన్ డిసౌజా అని . ఓరే జాడోరిగా అని ముద్దుగా పిలుచుకుంటారు హి హి హి అసమర్ధుడికీ , మానసిక రోగికి ఉన్న తేడా లౌకికజ్ఞానమేనన్న నిర్వచనంతో నేనూ ఏకీభవిస్తాను . ఐతే గోపీచంద్ సీతారామారావుని అంత తేలిగ్గా నిర్వచించలేం . సీతారామారావులో తండ్రి , తాత , ముత్తాతల దగ్గర్నుంచి సంక్రమించిన కొన్ని విశిష్టమైన లక్షణాలున్నాయి . ఇవి తన శరీరంలోని కన్ను , ముక్కు , చర్మం లాంటి సహజమైన , స్వభావసిద్ధమైన అవయవాల్లాంటివే కానీ వేరే కాదు . వీటిని సీతారామావులోంచి విడదీయడం అసంభవం . నాటకంలో పద్యరచన అవసరమా ? కాదా ? అనే అంశానికి సంబంధించి సంపత్కుమారకు పూర్వం ఆసక్తికరమైన చర్చలు , విమర్శలు జరిగాయి . విమర్శకుడుగా సంపత్కుమార విషయంలో చక్కటి సూచనలు చేశారు . పద్య కావ్యాలలోని పద్య ప్రయోగ రీతికీ , నాటకంలోని ప్రయోగ రీతికీ గల భేదాన్ని వారు క్లుప్తంగా సూచించారు . సంవాదరూపమైన వచనానికి మించి భావవ్యక్తీకరణ చేయవలసిన అవసరమున్నప్పుడు మాత్రమే పద్యం యొక్క అవసరం నాటకంలో కలుగుతుంది . అది కూడా ప్రధానపాత్రల విషయంలోనే అనుకూలంగా ఉంటుందన్నారు సంపత్కుమార . సంస్కృత నాటకాలలో పూర్వరంగంలోనే కాక ప్రవేశిక - విష్కంభకాదుల లోను , క్వాచిత్కంగా అంకంలోనూ కూడా అప్రధాన పాత్రలు సైతం అరుదుగానైనా శ్లోకపఠనం చేయటం పరిపాటి . నాటకకారుడు తన పద్యరచనా శక్తిని వ్యక్తం చేయడానికి కాక , పాత్రగత శీలప్రవృత్తులకు అనుగుణమైన రీతిలో ఔచిత్యబంధురంగా పద్యరచన చేయాలన్న ఆయన సూచన మేల్తరమైనది . మొన్నామధ్య నాకు యాక్సిడెంట్ అయ్యినప్పుడు , నేను స్పృహలేకుండా రోడ్డు పైన పడి ఉన్నప్పుడు నాకు పరిచయంలేని బాటసారి నడిరోడ్డుపై పడి ఉన్న నన్ను ప్రక్కకు లాగి నా ఫోన్ నుంచి 108 కాల్ చేసి నన్ను ఆసుపత్రి చేరుకునేటట్టు చేస్తే , మరో బాటసారి నన్ను గుద్దిన వారిని కూడా రోడ్డు ప్రక్కకు చేర్చి అంతా చోద్యం చూస్తున్న పోలీసోళ్ళతో మాట్లాడి గుద్దిన వాళ్ళని వారికి అప్పజెప్పారు . ఇలాంటి విషయాలలో నాకు ప్రమేయం లేకుండానే నేను వారిపై అధార పడ్డాను . దీనిని అధారపడటం అంటారా ! ! ? ? ఏమో ! ! నాకు స్పృహలేనప్పుడు జరిగిన పరిణామాల గురించి నేను స్పందించలేను . ఒకవేళ్ళ నాకు స్పృహ ఉన్నట్లైతే నేను తప్పని సరిగ్గా వారి సాయాన్ని తీసుకునే వాడిని కాను . నాలో శక్తి ఉన్నంత వరకూ పోరాడే వాడిని . దానికి ఉదాహరణే , అంతటి గాయాలతో కూడ నాకు చికిత్స అయ్యిన తరువాత వైద్యుడిని ఆడిగి మెల్లగా ఇంటికి చేరుకున్నాను . అలా ఇంటికి చేరుకున్న నన్ను చూసి ఒక్క సారి జడుసుకుంది నా భార్య . దీనిని మొండి ధైర్యం అని నేను అంటే , కొంత మంది మూర్ఖత్వం అని అంటారు . మరి మీరేమంటారు ? పద్మగారు , మీ వాఖ్యకు చాలా థాక్స్ అండి . మరి మీరు చూసిన దేవాలయాల విశేషాలు మాకూ చెప్పండి . వీలైతే వెళ్ళి వస్తాము . & జయా , నువ్వస్తావా ? సరే రా . వస్తే మాకు చిన్న చిన్న పనులు చేసిపెట్టాలి . అంతే గాని ఎన్నల గారి తో కబుర్లు చెప్పుకుటూ కొండా కోనా తిరుగుతామంటే మటుకు తీసుకుపోము : ) భీమ్‌రావు గస్తీ ఆదర్శ స్వీయ జీవితగాథను శ్రీ శాఖమూరు రామగోపాల్ చక్కని తెలుగులోకి అనువదించారు . ఒక విశ్వజనీన వ్యక్తిత్వాన్ని తెలుగు పాఠకుల ముంగిళ్లలోకి తెచ్చారు . స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దిగువ ఉద్యోగాల నియామకానికి స్పోర్ట్స్ అథా రిటీ ఆఫ్ ఇండియా దరఖాస్తులు ఆహ్వాని స్తోంది . లోయర్ డివిజన్ క్లర్కులు ( ఎల్‌డీసీ ) : 29 , వేతన శ్రేణి : రూ . 5200 + 20200 + గ్రేడ్ పే : * . 1900 విద్యార్హత : ఇంటర్మీడియెట్ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతో పాటు నిమిషానికి 35 పదాలు ఇంగ్లిష్ లేదా 30 పదాల హిందీ టైప్ రైటింగ్ ఉత్తీర్ణత . వయసు : మార్చి 15 , 2011 నాటికి 18 - 27 ఏళ్లు . జూనియర్ అకౌంటెంట్ : 45 , వేతన [ . . . ] నేనుండేది హైదరాబాదులో అయినా ఏదైనా అనారోగ్యం వస్తే మా స్వంత ఊరు శ్రీకాళహస్తిలో అనుభవమున్న MBBS వైద్యుణ్ణి సంప్రదిస్తున్నాను . మీ లాంటి వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాలు వినడం ద్వారానే ఇది సాధ్యమైంది సుమా . . ఇవికాక సంకలనం లో నింగి - నేల , వాన పాట , నేలకురిసే వాన , శివరాత్రి , ఋతు సంధ్య చక్కని కవితలు . తప్పకుండా మిమ్మల్ని ఆలోచింపచేసే కవితలు . మీకు ఆహ్లాదం కలిగించే కవితలు . ఒక పనిని నిర్ణీత కాలంలో పూర్తి చేయాలనే సంకల్పమే లక్ష్యం . లక్ష్యం అంటే ఖచ్చితంగా ఒక కోటి రూపాయలు సంపాదించడం లేదా ప్రధానమంత్రి అయిపోవడమే కానక్కరలేదు . అది చిన్న ఇల్లు కట్టుకోవడం దగ్గరనుంచి మీ చిన్నారి పాపతో పార్కుకు వెళ్ళడం , ఒక కొత్త అలవాటు , కోరుకున్న వ్యక్తితో వివాహం కూడా లక్ష్యం కావొచ్చు . అయితే జీవితాన్ని , విలువైన జీవితంగా మార్చుకోవాలంటే ఒక ఉన్నతమైన ఆశయం కావాలి . ఆశయం తనకూ , ఇతరులకూ , సమాజానికి ఎంత ప్రయోజనకారిగా ఉంటే అంత ఉన్నతంగా వ్యక్తీ జీవనం ఉంటుంది . మీరు సాధించదలచుకున్న పనైనా అది మీ లక్ష్యం అని చెప్పవచ్చు . ఒక జీవిత కాలంలో సాధించదలచింది ఆశయం అనవచ్చు . ఆశయమనే జీవిత గమ్యాన్ని చేరుకునే మార్గమే ( విలువలే ) ఆదర్శం . ఒక్కరు లక్ష్యాలు లేకుండా లేరు . ఉదయం లేచిన నుండి , ఆఫీసు కి వెళ్ళడం , ఫలానా బిల్లు కట్టడం , ఫలానా వారిని కలవడం , పరీక్ష పాసుకావడం , ఉద్యోగం సంపాదించడం , ఏదైనా వ్యాపారం చేయడం ఇవన్నీ లక్ష్యాలే కదా ! కాకపొతే అంతిమ గమ్యం అంటూ లేని లక్ష్యాలు . దీని వల్ల జీవితం ఎటు తీసుకెళ్తుంటే అటు వెళ్తుంటారు . అధిక శాతం మంది ఇలాంటి జీవనం సాగించేస్తుంటారు . అయితే వీరికి కలల్లేవా అని మీరనుకోవచ్చు . లేకేం . బోల్డు ఉంటాయి . కాని వాటిని ఎలా నిజం చేసుకోవాలో తెలియదు . కనుక అవి కేవలం కలలు గానే మిగిల్చేసుకుంటారు . కళలను లక్ష్యాలుగా మారిస్తే అవి నిజాలవుతాయి . నిజాలను అలక్ష్యం చేస్తే అవి కలలవుతాయి అన్నమాట అక్షర సత్యం . ఎందుకంటే పని చేయకపోతే చూస్తూ చూస్తూనే జీవితం కళ్ళ ముందే కలలా కరిగిపోతుంది కదా ! రోజు అమెరికాలో ఆర్ధిక సంక్షోభానికి కారణం అక్కడ మధ్యతరగతి వారు లేకపోవడమే . అంటే అక్కడ ఉన్నవారు , పేదవారు ఇద్దరే ఉన్నారు . అదే పరిస్థితి మన దేశంలో కూడా విస్తరిస్తుంది . ఒకప్పటి మధ్యతరగతి వారు . . పెరిగిన అవసరాలు , వాటికి అనుగుణంగా పెరగని ఆదాయాలావలన , వెనుకబడిన వర్గంలో కలిసిపోతున్నారు . జరిగిన అనూహ్య మార్పును చూసి తిట్టుకోకుండా భవిష్యత్ కు నేటి నుండే ప్రణాళికలు వేసుకుని జీవించడం ఉత్తమం . చివరి వరకూ తలెత్తుకుని తిరగాలంటే మనిషికి ఆరోగ్యం , ఆర్ధిక స్వాతంత్ర్యం అవసరం . చాలా కొద్ది మంది మాత్రమే తమ కలలకు ఒక ప్రణాళిక వేసుకుని ఎప్పటి లోగా నిజం చేసుకోవాలో ఒక గడువు విధించుకుని ప్రయత్నంలో నిమగ్నమౌతారు . వీరికి అంతిమంగా ఎక్కడకు చేరాలో తెలుసుకనుక , ప్రయాణంలో వచ్చే ఇబ్బందులని అధిగమించి గమ్యం చేరుతారు . వీరు పెద్ద లక్ష్యాలనే కాక చిన్నలక్ష్యాలను కూడా నిర్లక్ష్యం చేయరు . చిన్న చిన్న విషయాలే పెద్ద ఆశయ సాధనకు ఎంతో మూలం అని వీరికి తెలుసు . కొద్దిమందిలో మీరూ ఒకరౌతున్నందుకు మీకు మా అభినందనలు . 1 . 3 . . . లక్ష్యం అవసరమా ? కృషితో మనుషులు ఋషులౌతారు అని విన్నాం . కానీ ఒక లక్ష్యం లేని కృషి వల్ల మనిషి కష్టజీవి క్రింద మిగిలిపోతాడు . అదే ఒక లక్ష్యంతో కూడిన మనిషి తానూ అనుకున్నా రంగంలో ఋషి కావొచ్చు . ప్రతి ఒక్కరికి ఏవో లక్ష్యాలు ఉంటూనే ఉంటాయి . సాధారణంగా అవి దైనందిన జీవితానికి సంబంధించినవి అయివుంటాయి . అయితే లక్ష్యాలు అంతిమ గమ్యం వైపు సాగుతుంటే మంచిదే . కాకపొతే నూటికి 97 శాతం మంది ఒక అంతిమ గురి లేకుండా జీవనం సాగిస్తున్నారు . ఉహించండి ! చాలా ఉత్సుకతతో జరుగుతున్నా ఒక ఫుట్ బాల్ ఆటలో గోల్ పోస్ట్ లు లేకపోతే ఆట ఎలా ఉంటుంది ? చాలా మంది ఇలాంటి బిజిలోనే ఉంటారు , ఇలాంటి బిజివల్ల ప్రయోజనం లేదు . అభివృద్ధి చెందడం ఒక్కటే సరిపోదు . సరైన దిశగా పయనిస్తున్నామా అని గమనించాలి . పరిస్థితికి కారణం ప్రతీ వారూ సాధారణంగా బ్రతుకుతెరువు కోసమో , వారసత్వం వల్ల వచ్చినది ఏదో ఒక ఉద్యోగం / వ్యాపారం మొదలుపెడతారు . అది తనకు నచ్చిన వృత్తి అయితే మంచిదే . నచ్చనిదైతేనే ఇబ్బంది అంతా . కొంతమంది ఎలాగూ దిగాం కదా అనిదానితో కుస్తిపడతారు . కొంతమంది యిక వేరే దారి లేదని రాజి పడతారు . కొంతమంది చేసే పని ఆశక్తి లేనిడైతే పనిలో శ్రద్ద లోపించి నైతిక విలువల్ని ఒక్కొక్కటి వదిలేస్తారు . కొన్నాళ్ళకు వీరి మనసు , శరీరం జీవ కళ తప్పుతుంది . యిక ఇలాంటి వారి ఇంటిలో బాంధవ్యాలు ఎలా ఉంటాయి ? పిల్లలకు మంచి విలువలు ఎలా నేర్పగలరు ? జీవితమంటే బిజీగా ఉండడమే కాదని , ఈజీగా ఉంటూకూడా బిజీగా డబ్బు సంపాదించవచ్చని చాలా మందికి తెలియదు . 1 . 4 . . లక్ష్యం తప్పనిసరి మామయ్య ఒక్కడే ఉన్నాడు , బస్సు దొరకలేదు , నేను కూడా వెంట వెళ్లి ఎక్కించి వస్తే బాగుండేది , తప్పు చేశాను ఇలాంటి భావనలన్నీ కలసి వచ్చిన స్థితి . కొంచెం భయం , బస్సు వెళ్లిపోయుంటుందే ఎలాగ అన్న బెంగ కొంచం , ఇప్పుడేం చెయ్యాలి అన్న ప్రశ్నలు ఇలా . . . ఇలా . . . అన్నీ కలసి మిమ్మల్ని కలవర పెట్టాయి . ఒకటి మాత్రం నిజం పోలీసులంటే భద్రతా భావం మాత్రం మనలో లేదు . రాత్రి పూట పోలీసులు ఎదురైతే మరీ కంగారు పడతాం . మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా రాశారు . సీను గుర్తుకుదెచ్చుకోండి - ఇగ్రహం కాళ్ళకాడ సిరన్జీవి కూకోనుంటాడు . ఇంతలో ఓతను సైకిలు మీనొచ్చి సిరన్జీవికాడ కూకొని ఇలా జెప్తాడు . ఏటిసెయ్యమన్టావేటి . అడవిరాముడు సీరలొచ్చినయ్యా అయ్యి అమ్మేలోపు దొంగరాముడు సీరలు అయ్యికొనుక్కొచ్చి అమ్ముకునేలోపు అభిలాష సీరలు ఇలా ఒకదానెమ్మట కొత్త సినిమా కోకలన్నీ ఇలా మారుకెట్టులోకి వత్తంటే యాపారం ఎలాజేస్కోవాల నేనో యుపాయవ్ సెప్తా ఇన్టావా సెప్పు గురువా తాను సైనుగుడ్డకొను ఏటిగురువా నుసెప్పేది , ఏటిసేస్కోమన్టా దాన్ని ? సెప్తాగా సీను కట్ సేత్తే - యాడజూసినా అభిమాన ఈరోల ఈరోవిన్ల బొమ్మలు అచ్చెసిన గుడ్డలే . లుంగీలు , టవళ్ళు , సొక్కాలు , లన్గాలు , డోరు కర్టెన్లు , సివరాకరికి కడ్డాయర్లు కూడా . ఏందీ అన్నీ జోతిలచ్చిమి జయమాలినివేనా మా సిరన్జీవి బాయ్య బొమ్మలవి లేవా ? అని డవిలాగు . - ఛాలెంజి సిత్రం నుండి . . . . . ఆయాల సినిమా కాబట్టి సూస్కుని నవ్వుకున్నాం . నిన్న వార్తల్లో ఇదిజూసినాక నవ్వాగల . పిచ్చి పజ్జెంది రకలు అని నవ్వుకున్నా - http : / / timesofindia . indiatimes . com / life / parties / delhi / Designers - at - Play - in - Delhi / articleshow / 5136319 . cms పైన నొక్కండి . ఎవుత్తో డిజైనరంట . ముంబై అంట . నదియా మహమ్మూద్ అంట . గబ్బర్ జాకెట్లు , అమితాబచ్చన్ జాకెట్లు , డిజైన్ జేసి అవతలనూకింది . గబ్బర్ జాకెట్లు - ఈటి మీన * చేతులు , చేతులు , చేతులు నాకిచ్చేయ్ ఠాకూర్ * అని రాసుంది కొన్నిటిమీన . ఇంకొన్నిమీన * ఎంతమంది ఉన్నార్రా , మీరెంతమంది ఉన్నార్రా * * సర్కార్ మీ ఉప్పు తిన్నా సర్కార్ , ఐతే ఇప్పుడు గోలీ తిను * ఇలాంటి డవలాగులు . * కుక్కలముందు డ్యాన్స్ నృత్యం ఆడమాక బసంతీ * అని ఇలాంటివి ఇంకా సానా డిజైన్లంట బెమ్మాండంగా సేసిందీమె . అదీ కధ పొద్దు . ' నాగవల్లి ' లో అభిమానులపై వెంకీ పాట ! ' చంద్రముఖి - 2 ' ' నాగవల్లి ' లో వెంకటేష్‌పై స్పెషల్‌ పాట్‌ పెట్టారట . అభిమానులు - హీరోల అనుబంధాన్ని చెప్పే పాటను వెంకటేష్‌తోపాటు 60మంది డాన్సర్లపై చిత్రీకరించారు . డిసెంబర్‌ మొదటి వారంలో విడుదలవుతున్న చిత్రంలోని పాట ' అభిమానిలేనిదే హీరోలు లేరులే ' అంటూ సాగుతుంది . అణు ఒప్పందం విషయంలో సిపిఎం చెప్పినవన్నీ అక్షర సత్యాలని వికీలీక్స్‌ పత్రాలు నేడు రుజువు చేస్తున్నాయి . అమెరికా గురించి , అలాగే మన దేశంలోని పాలకవర్గ పార్టీల స్వభావం గురించి అంత కరెక్టుగా సిపిఎం ఎలా చెప్పగలిగింది ? బిల్ గేట్స్ ఇండియాలోని టెక్నాలజీ గురించి , సాప్ట్ వేర్ అభివృద్దిని గురించి తెలుసుకోవడం కోసం నాలుగు రోజుల పర్యటనపై ఇండియా బయలుదేరాడు . బెంగుళూరుకి ఫ్లైటులో చేరుకుని కారులో హోటల్ కి బయలుదేరమన్నాడు డ్రైవర్ ని సెక్రటరీ చిన్న నవ్వు నవ్వి . . సార్ ఇక్కడి నుండి టెక్నాలజీ మీట్ సమావేశానికి వెళిపోతున్నాం అన్నాడు . అదేంటి అది ఇంకా నాలుగు గంటల తరువాత కదా ఇప్పట్నుండి ఎందుకు , ఏంటి అంతదూరం ఉంటుందా మనం వెళ్ళవలసింది ? అన్నాడు అమాయకంగా బిల్ గేట్స్ . బెంగుళూరులో ఇంతే సార్ . . ట్రాఫిక్ జామ్ ఇప్పుడు బయలుదేరితే సమయానికి చేరుకుంటాం అన్నాడు . డ్రైవర్ మిర్రర్ లో బిల్ గేట్స్ అమాయకపు మొహం చూస్తూ బెంగుళూరుకి కొత్త అనుకుంట పాపం అని ముసిముసిగా నవ్వుకున్నాడు . కొంత దూరం వెళ్ళేసరికి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నారు . డ్రైవర్ . దిగి . . సార్ నేను ఒక అరగంట అలా ఇలా తిరిగి వస్తాను మీరు వస్తారా ? అని అడిగాడు . . హా . . ఏంటి అంటే అరగంట వరకూ ఇక్కడనుండి కదలలేమా . అని నోరెళ్ళబెట్టాడు . ఇది మాములే సార్ పదండి వెళదాం అక్కడ రోడ్డుప్రక్కన దోశలు వేస్తారు చాలా బాగుంటాయి అని ఆహ్వానించాడు సెక్రటరీ . అలా నడుస్తూ వెళ్ళి దోశలు ఆర్డర్ ఇచ్చారు . ఎక్కడ చూసినా జనం రోడ్డు ప్రక్కన లాప్ టాప్ ల్లో మొహాలు పెట్టి సీరియస్ గా ఎదో చేసేస్తున్నారు . . ఏంటిది . . ఇంత డవలెప్ మెంట్ ఉందా ఐటికి అని అడిగాడు సెక్రటరీనీ . అవునుసార్ వీళ్ళంతా సాప్ట్ వేర్ ఇంజనీర్లు సార్ . సాయంత్రం నైట్ షిప్ట్ కోసం పొద్దున్నే బయలుదేరిపోతారిలా ఆఫీసుకు . . ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ లా , వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్ జామ్స్ అన్న మాట . అని చెప్పాడు సెక్రటరీ . . అవును నిజమే ఎటుచూసినా సాప్ట్ వేర్ ఇంజనీరులే కనిపిస్తున్నారు . . అయితే మన ఐటి కి ఇక్కడ మంచి పేరుందిలా ఉందే అన్నాడు గర్వంగా . అవునండీ ఒక సంవత్సరం క్రితం చెప్పుకునేవారు బెంగుళూరులో ఒక రాయి విసిరితే అయితే కుక్కకి లేదా సాప్ట్ వేర్ ఇంజనీరుకి తగులుతుంది అని . . కాని ఇప్పుడు రాయివేస్తే కచ్ఛితంగా సాప్ట్ వేర్ ఇంజనీరుకు తగులుతుంది అంటున్నారు అంతా . . నేనూ ఇప్పుడు అది నిజం అని నమ్ముతాను సార్ అన్నాడు సెక్రటరీ నవ్వుతూ . కాసేపటికి ట్రాఫిక్ కదలడం మొదలయ్యింది . . హమ్మయ్యా అనుకుంటూ బయలుదేరారు . కొంత దూరం వెళ్ళేసరికి వేలమంది జనం లైన్లలో నిలబడి ఉన్నారు ఒకచోట ఇక్కడ ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్టుందయ్యో జనం అది చూస్తే నాకు భయంగా ఉంది అన్నాడు బిల్ గేట్స్ , డ్రైవర్ ని వేరే రూట్ నుండి పోనివ్వమని చెప్పు అన్నాడు సెక్రటరీతో . కాదు సార్ అది జాబ్ ఫేయిర్ . వీళ్ళంతా మన రేపటి ఐటి పౌరులు సార్ . . అదిగో చూడండి అక్కడ టెక్నాలజీ కి తగ్గట్టుగా లైను కట్టారు , సార్ మనలో మన మాట . . జావాలైనుకన్నా మన టెక్నాలజీస్ లైనే పెద్దదిగా ఉంది సార్ ఇక నుండి మనం కొత్త టెక్నాలజీ రిలీజ్ చేసినా ఆన్ లైన్ ఫోరమ్స్ , ఒపినీయన్ పోల్స్ వేస్ట్ సార్ ఇక్కడ లైను పొడవు చూస్తే చెప్పొచ్చు సార్ హిట్టో ప్లాపో . . , అని పొంగిపోతూ చెప్పాడు సెక్రటరీ . రూటుమార్చి ప్రక్క రోడ్డునుండి ఎలాగైతే టైముకు సమావేశానికి చేరుకున్నారు . బిల్ గేట్స్ భావోద్వేగంతో బెంగుళూరుని . . . ఇండియాని పొగిడేసి త్వరలో భారతదేశానికి వస్తున్న కొత్త ప్రాజెక్టులు , పధకాల గురించి పెద్ద వ్యాసం చదివేసాడు . సాయత్రం హైదరాబాదుకు వెళదాం , ఎవరినీ కలిసేది లేదు కానీ , ఒక సామాన్య వ్యక్తిలా తిరుగుదాం . . అక్కడ కూడా ఎలా ఉందో చూద్దాం పద , అని ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యమన్నాడు . హైటెక్ సిటీ ప్రదేశాలు తిరిగి తిరిగి . . చాలా మారిపోయింది . . అంతా మన ఐటి చలవే అని ఆనందపడిపోయాడు . . సరే అమీర్ పేట్ వెళదాం అక్కడ ఐటి చాలా ఫేమస్ అంట కదా అని బయలుదేరారు . అమీర్ పేట్ సెంటరుకి చేరుకునేసరికి డ్రైవరు సార్ సందులోకే మనం వెళ్ళాలి సార్ కానీ కారు వెళ్ళదు అన్నాడు . . . ఇరుకు సందా ? లేక రోడ్ బాగోదా అని అడిగాడు సెక్రటరీ డ్రైవరును . కాదు సార్ అటు చూడండి అని సందు దగ్గరగా కారు ఆపి చూపించాడు . రోడ్డంతా పాంపెట్లతోటీ నిండి పోయింది . పైన ఎడ్వర్టైజుమెంట్ బ్యానర్ల తలకి తగిలేలా కట్టేసి ఉన్నాయి ఎటుచూసినా . . ఏంటయ్యా ఇది అని అడిగాడు సెక్రటరీని . . సార్ ఇక్కడ అన్నీ ఐటి ఇన్స్టి ట్యూట్స్ ఉంటాయి , మనం రిలీజ్ చేసిన ప్రొడక్ట్ , సాఫ్ట్ వేర్ అయినా వారంరోజుల్లో ఇక్కడ కోర్సు చెప్పడం మొదలుపెట్టేస్తారు సార్ . . చెప్పాడు సెక్రటరీ . . ఓహో ఐతే మంచిదే కదా . . అంటూనే అక్కడ ఉన్న బ్యానర్ చూసి ఆశ్చర్యపోయాడు . . జావా రెండువేలకే . దానితో సీక్వెల్ సెర్వర్ ఫ్రీ అని రాసిఉంది . . " హా . . ! ! ఏంటి మన డాటాబేస్ ఫ్రీ నా ! " , పోనీలే మన ప్రోడక్ట్ కి ప్రొమోషన్లా ఉంటుంది . . " , అని సరిపెట్టుకుంటుండగా మైక్రోసాప్ట్ డాట్నెట్ 2 . 0 ఒక గంటలో . . పదిహేనేళ్ళ అనుభవం గల అప్పారావు చే లిమిటెడ్ సీట్స్ , త్వరపడండి . . ఫిజు . . 20 రూపాయలు మాత్రమే అని రాసున్న మరో బ్యానర్ చూసేసరికి బిల్ గేట్స్ కి కళ్ళుతిరిగినంత పనయ్యింది . . బాబోయ్ . . ఏంటి గంటలో చెప్పేస్తారా ? , ఇంజక్షన్ లాంటిది ఏమన్నా కనిపెట్టుంటారయ్యా హైదరాబాద్ వాళ్ళు . . వెళ్ళగానే సిరంజిలో డాట్నెట్ ఎక్కించేసి పొడిచేస్తారేమో లేకపోతే ఒకగంటలో ఎలా చెప్తారంటావ్ . . అయినా అతని అనుభవం చూడు పదిహేనేళ్ళంట . . డాట్నెట్ వచ్చి నాలుగేళ్ళు కూడా అయ్యిండదూ . . పదిహేనేళ్ళంటే అప్పటికి నేను కంప్యూటరు కూడా పట్టుండను . . అని నవ్వుకున్నాడు బిల్ గేట్స్ . సరే సార్ ఒక్కసారి క్లాసుకెళదాం ఎలా చెప్తారో అని క్లాసుకెళ్ళి విని వచ్చారు . సాయంత్రానికి అంతా తిరిగి తిరిగి ఒక హోటల్ రూమ్ కి చేరుకున్నారు . తరువాత రోజు ప్లాన్స్ ఏంటో అడిగాడు సెక్రటరీని బిల్ గేట్స్ . రేపు మళ్ళీ బెంగుళూరు వెళ్ళాల్సిరావొచ్చు సార్ . మన విండోస్ విస్టా అఫీషియల్ రిలీజ్ ఇన్ ఇండియా సార్ అన్నాడు . . ఉలిక్కిపడ్డ బిల్ గేట్స్ వద్దులేవయ్యా మళ్ళీ బెంగుళూరు ఎందుకులే ఎవరొకరు అది చేసేస్తారులే ముంబయి నగరాన్ని చూడాలనుంది సరదాగా అలా తిరిగొద్దాం ఇక ఇండియా టెక్నాలజీ చూసుకో అక్కర్లేదు ఎలాగూ ఇప్పటివరకూ చూసాం కదా అని అన్నాడు నవ్వుతూ . సరే అన్నాడు సెక్రటరీ . తరువాత రోజు గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర్లో ఉన్న ప్రాంతాలన్నీ కాలినడకతో తిరుగుతున్నారు . అలా వెళుతుండగా అక్కడ ఒక చోట సీడీలు అమ్మే దుకాణంలో ఒక సీడీని చూసిన బిల్ గేట్స్ కళ్ళుతిరిగి కిందపడ్డాడు . అక్కడ ఏం చూసారు సార్ అని సెక్రటరీ చూడగా సీడీ అయినా ఏభై రూపాయలు అని ఉన్న చోట , విండోస్ విస్టా సీడీని చూసి కళ్ళుతేలేసి నోరు తెరిచాడు సెక్రటరీ . - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ఒక కల్పిత వ్యంగ్య రచన . ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యముతో కాదు ( కులదైవం బిల్ గేట్స్ ని అసలే కాదు ) కాంగ్రెస్ యువనేత , కడప ఎంపీ వై . ఎస్‌ . జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర కోసం శ్రీకాకుళం జిల్లా . . . కళ్లు ఉన్నది చూడటానికీ , కాళ్ళు ఉన్నది నడవటానికి , చెవులు వినటానికీ , చేతులున్నది పట్టుకోడానికి . కానీ పళ్ళు ఉన్నది మాత్రం ఎంచక్కా పేస్టు వేసుకుని పొద్దున్నే బద్ధకం వదిలేదాకా రుద్దుకోవడానికి . ఇది నా మాట కాదండి బాబూ ! కొత్త బంగారు లోకం లోని కుర్రకారు మాట . ఏమిటీ విడ్డూరం ? అని ముక్కున వేలేసుకున్నారా ? ఎందుకంత ఆశ్చర్యం ? తెలంగాణాకు కేటాయించిన నికర జాలాలకే ఇంతవరకు ప్రాజెక్టులు దిక్కు లేనపుడు , ఎక్కడనో ప్రాజెక్టు కట్టి , నీటిని మిగిలించి తెలంగాణాకు పంపిణీ చేస్తామనడం కన్నా పెద్ద కుట్ర మరొకటి లేదు . అసలు ఇట్ల అంటున్నరంటె తెలంగాణాకు కేటాయించిన కృష్ణా జలాలు మేమే వాడేసు కున్నమని వాళ్ళు ఒప్పుకున్నట్టే . అంటే తెలంగాణా వాళ్ళు మొదటినుండి చెప్పేది ఇదే కదా ! వీళ్ళు చెప్పేది ఎట్ల ఉందంటే , " మేమే ప్రాజెక్టులు కట్టుకుని తెలంగాణాకి ఇప్పటిదాక అన్యాయం చేసినం కాబట్టి , మేం ఇంకొ ప్రాజెక్టు కట్టుకోని , మాకు నీళ్ళు మునిగిపొయేటంత ఎక్కువ అయినంక , మిగిలిన నీటితోటి మీకు ప్రాజెక్టులు కట్టిస్తం " అన్నట్టు . అడిగినవాళ్ళు సామాన్యులు కారు . కొమ్ములు తిరిగిన మఱియు తిరుగుతున్న , కోట్లకు పడగలెత్తిన మహానటులూ దర్శకులూ పంపిణీదారులు . ఏంటో పాపం ! వీళ్ళందరూ కలిసి చందాలేసుకుంటే MAA కి ఎకరం స్థలం రాదా ? కాని ప్రతివాడికీ ప్రభుత్వం ( అంటే ప్రజలు ) నెత్తిమీద చెయ్యి పెట్టి బ్రతుకుదామనే సదాశయమే మఱి ! క్లాసులో తెలివైనవాడుగా గుర్తింపు వున్న బీదపిల్లవాడు కృష్ణుడు . మంచి మార్కుల ఉన్నా థర్డుఫారమ్‌లో చేర్చించే శక్తిలేక చదువు ఆపెయ్యమంటాడు తండ్రి . తనకు చదువుకోవడం చాలా ఇష్టమని ఎంత బతిమాలినా ఒప్పుకోడు . ఒకరోజు ఇంటిలో ఉన్న కృష్ణుడిని చుట్టలు తెమ్మని డబ్బులు ఇచ్చి పంపిస్తాడు తండ్రి . చుట్టలు కొనడానికి బయలుదేరిన కృష్ణుడు అదే దారిలో ఉన్న తన బడిని చూస్తాడు . బడిలోకి వెళుతున్న తన సహచరులను కలుస్తాడు . వాళ్ళ దగ్గరున్న కొత్త పుస్తకాలను చూస్తాడు . వాటి కొత్తదనపు పరిమళలాలను ఆఘ్రాణిస్తాడు . అంతే వాడికి తాను స్కూలులో చదువుకున్న పాత రోజులన్నీ గుర్తుకు వస్తాయి . ఎలా తాను , తన సహచరులు పోటీ పడి మరీ చదివిందీ గుర్తుకువస్తుంది . దాంతో పాటే తాను ఇప్పుడు చదువుకోలేక పోతున్న విషయమూ గుర్తుకు వస్తుంది కృష్ణుడికి . అంతే దు : ఖమూ తన్నుకు వస్తుంది . దాంతో అలా ఏడుస్తూ బడిలోనే కూర్చుండి పోతాడు . పద్యం అల్లసాని పెద్దన వ్రాసిన మనుచరిత్రము అనే పేరు గల స్వారోచిష మనుసంభవము లోనిది . ఇది తెలుగు పంచకావ్యాల్లో మొదటిది . పెద్దన వ్రాసినది ఒక్క కావ్యమే . ఆయనకు ఆంధ్రకవితా పితామహుడు అనే అన్వర్థమైన బిరుదు లభించినది కావ్యం వల్లనే . శ్రీ కృష్ణదేవ రాయల ఆస్థానంలోని అష్ట దిగ్గజాల్లో ప్రథముడు పెద్దన . కాలంలోనేమి , ఇవ్వాళ కూడా కవిలోకంలో అనుపమాన కాంతితో వెలిగే గొప్ప కవి అల్లసాని పెద్దన . " పెద్దన్న వడపోత పోసిన ఇక్షు రసంబు " అని విశ్వనాథ చేసిన ప్రశంస కేవలం సహజోక్తియే . మార్కండేయ పురాణం లోని ఏమంత ప్రధానం కాని ఒక చిన్న కథ , ఒక అసామాన్య కావ్యంగా పెద్దన చేతిలో రూపు దిద్దుకున్నది . అందులోని ప్రవరుడు , వరూధిని పాత్రలు ఎరుగని సాహిత్యాభిలాషులు ఉండరంటే అతిశయోక్తి కాదు . నైష్ఠికుడూ , పరస్త్రీ పరాఞ్ముఖుడూ అయిన వ్యక్తిని ' అబ్బో వీడు ప్రవరాఖ్యుడు రోయ్ ' అనటమూ , తనంతట తానే వలచి వచ్చిన స్త్రీని వరూధినితో పోల్చడమూ వాడుక అయిపోయిందంటే , మనుచరిత్రము ఎంత సార్ధకతను సాధించిందో అర్థమౌతుంది . కావ్యాన్ని ప్రారంభించిన తీరు గాని , కథను నిర్వహించిన నేర్పు గాని , పాత్రలను తీర్చిదిద్దిన నైపుణి గాని , సంభాషణలను నడిపించిన చాతురి గాని అనితర సాధ్యాలు . ముఖ్యంగా ద్వితీయాశ్వాసంలోని ప్రవర వరూధినుల సంభాషణలు ఎంత రసానందాన్ని కలిగిస్తాయో ఎవరికి వారు చదివి అనుభవించాల్సిందే . వీటన్నిటితో పాటు పద్యాలను నిర్మించిన నేర్పు మహాద్భుతం . ప్రతి పద్యము గొప్ప ప్రౌఢిమ తోనూ , ఒక ఉజ్వలమైన కాంతి తోనూ సాగిపోతుంది . తిలక్ అన్నట్లు కవిత్వం యొక్క ఆల్కెమీ రహస్యాన్ని పూర్ణంగా ఎరిగినవాడు పెద్దన . నేపథ్యం స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి విభాగం , ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం , యూనిసెఫ్‌ కూడా ' సిడా ' నిబంధనలను అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు . ' సిడా ' అంతర్జాతీయ ఒప్పందం నిబంధనలకి ప్రచారం కల్పించడమేకాక , పూర్తిగా చదవండి » పగలంతా తోటలో పని పాటలు చేసుకుంటూ అలసిపోయి సూర్యాస్తమయం కాగానే కొప్పుల్లో మల్లెపూలు పెట్టుకుని ( రోజుల్లో మగవాళ్ళు కూడా కొప్పుల్లో పువ్వులు పెట్టుకొనేవారు ) , కావిరంగు బట్టలతో ( బహుశా మట్టికొట్టుకు పోవడం వల్ల అయ్యుండొచ్చు ) , చెఱకు గానుగల ( ఇక్షుయంత్రాలు ) వద్ద మూగుతున్నారు ప్రజలు . ఎర్రరంగు ఒంటిపై తెల్లని మల్లెల్లతో వాళ్ళు ఎలా ఉన్నారంటే , రాబోయే వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని , తియ్యని ఆహారం సేకరించడానికి తమ గుడ్లతో సహా చెఱకు గానుగల దగ్గర చేరారా అన్నట్టుగా ఉన్నారు . ఏం పర్లేదు , మీక్కూడా పుటురె - మీన్ ఫ్యూచరుంది : - ) ) ఇంతకీ మీ ప్రశ్నకి చావా సమాధానమేంటో చెప్పలేదు ? ( కెఎన్‌ఎన్‌ ప్రతినిధి , కరీంనగర్‌ ) : సమాచార హక్కు చట్టంకు సంబంధించిన అప్పీళ్లను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిశీలించనున్నట్లు సమాచార కమీషన్‌ ముఖ్య సమాచారాధికారి జన్నత్‌ హుస్సేన్‌ తెలిపారు . సో మవారం రోడ్లు , భవనాల అతి థి గృహంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు . ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వచ్చే అప్పీళ్ల పరిశీలన కొనసాగుతుందని చెప్పారు . వివిధ జిల్లాల నుంచి వచ్చే అప్పిలేట్‌ ఆథారిటీ పిటిషన్‌దారు హైదరాబాద్‌ రావడం వ్యయప్రయాసలతో కూడుకున్నందున వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాకేంద్రాలను హైదరాబాద్‌కు అనుందానం చేసినట్లు చెప్పారు . ప్రయోగాత్మకంగా ఈనెల 3 , 4 తేదీల్లో శ్రీకాకుళం , విశాఖపట్నం , విజయనగరం , జిల్లాల అప్పీళ్లను పరిశీలించామని అన్నారు . సోమవారం నిజామాబాద్‌ , ఖమ్మం , కరీంనగర్‌ జిల్లాలకు చెందిన అప్పీళ్లను పరిశీలించామని పేర్కొన్నారు . సమాచార హక్కు చట్టంపై స్పందించని అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు . కరీంనగర్‌ జిల్లాకు చెందిన ముగ్గురు అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీచేశామని తెలిపారు . సమాచార హక్కుపై మరింత అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఇందులో భాగంగానే శనివారం నుంచి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు . చట్టం అమలులో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని చెప్పారు . ప్రజలు సమాచార హక్కుపై మరింత చైతన్యం కలిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు . కమీషన్‌కు ఇంతవరకు 2 , 66 , 628 దరఖాస్తులు రాగా ఇందులో 2 , 56 , 673 దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు . సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఎం . . అజీం , డిపిఆర్‌వో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు . 8 . పూర్ణిమ ( ఊహలన్ని ఊసులై ) : బ్లాగొక కొత్తబంగారు లోకం . ఆధునిక తెలుగు నగర ప్రపంచానికి అక్షరరూపం . ' నగర ' అని ఎందుకంటున్నానంటే , తన రచనల్లో తను మనస్ఫూర్తిగా జీవించిన నగరజీవనం ప్రతిఫలిస్తుంది . అదే క్షణాన , ఒక social aweareness , human responsibility కనిపిస్తుంది . తనకే తెలియని ఒక భావుకత , ideology లోతులు తన రచనల్లో సహజంగా , స్వాభావికంగా కనబడతాయి . రాబోయేకాలంలో urban youth identify చేసుకోగలిగే విషయాలు బ్లాగు సొంతం . జీ తెలుగు చానెల్ లో ప్రతి బుధ గురువారాలు రాత్రి తొమ్మింది గంటలకు వస్తుంది . వచ్చేవారం ఫైనల్స్ . . ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » అమెరికాలో ప్రారంభమయ్యే అణు సదస్సుకు ప్రధాని బఱువు తగ్గటం ఎలా ? తోందర్లో పోస్టేస్తా . తెఱ ఎఱ్ఱ బట్టానికి కారణం వెలుగు ఎక్కువ కావటమే . అదీ నా ల్యాపీలోంచి తీసా . నెత్తిమీదనే లైటు . నాకు సిన్న దీపాలు నచ్చవు , కానీ అలా అయ్యింది . మరుసటి వారమే ట్యూబులైటు పెట్టా .

Download XMLDownload text